Publish Date:Aug 12, 2022
మరణానంతర జీవితం ఉంటుందా? ఇదేప్రశ్న అనాదిగా చాలామంది రుషుల్ని, మానసిక శాస్త్రవేత్తల్ని అడు గుతున్న ప్రశ్న. కడు దుర్లభం అన్నది అనేక మంది సమాధానం. కానీ ఎక్కడో ఒకచోట అప్పుడ పుడు కొన్ని వింతలు జరుగుతూంటాయి. లోకమంతా ఆశ్చర్యపడటం పరిపాటిగానూ మారింది. ఇటీవలి కాలంలో ఇలాంటిదే జరిగింది. జెస్సీసాయర్, బెట్టీ జె.ఈడీ అనే స్నేహితులకు ఇలాంటి అనుభవమే అయింది. మరణించే సమయంలో ఊహంచని విచిత్రం చూశారు.
78 ఏళ్ల బెట్టీ ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ విఫలమై ఆమె చనిపోయింది. కానీ శరీరం నుంచీ ఆత్మ విడిపోయే సెకండులో బెడ్ మీద తన శరీరాన్ని చూసుకుందిట. ఆమె ప్రాణం పోయిన తర్వా త ముగ్గురు రుషుల్లాంటివారిని చూసిందట. తన ఆత్మ రాకెట్ వేగంతో తన నివాసానికి వెళ్లి ఇంట్లో ఉన్న వారిని చూసింది. ఆ తర్వాత పెద్ద గుహలోకి వెళ్లింది, అక్కడ జీసస్ దర్శనమిచ్చాడట. ఆయన ఆమెను హత్తుకుని బిడ్డా, ఇది నీవు నీ శరీరాన్ని విడిచే సమయం కాదని అన్నారట. ఆ తర్వాత ముగ్గురు దేవకన్య లు చక్కని తోటలోకి తీసికెళ్లి ఆమెకు మరణ సమయం కాదని నీ శరీరాన్ని వెళ్లి చేరు అనే ఆదేశించారు
ఇదంతా జరిగిన ఐదేళ్ల తర్వాత ఆమె మెడికల్గా కొంత సమయం మరణించిందని అది ఎలా జరిగిందీ డాక్టర్లు వివరించారు. ఆమె బతికి వాళ్లందరికీ తాను అనుభవించిన దివ్యానుభవాన్ని పూసగుచ్చినట్టు వివరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన అనుభవాలతో ఇపుడు ఆమె ఎంబ్రాస్డ్ బై లైట్ అనే పేర పుస్తకం రాస్తోంది. ఇదంతా సాధ్యమా, ఇలా జరుగుతుందా అంటే కొన్ని సంఘటనలు, సందర్భాలు నమ్మాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/betty-afterlife-journey-25-141789.html
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.