ప్రేమించిన జంట పెళ్లి పీటలెక్కాల్సింది పోయి.. విధి వంచనతో కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతీ యువకులు చిన్నపాటి మనస్పర్థలతో తనువు చాలించిన ఘటన చెన్నూరులో తీవ్ర విషాదాన్ని నింపింది. బ్రతికి ఉన్నప్పుడు ఒక్కటి కాలేకపోయినా, మరణంలోనైనా వారిని విడదీయకూడదని భావించిన ఇరు కుటుంvబా సభ్యులు ఆ ప్రేమజంటకు ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించడం అందరినీ కదిలించింది.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన యోగేంద్ర కుమార్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యోగేంద్ర మరణ వార్త విన్న హేమశ్రీ గుండె పగిలింది. అతడు లేని లోకంలో తాను ఉండలేనని భావించి, తానూ బలవన్మరణానికి పాల్పడింది.
ఈ ప్రేమకథ విషాదాంతం కావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. అయితే.. వారి మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమను ఆలస్యంగానైనా గుర్తించిన ఇరు కుటుంబాలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాయి. మరణం తర్వాత కూడా వారిని విడదీయకూడదని భావించి.. గ్రామ శివారులోని ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bond-unbroken-even-in-death-36-219108.html
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.