Publish Date:May 11, 2024
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandra-babu-open-letter-25-175679.html
కర్మ సిద్ధాంతము అనేది ఎపిలో అమలవుతోంది. హిందూ మతం, దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం,, జైన మతం. ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి.
టిడీపీ అధినేత చంద్రబాబు హస్తినకు బయలు దేరారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పనిలో పనిగా ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 9న జరగనున్న తన ప్రమాణ స్వీకారానికి మోడీ, షా తదితర పెద్దలను ఆహ్వానించే అవకాశం ఉంది.
ఏపీ లో కూటమి ప్రభంజనం సృష్టించింది. వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ కు వరుసగా మూడోసారీ నిరాశే మిగిలింది. షర్మిల ట్రంప్ కార్డ్ పనిచేయలేదు.
పవన్ కళ్యాణ్తోపాటు జనసేన పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చుకోవడానికి సిద్ధపడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలిచి ఖాతా తెరిచారు. ఒక రోజు తర్వాత సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో ఒక్క లోకసభ నియోజకవర్గంలో కూడా ఖాతా తెరవ లేదు. సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఘోర పరాజయాన్ని చవి చూశారు.
జగన్ రాక్షస ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడి మీద, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల మీద తప్పుడు కేసుల నమోదులో అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి సంజయ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో సంజయ్ కూడా అమెరికా పారిపోయే ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో అధికారం కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు గెలవాలి.కాని బీజేపీ సొంతంగా 250 స్థానాలు మాత్రమే వచ్చాయి.మ్యాజిక్ ఫిగర్ కు 22 స్థానాలు తగ్గాయి. కాని ఎన్డీఏ మిత్రపక్షాలకు 41 స్థానాలు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఢోకాలేదు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వేసవి సెలవుల కారణంగా గత కొన్ని రోజులుగా భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఆ తాకిడి బుధవారం తగ్గింది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో కేసీఆర్ అర్జెంటుగా చంద్రబాబుకు, పవన్కి అభినందనలు తెలియజేశాడు. బీజేపీకి మాత్రం అభినందనలు తెలపలేదు.
ఢిల్లీలో ఏడు స్థానాలనూ గెలుచుకున్న బీజేపీ పంజాబ్లో మాత్రం బోర్లా పడింది. పంజాబ్ ఓటర్ పంజా విసరడంతో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. మొత్తం 14 స్థానాల్లో 10 స్థానాలు కాంగ్రెస్ సొంతం చేసుకోగా, మూడు స్థానాలు ఇతర పార్టీలు సొంతం చేసుకున్నాయి.
రాజస్థాన్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ పైచేయి సాధించింది. మొత్తం 25 స్థానాల్లో బీజేపీ 14 స్థానాలు సాధించగా, కాంగ్రెస్ 10 స్థానాలు సాధించింది. ఇతరులు 1 స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
72 సంవత్సరాల మంగళగిరి నియోజకవర్గ చరిత్రలో నారా లోకేష్ రికార్డ్ మెజారిటీ సాధించారు.