ఆసియా క‌ప్‌..   భార‌త్  హ్యాట్రిక్ సాధిస్తుందా?

Publish Date:Aug 25, 2022

Advertisement

త్వ‌ర‌లో ఆసియాక‌ప్ టి-20 టోర్నీ ఆరంభానికి దుబాయ్ సిద్ధ‌మ‌యింది. ఐసిసి పురుషుల టి20 ప్ర‌పంచ క‌ప్ కూడా ఆట్టే దూరంలో లేదు గ‌నుక ఈ టోర్నీకి ప్రాధాన్య‌త ఉంది. ఈ టోర్నీలో భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య‌నే ఎక్కువ పోటీ క‌న‌ప‌డుతుంది. ఆసి యా అన‌గానే ఈ రెండు దిగ్గ‌జాల‌కే క్రికెట్ వీరాభిమానులు అమితంగా ఇష్ట‌పడ‌తారు. గ‌తేడాది ఐసిసి ప్ర‌పంచ‌క‌ప్ పురుషుల టి 20 క‌ప్‌తో ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త్ 19 ప‌ర్యాయాలు గెలిచింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ రాహుల్ ద్రావిడ్‌ల సార‌ధ్యం మ‌ద్ద‌తు అమితంగా ప‌నిచేశాయ‌ని క్రికెట్ పండితులు, విమ‌ర్శ‌కుల మాట‌. అయితే ఈసారి ఆసియాక‌ప్‌కు ద్రావిడ్ స్థానంలో వి.వి. ఎస్‌.లక్ష్మ‌ణ్‌ను కోచ్‌గా నియ‌మించారు.  భార‌త్ హ్యాట్రిక్ సాధిస్తుంద‌న్న ఆశ‌లు యావ‌త్ ప్ర‌పంచ క్రికెట్ అభిమానులూ వ్య‌క్తం చేస్తున్నారు. 

ఈ ప‌ర్యాయం కూడా భార‌త్‌కే ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాటింగ్‌తో పాటు వాట్స‌న్ కూడా అభిప్రాయ ప‌డ‌టం గ‌మ‌నార్హం. ఆగ‌ష్టు 28న భార‌త్‌, పాక్ త‌ల‌ప‌డ‌నున్నాయి. పాకిస్తాన్ కంటే భార‌త్ బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ గ‌ట్టి స‌త్తా ప్ర‌ద ర్శించ‌డానికే అవ‌కాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా భార‌త్ రెట్టింపు ఉత్సాహంతో, గెలుస్తామ‌న్న గొప్ప కాన్ఫిడెన్స్ ప్ర‌ద‌ర్శి స్తూ, ప‌ట్టుద‌ల‌తో ఆడ‌టం గ‌మ‌నిస్తాం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్ వంటివారు ఎంతో ధాటిగా ఆడి జ‌ట్టు శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను రెండింత‌లు పెంచే తీరు చూడ‌చ‌క్క‌నిది. అయితే ఇటీవ‌ల అంత‌గా ఫామ్‌లో లేని కోహ్లీ ఈ టోర్నీలో త‌ప్ప‌కుండా పాత విరాట్ విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌డ‌ని వీరాభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అత‌ను భార‌త్‌కి కేవ‌లం 16 మ్యాచ్‌లే అడాడు. వాటిలో ఒక్క‌టే టీ 20 కావ‌డం గ‌మ‌నార్హం. అదీ జూలై లో ఇంగ్లాండ్ మీద ఆడింది.  ఈ మ‌ధ్య సిరీస్‌ల‌కు విశ్రాంతి తీసుకోవ‌డం కోహ్లీకి ఒక‌విధంగా మంచిదేన‌ని, ఇపుడు ఫ్రెష్‌గా బ‌రిలోకి దిగి ఎంతో కాన్ఫిడెన్స్‌గా ఆడ‌టానికి అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ క్రికెట్ సీనియ‌ర్లు న‌మ్ముతున్నారు. 

జట్టు విష‌యానికి వ‌స్తే.. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో రాహుల్,విరాట్‌,సూర్య‌కుమార్ యాద‌వ్‌, రిష‌బ్‌,దీప‌క్ హుడా,దినేష్ కార్తి క్‌, హార్దిక్ పాండ్యా,ర‌వీంద్ర‌జ‌డేజా, ఆర్‌.అశ్విన్‌, య‌జువేంద్ర‌ఛాహ‌ల్‌, ర‌వి విష్ణోయ్‌, భువ‌నేశ్వ‌ర్‌,అర్ష‌దీప్‌సింగ్, ఆవేశ్‌ఖాన్ ఆడ‌ను న్నారు. స్టాండ్‌బైలుగా శ్రేయాష్ అయ్య‌ర్‌, ఆక్ష‌ర్‌ప‌టేట్‌, దీప‌క్ చాహ‌ర్ ఉన్నారు. కాగా వీరిలో ర‌న్‌మిష‌న్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉండటం జ‌ట్టుకు కొండంత అండ‌గా చెప్పాలి. చిత్రమేమంటే ఎప్పుడూ అంత‌గా క‌నిపించ‌ని దూకుడు త‌త్వం ప్ర‌ద‌ర్శిం చ‌డం గ‌మనార్హం. ఇది ప్ర‌స్తుత టోర్నీకి ఎంతో అవ‌స‌ర‌మ‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ స్ట్ర‌యిక్ రేట్ కూడా 142 ఉండ‌టం ఈ టోర్నీకి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. కెప్టెన్‌ శ‌ర్మ‌తో పాటు ఓప‌నింగ్ కి దిగితే ప‌వ‌ర్‌ప్లే అత్యంత ఆస‌క్తిక‌ రంగా సాగు తుంద‌నే అనాలి. ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కండా వీరిద్ద‌రూ దీపావ‌లి ఆనందాన్నిస్తారు. విశ్రాంతి త‌ర్వాత తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చిన కోహ్లీ, ఇప్ప‌టికే ఉత్త‌మ ఫామ్‌లో ఉన్న సూర్య‌కుమార్‌లు మిడిల్ ఆర్డ‌ర్‌ను మ‌రింత దూకుడుగా ముందుకు తీసికెళ్లి మంచి స్కోర్ ఖాయిలా చేయ‌వ‌చ్చు. చివ‌ర‌లో దినేష్ కార్తిక్ బ్యాటింగ్ విధానం ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఐపిఎల్‌లో అత‌ను ఆ స‌త్తాను ఇప్ప‌టికే ప్ర‌ద‌ర్శించాడు. అందువ‌ల్ల దినేష్‌, రిష‌బ్‌ల మ‌ధ్య మంచి పోటీనే చూడ‌గ‌ల‌మ‌ని అనాలి. వారిద్ద‌రూ ఐపిఎల్‌లో ధాటిగా ఆడ‌టం, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న‌వారే. వారిద్ద‌రికి ప్ర‌త్య‌ర్ధుల బౌలింగ్‌ను నీరుగార్చ‌డంలో ఎంతో పేరుంది. ఇక బౌలింగ్ విభాగానికి వ‌స్తే, చాహ‌ల్ త‌ప్ప‌కుండా లీడ్ బౌల‌ర్‌గా క‌న‌ప‌డ‌తాడు. అత‌ను కేవ‌లం 7.06 ఎకాన‌మీతో 13 మ్యాచ్‌లో ఏకంగా 16 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ తో త‌ల‌ప‌డిన సిరీస్‌లో త‌న స‌త్తాను చాట‌డంలో ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించాడు. అయితే, పేస్ అటాక్‌లో బుమ్రా, పాండ్యాలు మ‌రిం విజృంభించాల్సి ఉంది. అలాగే పేసర్ల‌లో లీడ్‌గా ఉన్న భువ‌నేశ్వ‌ర్‌పైనా ఎన్నో ఆశ‌లు ఉన్నాయి. ఈ ఏడాది ఎలాంటి గాయాల‌కు గురికాలేదు గ‌నుక అత‌ను ఐపీఎల్‌లోనూ ఎంతో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు గ‌నుక అత‌ని మీదా ఆశ‌లు ఉన్నాయి.

ఈసారి బాబ‌ర్ అజామ్‌, మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్‌లతో ప‌టిష్టంగా ఉన్న పాకిస్తాన్‌తో పాటు శ్రీ‌లంక జ‌ట్టు కూడా భార‌త్‌కు గ‌ట్టి పోటీ నిచ్చే అవ‌కాశాలున్నాయ‌ని క్రికెట్ మేధావులు అంటున్నారు. అలాగే అంత‌ర్జాతీయ కూన‌లుగా పేర్కొంటున్న ఆప్ఘ‌నిస్తాన్ జ‌ట్టు బౌలింగ్ లైన్ ఆప్ ఈసారి ఇబ్బందిపెట్టే అవ‌కాశాలున్నాయి. ఇటీవ‌ల ఇర్లాండ్ తో త‌ల‌ప‌డిన సిరీస్‌లో ఓట‌మి చ‌విచూసిన‌ప్ప‌టికీ ఆఫ్ఘ‌న్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌న‌వ‌స‌రం లేదు. 

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.