Publish Date:May 12, 2024
జగన్ పార్టీ ఎన్నికల హింసకు శ్రీకారం చుట్టింది. మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్పై జగన్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ రత్నాకర్ తీవ్రంగా గాయపడ్డారు.
Publish Date:May 12, 2024
అరాచక పాలనను అంతం చేయడానికి సమయం వచ్చింది.. కత్తులతో, పోలీస్ లాఠీలతో ప్రశ్నించిన వారిపై కక్షపూరితంగా వ్యవహరించిన నియంతను గద్దె దింపేందుకు సమయం ఆసన్నమైంది.. సొంత తల్లినీ, చెల్లెలను ఇబ్బందులు పాలుచేస్తున్న సీఎంకు బుద్ధిచెప్పే అవకాశం వచ్చింది.
Publish Date:May 12, 2024
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీయే నాకు పోటీ అన్నట్లుగా పీఎం కుర్చీపై గురిపెట్టారు. మోడీతో ఢీ అంటే ఢీ అన్నారు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ జరిపి ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు.
Publish Date:May 12, 2024
ఇలాంటి వారి మొక్కులు రాజశేఖర్ రెడ్డికి, జగన్కి కావాలేమోగానీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్కి అక్కర్లేదు. నాలుక వున్నది కోసుకోవడానికి కాదు.. ప్రశ్నించడానికి!!
Publish Date:May 12, 2024
ఎన్నికల ముందు రోజున జగన్మోహన్ రెడ్డికి తన పార్టీ ఎమ్మెల్యేనే షాక్ ఇచ్చారు. పిఠాపురం ప్రస్తుత ఎమ్మెల్యే దొరబాబు ధిక్కార స్వరం వినిపించారు
Publish Date:May 12, 2024
హైదరాబాద్ నుంచి ఏపీకి ఓటర్లు రాకుండా జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినప్పటికీ లక్షల సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు తరలి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొనటానికి చైతన్య రథాల్లో తరలి వస్తున్నారు.
Publish Date:May 12, 2024
మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ డెసిషన్ చేతిలోనే వుంది. మీ ఓటు చేతిలోనే వుంది. మీ పిల్లలు బాగుపడాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓటు వేయకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్
Publish Date:May 12, 2024
త్రినయని సీరియల్ లో తిలోత్తమగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆమె మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ వేకువ జామున పవిత్ర ప్రయాణిస్తున్న కారు హైవే నెం.44పై భూత్ పూర్ సమీపంలోని శేరిపల్లి వద్ద రోడ్డు డివైడర్ ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఇదే కారులో పవిత్ర కుటుంబ సభ్యులు, మరో నటుడు చంద్రకాంత్ కూడా ఉన్నారు. పవిత్ర మృతి చెందగా, కుటుంబ సభ్యులకు, చంద్రకాంత్ కు గాయాలయ్యాయి.
Publish Date:May 12, 2024
పోలింగ్ స్టేషన్కు వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పోలింగ్ బూత్ లోకి మొబైల్స్, ఇతర వస్తువులను అనుమతించరు. కాబట్టి వీటిని ఇంటివద్దే వదిలివెళ్ళండి. ఓటర్ ఐడీ లేదా ఇతర ఫోటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్ మీ వద్ద ఉంచుకోవాలి.
Publish Date:May 12, 2024
గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన వైకాపా నేత వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో గులకరాయి నాటకం ఆడి అట్టర్ ప్లాప్ అయ్యారు. సరిగ్గా పోలింగ్ కు ఒక రోజు ముందు ఫేక్ ఆడియోలను రిలీజ్ చేస్తూ అధికారంలో రావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఒటమి కన్ఫర్మ్ కావడంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Publish Date:May 12, 2024
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ని చాలా వ్యతిరేకిస్తున్నారు. తమ వ్యతిరేకతను ఓట్ల రూపంలో రేపు చూపించబోతున్నారు. ప్రజలు చంద్రబాబుకు అనుకూలంగా వున్నారు. అయితే చంద్రబాబు మీద అనుకూలత కంటే జగన్ మీద వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా వుంది.
Publish Date:May 12, 2024
ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25లోకసభ ఎన్నికలు ఒకే సారి నిర్వహిస్తుండగా తెలంగాణలో మాత్రం కేవలం 17 లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
Publish Date:May 12, 2024
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామిభక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్లచావు వాళ్లు చావని అనేలా వదిలేశారు.