నాడీపతి లో ప్రత్యామ్నాయ చికిత్సలు...

Publish Date:Sep 23, 2024

Advertisement

కప్పింగ్ తెరఫీ...

కప్పింగ్ తెరఫీ యునానిలో అత్యంత పురాతన మైనదని అంటారు. ముఖ్యంగా శరీరంలో వచ్చే నొప్పులు. ముఖ్యంగా వీపు, వెన్ను నొప్పులు, కండరాలు,నరాల లో వచ్చేనోప్పులు లేదా వాపులు రక్తప్రసారం లేనందువల్ల,ఊపిరి తిత్తుల్లో  తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్య దీర్హకాలంగా ఉండే  సమస్యలకు కప్పింగ్ తెరఫీ ఒకచికిత్చ సులభమైన ప్రాత్యామ్నాయ చికిత్చ గా పేర్కొన్నారు.

కుప్పింగ్ తెరఫీ విధానం...

శరీరంలో పీల్చేసామర్ధ్యం ఉన్న రకరకాల కప్పింగ్ పద్దతులను వాడుతూ ఉంటారు. నాడీ పతిలో చాలా రకాల ఎలిమెంట్స్ వాడుతూ ఉంటారు.మననమ్మకం ప్రకారం కప్పింగ్ తెరఫీ ద్వారా రక్తప్రవాహం పెంచడం ఇతర సమస్యల నివారణకు దోహదం చేస్తుంది.

కప్పింగ్ తెరఫీ వల్ల లాభాలు...

నెప్పి నివారణ ను ఉపసమనం కలిగించడం. శరీర భాగాలలో మనకి కనపడని కండరాలు ఇతర కణాలు, మనకదలికలకు సహకరించే మెత్తటి కణజాలం శరీరంలో ఒక్కోసారి కదలకుండా ఉండిపోతాయి. ఒక్కోసారి ఊపిరితిత్తులు లేదా చెస్ట్ లో తీవ్రమైన నొప్పి కదలిక లేకపోవడం వంటి సమస్యలు లింఫ్ ద్వారా విడుదల అయ్యే ఫ్లూయిడ్స్ ను శుద్ధిచేయడం రక్తప్రశ్రారం చేస్తాయి. వీటికి శరీరం ద్వారా వ్యర్ధ పదార్ధాల బయటికి తరలించడం.ఒక్కోసందర్భం లో మీనరాలను మత్తుగా తిమ్మిరి పట్టినట్టుగా ఉంటుంది.కప్పింగ్ పద్దతిద్వారా శరీరంలో కి శక్తి ని పంపించడం ద్వారా అవిసరిగా పనిచేసే విధంగా కప్పింగ్ పద్ధతి ఉపయోగ పడుతుందని ముఖ్యంగా వెన్నుపూసలో ఊపిరితిత్తులలో పేరుకు పోయిన ఫ్లూయిడ్స్ ను బయటికి తీసేందుకు కప్పింగ్ పద్ధతి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

సీడ్ తెరఫీ...

నాడీ పతి చికిత్చాలలో సీడ్ తెరఫీ ని నిత్యం వినియోగిస్తూ ఉంటారు. శరీరం పై సీడ్ తెరఫీ ని విస్తృతంగా వినియోగిస్తున్నారు.సీడ్ తెరఫీ ద్వారా నరాలలో రక్త ప్రసారం పెంచడం శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడం సీడ్ తెరఫీ దోహదం చేస్తుంది.ముఖ్యంగా నాడీ పతిలో దీర్ఘకాలిక డయాబెటీస్ కు రోగులకు ద్రాక్ష విత్తనాన్ని వినియోగిస్తారు. ఇక సంజోక్ తెరఫీ లోను ప్రతి అవయవానికి ఒక్కో పండు,కూర గాయల  విత్తనం వాడడం  గమనించ వచ్చు.శరీరం లో ఉన్న రేఫ్లేక్స్ పాయింట్స్ లేదా సుజోక్ పాయింట్స్ పై విత్తనాలను పేస్తే చేసి విజయం సాధించినట్లు తెలిపారు.ఉదాహరణకు వాల్ నట్స్ అది మన మెదడు ఆకారాన్ని పోలిఉండడం వల్ల అది మన మెదడులో ఉన్న వివిదరకాల సమస్యలకు ఉపయోగ పడతాయి.మా పరిశోదన లో వివిదరకాల విత్తనాల ను వాడడం ద్వారా ఉపయోగం ఉండగలదని నిపుణులు పేర్కొన్నారు.

రాజ్మా విత్తనాలు...

కిడ్నీ,పొట్ట సమస్యలకు వాడవచ్చు.

వెన్నునొప్పి-కీళ్ళ నొప్పులు 

కంటికి సంబందించిన సమస్యలకు..

బ్లాక్ పెప్పర్-నల్ల మిరియాల విత్తనాలు.

డయాబెటీస్ కు-ద్రాక్ష,గోధుమ విత్తనాలు,పెసలు విత్తనాలు.

వినికిడి సమస్యకు-పెసలు విత్తనాలు.

అన్నిరకాల విత్తనాల వాడకం ద్వారా శక్తిని పెంచవచ్చు.తద్వారా శక్తివంతమైనవిగా భావించవచ్చు.             

By
en-us Political News

  
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్..
శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి....
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.