శరీరంలో యూరిక్ యాసిడ్‌ పెరిగితే...

Publish Date:Jun 22, 2022

Advertisement

ఇక్కడ ఒకవిషయం చెప్పాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి వయసు ఉండాగానే నాలుగు రాళ్ళూ వెనకేసుకోవాలి అన్నారు. అంటే 
దాని అర్ధం యూరిక్ యాసిడ్ రాళ్ళు పెంచుకోమని కాదు. ఒక్కసారి మీరక్తం లోకి  యూరిక్ యాసిడ్ చేరిందో మేకు ఆరోగ్య పరంగా ఎన్నో సమస్య లు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి?

యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే సమస్యలు. యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు  లక్షణాలు,యూరిక్ యాసిడ్ నివారణకు చికిత్స అంశాల గురించి ఇందులో తెలుసుకుందాం. మోకాళ్ళలో నొప్పులు,కాళ్ళ పదాలలో నొప్పులు,కాళ్ళ వాపులే కదా అని నిర్లక్ష్యం గా వ్యవహరించారో అంతే సంగతులు.మీసమీపం లోని డాక్టర్ ను సంప్రదించండి. ఇది యూరిక్ యాసిడ్ లక్షణాలు కావచ్చు.యూరిక్ యాసిడ్ సమస్యలు తగ్గించాలంటే మీ నిత్యజీవితం లో మీరు తీసుకునే ఆహారం మార్పులు అవసరం అని  నిపుణులు సూచిస్తున్నారు. మీఇంట్లో కూడా ఎవరికైనా కాళ్ళు లేదా వేళ్ళు మోకాళ్ళు నొప్పులు,వాపులు ఉంటె సత్వరం సమీపం లో ఉన్న డాక్టర్ ను సంప్రదించండి.అది యూరిక్ యాసిడ్ అయి ఉండవచ్చు యూరిక్ యాసిడ్ శరీరం లో పెరిగితే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి?

సహజంగా దీనికి జవాబు చెప్పాలంటే అపసిస్ట్ అంటే అంటే శరీరం లో పెరిగే చేత్తఆ ని అర్ధం.మనం తీసుకున్న ఆహారం నుండే ఉత్పత్తి అవుతుంది.శరీరంలో ప్యురిన్ అంటే శుద్ధి చేసే ప్రక్రియ ఆగిపోయినప్పుడు లేదా తెగిపోయినప్పుడు యూరిక్ యాసిడ్ పెరిగి పోతుంది.మన నిత్యజీవితం లో కొన్ని ఆహార పదార్దాలాలో పెద్ద మొత్తం లో ప్యురిన్ జరుగుతుంది అంటే అందులో యూరిక్ యాసిడ్ చేరుతుంది. యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్న వారికి ఇంట్లో లభించే వస్తువులతో మార్గం ఉందని నొప్పి నుండి విముక్తి లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

యూరిక్ యాసిడ్ సమస్యలు ఎవరికీ వస్తాయి...

*కొన్నిరకాల మాంసం.

*కొన్ని రకాల చేపలు.

*బీరు,లేదా కొన్ని ఎండిపోయిన పదార్ధాలు.

శరీరం లో ప్యురిన్ చేరి అది శరీరంలో తెగిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ బయటికి వస్తుంది. మనశరీరం లో ప్రాధాన భాగమైన కిడ్నీ యూరిక్ యాసిడ్ ను ఫిల్టర్ చేస్తుంది.అది మూత్ర విసర్జన రూపం లో బయటికి పోతుంది.ఎవరైనా ఒకవ్యక్తి తన భోజనం లో పెద్దమొత్తం లో ప్యురిక్ తీసుకున్నప్పుడు దీనివల్ల శరీరం యూరిక్ యాసిడ్ శాతం  త్వరగా పెరుగుతుంది.బయటికి పోతుంది.అప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ వ్యక్తి రక్తంలో చేరి శరీరం లోని అన్ని భాగాలకు విస్తరిస్తుంది. ఎప్పుడైతే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి చాలా ఎక్కువగా పెరిగిపోతుందో దీనిని హైపెర్ యురినిమియా అని అంటారు.శరీరం లో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కండరాలలో వాపులు వస్తాయి.ఈ కారణంగా అక్కడ తీవ్రమైన నొప్పి కలుగుతుంది.ఈ నొప్పి ఎక్కువైతే గౌట్ అని అంటారు.గౌట్ వ్యాధి కీళ్ళ వాపు నిప్పులకు కారణం అవుతుంది.ఈ కారణంగానే వ్యక్తి యొక్క రక్తం మూత్రము యాసిడ్ తత్వం లోకి మారుతుంది.

యూరిక్ యాసిడ్ ఎందుకు చేరుతుంది...

శరీరం లో యూరిక్ యాసిడ్ ఎందుకు చేరుతుంది దీనికి చాలానే కారణాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.ఆ వివరాలు తెలుసుకుందాం.

*చాలా విషయాలలో యూరిక్ యాసిడ్ సమస్య వంశ పారంపర్యం కావచ్చు.

*ఒకరకమైన భోజనం కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ చేరుతుంది.

*అధిక బరువు కారణంగా యూరిక్ యాసిడ్ సమస్య రావచ్చు.

*ఒత్తిది కారణంగా శరీరం లో యూరిక్ యాసిడ్ పెరగ వచ్చు.

కొన్ని అనారోగ్య కారణాలు శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యలు రావచ్చు...

*ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉంటె యూరిక్ యాసిడ్ పెరగ వచ్చు.

*డయాబెటిస్ రోగులలో యూరిక్ యాసిడ్ పెరిగితే సమస్యలు ఎదుర్కొనక తప్పదు.

*కొన్ని రకాల క్యాన్సర్లు లేదా కీమో తెరఫీ కారణంగా యూరిక్ యాసిడ్ పెరగ పెరగ వచ్చు.

*చర్మ వ్యాధులు సోరియాసిస్ కారణంగా యూరిక్ యాసిడ్ పెరగవచ్చు.

యూరిక్ యాసిడ్ పెరిగితే లక్షణాలు...

*సహజంగా యూరిక్ యాసిడ్ పెరిగితే పెద్దగా లక్షణాలు పెద్దగా కనపడవు.కీళ్ళలోమోకాళ్ళలో  వాపు, తీవ్రమైన నొప్పులు ఉంటాయి.

*ఒకవేళ మీజీవన శైలిలో పెద్దమార్పు వచ్చినప్పుడు మీఅహార విహారాల లో మార్పు వచ్చినప్పుడు.మీశరీరంలో యూరిక్ యాసిడ్  శాతం పెరగడం కిడ్నీ సమస్యతీవ్రంగా ఉంటుంది. 

రక్తం లో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే లేదా కీమోతేరఫీ చికిత్సలో ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ శాతం పెరగడం కిడ్నీ సమస్య ఎదుర్కొనక తప్పదు.

యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పేరుకు పోవడం వల్ల జాయింట్స్ లో వాపులు దీనిని గౌట్ అని అంటారు.

*యూరిక్ యాసిడ్ మూత్రంలో సమస్యలు సృష్టిస్తుంది.కిడ్నీలో రాళ్ళలా పేరుకు పోయే అవకాశం ఉంది.

*యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల జాయింట్స్ లో భరించలేనంత నొప్పి ఉంటుంది.లేవడం కూర్చోవడం తీవ్ర సమస్యగా ఏర్పడుతుంది.

*చేతులు కాళ్ళ వేళలలో వాపులు వస్తాయి.భయంకరమైన నొప్పి బాధిస్తుంది.

ఇలాంటి లక్షణాలు కనపడ్డ వెంటనే అప్రమత్త మవ్వండి. మీ ఆహారం లో యూరిక్ యాసిడ్ పెంచే వాటిని తీసుకోవడం మంచిది.

యూరిక్ యాసిడ్ కు చికిత్స...

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి పోతే దీనిని నియంత్రించేందుకు మీరు మీడాక్టర్ సలహా మేరకు మీ ఇంలో ఉండే ప్రాత్యంనాయ వైద్య విధానాలు వినియోగించే యూరిక్ యాసిడ్ ని నియంత్రించ వచ్చు.ఇందుకోసం డాక్టర్ స్తేరాయిడ్ కాని యాంటి ఇంఫ్లామేటరీ వంటివు అంటే ఇబో ఫ్రోబిన్ ను వాడడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.