కరోనా ఫ్రీ ఇండియా సాధ్యమేనా...

Publish Date:May 15, 2021

Advertisement

నో మాస్క్ నో ఎంట్రీ అని మనము అంటే టేక్ వ్యాక్సిన్ రెమొవె యువర్ మాస్క్ అంటోంది అగ్ర రాజ్యం అమెరిక. తొలి దస కోరోనా ధాటికి అగ్ర రాజ్యం పని అయిపోయిందని ఇప్పట్లో కోలుకోడం ఆసాధ్యం అని అనుకున్న ప్రపంచానికి అమెరిక బ్యాక్ అన్నట్లుగా దెబ్బతిన్న పులి సవాళ్లు చేయలేదు ప్రచార ఆర్భాటం చేయలేదు సభలు పెట్ట లేదు అభినందనలు తీర్మానాలు చేయలేదు. సమస్య ఎక్కడుందో గుర్తించింది అందుకు అనుగుణంగా ప్రణాళిక  రూపొందించుకుంది తను చేయాలనుకున్న పనిని మూడో కంటికి తెలియ కుండా అనుకున్న సమయానికి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చింది వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది 1 1 4 రోజుల్లో 25 ౦ మిలియన్ల అమెరికన్లకు వ్యాక్సిన్ ఇవ్వగలిగింది. ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నకు ఒకటే సమాధానం అమెరికా బై దెన్  చేయ సర్కార్  మాటల ప్రభుత్వం  కాదని చేతల ప్రభుత్వం అని నిరూపించింది. అంతే కాదు అన్నిటికీ గత ప్రభుత్వాల వైఫల్యమే దీనికికారణం అని దుమ్మెత్తి పోయలేదు దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న మన్న విమర్శలు చేయలేదు ఒక  ప్రణాళికా బద్ధమైన వ్యూహాన్ని రూపొందించింది దానికి తగ్గట్టుగా సి డి సి సమన్వయంతో అందరికీ వ్యాక్సిన్ అందించి ఇక మాస్క్ తీసివేయ వచ్చని అమెరికన్లలో ఆత్మస్ధైర్యాన్ని నింపింది బై డెన్ సర్కార్. 

అమెరికన్ అధ్యక్షుడు జో బై డెన్ ఉపాధ్యక్షురాలు కమలా హేరిస్ వైట్ హౌస్ లిల్లి గార్డెన్ వేదికగా ముఖానికి మాస్కులు లేకుండా కనిపించారు. మనం కీలమైన మైలు రాయిగా బై డెన్  అన్నారు. మొదటగా వ్యాక్సిన్ ను అందరికీ విజయ వంతంగా పూర్తి చేసామని అమెరికన్లు సత్వరం మేల్కొని వ్యాక్సినేషన్ వేయించుకున్న వారిలో కోరోనా ప్రభావం తీవ్రత తక్కువగా ఉందని బై డెన్స్పష్టం చేసారు.
ఇక మాస్క్ లేకుండా ఉండవచ్చని ఇది ప్రజల విజయంగా పేర్కొన్నారు.  సి డి సి రూపొందించిన మార్గదర్సకాల ప్రకారం వ్యాక్సిన్ఇవ్వగాలిగామని రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అయితే మొదటిడో స్ వేసుకున్నా రెండవ డోస్ అయ్యేంత వరకూ మాస్క్ తప్పనిసరి పేర్కొంది ఈసందర్భంగా మాట్లాడుతూ జో బై డెన్ మాట్లాడుతూఅ 114 రోజులలో    25౦ మిలియన్ల  వ్యాక్సిన్  దొసులు ఇచ్చామని దాని ఫలిఫలితం కనిపిస్తోందని దీనివల్ల 49 - 5౦ రాష్ట్రాలలో తగ్గుముఖం పట్టాయని అన్నారు. న్యూయార్క్ టైమ్స్ కధనం ప్రకారం గతసంవత్సరం మరణాల కన్నా ఇప్పుడు తగ్గిందని నలుగు నెలల మధ్య కాలంలో దాదాపు 5.5% అంటే 6౦ % పెద్దవాళ్ళు ఆర్ధికంగా స్తబ్దత ఉన్నప్పటికీ 4౦ సంవత్సరాల వృద్ధిని సాధించగలిగామని ఉద్యోగాలు కల్పించగలిగా మని   ఆయన వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు తమ కార్క్రమాలను మాస్ లేకుండా నిర్వహించుకోవచ్చని.సామాజిక దూరం  పాటించాలని వ్యాపార స్థలాలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసారు.స్థానిక రాష్ట్రాలు ,ఫెడరల్ స్థానిక లేదా సరహద్దు ప్రాంతాలలో  నియమ నిబందనలు పాటించాలని ఇకపై అందరికీ పరీక్షలు అవసరం లేదని లక్షణాలు ఉన్నవారు చికిత్స తీసుకోవాలని అదీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రభావం తక్కువే ఉంటుందని అత్యవసర పరిస్థితిలో ఫైజార్ ను ఇచ్చేందుకు ఎఫ్ ఏ డి అనుమంతించింది. జాన్సన్  జోన్సన్  ను డబ్ల్యు హెచ్ ఓ అనుమతించింది ప్రణాళికా బద్ధంగా అటు అధికారులు ఇటు ప్రభుత్వ యంత్రాంగం సమాన్వయం తో పనిచేస్తే భినామైన ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురి చేయాకుండా పనిచేస్తే కరోనా ఫ్రీ ఇండియా సాధ్యమే.    
               

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.