ఐపీఎల్ అందరికీ లాభాలు పంచితే.. వీరికి మాత్రం పీడకల అయ్యింది!

Publish Date:Mar 27, 2026

Advertisement

ప్రపంచ క్రికెట్ రంగంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్  ఫ్రాంచైజీలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఒక్కో ఐపీఎల్ ఫ్రాంఛైజీ విలువ కోట్ల రూపాయలు ఉంది.  రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లు  15 వేల నుంచి. 16 వేల కోట్ల రూపాయల విలువకు చేరుకున్నాయి. దాదాపు  ఫ్రాంచైజీలన్నిటికీ ఐపీఎల్ అద్భుత ఆదాయాన్ని ఇచ్చింది. అయితే కొందరికి మాత్రం ఐపీఎల్ ప్రాంఛైజీల యజమానులు వివాదాలు, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఐపీఎల్ అంటేనే వారికి ఒక పీడకలలా మారింది. ఐపీఎల్ ఆరంభంలో జట్లను కొనుగోలు చేసిన కొందరు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆ దురదృష్ట వంతులు ఎవరని చూస్తే మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు విజయ్ మాల్యా.   

. 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సుమారు రూ. 450 కోట్లకు కొనుగోలు చేసిన మాల్యా.. ప్రస్తుతం పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దేశం విడిచి పారిపోయి లండన్ లో ప్రవాస జీవితం గడుపుతున్నాడు.    పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా దేశ ప్రజల దృష్టిలో నిలిచాడు.  

ఇక ఆ తరువాత డక్కన్ క్రానికల్ అధినేత   టి. వెంకట్రామిరెడ్డి. ఆయన అప్పట్లో హైదరాబాద్ ఫ్రాంచైజీని డెక్కన్ చార్జెస్ పేరుతో కొనుగోలు చేశారు.  డెక్కన్ చార్జన్ ఐపీఎల్ రెండో సీజన్ విజేతగా నిలిచింది.  గిల్ క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్ వంటి స్టార్ ప్లేయర్లతో కళకళలాడిన ఆ జట్టు నిర్వహణ లోపాల కారణంగా   కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. తరువాత కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఆ జట్టు ఉనికిలోనే లేకుండా పోయింది. టి.వెంకట్రామిరెడ్డి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దీంతో ప్రస్తతం హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ చేతికి వెళ్లింది అలాగే , రాజస్థాన్ రాయల్స్ మాజీ వాటాదారులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాకూడా వివాదాల్లో చిక్కుకుని ఫ్రాంచైజీని వదులు కున్నారు. అయితే ఇలా నష్టపోయిన వారంతా వారి వారి స్వయంకృతాపరాధాల వల్లే నష్టపోయారు అని చెప్పాలి. 
ఐపీఎల్ మాత్రం  ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ గా ఎదిగింది.  యాజమాన్యాలు భారీ పెట్టుబడులతో లాభాల బాటలో పయనిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ వేల కోట్ల వ్యాపారం మరింత పుంజుకునే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. క్రికెట్ ఒక మతంగా మారిన ఇండియాలో ఐపీఎల్ కు ఆదరణ దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు. 

By
en-us Political News

  
రిద్దరూ ఫ్రీమాంట్‌లోని వాషింగ్టన్ హైస్కూల్‌లో 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాటి నుండి మంచి స్నేహితులు. ప్రస్తుతం హర్షిత నాయర్ ప్రతిష్టాత్మక యూసీ బెర్క్లీ యూనివర్సిటీలో లీగల్ స్టడీస్ చదువుతుండగా, మహియాల్ శ్రాన్ శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్ విద్యార్థినిగా ఉన్నారు.
ఆర్స్ టెక్నికా 2026 రీడర్ సర్వే ప్రారంభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ మరియు సైన్స్ రంగాలలో మీ వాయిస్ వినిపించి, రాబోయే కాలపు టెక్ కంటెంట్‌ను మీరే నిర్ణయించండి.
ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో సంచలనం సృష్టించాడు. జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ చేసిన 16 గోల్స్ రికార్డును సమం చేస్తూ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
రోహిత్ శర్మకు ఆ ప్రతిభ పుట్టుకతో రాలేదంటూ ముంబై ఇండియన్స్ మాజీ కోచ్ జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిట్‌మ్యాన్ సక్సెస్ సీక్రెట్ మరియు కెప్టెన్సీ శైలిపై ఆయన పంచుకున్న ఆసక్తికర విశేషాలు ఇక్కడ చదవండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా అద్భుత విజయం సాధించింది. అల్జీరియాపై 3-0 తేడాతో గెలిచిన మ్యాచ్‌లో కెప్టెన్ లియోనెల్ మెస్సీ చారిత్రాత్మక హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసి, జర్మనీ దిగ్గజం క్లోజే పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును సమం చేశాడు. ఈ అద్భుత మ్యాచ్ హైలైట్స్ మీకోసం.
8వ వేతన సంఘం మెమొరాండం గడువు ముగిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, 60% డీఏ విలీనం మరియు కొత్త వేతన ఫార్ములా వివరాలు ఇక్కడ చూడండి.
బ్యాంకుల్లో లోన్లు తీసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన ఊరటనిచ్చింది. లోన్ల పేరుతో ఇన్సూరెన్స్ పాలసీలను బలవంతంగా అంటగట్టే బ్యాంకుల డార్క్ ప్యాటర్న్స్ విధానాలకు చెక్ పెడుతూ 2027 జనవరి 1 నుండి కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్‌ను వృథా చేయకుండా ఉచిత ఫ్లైట్ టిక్కెట్లు, లగ్జరీ హోటల్ స్టేస్ మరియు క్యాష్‌బ్యాక్ పొందడానికి ఉపయోగపడే టాప్ సీక్రెట్ రిడెంప్షన్ స్ట్రాటజీలు ఇప్పుడు మీ కోసం.
అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత లిమిటెడ్ డీమెర్జర్ తర్వాత అల్యూమినియం, ఆయిల్, పవర్, ఐరన్ రంగాల స్టాక్స్‌లో ఏది బెస్ట్ రిస్క్రివార్డ్ అందిస్తుంది? మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ కీలక అంచనాలు, ఇన్వెస్టర్ గైడ్ మీ కోసం.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ పాక్ జట్టుకు భారీ జరిమానా విధించగా, దీప్తి శర్మ 5 వికెట్లతో చారిత్రాత్మక వరల్డ్ రికార్డ్ సృష్టించింది.
భారత క్రికెట్ చరిత్రలో చారిత్రాత్మక బుధవారం. ఒకే రోజు ఇండియా ఎ, శుభ్‌మన్ గిల్ సీనియర్ టీమ్, మరియు హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల ప్రపంచకప్ జట్లు వేర్వేరు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతున్నాయి. 12 గంటల పాటు సాగే నాన్‌స్టాప్ క్రికెట్ ట్రిపుల్ ధమాకా పూర్తి వివరాలు మీకోసం.
విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ లోపల ప్రయాణికులు బెంచీలపై, నేలపై నిద్రిస్తున్న షాకింగ్ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.
దేశంలో విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్న దీప్కే..ఇటువంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.