మనిషి ఎందుకు భయపడతాడు?

Publish Date:Nov 12, 2021

Advertisement

మనిషి భయ పడడానికి కారణం ఏమిటి? మనిషి తనను భయ పెట్టె ఆ అంశాలు ఏమిటి? దేనికి మనిషి ఎక్కువగా భయపడతాడు? భయం కేవలం ఒక ఘటనే  ప్రభావితం చేస్తుందా? అన్న అంశాలు కేవలం బాయోలాజికల్ ఫియర్  దీనిని ఎలా మదింపు చేయాలి. అసలు మన శరీరంలో ఏమౌతోంది? అసలు మనం కొన్ని సందర్భాలలో ఎందుకు నియంత్రించు కోలేము. ఎందుకు కుంగి పోతాము. ధైర్యం చేస్తే భయాన్ని జయించ వచ్చా?

అందరు భయపడతారు...

భయాన్ని మనం తోసి పారేయలేము అన్నది మనుషులలో ఉండే భావాన. ప్రజలు సహజంగా భయం అనేది అసంతృప్తి తో కూడిన భావోద్వేగమా ? ఒక్కో సరి ఆద్వేగాలు బయటికి వస్థాయి.ఎదో ఒక్కోసారి  మనం విమానం లోనుండి  బయట పడిపోయి నట్టు.నిద్రలో మనం లోయలోకి జారి పడిపోయి నట్లు. పడుకున్న ప్రదేశం లో కిటికీకి అవతలిపక్క చెట్టు గాలికి ఊగిన ఎదో తిరుగుతోందని  అది దేయ్యమేనని అలాగే చూస్తూఉంది పోతారు.నీడను చూసి భయ పడతారు.ఉదాహరణకు మరో ఘటన పొద్దున్న ఒక వ్యక్తితో గొడవ అయ్యింది.రాత్రి నిద్రలో కూడా అదే గుర్తుకు వస్తూ ఆకుల అలికిడి శబ్దమైనా చీకట్లో ఎవరో ఉన్నారని ఒక్కసారి ఎలర్ట్ అయ్యి మెల్లగా నడుస్తూ ఆ నీడ ఎవరో పట్టుకోవాలి,వాడి అంతు చూడాలనే 
సంకల్పం తో బయటికి వస్తారు అంతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆవచ్చిన వ్యక్తి తనను చంపడానికి వచ్చాడని నిర్ణయించుకుని ఏదైనా ఆయుధం తీసుకుని ఆవ్యక్తి ఎవరో చూడకుండా తెలుసుకోకుండా ఒక్క సారి దాడి చేసాడు కొద్ది సేపటి తరువాత చూస్తే ఆవ్యక్తి రక్తపు మడుగులో కొట్టుకోవడం చూసాడు అంటే ఒక్క భయం బ్రమగా మారింది మనసులో ఊహించుకున్న ఆవ్యక్తి తానే చంపేందుకు వచ్చాడన్న భావన  మనసులో నాటుకు పోయింది.ఫలితం తనకు తెలియకుండానే హాత్య జరిగిపోయింది. 

మన బలం బలహీనత భయం....

భయం రావడం సహజం,ఏదైనా ఎవరైనా మీ ఇంట్లో శబ్దం వచ్చినప్పుడు.నువ్వు ఒక్కడివి మాత్రమే ఉన్నప్పుడు.అలా జరిగిందంటే కొంతవరకూ విలువైనదిగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో సరైన దే కావచ్చు.అసమంజసంగా ఉండవచ్చు. ఏదైనా చిత్రం లో కనపడ్డ మేక్ అప్.కస్త్యుం లో చూసి భయపడడం సహజం.ఆవ్యక్తిని లేదా  ఆపాత్రని అదే  పనిగా చూసినప్పుడు.భయపడతారు. తాడును చూసి పాముఅనుకుని భయం.కొందరికి నీళ్ళను చూసి భయం.గోడపైన నీడకదిలినా, చిన్న పేపరుముక్కను చూసినా భయామే.ఇంట్లో బల్లులు.ఇతర జంతువులు చూసినా భయమే. కొన్ని కొన్ని వస్తువులు జంతువులు మనిషి మనస్సులో భయాన్ని ప్రేరేపిస్తాయి.తీవ్రప్రభావం  చూపిస్తాయి.

భయం వల్ల శరీరం లో ఏమౌతుంది....

ప్రజలలో తరచుగా మానసికంగా వచ్చే మార్పులు వల్ల భయపడతారు. చిన్న పాటి గొడవకే భయానికి 
లోనౌతారు.దీనివల్ల ఉచ్వాస,  నిశ్వాసలు, పెరుగు తాయి.గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్త నాళాలలో 
రక్త ప్రసారం వేగం పెరుగు తుంది.చర్మం పై జుట్టు నిక్క బోడుచుకుంటుంది.శరీరం లోని ఇతర అవయవాలు  తీవ్రంగా స్పందిస్తాయి.శరీరానికి ఆక్సిజన్ న్యూట్రియాంట్స్ కండారాలు రక్త ప్రసారాలు సాగిస్తాయి. ఘటన జరిగిన వెంటనే స్పందిస్తాయి.

భయం వల్ల కండరాలు ఎలా స్పందిస్తుంది ....

శరీరం లోని ప్రతి వెంట్రుక నిక్క బోడుచుకుంటుంది.దీనికి కారణం పైలో రీయక్షన్ దీనినే గూస్ బంప్స్ అంటారు. అందుకే మనవ శరీరం లోని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.అది విచిత్రంగా ఉంటుంది. మేతాబలిక్ గా శరీరం లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగు తాయి.అవసరమైన పక్షం లో అది శక్తిని నిల్వ చేస్తుంది. ప్రతి చర్యకు దిగుతుంది.అలాగే కాల్షియం,తెల్ల రక్తకణాలు పెరుగు తాయి.

భయపద్దప్పుడు మనం ఎందుకు నిలబడి పోతాము....

అనుకోని సంఘటన చూసినప్పుడు మనం అలాగే ఆస్చాయానికి లోను అవుతాంఅలాగే భయ పడి పోతాము. ఒక్కో సారి అలాగే అసలు ఏమైందో అర్ధం కాక విగ్రహంలా నిలబడి పోతారు.కొద్ది సేపటి తరువాత గాని సంఘటన నుంచి తెరుకోము.ఇక కారు చీకటి అడవి పైగా ఒక పెద్ద పులి కనపడిందా మనం ఏమాత్రం జరిగినా కదిలినా దాడి చేస్తుంది.ఇకా పాము కంట పడితే ఏమాత్రం కదిలినా కాటు తప్పదు అప్పుడు మనం జంతువుకు ఆహారం కాక తప్పదు. అని భావిస్తారు. ఆసమయం లో ఆవ్యక్తి మానసిక శారీరక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం  ఆసాధ్యం.ఆ సంఘటన తో గుండె జబ్బు ఉన్న వాళ్ళు గుండెపోటుకు గురికావడం ఆఘటన మానసికంగా మనసులో  ఉండి పోయి మానసికంగా కుంగి పోతారు నిద్రలో కలవరిస్తూ ఉంటారు. ఏది చూసిన అలాగే భయానికి గురి అవుతారు. కొన్ని సందర్భాలలో కదల కుండా అలా ఉండి పోవడమే ఉతమ మైన ఆలోచన ఎందుకంటే ప్రాణాలు కాపాడు కోవచ్చు.

 2౦14 లో నిర్వహించిన పరిశోదనలో న్యురోలాజికల్ వచ్చే స్పందన వల్ల అలాగే ఉండి పోతారని మానసిక శాస్త్ర వేత్తలు  ఉండిపోతారు.అప్పుడు మెదడులోని రెండు భాగాల మధ్య తర్జన భర్జన జరుగుతుంది.రకరకాల సంకేతాల ద్వారా జంతువులు  కూడా అలాగే ఉండిపోతాయి.దీనికి కారణం యాంగ్జయిటీ డిజైర్ అది కేవలం భయం తో నిలిచిపోతారని అంటున్నారు  మానసిక వైద్యులు. భయం నీడలో ఉన్నంతకాలం బిక్కుబిక్కు మంటు భయం తో ఉంటాము. ఒక్కసారి భయం పోయిందా అన్నిటా విజయం సాధిస్తాం.మానసిక అనారోగ్యమే భయం,ఫోబియా.భయం ఫోబియా అంటుకుందో పోదు.అవసరమైన పక్షం లో మానసిక  వైద్యుడిని సంప్రదించండి భయం నుండి బయటకు రండి

 

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.