Publish Date:Jun 27, 2025
14 రోజుల ట్రిప్ కి 550 కోట్ల రూపాయల పెట్టుబడి.
ఈ ప్రయోగంతో భారత్ ఏం సాధిస్తోంది?
ఇదొక గేమ్ ఛేంజరా? అయితే అదెలా? ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి యాక్స్- 4 మిషన్ ప్రయోగం ఆక్సియమ్ స్పేస్, నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో.. కలసి చేస్తోన్న సంయుక్త ప్రయోగం భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ గా శుభాన్ష్. బరువులేని వాతావరణంలో నివసించే ట్రైనింగ్ డ్రాగన్ ద్వారా ప్రయాణించి.. ISSకి చేరిక అంతరిక్షంలో నాయకత్వ అనుభవం కోసం 12 ప్రయోగాల్లో.. 7 జీవ శాస్త్రానికి చెందినవి 2026- ఇస్రో గగన్ యాన్ లో ఇది కీలకం అంతరిక్ష నివాసం, ప్రయోగశీలత
అంతర్జాతీయ నియమాల పాటింపు సరికొత్త పార్టనర్ షిప్పులు లభించే ఛాన్స్. 2035- ఇండియన్ స్పేస్ సెంటర్ కి హెల్ప్ అంతరిక్షంలో ఎలా పని చేయాలో ఒక అనుభవం ఎమర్జెన్సీ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి? ఐఎస్ఎస్ పరికరాలను ఎలా వాడాలన్న విషయాల్లో ట్రైనప్ యాక్స్- 4 నాసా, ఇసా, యాక్సియమ్ స్పేస్ తో.. మెరుగు పడనున్న సంబంధ బాంధవ్యాలు స్పేస్ లీడర్షిప్ కి దోహద పడనున్న ప్రయోగం కండరాల వ్యాధి నివారణకూ సహాయం ISS నుంచి స్కూల్ పిల్లలతో చాట్ చేయనున్న శుక్లా
ఆ అంతరిక్ష ప్రయోగాల లక్ష్యం మైక్రో ఆల్గేతో ఆహారాన్ని పెంచడం, - సైనో బ్యాక్టీరియా నుంచి ఆక్సిజన్ తయారీ, - అంతరిక్షంలో మానవ కండరాల రక్షణ, సలాడ్ తయారీ కోసం విత్తనాలు, టఫ్ టార్డిగ్రేడ్స్ కాగా మరో ముఖ్య ప్రయోగం ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యకరంగా ఉండటం ఎలా? అన్నది లక్ష్యం. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకే బీజాలు ఇవి బీజాలు. భూమిపై మెరుగైన జీవితాన్నీ ఇవ్వగలవు 2026లో రూ. 20, 193 కోట్లతో గగన్ యాన్ ముగ్గుర్ని 3 రోజుల పాటు 400 కి. మీ కక్ష్యలోకి పంపేదుకు యాక్స్- 4 తో ఈ ప్రయోగం ఒక ట్రయిల్ రన్ గా చెప్పాల్సి ఉంటుంది.
నాసా, ఇసాతో కలసి పని చేయడంతో వరల్డ్ క్లాస్ మిషన్ లో శుక్లా పెట్ నేమ్ 'షక్స్’. కాగా ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ.. 140 కోట్ల మంది ప్రయాణమిది అన్నారు. ఈ ప్రయోగానికి అయ్యే వ్యయం రూ. 550 కోట్లు కేవలం ఖర్చు కాదనీ.. భారత అంతరిక్ష భవిష్యత్ కి పెట్టుబడి అని అభివర్ణించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/good-luck-and-auspicious-start-to-space-experiments-25-200741.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.