బ్రెయిన్ లో వచ్చే మార్పులు!
మన జీవితం నడిచేదే నాడీ మండల వ్యవస్థే మనలను నడిపించేది. అందులో ఒక్క సమస్య అంటూ రావడం మొదలు పెడితే ఇక వాటిని గుర్తించడం చికిత్చ చేసుకోవడం మినహా మరోమార్గం లేదని అంటున్నారు అసలు మన బ్రెయిన్ లో వచ్చే మార్పులు ఏమిటి వాటి వివరాల లోకి వెళ్దాం. పి టి ఎస్ డి... మీరు ఏదైనా విషయం పై ఏదైనా ప్రమాదం జరిగితే. మీ మెదడు ఫ్లైట్ లేదా ఫైట్ అవుతుంది. ఈ స్థితిలో వారి కై వారే కోలుకుంటారు.కొంత మందిలో పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ దిజార్దర్ పి టి ఎస్ డి కారణంగా అమ్యగ్దోల్ అంటే మెదడులోని ఒక భాగం మీ భావోద్వేగాలను నియంత్రిస్తుంది.అది ఒక్కోసారిఅతిగా స్పందిస్తుంది.లేదా తక్కువగా స్పందించడం ప్రీకంట్రోల్ కార్టెక్స్ అదే మెదడులో నిర్ణయాత్మక ప్రదేశం అది మీ జ్ఞాపక శక్తిని నింపుతుంది. ఒత్తిడి డిప్రెషన్... ఈ రకమైన స్థితి అది మీమూద్ ను మారుస్తుంది. మీమేదడును మారుస్తుంది.మీమెదడు ప్రాంతం లో కొన్నిరకాల లీజన్స్ లేదా పగుళ్ళు వచ్చి ఉండవచ్చు.ప్రో ఫాంటల్ లోబ్ అంటే ఏ విషయమైనా కారణాలు తెలుసుకోవడం తెలుసుకోవడం, న్యాయనిర్ణయం.విచక్షణ విలక్షణ మైన స్వభావం పై ఒకపరిశోదనలో కనుగొన్నారు.ఎవరైతే ఒత్తిడి గురి అవుతున్నారో ౩౦%మెదడు వాపు ఉన్నట్లు తేలింది. దీనినే బ్రెయిన్ సెల్ లాస్ అంటారు ఈ కారణం గానే జ్ఞాపక శక్తిలో సమస్యలు రావడం దిమ్నీషియాకు దారితీస్తుంది. స్ట్రొక్... స్ట్రొక్ ఎప్పుడు వస్తుంది. మీ మెదడులో ఒక భాగం లో రక్త ప్రవాహం ఆగినప్పుడు స్ట్రొక్ వస్తుంది. ఈ కారణంగా శాస్వతంగా మీమేడదు డ్యామేజ్ అవుతుంది.కొన్ని సందర్భాలలో అంగవైకల్యానికి దారితీయడం లేదా మరణించడం జరగవచ్చు.మీ లక్షణాల ఆధారంగా ఏ స్ట్రోక్ ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో నిర్ధారిస్తారు.ఎడమవైపు మెదడులో మీరు బలహీనంగా ఉంటె ఏమాత్రం స్ప్ర్సలేకుండా తిమ్మిరి పట్టినట్టుగా చేయి పట్టుకోల్పోవడం జరుగుతుంది.శరీరంలో కుడి వైపు భాగం లో సమస్య వస్తే మాట్లాడడం ఇబ్బందిగా ఉండవచ్చు కుడి వైపు బలహీనంగా ఉన్నాప్పుడు ఎడమవైపు భాగం ఒక్కోసారి స్ప్రుహలేకుండా ఉండడం లేదా చచ్చుబదిపోయిన తిమ్మిరి పట్టినట్టుగా ఉంటుంది. ఆల్కాహాల్ డిజార్దర్... మధ్యం సేవించడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుందన్నవిషయం అందరికీ తెలుసు అది దాచి ఉంచాల్సిన సీక్రెట్ కాదు.మధ్య పానం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడం అంటే మధ్యం మధ్యం మెదడులోని కణాలను చంపేస్తుంది.కొంతకాలానికి అతిగా మధ్యం సేవించడం వల్ల మీ మెదడు నాశనం అయిపోతుంది అది మీ మెదడులోని కొన్ని ప్రాంతాలాలో కుంచించుకు పోతుంది. మధ్జ్యం సేవించే వారిలో చిన్న పాటి హిపో కాంపస్ ఉంటుంది. అంటే జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది.తరచుగా తాగే అలవాటు లేకున్నా జ్ఞాపకశక్తి కొంతమేర తగ్గిపోతుంది. మెదడు మొద్దు బారిపోతుంది మీ మెదడు మీ స్వదీనంలో ఉండదు. చేయి వణకడం వంటి సమస్యకు రావడం ఇతర అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేదిస్తాయి. స్చిజోఫ్రీనియా... స్చిజో ఫ్రీనియా ఉన్న వారిలో రకరకాల మెదడు ఉంటుంది. వారిలో ఏరకమైన మెంటల్ దిజార్దర్ ఉండదు.స్కాన్ లో మనం చూస్తే బూడిద,తెలుపు రంగులో అంటే రంగులోమెదడులో కొవ్వు లాంటి పదార్ధం ఏదైనా చేరుకొని ఉండవచ్చు తెల్లగా ఉంటె అది ఏమైనా సిస్ట్ ఉంది ఉండవచ్చు.సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాయి. స్చిజోఫ్రీనియా ఉన్న వాళ్ళలో బూదిదరంగును గురించి వదిలివేయాలి కొంతకాలానికి అది తగ్గిపోతుంది. అల్జీమర్స్ వ్యాధి... మీ మెదడులో న్యురాన్స్ కణాలు ఉంటాయి.అది ఒకదానికి ఒకటి కలిసి రసాయన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉంటాయి. శరీరం లోని ఇతరాభాగాలకు సమాచారం అందిస్తుంది.అల్జీమర్స్ వ్యాధి మీ కామ్యునికేషణ్ వ్యవస్థను భాగం కలిగిస్తుంది. అల్జీమర్స్ వ్యాధి మీ శరీరంలో రెండురకాల ప్రోటీన్లు పెరగడం వల్ల బ్రేక్ డౌన్ వస్తుంది. ఏమిలాయిడ్ రెండు టాన్ గిల్స్ సృష్టించడం ద్వారా సమాచారలోపం కలిగిస్తుంది . మైగ్రయిన్... ఎవరైతే మైగ్రైయిన్ సమస్యతో బాధపడుతున్నారో వారి మెదడులో ఫాల్టీ వైరింగ్ ఉండచ్చు. వారి అత్యధికంగా స్పందించడం.ఒత్తిడికి గురైన లేదా అధిక వెలుతురు చూసినా ఒక వేవ్ కారణంగా రసాయన చర్య చర్య వల్ల రక్త నాళాలు కుంచించుకు పోతాయి. ఈ కారణం గానే తీవ్రమైన తలనొప్పి ఇతరాలక్షణాలు వస్తాయి ఒక్కోసారి మైగ్రెయిన్ తీవ్రంగా ఉంటుంది మెదడులో ఉన్న బూడిదరంగు మొత్తం లేదా తెల్లరంగు ప్రాంతం లో కోల్పోతారు. బ్రైయిన్ అన్షు రిస్మ్... నెడడులో అన్షు రిస్మ్ అన్నది రక్త నాళాల లో ఒక బలహీన మైన భాగం సహజంగా అది ఒక బుడగ మాదిరిగా లేదా బల్జేస్ లో రక్తం నిండి ఉంటుంది. చూడగానే వేలాడే జెర్రీ లా కనిపిస్తుంది లేదా పలుచని సన్నని కాండం లా కనిపిస్తుంది. మెదడులో ఉండే రక్త సిరలు ధమనులు సజీవంగా సక్రమంగా పనిచేయాలంటే మెదడులో రక్తనాళాలు ఏమైనా అన్సు రిస్మ్ లీక్ కావడం లేదా నలగడం ఈ రకంగా రక్త స్రావం జరగడం అది మెదడు లేదా లైనింగ్ లో జరిగిఉండచ్చు.దీనినే హేమరేజ్ స్ట్రోక్ అంటారు. అది తలనొప్పితో మొదలై అలసట ఫైట్స్ కు దారితీయవచ్చు లేదా మరణానికి దారితీయవచ్చు.
read moreవాయు కాలుష్యంతో మీ మెదడుకు ముప్పు....
వాయు కాలుష్యం వల్లే కేంద్ర నాడీ మండలం పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు గుర్తించారు. శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో మనిషి మెదడులో రకరకాల రాసాయానాలు రేణువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే రకరకాల బ్రెయిన్ డిజార్డర్స్ కు కారణం అవుతుందని గాలిద్వారా మనశరీరంలోకి పలురకాల టాక్సిన్స్ మెదడులోకి చేరుత్జున్నాయి. మనం నివసించే ప్రాంతం పూర్తిగా వాయుకాలుష్యం తో నిండి ఉందని వాటిని మనం పీలుస్తూ ఉంటె అవి మన ఊపిరితిత్తుల ద్వారా రక్తనాళాల ద్వారా చేరుతుంది. అది మెదడులో రకరకాల బ్రెయిన్ డిజార్డర్స్ కు దారితీసే అవకాశాలు ఉన్నాయని . మెదడులో బ్రెయిన్ డ్యామేజ్ కు కారణ మౌతుందని ఒక నూతన పరిశోదన వెల్లడించింది. శాస్త్రజ్ఞులు నేరుగా వివిధ మార్గాల ద్వారా పేరుకు పోయిన రేణువులు రాసాయానాలను రక్త నాళాల ద్వారా చేరిన రేణువులు మెదడులో నిలిచి ఉంటాయి. ఇతర శరీర అవయవాల లో తిష్ట వేసి ఉండడాన్ని గుర్తించారు.బిర్మిగామ్ విశ్వ విద్యాలయానికి చెందినా అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశోధనల కొన్ని అంశాలను ప్రచురించింది. శాస్త్రజ్ఞులు మెదడులో కొన్ని రకాల రేణువులు రాసాయనాలు ఉన్నట్లు రోగుల నుండి వాటిని సమీకరించారు.వారిలో కొన్ని రాకా;ల బ్రెయిన్ డిజార్డర్స్ వాటిని కప్పి ఉంచడం సాధ్యం కాదు అని తేల్చి చెప్పారు. బెర్మింగ్ హాం విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ ఇసుల్ద్ లించే పరిశోదన పై కొన్ని విమర్శలు చేసారు. వైద్య విజ్ఞానం లో చాలా తేడా ఉందని వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకరమైన రేణువులు కేంద్ర నాడీమండలం పై ప్రభావం చూపిస్తుంది. మెదడులో పేరుకు పోయిన రేణువులు ఉండడం వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అది శరీరం లో ని ఇతర భాగాల లోనూ చేరుతుందని నిపుణులు గుర్తించారు. రక్తం గుండా 8 రకాల రేణువులు మెదడులో ప్రవేసిస్తాయి. అందిన సమాచారం ప్రకారం ముక్కుద్వారా శ్వాస నాళాల లోకి చేరి గాలిలో ఉన్న కాలుష్యం ద్వారా మెదడుకు చేరిన రేణువులు మెదడుపై ప్రభావం చూపుతాయి. గాలి కాలుష్యం లోనే అన్నిరకాల రాసాయానాలు రేణువులు,దుమ్ము,ధూళి,ఉంటుందని మొత్తంగా పర్టిక్యులేట్ మేటర్ గా చేరి మెదడుపై ప్రభావం చూపి సమస్యలకు కారణం అవుతున్నాయి.ఆల్ట్రా ఫైన్ పార్టికల్స్ శరీరం నుండి తప్పించుకుంటున్నాయి. రోగనిరోదక శక్తి నిచ్చే కణాలు బయోలాజికల్ బారియర్స్ అడ్డంకులు ఉంటున్నాయి ఇటీవలి పరిశోదనలో అత్యంత ప్రభావవంతమైన కాలుష్యం మెదడులో వాపు అల్జీమర్స్ కాగ్నేటివ్ సమస్యలకు దారితీస్తుంది.ఈ రకమైన సమస్యలు పెద్దల లోనేకాదు పిల్లల లోనూ వేదిస్తుంది. మనం పీలుస్తున్న వాయు కాలుష్యం రక్తం ద్వారా ప్రవహించి రక్తనాళాల ద్వారా ఏర్పడిన అడ్డకులను సైతం తోసి మెదడులోకి చేరుతుంది. రక్తనాళాల లోకి చేరుతుంది. రక్త నాళా లను నాశనం చేరడం. చుట్టుపక్కల ఉన్న కణాలను నాశనం చేయడం జరిగిపోతుంది. మెదడును చేరిన రేణువులు చాలా గట్టిగా ఉండడం వల్ల కరగడం అసాధ్యం ఈ కారణంగా అవిమేదడులో దీర్ఘకాలం పాటు ఉండిపోతాయి.వాయు కాలుష్యం వల్లే కేంద్ర నాడీ మండలం పై ప్రభావం చూపుతుందని గుర్తించారు. దీని పై మరిన్ని పరిశోదనలు అవసరమని ఈమేరకు మెదడులో ఎలాంటి రేణువులు వచ్చి చేరుతున్నాయో అవి ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది కూడా నిశితంగా పరిశీలించడం అవసరం అని నిపుణులు పేర్కొన్నారు.
read moreమొటిమల చికిత్సకు వాడే యాంటీబయాటిక్స్ తో జాగ్రత్త!
యవ్వనం కౌమార దశలో ఉన్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులు హార్మిన్ సమస్యల పట్ల అవగాహన లేకపోవడం మైక్రో బయామ్స్ తో ముడి పడిన ఇలాంటి సందర్భాలలో ఎచికిత్చ తీసుకోవాలో తెలియక ప్రకటనలో ఉచ్చులో పడుతూ మొటిమల సమస్యను మరింత తీవ్రం చేసుకుంటున్నారు. అప్పుడే పువ్వు లా విచ్చుకునే వయస్సు శరీరం లోని అంగాలు అవయవాల లో వృద్ధి కనిపిస్తుంది ఒక్కోసారి శరీర అభివృధికి సహకరిస్తుంది లేదా సమస్య తీవ్రతకు దారితీస్తుంది. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కౌమారదశలో ముఖ్యంగా మొటిమలు రావడం చలాసహజమై దీని చికిత్చ కోసం సాంప్రదాయ పద్దతిలో అనుసరించే విధి విధానాలతో పాటు నరాలు ఖండరాలు ఎముకలు వృద్ధి చెందుతూ ఉంటాయి మొటిమల కోసం చేసే చికిత్చ లో సాధారణ అంశం ఏమిటి అంటే యాంటి బాయిటిక్స్ విరివిగా వాడతారు. ఒక పరిశోదనలో కౌమారదశలో యవ్వన దశలో ఉన్నప్పుడే శరీర ఆకృతిలో మార్పులు వస్తూ ఉంటాయి శరీర కండరాలు గట్టిగాను శరీరంలో జరిగే హార్మోన్ మార్పుల వల్ల ఎముకలు గట్టిగాను ఒక్కోసారి మేత్తగాను మారిపోతాయి కారణం ముఖం పైన మురికి పేరుకు పోవడం లేదా రక్తం లో ఇన్ఫెక్షన్ కారణంగా ముఖం పై వచ్చే మొటిమలు ముఖాన్నిఅంద విహీనంగా చేస్తాయి. ఈ సమయం లో చర్మ సంబందమైన రోగానికి చికిత్చ కోసం యాంటి బాయిటిక్స్ తో బలోపేతం చేయడం సాధ్యమా కేవలం ఇన్ఫెక్షన్ తొలగించడానికి మాత్రమే నా అన్నది ప్రశ్న? మెడికల్ యునివర్సిటి ఆఫ్ సౌత్ కేరోలీనా ముర్రే శాస్త్రజ్ఞులు పరిశోదనలు చేసారు. సాధారణంగా చేసే క్లినికల్ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన పరిశోదనా వివరాలను ప్రచురించారు.మొతిమల చికిత్చ కోసం యాంటి బాయిటిక్స్ మందులు చాలా సుదీర్ఘ కాలం పాటు వాడాల్సి ఉంటుంది అప్పుడప్పుడు రెండు సంవత్చారాల సమయం పట్టా వచ్చు. ఈ సమయంలో పరిశోధకులు వారిలో వచ్చే జీవ అణువులు గట్ మైక్రో బయోం ఎముకల్ సంబంధిత ఆరోగ్య వృద్దికి మధ్యన లోతైన సంబంధం ఉంది.మరోనా సైక్లిన్ వంటి యాంటి బాయిటిక్స్ వంటి మందులు దీర్ఘకాలం పాటు వాడడం వల్ల గట్ లోని బయో మైక్రోబయోమ్స్ పాడై పోయే ప్రమాదం ఉంది దీని ప్రభావం చివరన చర్మం పై నుండి ఎముకలు నరాల పై పడుతుంది .పరిశొదకులు ఏమంటున్నా రంటే ముఖం పై వచ్చే మొటిమలు సహజమే అని చికిత్చ కోసం మరోనా సైక్లిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.ఈ మందు టెట్రా సైక్లిన్ వర్గానికి చెందినా యాంటి బాయితిక్ ఇందులో టెట్రా సైక్లిన్ డి ఆక్సిజన్ సైక్లిన్లు ఉంటాయి.యాంటి బాయిటిక్స్ మన ముఖం పై ఉన్న బ్యాక్టీరియా ను విస్తరించకుండా వాటిని చ్గంపడానికి రోగం సంక్రమించకుండా రక్షించుకునేందుకు మొతిమాలలో వచ్చే చీము నీరు ను తగ్గించేందుకు సహాయ పడుతుంది. ఈ అంశాల పై పరిశోదన చేస్తే ఎలాఉంటుంది అనుకున్నారు డాక్టర్లు ఎలుకల్ పై ప్రయోగం చేసారు. ఇందులో యవ్వన కౌమార దశలో ఉన్న ఎలుకల పై మందు ప్రభావం ఉన్నట్లు గుర్తించారు.కాని గట్ మైక్రో బయోం తనను తాను మార్చుకుని మందు ప్రభావం కారణంగా వాటి ఎముకలు గట్టి పడడం బలహీన పడడం వంటి మార్పులు గమనించినట్లు శాస్త్రజ్ఞులు తెలిపారు. తెరఫి నిలిచిపోయాక గట్ మీరో బయూం వాటి ఆకృతి సహజంగా పనిచేసే శక్తి ని కలిగి ఉంటుంది.పరిశోధకులు చెప్పిన వివరాల ప్రకారం కౌమారదశ లో ఎముకలు మెత్తగానే ఉంటాయి. కౌమారదశలో 4౦ % ఎముకలు మాత్రమే తాయారు అవుతాయి. ఇది పరివకవాత చెంది మైక్రో బయోం తో కలిసి ఉంటుంది.ఎముకల పెరుగుదల పెద్దగా ఉండదు ఈ రకంగా కౌమార దశలో వివిదరాల వయాసుల వాళ్ళు ఎదుకుంటున్న ఒక్కోసారి ఎముకలు విరిగి పోయే అవకాశాలు ఉంటాయి కౌమారదశలో వచ్చే సమస్యలను తక్షణం గుర్తించడం తక్షబం చికిత్చ తీసుకుంటే దీర్ఘకాల సమస్యల నుండి బయట పడవచ్చు. నిపుణులైన వైద్యుల సమక్షం లో చికిత్చ తీసుకుంటే మొతిమల సమస్య నుండి బయట పడ వచ్చు.
read moreవైద్య విద్యార్థుల బాండ్ పాలసీ అమలు కేంద్ర ఆరోగ్య శాఖ కసరత్తు!
వైద్య విద్య ను అభ్యసించే వైద్య విద్యార్ధులపై ముఖ్యంగా గ్రేడ్యుయేట్,పోస్ట్ గ్రేడ్యు యేట్ విద్యార్ధులపై బ్యాండ్ పోలసీ విధానాన్ని అమలు చేయాలని కసరత్తు చేస్తోంది.కేంద్ర ఆరోగ్య శాఖ బాండ్ పోలసీ ప్రకారం అవసరమైన ఆయా రాష్ట్రాల లోని ఆసుపత్రులు ప్రాంతాలాలో కొంత కాలం వరకు వైద్య సేవలు తప్పనిసరి చేస్తూ నిబందనలు రూపొందిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.ఒకవేళ ఈ నిబందనను అతిక్రమించే అయారష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు మెడికల్ కలశాలలు నిర్ణయించిన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని నిబందనలో పేర్కొన్నారు.ఈమేరకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ డాక్టర్లకు బాండ్ పాలసీని అమలు చేసేందుకు విధి విధానాలను రూపొందిస్తోంది.బాండ్ పాలసీని వ్యతిరేకిస్తూ దూరంగా వారి పట్ల ఖటిన చర్యలు చేపట్టాలని లేదా వారివద్ద పరిహారం కట్టేవిధంగా చర్యలు చేపట్టే విధానం జాతీయ మెడికల్ కమీషన్ బాండ్ రూపకల్పన లో ప్రభుత్వానికి విధివిధానా లను సూచించిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన మేరకు నిర్దేశించే కాలానికి అండర్ గ్రేడ్యుయెట్, పోస్ట్ గ్రేడ్యుయెట్, సమయం తరువాత పని చేయాల్సి ఉంటుంది. ఒక వేళా ఆనిబందన ను అతిక్రమించే ఆయా రాష్ట్రాల్ ఆసుపత్రులు లేదా వైద్య కళాశాలలు జరిమానా చెల్లించాలన్న నిబందన అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.ఆయా రాష్ట్రాలు బాండ్ పోలసీ ని 2౦19 లోనే సుప్రీం కోర్ట్ నిలుపుదల చేసింది. కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఖచ్చితమైన కట్టినమైన నిబందనలు అమలు విధించడాన్ని గుర్తించింది. కేంద్రం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక యునిఫాం ఒకే విదివిధనాన్ని రూపొందించాలని సూచించింది.డాక్టర్లు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలాలో సేవలు తప్పని సరిగా చేయాలని అదీ ప్రభుత్వ సంస్థలలో శిక్షణ పొందిన ఈ విధానం అన్ని రాష్ట్రాలాలో అమలు కావాలి అని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. సుప్రీం మార్గనిరేదేశం ప్రకారం కేంద్ర ఆరోగ్య శాఖ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటి అధ్యక్షునిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రధాన సలహాదారు డాక్టర్ బి డి అతాని ని నియమించింది. 2౦19 నాటి బాండ్ పోలసీ విధానాన్ని పూర్తిగా సమీక్షించాలని కోరింది ఈమేరకు అతాని నేతృత్వం లోని బృందం 2౦2౦ మే నాటికి కమిటి నివేదికను సమర్పించింది. నివేదిక పై ఎన్ ఎం సి నేషనల్ మెడికల్ కమీషన్ తమ వ్యాఖ్యను పంపాలని కోరింది. డాక్టర్ బి డి అదాని నేత్రుత్వం లోని బృందం ఇచ్చిన నివేదిక పై అసలు సంప్రదాయమ -విధాణాలను తప్పనిసరిగా బాండ్ పోలసీలో నిబందనలు ఒక్కోరాష్ట్రం ఒక్కో రాష్ట్రం లో ఒక్కో విధానం ఉందని పెర్కొన్నారు.బాండ్ పోలసీమి అయారాష్ట్రాలు ఇప్పటికే మార్పులు చేశాయని దేశంలో వైద్య విద్య అంశాలు మరల పునః సమీక్షించాలని సూచించింది.చాలా ప్రభావ వంతంగా ఉండేవిధంగా రాష్ట్రాలకు నివేదించాలని సూచించారు.నేషనల్ మెడికల్ కమీషన్ కూలంకషంగా పరిశీలించింది. ఇప్పటికే సుప్రీం బోన్ పాలసీని నిలుపుదల చేసిందని బాండ్ ద్వారా అయితే వైద్య విద్యార్ధులు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారరాదని పేర్కొంది. సహజ న్యాయానికి విరుద్ధంగా ఉందని అధికారులు పేర్కొనడం గమనార్హం.బాండ్ విధానం పై ఉఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతుందని మొత్తంగా బాండ్ పాలసీని పరీక్షించి రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు తెలుసుకోవాలనిసూచించింది.బాండ్ పాలసీపై విధి విధానాలు బాండ్ రూపు రేకలు ఎలాఉండాలి. బాండ్ అమలుకు ముందే ఆయా సమయానికి పోస్టులు ఉన్నాయా ఇంటర్న్ షిప్ పూర్తి చేయాలని అధికారులు వెల్లడించారు.2౦ 19 నిబందనల ప్రకారం బాండ్ చట్టంలేదా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 19 56 నిబందనల ప్రకారం రూపొందిన్చాలా అన్నది సందిగ్ధం లో ఉంది. ఆయారాష్ట్రాల పరిదిలో వైద్యసేవలు అందించాల్సి ఉన్నందున ఖాళీ ఉన్నస్థానా లను తక్షణం భర్తీ చేయడం పట్టణ గ్రామీణ ప్రాంతాలలో నియమించాల్సి ఉన్నందున సి హెచ్ సి.డి హెచ్ సి లు, పి హెచ్ సి లు ఆరోగ్యకేంద్రాలాలో నియమించాలని నిర్ణయించారు.బాండ్ ధరను అయారాష్ట్రాలు నిర్ణయిం చాల సబ్సిడీ పై భోదిస్తున్నందున నిబంధనల నిర్ణయాధికారం అయారాష్ట్రాలదే.బాండ్ నిబంధనల ప్రకారం జరిమానా 5 లక్షలు రూపాయలు గోవా,రాజస్థాన్ లలో అమలులో ఉందని. ఉత్తరాఖండ్ లో 1 కోటి రూపాయలు. కేరళలో ఉత్తరాంచల్ లో మహారాష్ట్రాలలో పి జి సూపర్ స్పెషాలిటి2.25 కోట్లు పనిచేసే కాలం సేవలు 1 సంవత్సరం నుండి 5 సంవత్చారాల వరకు అయారాష్ట్రాల కేంద్ర గ్రామీణ పట్టణ ప్రాంతాలలో డాక్టర్ల సేవలు తప్పనిసరి చేస్తూ పరిపాలనా సౌలభ్యం లో భాగామే బాండ్ నిబందనలుఅమలు చేస్తున్నట్లు చెప్పుకున్నాఆరోగ్యశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఎన్ ఎం సి నిబందనలకు లోబడే ఉండాలాని ఎన్ ఎం సి సూచించింది. పునఃసమీక్ష తరువాతే బాండ్ అమలు చేయాలని నిర్ణయించాయి. భగ్గుమంటున్న డాక్టర్లు... ఈమేరకు వైద్య విద్యార్ధులకు ముఖ్యంగా గ్రేడ్యు యెట్,పోస్ట్ గ్రేద్యుయెట్ లకు బాండ్ విధానం అమలు చేయాలన్న నిబంధన అతిక్రమిస్తే నిబంధనల ప్రకారం జరిమానా కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని డాక్టర్లు తీవ్రంగా తప్పుపట్టారు. బాండ్ పోలసీ కి వ్యతిరేకంగా హర్యానాలో డాక్తర్లసంఘం బ్లాక్ డే పాటించింది... హర్యానాలో పోలీసులు బాండ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న డాక్టర్ల పై అమానుషంగా ప్రవర్తించ డాన్ని తీవ్రంగా ఖండించింది.డాక్టర్ల పై బాండ్ చట్టాన్ని బలవంతంగా రుద్దేందుకు హర్యానా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తమ పై దాడి చేయడం అనైతికమని దీనిని అంగీక రించబోమని డాక్టర్లు హెచ్చరించారు.హర్యానాలో వివిధ డాక్టర్ల సంఘాలు బ్లాక్ డే ను పాటించాయి. ఎం బి బి ఎస్ అడ్మిషన్ల ప్పుడేబాండ్ ను అమలు చేయాలన్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి.ఫార్డా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు ఆలిండియా మెడికల్ అసోసియేషన్ విద్యార్ధులకు మద్దతుతేలిపింది.హర్యానా వైద్య విద్యార్ధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఈ అంశంపై ఫెడెరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మంసూక్ మాండ వీయ కు పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసారు.ప్రభుత్వ వైద్యకళాశాలలో ఇటీవలే డాక్టర్ల ఫీజు పెంపుపై హర్యానాలో ఇటీవలే డాక్టర్లు ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడికి పాల్పడిందని తీవ్రంగా పరిణమించింది .వైద్య విద్యార్దుల పై వాటర్ కేనన్లు ఈడ్చుకుంటూ వెళ్ళినట్లు తెలిపారు. ఇది వైద్య విద్యపై మరోదాడి.గా అభివర్ణించారు.అనవసరపు ఫీజు పెంపు బాండ్ పోలసీ అమలు పోలీసుల అమాయక విద్యార్ధుల పై దాడి చేయడాన్ని సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కోవిడ్ సమయం లో అత్యవసర సమయం లో డాక్టర్లు అందించిన సేవలు అద్భ్తతమని ప్రభుత్వం విస్మరించరాదని లేఖలో పేర్కొన్నారు.ఫార్డా జాతీయ కార్యదర్శి ఉపాధ్యక్షుడు సర్వేశ్ పాండే హర్యానా పోలీసులతీరును వ్యవహార శైలిని అనాగరిక చాయగా పేర్కొన్నారు.బాండ్ ను హర్యానా ప్రభుత్వం బలవంతంగా అమలు చేయాలని చూస్తోందని ఇది అనైతిక చర్యాగా పేర్కొన్నారు.ఫైమా ముఖ్యసలహాడారు డాక్టర్ మనీష జాం గ్రా రోహ్ తక్ చేరుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు.డాక్టర్ జంగ్రా మాట్లాడుతూ 4౦ లక్షల బాండ్ పోలసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మేము వైద్య విద్యార్ధులకు అండగా ఉంటామని వారికి మాసంపూర్ణ మద్దత్తు ఉంటుందని పేర్కొన్నారు.
read moreప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను గుర్తించడం ఎలా ?
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సైలెంట్ గా ప్రాణాలు హరిస్తుందా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలుకారణాలు చికిత్చా గురించి మూడు సంవత్చరాల ముందే గుర్తించడం సాధ్యమేనా ?పి ఎల్ ఓ ఎస్ జర్నల్ లో ప్రచురించారు. ఈమేరకు యునివర్సిటి ఆఫ్ సర్వే మరియు యునివర్సిటి ఆఫ్ ఆక్స్ ఫర్డ్ కు చెందిన పరిశోధకులు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలను బరువుతగ్గడం. బ్లడ్ షుగర్ పెరగడం డయాబెటిస్ పరీక్షలు నిర్వహించిన అనంతరం క్యాన్సర్ కు డయాబెటిస్ కు సంబంధం ఉందా అన్న అంశం తేల్చేందుకు ప్రయత్నించింది. కాన్సర్ ప్రారంభదశలో గుర్తించడం అసాధ్యం.అనుకోకుండా సమస్యలు పెరిగిపోవడం లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసిన తరువాత కాని నిర్ధారణకు రాదు.అప్పటికే రోగం విస్తరించి ఉండవచ్చు. అప్పుడు చికిత్చ చేయడం మరింత కట్టినంగా మారుతుంది. అన్నిరకాల క్యాన్సర్ కు చికిత్చ సఫలమయ్యిందని అయితే నిబందన ఏమిటి అంటే ప్రారంభ దశలో గుర్తించి ఉంటె ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లో ఇలాంటి స్థితి ఉంటుంది. అప్పటికే రోగం గుర్తించడం లో జాప్యం జరిగి ఉండవచ్చు.లేదా ఆలస్యం అయ్యి ఉండవచ్చు. ఇందులో 1౦ % ప్రజలు మాత్రమే 5 సంవత్చారాలప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సైలెంట్ డిసీజ్ అని అంటున్నారు.ఎప్పుడైతే చాలామందిలో ఈ లక్షణాలు అడ్వాన్స్ స్టేజ్ కు చేరిందో అప్పటి వరకూ వారికి క్యాన్సర్ వచ్చిందన్న విషయం తెలియదు. శరీరంలో బరువు తగ్గడం గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం వంటివి వీటిలక్షణాలు. వీటిని అంత సులభంగా గుర్తించడం కష్టం. ఈ మార్పు వారిలో ఎలా వచ్చింది. ఏ స్థాయిలో వచ్చింది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ దయాగ్నేస్టిక్ కు ముందే వీటికి సంబందించిన సమాచారం తెలుస్తుంది. దాని ఆధారం గా గుర్తించి రానున్న రోజుల్లో రోగం ప్రామాద ఘంటికలు అనుమానం అన్నది తెలుసుకోవచ్చు. కాలానుగుణంగా వీటి పై నిఘా చికిత్చ ప్రారంభం చేసి ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు.పరిశోధకులు ఇందుకోసం దాదాపు 9౦౦౦ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగుల బి ఎం ఎస్ బాడీ మాస్ ఇండెక్స్ తగ్గిపోవడం పై బ్లడ్ షుగర్ తో పోల్చారు. ౩5,౦౦౦ ప్రజలతో కలిపి నిర్వహించారు. అయితే వారిలో ఈ రోగం లేదు. వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను గుర్తించడం లో రెండు సంవత్చారాల ముందే నాటకీయం గా వారి బరువు తగ్గడం మొదలయ్యింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నిర్ధారణ సమయం లో క్యాన్సర్ ఉన్నవారితో పోలిస్తే మూడు యూనిట్లు తగ్గినట్లు తెలుస్తుంది.మూడేళ్ళ ముందే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయింది పరిశోధకులు మాట్లాడుతూ వారి ఆధ్యయన ఫలితంగా ఒత్తిడి తగ్గడం తో పాటు డయాబెటిస్ ఉంటె అలంటి వ్యక్తులలో డయాబెటిస్ లేని వారితో పోల్చినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువే అని నిపుణులు గుర్తించారు.ఏ కారణం లేకుండా బరువు తగ్గడం ముఖ్యంగా డయాబెటిస్ రోగులలో లేదు మరోసందేహం ఏమిటి అంటే దీనితో పాటు వారిలో గ్లూకోజ్ శాతం పెరగడం. బరువు తగ్గిన వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు లక్షణాలూ ఉన్నట్లు గుర్తించారు.ఇలాంటి వారిని గుర్తించడం డాక్టర్లు ప్రేక్టికల్ గా క్యాన్సర్ ఉండక పోవచ్చు. క్యాన్సర్ పరీక్షకోసం సిటి స్కాన్ నిపుణుల వద్దకు పంపిస్తారు. ఈ పద్దతులలో నిర్ధారణ చేయడం ద్వారా చికిత్చ ప్రారంభించవచ్చు.
read more21 రోజుల పసిబిడ్డ గర్భం లో 8 పిండాలు!
అసలు పసికందు గర్భం లో 8 పిండాలు ఎక్కడైనా కన్నామా విన్నామా? ప్రపంచంలోనే అరుదైన ఘటనగా నిపుణులు పేర్కొంటున్నారు. 21రోజుల పసిగుడ్డు గర్భం లో 8 పిందాలాను పిండం లోనే పిండాలను కలిగిఉండడం. గమనార్హం. దీనిని వైద్య పరిభాషలో ఫిఫ్ అంటే పిండం లో పిండంఇది ప్రపచం లోనే అరుదైన ఘటన స్థితిగా పేర్కొన్నారు. అదీకాక వెన్నుపూసలో పిడం ఉండడం డాక్టర్స్ గుర్తించారు. రాంచీకి చెందిన రాంనగర్ జిల్లా కు చెందిన ఈ పసికూన గర్భం లో పిండం లో 8 పిండాలు ప్రపంచం లోనే అరుదైన ఘటనగా పేర్కొన్నారు.అదీకాక 21 రోజుల పసిగుడ్డు గర్భంలో పిండం లో పిండాలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాంచి నగరానికి చెందినా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ బిడ్డకు నవంబర్ 1 న ఆపరేషన్ విజయవంతంగా డాక్టర్స్ నిర్వహించారు. పసికూన సురక్షితంగా ఉందని డాక్టర్లు తెలిపారు.ఫిఫ్ పిండం లో పిండం అన్నది చాలా అరుదైన ఘటన స్థితిగా పేర్కొన్నారు. శరీరం లోని వెన్నుపూస లో రెండు పిండాలు ఉండడాన్ని గమనించినట్లు డాక్టర్స్ తెలిపారు.రాంచి నగరానికి చెందిన పిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ 5 లక్షల మందిలో ఎవరూకరికి మాత్రమే వస్తుందని ఈ అంశం అంతర్జాతీయ జర్నల్ లో ఫిఫ్ ఒక కేసు మాత్రమే ఉంటుందనిఅయితే చాలా పిండాలు ఉండడం చూడలేదని డాక్టర్ పేర్కొన్నారు.
read moreస్ట్రొక్ సిండ్రోం తో జాగ్రత్త సుమా!
సెలూన్ లో హెయిర్ వాష్ తరువాత మహిళకు స్ట్రోక్ వచ్చిన ఘటన దిగ్బ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ లో జరిగిన ఈఘటన మనకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఆమె 5౦ సంవత్చరాల మహిళ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటి అంటే స్థానికంగా ఉన్న బ్యూటీ పార్లర్ లో జుట్టు ను వాష్ చేసుకునేందుకు వెళ్ళింది. అమహిలకు బ్యూటి పార్లర్ లోనే స్ట్రోక్ సిండ్రోం కు గురి కావడం తీవ్ర కలకలం రేపింది అసలు ఎం జరిగింది అని తెలుసుకుంటే వివరాల లోకి వెళ్తే.. సెలూన్ లో ఘుమఘుమ లాడే షాంపూ తో జుట్టు వాష్ చేయించుకుంటే సుఖంగా ఉండగలమా అయితే జుట్టును వాష్ చేయడం లేదా శుభ్రం చేయడం ద్వారా కాస్త ఉపసమనం లభిస్తుంది.కాని చాలా మందికి మెడనొప్పి కూడా వస్తుంది. బేసిన్ పైన మెడను కొద్ది సేపు అలా గే ఉంచడం ద్వారా సమస్యలు ఎదుర్కుంటు న్నట్లు తెలుస్తోంది చాలామంది వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విధంగా మెడను వేలాడదీయడం లేదా జుట్టును లాగిపెట్టి ఉంచడం వల్ల లేదా మెడను బేసిన్ లో ఎక్కువసేపు పెట్టి ఉంచడం వల్ల మెడనరాలు ఒత్తిడి గురికావడం అక్కడ రక్త ప్రసారం నిలిచిపోవడం లేదా అక్కడ మెదడు కు ఆక్సిజన్ అందించే రక్త నాళాల ద్వారా ఆక్సిజన్ రక్త ప్రసారం అందకపోవడం వల్లే స్ట్రోక్ వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.దీనిని పార్లర్స్ట్రోక్ సిండ్రోం అని అంటారు ఇది అత్యంత తీవ్రంగా ఉంటె ప్రమాదమే అని అంటున్నారు.ప్రస్తుతం హైద్రాబాద్ లో జరిగిన ఘటన వివరాలు అపోలో ఆసుపత్రికి చెందినా సీనియర్ న్యురాలజిస్ట్ డాక్టర్ సుదీర్ కుమార్ ఈ ఘటన పై ట్వీట్ చేసారు. యాభై సంవత్చారాల మహిళ పార్లర్ లో ఆమెజుట్టును వాష్ చేయించుకునేందుకు వచ్చిన సమయం లో స్ట్రోక్ వచ్చింది.లక్షణాలలో భాగంగా కళ్ళు తిరగడం, అలసట, వాంతులు వంటి లక్షణాలు ఉన్నాయి.ఇలాంటి ఘటనల పై కేలిఫోర్నియా ప్రోతిడెన్ సెంట్ జోన్స్ హెల్త్ సెంటర్ లోని న్యూరోలజిస్ట్ క్లిఫోర్ట్ సేగిల్ సి ఓ సెల్ఫ్ పత్రికతో మాట్లాడుతూ బ్యూటీ పార్లర్ సిండ్రోం ప్రారంభం లోనే అప్రమత్తంగా ఉండాలని సాధారణ స్ట్రోక్ కంటే భిన్నంగా వేరుగా ఉంటుందని దీనిలక్షణాలలో భాగం గా సంకేతంగా మీచేతులు అస్థిరంగా ఉంటాయని మైగ్రేయిన్ మస్దిరిగా తలనొప్పి రెండుగా కనపడడం.మేడపై వాపులు రుచిలో మార్పులు ఉంటాయి. సాధారణ స్ట్రోక్ లక్షణాలను పోలి ఉంటుంది.అందులో తిమ్మిరిగా ఉండడం నియంత్రణ కోల్పోవడం . మాటల తడబాటు మాట మాట్లాడడం కష్టం గా ఉండడం నీరసం కుప్పకూలి కూలిపోవడం అనుకోకుండా వ్యహరాలలో మార్పు రావడం గమనించవచ్చు. పార్లర్ తో పాటు ఏ ఏ ప్రాంతాలలో స్ట్రోక్ వస్తుంది? సెల్ఫ్ మ్యాగ్ జైన్ తో మాట్లాడుతూ హార్వార్డ్ మెడికల్ స్కూల్ లో న్యురాలజి అసోసియేషన్ ప్రొఫెసర్ అనీష్ సింఘాల్ మాట్లాడుతూ డెంటిస్ట్ దగ్గర చికిత్చకు వెళ్ళినప్పుడు స్ట్రోక్ సిండ్రోం రావచ్చు అని టెన్నిస్ ఆడే వారికి కైరో సాధన చేసే వారికి,యోగాసాధన చేసేవారికి స్ట్రోక్ సిండ్రోం రావచ్చు అని నిర్ధారించారు. అయితే సిండ్రోం సాధారణం కాదని కనేక్టివ్ టిష్యుల అనారోగ్యం తో పాటు బాధపడే వారికి బలహీనతలు తెలియని వారికి స్ట్రోక్ రావచ్చు.అయితే పార్లర్ లో హెడ్ వాష్ చేయించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఈ రకమైన స్ట్రొక్ సాధారణ ఘటన కాదని దీనిని నుండి రక్షింప బడాలంటే మీరు పార్లర్ కు దూరంగా ఉండాలి. మీ మెడను 1౦ నుండి 15 నిమిషాలు కన్నా ఎక్కువసేపు సరైన భంగిమలో లేకుండా చూసుకోండి. పార్లర్ లో హెయిర్ వాష్ చేసే సమయం లో మేడపైన సపోర్ట్ ఉంచండి.మెడను గట్టిగా ఒత్త్జి పట్టి ఉంచడం జుట్టుగాట్టిగా పట్టి లాగడం వంటి వి చేయవద్దని. సెలూన్ లో మేడపైన మెత్తటి కుషాన్ లేదా తలగడ ను అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
read moreమయోసైటిస్ ప్రమాదం నుండి కోలుకోవచ్చా!
ఇతీవలి కాలం లో ప్రముఖ సినీ నటి సామంత ప్రభురుత్ తనకు మయోసైటిస్ వచ్చిందంటూ చేసిన ప్రకటన సినీ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. ఏకంగా ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు ట్వీట్లు చేసారు. అయితే మయోసైటిస్ పై నగరంలోని పలువురు ప్రముఖ వైద్యులు మయోసైటిస్ పై తమఆభిప్రాయం వ్యక్తం చేసారు.అసలు మయోసైటిస్ కు చికిత్చ ఉందా?లక్షణాలు ఏమిటి? ఎలానిర్దారిస్తారు?అన్న ప్రశ్నల కు ప్రముఖ ఎండోక్రనాలజిస్ట్ డాక్టర్ వై కిరణ్ కుమార్,ఆర్తోసర్జన్ డాక్టర్ చక్రధర్ రెడ్డి,కొన్ని అంశాలు విశ్లేషించారు.మయోసైటిస్ ప్రమాదకరమైనది కాదని అది కొంతమేర ఒత్తిడికి గురి చేస్తుందని అన్నారు. అయితే మయోసైటిస్ కు మందులు ఉన్నాయని మందులతో పాటు శారీరక వ్యాయామం చేయాలని. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం. యోగా ఆసనాలు సాధన చేయడం ద్వారా శరీర కండరాలు బలోపేతం అవుతాయాని శరీర కండరాలు బలహీన పడకుండా ఉంటాయి.మయోసైటిస్ ఆటో ఇమ్యూన్ కండీషన్ గా పేర్కొన్నారు.కొన్ని కేసులు కండరాల పై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్ని కేసులలో తీవ్రమైన వీక్నేస్స్ ఉంటుంది.ఈ సమస్యపై చికిత్చ పొందుతున్న సమంత కు వచ్చిన సమస్య మయోసైటిస్ ప్రమాదకరం కాదని కొంతమెర నిలువరించవచ్చు లేదా రేసిషణ్ కల్పించ వచ్చని.కొన్నిసందర్భాలలో మయోసైటిస్ తగ్గినట్టే తగ్గి మరలా వస్తుందని ఎమాత్రం అజాగ్రత్తగా ఉన్న గుండె కండరాలు లేదా శ్వాస కండరాలు తుంటి కండరాలుజాయింట్లలో సమస్య వస్తే ప్రమాదం ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.సరైన సమయంలో చికిత్చ తీసుకుంటే మందులు వాడాలని వ్యాయామం సమతుల ఆహారం తీసుకుంటే సాధారణ జీవితం లభిస్తుందని తెలిపారు.ప్రముఖ రోమాటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర మౌళి మాట్లాడుతూ వ్యాయామం మాత్రమేమయోసైటిస్ లో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వ్యాయామం నీరసం తగ్గించి శక్తినిస్తుందని అన్నారు. వ్యాయామం ఫిజియో తెరఫీ కి అత్యంత కీలక మని కండరాలు చాలా సున్నితమైన కదలికల ద్వారా పనిచేస్తాయని మయోసైటిస్ వచ్చినప్పుడు కండరాలజాయింట్లు కదలికల వల్ల పట్టుకుపోకుండా ఉంటాయి. మైయోసైటిస్ సహజంగా ప్రోక్రియాల్ మజిల్ అంటారని దీనివల కూర్చున్న వాళ్ళు లేవలేకపోవడం లేదా ఏదైనా వస్తువు భుజాల పై వరకు ఎత్తలేకపోవడం వంటివి మనం గమనించవచ్చు. ఈ స్థితి స్త్రీలలో సహజమైనవి అని అన్నారు. ఈ సమస్య అన్నివయసులవారిని వేదిస్తుందని మాయోసైటిస్ ఒక ప్రత్యేక మైన వైరస్ కారణమా లేక పోస్ట్ కోవిడ్ తరువాత వచ్చిన సమస్యగా భావించాలా అన్నది ముఖ్యం.దేనిపై నిపుణులు పూర్తిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు కాగా పోస్ట్ కోవిడ్ తరువాత వస్తున్న దుష్పరిణామాల ను వేరుగా చూడలేమని మయోసైటిస్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉండి ఉండే అవకాశాలు అంటే కండరాలలో ఎక్కడైనా వాపులు వచ్చినా మయోసైటిస్ ఉందా లేదా అన్నది పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉందని. నిర్ధారణా పరీక్షలు కర్చుతో కూడుకున్నవని చికిత్చ మాత్రం స్థితిని బట్టి మందుల వాడకం ఖర్చులు పెరగ వచ్చని కొన్ని అత్యంత ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మయోసైటిస్ కు కారణం స్తేరాయిడ్ లేదా కొన్నిరకాల మందులు వాడడం వాలా కూడా మయోసైటిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు నిపుణులు ముఖ్యంగా శరీర నిర్మాణం సిక్స్ ప్యాక్ కోసం వాడే ఇతర స్తేరాయిడ్ మందులు వాడి ఉండవచ్చని ఎసందర్భం లోఅయినా వాడి ఉండవచ్చని మయోసైటిస్ నుండి సంరక్షించుకునే వీలు ఉందని భయపడాల్సిన అవసరం లేదని నేడు వైద్యరంగం లో ఫర్మా లో మరిన్ని నూతన ఆవిస్క్కరణలు చికిత్చను మరింత సులభతరం చేసిందని ప్రముఖ ఎండోక్రనాలజిస్ట్ ఆటో ఇమ్యూన్ పై పరిశోదన చేసిన డాక్టర్ పి వి రావు అన్నారు. కొన్నిఅత్యంత తీవ్రమైన కేసులలో ఐ వి ఐ జి చికిత్చ చేయవచ్చని ఒకవేళ దర్మతో మయోసైటిస్ వల్ల చర్మం పై ప్రభావం చూపుతుందని పోలిమాయో సైటిస్ వల్ల కండరాల పై ప్రభావం చూపుతుంది దీనికారణం గా ఊపిరితిత్తుల లో ఫైబ్రో సిస్ ఏర్పడే అవకాశం ఉంది అని కాంటి నెంటల్ ఆసుపత్రికి చెందిన ఆర్తోసర్జన్ డాక్టర్ చక్రధర్ రెడ్డి అన్నారు. అయితే మయోసైటిస్ సరిగ్గా ఎక్కడుందో చాలా కేసులలో సరైన నిర్ధారణ సాధ్యం కాదని దీనికి గల కారణాలు క్లుప్తంగా చూస్తే వాపులు,ఇడియో పతి ఎడిమా ఉండవచ్చు ఆ సమస్య చాలామంది జాయింత్స్ లో ఉండు ఉండవచ్చని అలాగే బుజాల కండరాలు రోమటైడ్ ఆర్తరైటిస్ మయిసైటిస్ ఉంటె చాలా ప్రమాదకరమని కొన్ని స్తేరాయిడ్స్ ఇచ్చి మ్యానేజ్ చేయవచ్చని లేదా ఇమ్యునో సప్రస్ డ్రగ్స్ వాడతారని. మయోసిస్ తో బాధపడుతున్న వారికి మామూలు ఫిజియో తెరఫీ, వ్యాయామం కండరాలు బలహీన పడకుండా జాగ్రత్త పడవచ్చు. దీనిని మజిల్ ఎట్రోఫీ అంటారని నిపుణులు అంటు న్నారు.మాయో సైటిస్ చాలా అరుదుగా వచ్చే సమస్య దీనిప్రధాన లక్షణం కేవలం బలహీనంగా ఉండడం వల్లఅలసట నీరసం నెమ్మదిగా తీవ్రప్రభావం చూపుతుంది. నిలబడినా నడిచినా ఆతరువాత అలిసిపోవడం వెంటనే నీరసానికి గురికావడం ఇలాంటి లక్షణాలు ఉన్నాప్పుడు వెంటనే జనరల్ సర్జన్ ను సంప్రదించాలని. మయోసైటిస్ మీ వ్యాధినిరోధక శక్తి వల్ల వస్తుంది. ఆరోగ్యకరమైన కణాల్ పైన దాడిచేస్తుంది మయోసైటిస్ లలో పోలి మయోసైటిస్ దర్మతో మయోసైటిస్ వంటి వి ఉన్నాయాని ఎందోక్రానాలజిస్ట్ డాక్టర్ వై కిరణ్ కుమార్ అన్నారు.రాందేవ్ రావు ఆసుపత్రికి చెందినా ఎండోక్రనాలజిస్ట్ ఆటో ఇమ్యూన్ దిసార్దర్స్ పై పరిశోదనలు చెస్ ప్రొఫెసర్ ఎండోక్రనలజి స్ట్ .డాక్టర్ పి వి రావు మాట్లాడుతూ మయోసైటిస్ ను అటో ఇమ్యూన్ వ్యాధిగా పెర్కొన్నసారు. స్కేలిటన్ కండరాల పై ఎముకలు కండరాల పై జాయింట్స్ పై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా బుజాలు హిప్ పిరుడల ప్రాంతాలలో జాయింట్స్ పై ప్రభావం చూపుతుంది. రోమటైద్ ఆర్తరైటిస్ వల్ల వచ్చే ఎస్ ఎల్ ఇ లూపస్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా కారణం కావచ్చు.చర్మం చేతివేళ్లు గుంబ్దే రక్త నాళాలు లేదా ఊపిరి తిత్తుల నాళాలలో సైతం వాపు రక్తం గడ్డకట్టి ఉన్న మయోసైటిస్ కు గురికావచ్చు. నిర్ధారణ పరీక్షలలో కండరాలలో ఉన్న ఎంజాయిం పరీక్షలు కండరాల బయాప్సీ చేస్తారు. చికిత్చాలో భాగంగా కార్డికో స్తేరాయిడ్స్,ఇమ్యునో సర్ప్రేస్ డ్రగ్స్ వాడతారు. ఇమ్యునో గ్లోబులేన్స్ కాంబినేషన్ లో మందులు వాడతారని డాక్టర్ పి వి రావు తెలిపారు నిర్ధారణ పరీక్షలలో కండరాలలో ఉన్న ఎంజాయిం కారణం కావచ్చు.
read moreయాంటీ బయోటిక్ వినియోగంలో తెలంగాణ మూడో స్థానం!
యాంటీ బయోటిక్ వినియోగంలో జాతీయ స్థాయిలో తెలంగాణా మూడవ స్థానం లో నిలిచింది.అంతర్జాతీయ పరిశోదన సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యాంటీ బయోటిక్ వినియోగం వల్ల యాంటీ బయోటిక్ ను తట్టుకుంటుంది. దీనివల్ల సూపర్ బగ్స్ గా మారే అవకాశం ఉంది. అది ఏ యాంటీ బయోటిక్ కు స్పందించదని నిపుణులు హెచ్చరించారు.ఈ విషయాన్ని మైక్రో బయల్ రెసిస్టన్స్ జర్నల్ లో ప్రచురించింది. దేశం లోనే అత్యధిక యాంటీ బయోటిక్ వినియోగించిన రాష్ట్రాలలో తెలంగాణా ౩ వ స్థానానికి చేరింది. యాంటీ బయోటిక్ వినియోగిస్తే సూపర్ బగ్స్ తో ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశోదన కీలక అంశాలు... *మూడవతరం నాటి యాంటి బాయిటిక్స్ అధికమొత్తం లో వినియోగించినట్లు కనుగొన్నారు. *యాంటి బాయిటిక్స్ వినియోగం వల్ల మొదటి,రెండవ తరం నాటి మందులు వినియోగించినట్లు తేల్చారు. *డాక్టర్లు సాధారణ ఇంన్ఫెక్షన్లకు సైతం చాలా శక్తి వంతవంతమైన యాంటీ బయోటిక్ ను రోగులకు ప్రిస్ క్రైబ్ చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. *ఆధునిక మందులను విచ్చల విడిగా వినియోగించిన విషయాన్ని బృందం గమనించింది. అధికంగా యాంటీ బయోటిక్ వాడడం వల్ల సూపర్ బగ్ గా మారి ఇక సాధారణదారణ మందులు సైతం స్పందించడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.జాతీయ స్థాయిలో యాంటీ బయోటిక్ వినియోగించిన మాట వాస్తవం.వివిద రాష్ట్రాలలోయాంటీ బయోటిక్ మోతాదులు వేరు వేరుగా ఉన్నాయని కొన్నిచోట్ల ఎక్కువ మరికొన్ని చోట్ల తక్కువగా వినియోగించినట్లు బృందం గుర్తించింది. బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందినా బృందం నిర్వహించిన పరిశోధకుల బృందం లో యు ఎస్ ఏ ,పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియా డెల్లి కిచెండినషఫీ ఫుజలుద్దిన్ కోయా.సెంథిల్ గణేష్, శక్తివేల్ సెల్వరాజ్,వెరోనిక్ జేవిర్స్, సాంద్రో గాలియా,పీటర్ సి రాకర్స్.యాంటి బాయిటిక్స్ అత్యధిక కంగా వినియోగించిన రాష్ట్రాలలో డిల్లి మొదటి స్థానం ఉందని. ప్రతిరోజూ ప్రజలు 1౦౦౦ డోసులు వినియోగించారని 2౩.5 పంజాబ్ రెండవ స్థానం, 22.9 తో తెలంగాణా మూడవస్థానం, 7.2 తో మధ్యప్రదేశ్ నాల్గవ స్థానం,బీహార్ 8.1 రాజస్థాన్ 8.౩ జార్ఖండ్ 8.5 ఒడిస్స 8.9 పరిశోదనలో తెలంగాణా అత్యధికంగా వినియోగించిన పరిశోదనా బృందం వెల్లడించింది. 2౦11 నుండి 2౦19 లో జాతీయ స్థాయిలో ౩.6 % వినియోగించారని ప్రపంచ స్థాయితో గ్లోబల్ రేట్లకన్నా భారత్ ప్రైవేట్ యాంటి బాయిటిక్స్ వినియోగం లో వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ.క్రమంగా యాంటి బాయిటిక్స్ వినియోగం తగ్గుముఖం పట్టడం గమనించమని బృందం అభిప్రాయ పడింది.భారత్ లో వినియోగించే ప్రిస్ కిప్షణ్ నాణ్యత తక్కువేఅని కొన్ని సందర్భాలలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందొ ఉందొ లేదో తెల్సుకోకుండా యాంటి బాయిటిక్స్ వాడినట్లు సమాచారం. పరిశోధనలో 9౦౦౦ స్టాకిస్టులు,దేశవ్యాప్తంగా 6౦%స్తాకిస్టులు,5౦౦౦ ఫర్మాకంపెనీలు,18,౦౦౦ పంపిణీ దారులు 5 లక్షల రీటైలర్స్ పరిశోదనలో పాల్గొన్నట్లు బృందం వెల్లడించింది.
read moreజాతీయ ఆరోగ్య పథకంలో సోరియాసిస్ ను గుర్తించాలి...
సోరియాసిస్ బారిన పడుతున్న వారిసంఖ్య నానాటికీ పెరుగుతోంది. పశ్చిమదేశాలలో 2-4% భారత్ లో 1-2% వ్యాధిని నివారించడం అనివార్యం.అభివృద్ధి చెందుతున్న దేశాలలో సోరియాసిస్ రోగులు పెరగడం పై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. సోరియాసిస్ సాధారణ చర్మ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ప్రబలంగా ఉంటుంది. అది దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి చర్మ వ్యాధి సోరియాసిస్ కారణంగా శారీరక మానసిక ప్రభావం ఉంటుంది.సోరియాసిస్ బారిన పడినవారు జీవితం పై తీవ్ర ప్రభావం ఉంటుంది. చాలామంది సామాజిక జీవితంలో తీవ్ర ప్రభావం చూపుతుంది. పశ్చిమదేశాలలో ఇప్పటకే 2-4% ప్రభలిందని.భారత్లో 1-2% ప్రబలడం గమనించవచ్చు.ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో సైతం సోరియాసిస్ ప్రబలడం గమనించవచ్చు.సోరియాసిస్ వ్యాధిగా గుర్తించారు. ఎటియాలజి, పేతోజనసిస్, కొన్నిరకాల కారణాలు ఉండవచ్చు. ఇమ్యునొలాజి కల్ ప్రభావం కొన్నిరకాల ఉంది ఉండవచ్చు.ఇమ్యునొలాజికల్ ప్రభావం కొన్ని రకాల మందులు లక్ష్యంగా పనిచేస్తున్నాయి.సోరియాసిస్ వల్ల జాయింట్స్ ఆర్తరైటిస్,నేడు సోరియాసిస్ మేటా బాలిక్ వ్యాధిగా పేర్కొన్నారు.అభివృద్ధి చెందుతున్న ఆదాయం తక్కువగా ఉన్న దేశాలు చాలామంది రోగులలో ఈ వ్యాధి పై శ్రద్ధ చూపేందుకు అవసరమైన నిపుణులు లేరు. చాలామంది రోగులు చాలా సంవత్చరాల తరువాత డెర్మటాలజిస్ట్ లు చర్మవ్యాధి నిపుణులను సంప్రదస్తున్నారు.వ్యాధి వచ్చిన ప్రాధమిక దశలోనే చికిత్చ తీసుకుంటే వివిదరకాల సమస్యల బారినపడరు. దీనివల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ సమస్యలు అన్గావైకాల్యానికి దారితీయవచ్చు .సోరియాసిస్ కు చికిత్చ భౌగోళిక మైన వాతావరణ పద్దతుల ఉన్నాయి. సొరియాటిక్ ఆర్తరైటిస్ కు సోరియాసిస్ కు పూర్తిగా చికిత్చలేదు. వ్యాధిని మ్యానేజ్ చేయవచ్చు. దీనికి సంబందించిన మందులు అత్యంత ఖరీదైనవి చలాసందర్భాలలో సామాన్యులకు వాటిని కొనుగోలు చేయడం కష్టంగా మారుతుంది పై పూతగా మాయిశ్చరైజర్లు కోల్టార్ ఆయింట్ మెంట్లు,విటమిన్ డి, స్తేరాయిడ్స్, తాతకాలికంగా ఉపశమనం కోసం వాడతారు. అయితే వీటి వినియోగం నిపుణులైన చర్మవ్యాధి నిపుణులు డెర్మటాల జిస్ట్ ల పర్యవేక్షణ అవసరం.కాగా సాంప్రదాయ పద్దతిలో వాడే మందులు మీతో ట్రేక్లేట్స్,సైక్లో స్పోరైన్ అజాతి యో ప్రిన్ వాడడం వల్ల కొన్నిరకాల సైడ్ ఎఫెక్ట్స్ బయోలాజిక్ తెరఫీ కొంత ప్రభావవంతమైన దేనని అయితే ఇవి అందరు భరించడం సాధ్యం కాదు. అంటే వారి వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి కొనుచేయడం సాధ్యం కావచ్చు లేదా సాధ్యం కాకపోవచ్చు. కొన్నిరకాల మాలిక్యుల్స్ ఆప్రియో మిలిన్స్ ఇలాంటి ఛాలారకాల మందులు దీర్ఘకాలం పాటు చికిత్చకు నిపుణుల సమక్షం లో బయో లాజిక్స్ కొన్నిరోజుల తరువాత పనిచేయకుండా పోతాయి . సోరియాసిస్ చికిత్చను ప్రభుత్వం ఆరోగ్య పదకం లో చేర్చకపోవడం లేదా ఇన్సూరెన్స్ లోను చేర్చకపోవడం కారాణం దీనికి అయ్యేఖర్చు దీర్ఘకాలం పాటు కొనసాగడమే అలాగే దీనికి సంబందించిన మందులు అధికధరలు ఉండడమే. అయితే కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు వీరికి సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అంతార్జాతీయ డెర్మటాలాజిస్ట్ ల సొసైటి డబ్ల్యు హెచ్ ఓ ను ఒమోలాజిక్స్ ను తప్పనిసరి మందులజాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి చెందిన దేశాలలో సైతం బయోలాజికల్స్ అందుబాటులో లేవు. ఇన్సురెన్స్ ప్రీమియం బయోలాజిక్స్ పెంచిన సందర్భాలు ఉనాయి.ఆవిధంగా సోరియాసిస్ దీర్ఘకాలిక వ్యాధిగా ప్రజల నాణ్యమైన జీవించలేక మానసికంగా తీవ్రఒత్తిడికి గురి అవుతున్న సంఘటనలు చూస్తున్నాము. సోరియాసిస్ రోగులకు మద్దత్తు పలకడం అవసరం. న్యువార్ తెరఫి ద్వారా వారి జీవితంలో మార్పు ఉండవచ్చు ముల్లర్ మెడికల్ కాలేజికి చెందినా వ్యవస్థాపకులు ప్రొఫెసర్ వైస్ దీన్ డాక్టర్ రమేష్ భట్ వెల్లడించారు.
read moreచలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే!
చలికాలంలో మీరోగ నిరోధక శక్తి ని పెంచుకోండి ఇలా... 5 రకాల జాగ్రత్తలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అసలే చలికాలం వాతా వరణం లో శీతల గాలులు చల్లటి మంచు కొద్ది రోజుల్లో తాకుతున్నాయి.ఈ సమయం లో మనశరీరంలో రోగనిరోధక శక్తి ని పెంచుకోవడం అత్యవసరం ఎందుకంటే జలుబు దగ్గుతో పాటు అనారోగ్యం నుండి మనల్ని రక్షించుకోవచ్చు.చల్లటి వాతావరణం లో ఇమ్యునిటిని పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి.?మన శరీరానికి బలమైన ఇమ్యునిటి పెంచుకోవడం ఎందుకు అవసరం. 5 రకాల పద్దతులు ఏమిటో తెలుసుకుందాం. వీటి సహాయం తో మీ రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండవచ్చు.చలి జలుబును తెచ్చే వాతావరణం రావడానికి కొద్దిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపధ్యం లో అందరి ఇమ్యునిటీ పెంచుకోవడం అవసరం.సాధరనజలుబు,దగ్గుతో పాటు తీవ్రమైన అనారోగ్యం నుండి రక్షించుకోవచ్చు. చల్లటి వాతావరణం లో ఇమ్యునితి పెంచుకోడానికి ఏం చేయాలి? ఇమ్యునిటి ఎలాపెంచుకోవాలి? 1) శరీర వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.. మీశరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి రోజూ వ్యాయామం చేయడం. నియమిత పద్దతిలో వర్క్ అవుట్ లు చేస్తే ఇందులో బ్లడ్ ప్రేషేర్ అదుపులో ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.ఎలాంటి ఇన్ఫెక్షన్ మీ శరీరాన్ని చేరితే మీ సిస్టం దీనితో పోరాడేందుకు సిద్ధమౌతుంది రోజూ వ్యాయామం చేస్తే గుండె వ్యాధుల నుండి రక్షణ పొందినట్లే. 2)పోషక ఆహారం... మీరోగ నిరోధక శక్తిని పెంచేందుకు మంచి ఆరోగ్యవంతమైన ఆహారం అదే డైట్ ప్లాన్ అత్యవసరం. అందులో కొన్ని పోషక తత్వాలు ఉండడంఅవసరం. ప్రోటీన్లు సంపూర్ణంగా ఉండాలి. కార్బో హైడ్రేడ్స్ భోజనం లో తక్కువగా తీసుకోవాలి. ఆరోగ్గ్య వంతమైన ఫ్యాట్స్,ఫలాలు కూరగాయాలు జొన్న,మొక్కజొన్న అత్యవసరం. నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇమ్యునిటి పెంచుకుంటే విటమిన్ బి 6, విటమిన్ సి విటమిన్ ఇ, జింక్, అవసరం రావచ్చు. జింక్,జలుబు దగ్గు, లక్షణాల నుండి ఉపసమనం కలిస్తుంది. ౩) సంపూర్ణ నిద్ర... రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే మంచినిద్ర అవసరం. మంచి నిద్ర పోవడం ద్వారా ఇమ్యునిటి రోగనిరోదక శక్తి పెరిగి మీశరీరానికి సిస్టంకు విశ్రాంతి నిస్తుంది .ఈ కారణంగా మీ శరీరానికి రీఫ్ర్సేష్ అయ్యేందుకు నిద్ర సహకరిస్తుంది. మీరు నిద్రకు ఉపక్రమించే ముందు దలేక్టిక్ డివైజ్ లు అంటే మొబైల్,టేప్ లు టి వి లకు దూరంగా ఉండాలి. 4) నీరు ఎక్కువగా తీసుకోవాలి... మనశరీరానికి నీరు లేకుండా జీవించి ఉండాలేము. మనశరీరం లో నీరు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తి పనితీరు గురించి వచ్చినప్పుడు హైడ్రేషన్ మీశారీరాన్ని తాక కుండా నీరు కాపాడుతుంది. మీశారీరంలో ఇతర అవయవాలు సరిగా పనిచేసేందుకు అనుమతిస్తుంది. 5)ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయండి... ఒత్తిడితో మగ్గిపోతున్నారా. దీనిని తగ్గించడం చాలా కష్టమైన పని లో ఒకటి. మీశరీరం ఎప్పుడైతే ఒత్తిడికి గురి అవుతూ ఉంటుందో ఎలాగైనా జీవించి ఉండాలని పద్దతికి చేరుకుంది.ఒత్త్జిది కారణంగా మీశారీరంలో రక్షణ ప్రణాళిక మరింత ఒత్తిడికి గురి అవుతుంది అప్పుడే ఏదైనా సోకినప్పుడు పోరాడడం కష్టమౌతుంది.
read moreవరల్డ్ స్ట్రొక్ డే 2022 ప్రత్యేకం
స్ట్రోక్ ను చాలా తీవ్రంగా పరిగణించండి. దీని లక్షణాలు, కారణాలు, రక్షణ పద్దతుల గురించి తెలుసుకుందాం. జీవన శైలి లో మార్పు, ప్రతిరోజూ చేసే పనులలో క్రమపద్దతిలేకపోవడం.. స్ట్రోక్ కు కారణం అవుతాయి. అనుకోకుండా మెదడులో వచ్చే ఈ సమస్య ఎదురైనప్పుడు సరైన సమయంలో చికిత్చ చేస్తే వ్యక్తి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా కోలుకుంటారు. చికిత్చ అందించడం లో ఏమాత్రం ఆలస్యం చేసినా స్ట్రోక్ చాలా తీవ్రంగా ఉంటుంది. మానసిక స్థితి పై తీవ్ర ప్రభావం చూప్తుతుంది. స్ట్రోక్ పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏటా అక్టోబర్ చివరి వారంలో(అక్టోబర్ 29) ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ స్ట్రోక్ డే నిర్వహిస్తారు. స్ట్రొక్ ప్రారంభ లక్షణాలు: *ఒకవైపు కాలు చేయి బలహీన పడడం. *మాట సరిగా మాట్లాడ లేకపోవడం తడబాటు. *చూసేటప్పుడు ఆందోళన గా ఉండడం పిచ్చిచూపులు చూస్తున్నట్లు ఉండడం స్పందన లేకపోవడం. *ముఖంపై బలహీనం గా ఉండడం ముఖం పాలిపోవడం లేదామూతి ఒకపక్కకు వంకర పోవడం గమనించవచ్చు. *శరీరంలో ఏదైనా ఒకభాగం చచ్చు బదిపోవడం. శరీరం పై పట్టుకోల్పోవడం. ప్రధాన కారణాలు: *హై బి పి *డయాబెటిస్. *గుండెసమస్యలు. *పొగతాగడం. *అత్యధిక కొలస్ట్రాల్ *మధ్యం సేవించడం స్ట్రొక్ రావడానికి రెండు కారణాలు మెదడులో రక్త ప్రసారం కావాల్సినంత కాకపోవడం. ఇందులో ఆర్టరీలు పగిలిపోవడం మెదడులో ఏ సమయంలో ఐనా రక్తం గడ్డ కట్టుకుపోతుంది. దీనిని మాడర్న్ స్ట్రోక్ అని అంటారు. ఆర్టరీ పగిలిపోవడం వల్ల అధికరక్త స్రావం జరిగి మెదడులో రక్తం ఎక్కడైనా గడ్డ కట్టవచ్చు. మెదదు పనితీరు స్తంబించిపోవడం. దీనిని మేజర్ స్ట్రోక్ గా పేర్కొన్నారు. మేజర్ స్ట్రోక్ స్థితి పరిష్కారం కోసం సర్జరీ తప్ప మరోమార్గం లేదు. స్ట్రోక్ వచ్చిన అధిక సంఖ్యాకులలో మెడ నరాల వ్యవహారం లో దంమో లెటిక్ తెరఫీ చాలా విజయవంతమైంది. దీనిని సరైన పద్దతిలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రోగికి నాలుగు గంటలలో సపర్యలు చికిత్సలు చేస్తే త్వరగా కోలుకోవచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మనకు మనిషి దక్కే అవాకాశం దాదాపు లేనట్లే. ఒకవేళ ఉన్నా కోమాలో ఎవరిని గుర్తించలేని స్థితికి చేరతారు.
read moreబ్రెయిన్ ఫాగ్ కోవిడ్కే పరిమిత మైందా?
అసలు మనకు బ్రెయిన్ ఫాగ్ ఉందొ లేదో తెలుసుకోవడం ఎలా? కోవిడ్ 19 ప్యాం డమిక్ మనకు ఎన్నో శాస్త్రీయమైన వైద్య విధానాలను మనకు అవగాహాన కల్పించింది. మనం ఎన్నో భాషలలో మనకు సమాచారం లభిస్తుంది. వాటిని చాలామంది అనర్గళంగా స్పష్టంగా మాట్లాడ గలుగుతున్నారు. వైరల్ వైరస్ ల గురించి మాట్లాడుతున్నాము. పి. సి .ఆర్ పరీక్షలు కోవిడ్ మరణాల రేటు.బ్రెయిన్ ఫాగ్ కూడా అంశం లో చేరింది. కోవిడ్ దీర్ఘ కాలం వచ్చే కోవిడ్ లక్షణాలు దగ్గరదగ్గర గా ఉంటుంది. అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే కోవిడ్ అనే చెప్పాలా? బ్రెయిన్ ఫాగ్ ను వైద్య పరంగా గుర్తించలేము. రోగుల వివరణ ను బట్టి వారి లక్షణాలను బట్టి బ్రెయిన్ ఫాగ్ గా డాక్టర్స్ గుర్తించారు. వైద్య పరిభాషలో కాగ్నిటివ్ డిస్ ఫంక్షన్ గా నిర్ధారిస్తారు. సమాచారం ఏకాగ్రతవారి లక్షణాలను బట్టి బ్రెయిన్ ఫాగ్ గా డాక్టర్స్ గుర్తించారు. వైద్య పరిభాషలో కాగ్నేటివ్ డిస్ ఫంక్షన్ ఏకాగ్రత సమాచారం గుర్తున్దకపోవడం. మతిమరుపు,జ్ఞాపక శక్తి ఆలోచన కారణాల అన్వేషణ అప్పటికప్పుడు భాషను మాట్లాడడం బ్రెయిన్ ఫాగ్ అన్నది కేవలం ఒక శబ్దమ లేక ఫీలింగ్ మాత్రమే నా అదేదో దట్టంగా అలుముకున్న ఫాగ్ ఆలోచనలు,జ్ఞాపకాలు ఒకరకమైన కన్ఫ్యూజన్ కొన్నిసమస్యలు జ్ఞాపకశక్తి గుర్తులేకపోవడం ఇవన్ని బ్రెయిన్ ఫాగ్ లక్షణాలుగా పేర్కొన్నారు. బ్రెయిన్ ఫాగ్ బారిన పడిన వారు అనుభవం ప్రకారం జ్ఞాపశక్తి కోల్పోవడం,ఏకాగ్రత కోల్పోవడం ఆహారాన్ని స్టవ్ పైన పెట్టడం. గంటతరువాతగాని మాడు వాసన వచ్చిన తరువాత గాని గ్యాస్ స్టవ్ పైన ఆహారం పెట్టామన్న విషయం గుర్తుకు రాదు. ప్రతిరోజూ నిత్యం చేసేపని మర్చిపోవడం పరుగెత్తడం పనిచేసే ప్రదేశంలో సమావేశం గురించి మార్చిపోతూ ఉంటారు. బ్రెయిన్ ఫాగ్ ఎలా ఉంటుంది అంటే... కిరాణాకోట్టులో సరుకులు కొని మర్చిపోతారు. వాహనం ఎక్కడ పార్క్ చేసారో కూడా మర్చిపోతారు. కొనుగోలు చేయాల్సిన సరుకులను మర్చిపోతారు.ఒకవేళ సరుకు కొన్నా వాటిధర అందులో ఏముందో కూడా చూడరు అసలు అవిఎమిటి అన్నవిషయంపై దృష్టి పెట్టరు. పరోక్షంగా చెప్పాలంటే... అంత సంతోష దాయకమైన అంశం కాదు అది కొంతకాలం తరువాత మీరు పనిచేసే ప్రదేశం లో కష్టంగా ఉండచ్చు. సామాజిక కార్యక్రమాలలో,కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబందాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వృత్తిపరంగా వ్యక్తిపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. బ్రైయిన్ ఫాగ్ పై ఇటీవలి పరిశోదన... దీర్ఘకాలం పాటు సాగిన కోవిడ్ బ్రెయిన్ ఫాగ్ వచ్చినప్పుడు ఈ విషయం చెప్పేందుకు సిగ్గుపడేవారు. అసలు బ్రెయిన్ ఫాగ్ బారిన ఎలా పడ్డారు. వారు తమ సామార్ధ్య్సాన్ని ఎలాకోల్పోయారు. వారు పనిలోకి ఎలా తిరిగి రాగలరు.వారి సంబంధ బాందవ్యాలు సైతం మర్చిపోయిన దాఖలాలు గమనించవచ్చు. బ్రెయిన్ ఫాగ్ అల్జీమర్స్ వ్యాధి ఇతర పరిస్థితులు కారణం కవచ్చు. వయసు పై బడ్డ వాళ్ళు వృద్ధులు మాత్రమే అనుకుంటే పొరపాటే ఏ వయస్సులో ఉన్నవాళ్ళకైనా బ్రెయిన్ ఫాగ్ రావచ్చు అని అంటున్నారు నిపుణులు. బ్రెయిన్ ఫాగ్ అత్యంత ప్రమాదకరం కాక పోవచ్చు అయితే మీసమర్ధతను ఎప్పటికీ కోల్పోతారు. బ్రెయిన్ ఫాగ్ కు కోవిడ్ కు సంబంధం... బ్రెయిన్ ఫాగ్ ఫాగ్ చాలా సహజమైన లక్షణం. కోవిడ్ ప్యాండమిక్ మొదటినేలలో కలిసిపోయింది. 2౦ %నుండి ౩౦%ప్రజలలో బ్రెయిన్ ఫాగ్ మూడు నెలల తరువాత ఇన్ఫెక్షన్ 85%దీర్ఘకాలం పాటు బ్రెయిన్ ఫాగ్ బారిన పడ్డారని అయితే బ్రెయిన్ ఫాగ్ తో పాటు కోవిడ్ రావడం తో తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. బ్రెయిన్ ఫాగ్ విషయం లో మాత్రం శాస్త్రజ్ఞులు బ్రెయిన్ ఫాగ్ ను ఒక బయోలాజికల్ డిజార్దర్ ప్రాసెస్ జరిగి ఉండవచ్చని. రూడిగా చెప్పలేదు బ్రెయిన్ ఫాగ్ కు కోవిడ్ కు సంబంధం ఉందా అన్న విషయం ఇది మిద్దంగా తేల్చలేదు. ఇతర వ్యాధుల తో పాటు ఈ లక్షణాలు ఉండవచ్చని కొన్ని రకాల డిజార్డర్స్ఉండవచ్చని పేర్కొన్నారు. బ్రెయిన్ ఫాగ్ ప్రజలలో సహజం మెదడుకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోస్ట్ కాంక్షస్ నెస్ ఉంటుందని లేదా క్రానిక్ ఫాటిగో దీర్ఘకాలం అలసట ఫైబ్రో మైలేజియా టకియా కార్డియో సిండ్రోం, లూపస్, కీమోతేరఫీ వల్ల లైమో డిసీజ్ సిండ్రోం, కొలియాక్ వ్యాధి ఉన్నవారిలో బ్రెయిన్ ఫాగ్ ఉన్నట్లు భావిస్తున్నారు. గ్లూటిన్న్ వల్ల మేనోపాజ్ ఉన్నవాళ్ళ లో బ్రింఫాగ్ వస్తుంది. బ్రెయిన్ ఫాగ్ కు కారణాలు.... కోవిడ్ తరువాత మీమేదడులో కొంతభాగం కుంచించుకు పోయి ఉండవచ్చు.అయితే దానికదే మెదడు చిన్నగా కుంచించుకు పోదని అది మ్యాగ్నేటిక్ రీజువెన్స్ ద్వారా కనుగోన్నారు. లేదా ఎం ఆర్ ఐ ద్వారా తెలుసుకోవచ్చు. ఏది ఏమైనా కొత్త కేసులలో ఇద్దరు వ్యక్తులలో సాధారణ ఎం ఆర్ ఐ లో గుర్తించారు. మెదడుకు ఆక్సిజన్ అందాక పోవడం వల్ల దీనిని సేగ్యులేట్ కార్టెక్స్ అది మన ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని నికిక్షిప్తం చేసే కేంద్రం. బ్రెయిన్ ఫాగ్ కు ఈ యొక్క పరీక్ష మాత్రమేకాదు దీనిని నిర్దారించడం కూడా కష్టం. వివిదరకాల పరీక్షలు మామూలుగా చేసే పరీక్షలు సహాయపడవచ్చు. అయితే ఒక్కోవ్యక్తిలో లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ఇతరులలో ఈ స్థితి మరింత దిగజార వచ్చు. మీకు బ్రెయిన్ ఫాగ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? సాంప్రదాయ పద్దతిలో అంచనా వేయడం. వ్యక్తియొక్క పనితీరు నిర్వహణ అతని కాగ్నేటివ్ స్టేటస్ కోవిడ్ బ్రెయిన్ ఫాగ్ కలిసినప్పుడు గుర్తించడం కష్టం ఏకాగ్రత,నిర్వహణ పనితీరు కోవిడ్ సమయం లో ఎలా ఉన్నారు. బ్రెయిన్ ఫాగ్ కోవిడ్ తో సంబంధం ఉందా? కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా దిగాజారుతుంది. ఇతర పరిశోధనలలో కాగ్నేటివ్ స్క్రీనింగ్ పరీక్షలలో బ్రెయిన్ ఫాగ్ ఉన్నట్లు గుర్తించలేదు. నెగెటివ్ రేపోర్ట్ గా ఉండవచ్చు అయితే బ్రెయిన్ ఫాగ్ తీవ్రత పెద్దగా లేదు. వివిదపరీక్షల ద్వారా ఒకనూతన పరిశోదన సూచన ప్రకారం మెదడులో పనితీరు మార్పులు పనితీరులో భాగం గా బ్రెయిన్ ఫాగ్ రావాచానిరవచ్చునని గమనించారు. కోవిడ్ తీవ్రత కొన్నిసమస్యలు వచ్చి ఉండవచ్చునని నిపుణులు చెప్పిన అంశాన్ని బట్టి వ్యక్తి పనితీరు జ్ఞాపకశక్తి పరీక్షలు మెదడుపై తీవ్రత పెద్దగా లేదు. ఇతర దేశాల్ శాస్త్రజ్ఞులు బ్రెయిన్ ఫాగ్ లక్షణాల్ ఆధారంగా నిర్ధారణ చేస్తారు. ఇతరాకారణాలు నిద్రలేమి ఒత్తిడి హార్మోన్లలో మార్పులు వంటి అంశాలాను తోసిపుచారు. మీకు బ్రెయిన్ ఫాగ్ వచ్చిందని భావిస్తే లక్షణాలు ఒక ఒక పుస్తకం లో రాసుకోవాలి. కొన్నివారాల పాటు గమనించాలి వాటిలో ఏవైనా మార్పులు ఉన్నాయేమో గమనించాలి. ఒత్తిడి, ఆహారం నిద్ర మార్పులు వస్తున్నాయని ఒత్తిడి సాధారణ మార్పులు తోసిపుచ్చారు. మీరు ఇచ్చేసమాచారాం మీ డాక్టర్ కు ఉపయోగపడుతుంది మీ సమస్యను సమర్ధంగా ఎదుర్కోవడం నిర్వహించడం సాధ్యమని నిపుణులు పేర్కొన్నారు. ఎలా నిర్వహించాలి... ఎవరైతే బ్రెయిన్ ఫాగ్ ఉందని భావిస్తున్నారో ఒకరకమైన క్రమపద్దతిలో కొన్నిసార్లు కొన్నిరకాల లక్షణాలు ఉండడం గమనించారు. క్లినికల్ ట్రైల్స్ ఇంకా కొనసాగుతున్నాయి.మందులు కేవలం, మధ్యం ఓపి యం డ్రగ్ తీసుకున్న వారికి చికిత్చ దాని ద్వారా బ్రెయిన్ ఫాగ్ తగ్గించవచ్చు. ఇప్పటికీ బ్రెయిన్ ఫాగ్ చికిత్చ లేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా,లో ప్రాధమిక పరిశోదనలు ఐర్లాండ్ లో తక్కువమోతాదులో చికిత్చ అందుబాటులో ఉంది. బ్రెయిన్ ఫాగ్ నుండి త్వరగా కోలుకోవాలనుకుంటే ప్రజలను సరిపడా నిద్రపోఎవిధంగా ప్రోత్చహించాలి.అసలైన ఆరోగ్య పరిస్థితి పై సమీక్షించాలి ఆరోగ్యకరమైన ఆహారం న్యురాలజిస్ట్ కు చూపించడం లేదా న్యూరో సైకలజిస్ట్ ద్వారా సమర్ధ నిర్వహణ సాధ్యం.
read moreప్రపంచానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు...
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. కొన్నిరకాల వైరస్ లు మందులను సైతం తట్టుకుని నిలబడుతున్నాయని ఫంగల్ ఇన్ఫెక్షన్ కొన్నిరకాల్ వైరస్ లు తట్టుకుని నిలబడుతున్నాయని. త్వరగా వ్యాపిస్తుందని హెచ్చరించింది. యు ఎస్ సంస్థ ఒకేరకమైన వైరస్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ ను పెంచుతున్నాయని అయితే వైరస్ లు చికిత్చకు కూడా లొంగకుండా తట్టుకుని నిలబడుతున్నాయి. అయితే ఈ అంశం పై ఏ మాత్రం దృష్టి సారించకుండా అవగాహన లేకుంటే ఇలాంటి వాటిని నిశితంగా పరిసీలించకుంటే చికిత్చలు నిర్ధారణ పై అవగాహన అవసరం. ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు ఎలాఉంటుంది... ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు ఎలాఉంటుంది అన్న అంశం అంచనా వేయడం కష్టమే అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ఎందుకంటే వీతిగురించిన సమాచారం డాటా లేదని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.ఇందుకోసం ప్రభుత్వం పరిశోధకులు 19 రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ పై పనిచేయాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది. ప్యాండ మిక్ తరువాత బ్యాక్టీరియా యాంటి మైక్రో బయల్ రెసిస్టేన్స్ అంటే తట్టుకునే శక్తి ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్నాయని చికిత్చకు సైతం లొంగడం లేదని ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రజా ఆరోగ్యానికి సంబందించిన అంశం గా డబ్ల్యు హెచ్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ యాంటి మైక్రోబయాల్ రేసిస్టెంట్ డాక్టర్ హన్నన్ బల్ఖి పేర్కొన్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు తీవ్ర అనారోగ్యం పాలైన వారిలో తరచుగా వస్తూ ఉంటాయి. క్యాన్సర్,లేదా టి .బి రోగులలో కవిడ్ 19 సమయం లో ముఖ్యంగా ప్యాండ మిక్ సమయం లో అధిక మందులు వాడకం కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. ప్రస్తుతం ఫంగల్ ఇన్ఫెక్షన్ కు నాలుగు రకాల చికిత్చాలు అందుబాటులో ఉన్నాయి.కొన్ని ప్రత్యామ్నాయాలు మాత్రమే అభివృధికి అవకాసం ఉంది. వాతావరణం లో వస్తున్న మార్పులు అంటే అక్కడ జరిగిన ఘటనలు,జియో గ్రాఫిక్ వల్ల పెతోజన్స్ లో మార్పులు యాంటి ఫంగల్ మందులు వ్యవసాయ రంగం లో యాంటి ఫంగల్ మందులు కూడా కారణం కావచ్చు అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ఫంగల్ పెతోజన్స్ ను మూడు విభాగాలుగా విభజించారు. వాటిప్రభావం ఆధారంగా నిర్ధారించారు. దీనివల్ల ఎన్నో అవుట్ బ్రేక్స్ ఆసుపత్రి పాలైన ఘటనలు క్రిప్టో కాకస్, నియో ఫోర్మన్స్, అస్పెర్ గిల్లెస్, ఫుని గటస్, కాన్దిడాఅల్బికన్స్, వంటి ఉన్నాయాని అయితే అత్యంత ప్రభావవంతమైన కాందిడా అరిస్ ఇది అన్ని మందులను తట్టుకుంటుంది. ఇదే కుటుంబానికి చెందినా మ్యుకోరేల్స్ ఫంగీ ఇది చాలా ప్రభావవంతంగా పెరిగిందని తీవ్ర అనారోగ్యానికి దారితీసింది. మధ్యస్తంగా ఉండే వాటిలో ఇతర ఫన్గీలు ఉన్నాయని సి ఓ సి సి ఐ డి ఐ డి ఇ ఎస్ ,ఎస్ పి పి క్రీ ప్టో కో కుస్ గట్టి వంటివి ఉన్నాయని. రానున్న ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు నుండి ప్రజా ఆరోగ్యాన్ని కపాడుకోవాలాని సూచించింది.
read moreఆస్టియోపోరోసిస్ ప్రత్యేకం!
మనుష్యులను పట్టి పీడించే సమస్యలలో కీళ్ళ నొప్పులు,కీళ్లలో వాపులు. ఆర్త్రైటిస్,రోమటైడ్ ఆర్తరైటిస్, అన్నిటికన్నా అత్యంత భయంకరమైన మరోసమస్య ఆస్టియో ప్రోరోసిస్. ఆస్టియో ప్రోరోసిస్ ఎలాంటి వ్యాదిఅంటే ఇందులో ఎముకలు శక్తి క్షీణి స్తుంది. దీనికారణంగా ఎముకలు బలహీన పది పోవడం లేదా ఎముకలు క్షీణించి నుజ్జునుజ్జు అయిపోవడం ఎముకలలో శక్త్జి కోల్పోయి విరిగిపోవడంఎముకల నుండి రజను లాంటిపొడి రాలిపోవడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆస్టియో ప్రోసిస్ కు కారణాలు... ఆస్టియో ప్రోరోసిస్ ఎలాంటి వ్యాధి అంటే ముఖ్యంగా ఎముకలు క్షీణించి పోతాయి. వాటి అంతట అవే విరిగిపోతాయి. అవును ఆస్టియో ప్రోరోసిస్ వ్యాధిలో ఎముకలు ఎప్పుడైనా విరిగిపోవచ్చు. అయితే ఈ వ్యాధి 4౦ సంవత్సరాల తరువాత మాత్రమే వస్తుంది. అని అనుకుంటారు కాని నేటి ఆధునిక సమాజంలో చిన్న వయస్సు వారిని సైతం ఆస్టియో ప్రోరోసిస్ వస్తోందని నిపుణులు గుర్తించారు. అంటే 2౦ నుండి ౩౦ సంవత్సరాల మధ్య వయసు లో ఉన్న యువతను ఈ సమస్య తీవ్రంగా పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఆస్టియో ప్రొరోసిస్ మనలను ఈరకంగా ఇబ్బంది పెడుతుంది... ఆస్టియో ప్రోరోసిస్ కు అసలు చికిత్చ లేదని అంటున్నారు నిపుణులు. ఈ సమస్య పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంగా అక్టోబర్ మూడవ వారం లో వరల్డ్ ఆస్టియో ప్రోరోసిస్ డే ను నిర్వహిస్తున్నారు. ఆస్టియో ప్రోరోసిస్ కు ప్రాధాన కారణాలు... ఈ విషయం లో అయుర్వేద నిపుణులు రమాకాంత్ శర్మ మాట్లాడుతూ ఆస్టియో ప్రోరోసిస్ సమస్య ఎక్కువగా కాల్షియం,విటమిన్ డి ప్రోటీన్, పోస్పరస్ ఇతరమినరల్స్ తగ్గినండువల్లె ఆస్టియో ప్రోరోసిస్ కు కారణమని ముఖ్యంగా ఆస్టియో ప్రోరోసిస్ బారిన పడుతున్నవారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారన్న విషయం మరువరాదని ఎముకలు మాంస కండరాలు బలహీన పడడం దీనికితోడు జీవన శైలి లో మార్పులు నియంత్రణ చేసుకోవాలి సరైన పోషక విలువలు లేని ఆహారం సమయానికి ఆహార నియమాలు అలవాట్లను జీవన శైలిని పాటించక కుంటే ఆస్టియో ప్రోరోసిస్ తీవ్రతను తగ్గించడం అసాధ్యం. ఎముకలు బలహీన పడడానికి ఆస్టియో ప్రోరోసిస్ కు ప్రాధాన శత్రువులు ఇవే... ఉప్పు... సహజంగా ప్రతిఒక్కరు సేవిస్తూ ఉంటారు. ఉప్పు అతిగా సేవిస్తే మీ ఎముకలు శరీరం బలహీన పడతాయని తెలుసా?ఉప్పు అధికంగా తినడం వల్ల ఎముకలు బలహీన మౌతాయి. ఉప్పులో సోడియం మోతాదు ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా సోదియుం కాల్షియం ను బయటికి పంపిస్తుంది.ఈ కారణంగానే శరీరంలో కాల్షియం తగ్గుతుంది ఆశియా పేసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యుట్రిషియన్ లో అధ్యయనం వివరాలను ప్రచురించారు.ఎవరికైనా ఉప్పుపదార్ధాలు ఎక్కువగా తినే అలవాటు ఉంటె వారికి ఆస్టియో ప్రోరోసిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కర... పంచదార ఎక్కువగా తీసుకునే వారితో అత్యంత ప్రమాదకరం అతిగా పంచదార తింటే శరీరానికి ఆహారం తోపాటు ఇతర పోషక తత్వాలు లభిచవు. దీనివల్ల ఎముకల బలహీనపడి చర్మ సౌందర్యం కోలోపోతారు. వారి వయసుకన్న ఎక్కువవయసు ఉన్నవారిల కనిపిస్తారు. కేఫెన్... కేఫెన్ కూడా ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. కేఫెన్ మీ ఎముకల నుండి కాల్షియం తొలగిస్తుంది. అందుకే ఎముకలు బలహీనంగా ఉండడం మెత్తబడి పోవడం ఎముకలనుడి రాపిడి జరిగి సున్నం రాలినట్టు ఎముకలలో పట్టు కోల్పోవడం సంభవిస్తుంది.అందుకే చక్కర కలిపిన టీ, కాఫీ, చాక్లెట్ వంటి వాటిలో కేఫెన్ ఉన్నట్లు వీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యం... మధ్యం నేటి యువతను మత్తులోకి కూరుకు పోతోంది దీని కారణం గానే యువతమద్యానికి బానిసలుగా మారుతూ ఇళ్ళు ఒళ్ళు గుల్లచేసుకున్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.అతిగా మధ్యం సేవెంచడం వల్ల నిద్రమత్తులోకి జారుకుంటూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.అని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమైన విష్యం ఏమిటి అంటే రోజూ మధ్యం తాగడం వల్ల బోన్ డెన్సిటి స్కోర్ తగ్గడం వల్ల ఎముకల సాంద్రత గట్టితనం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.అది ఆస్టియో ప్రోరోసిస్ కు దారితీస్తుందని దీనికితోడు మీకు మద్యం అలవాటు ఉంటె ఆర్తరైటిస్,ఆస్టియో ప్రోరోసిస్ వంటి రోగాలు పెద్దకారకాలుగా చెప్పవచ్చు. షోడా కూల్డ్ డ్రింక్స్... మొత్తం పరిశోదన అంత సోడా లాంటి ద్రవపదార్ధాలు తీసుకోవడం వల్ల ఎముకలు బలహీన పడతాయి. సోడా ఎక్కువగా తాగడం వల్ల మీచర్మాం కాంతి ని కోల్పోతారు వ్యక్తి శరీరం వయస్సులో ఉన్నప్పటికీ వారికి ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళలా కనిపిస్తారు. ఆహారం జీవన శైలిలో మార్పులు చేయండి... ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రమాకాంత్ శర్మ వివరాల ప్రకారం ఉత్తమమైన ఆహారం పై శ్రద్ధ పెట్టాలని సూచించారు. జీవితం లో అంటే వయసులోని ప్రతిమలుపులో శ్రద్ధ పెట్టడం తప్పనిసరి ౩౦ సంవత్చ రాల తరువాత చాలా అప్రమత్తంగా ఉండాలి లేకుంటే ఆస్టియో ప్రోరోసిస్ ప్రమాదం పొంచి ఉందని అప్రమత్తంగా లేకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కష్టం. *మీఆహారం లో ఆధిక మొత్తం తీసుకోకుండా తగ్గించండి. ప్రతిరోజూ మామూలు భోజనం ఆకుకూరలు, మజ్జిగ, పెరుగు సలాడ్ వంటివి కలిపి తీసుకోండి. *ప్రోటీన్ కోసం సోయాబీన్,స్ప్రవుట్స్,పప్పు, మొక్కజొన్న, బీన్స్, తది తరాలు మీ ఆహారం లో చేర్చండి. కాల్షియం లోపం తగ్గించేందుకు పాలు, పచ్చి పన్నీర్, పెరుగు,వెన్న,ఇతర పదార్ధాలు తీసుకోవచ్చు. *అరటి పండులో కాల్షియం ఉంటుంది.రోజు కనీసం రెండు అరటి పండ్లు తినవచ్చు. దీనికితోడు అయాకాలాలలో వచ్చే ఫలాలను ఆహారం లో చేర్చండి.నట్స్ లో అపారమైన పోషక తత్వాలు బాండా గారం ఉంటుంది. కాల్షియం తో పాటు ఎముకలు ఆరోగ్యంగా ఉంచడం లో సహాయపడుతుంది. *వీటితో పాటు నియమిత పద్దతిలో వ్యాయామం చేయండి దీనికోసం నిపుణుల సలహా సూచనలు తీసుకోండి ఫిజికల్ వర్క్ అవుట్ చేయడం వల్ల ఎముకలకు సంబందించిన సమస్యలు మరింత పెరిగే అవకాసం ఉంది.
read moreజాతీయ ఆయుర్వేద దినోత్సవం 2౦22
అఖిల భారత ఆయుర్వేద సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామా కాంత్ యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్యనియంత్రణ జీవన శైలి ఆయుహ్ ప్రమాణం పెంచడమే.ఆయుర్వేదం లక్ష్యం. దంతే రస్ సందర్భంగా ఆయుర్వేద మూల పురుషుదు భగవంతుడు ధన్వంతరి ని పూజించడం తో ప్రారంభ మౌతుంది ఆతరువాతే దీపావళి పండుగ జరుపుకుంటారు.అసలు ఆయుర్వేదానికి మనసంస్కృతికి సంబంధం ఉంది. ప్రపంచానికి ఔషదీయ విలువలను అందించిన ఘనకీర్తి మనదేశానిదే. క్రమశిక్షణ గల జీవితానికి ఆధారం ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటేనే ఆయుషు పెంచేది అని ఆర్ధం. ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం లభించింది.భారత ప్రభుత్వం ఆయుర్వేద వారోత్చవాలను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. ఆయుర్వేద వారోత్చావాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆయుర్వేదాన్ని బలోపేతం చేయడమే. ప్రాచుర్యం కల్పించేందుకు అయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమ్మాన్ని చేపట్టింది.ఇందులో ఒక తీం ను ప్రకటించింది.అదే ప్రతిరోజూ ప్రతిఇంటా ఆయుర్వేదం చికిత్చ.అన్న అంశం ప్రకటించింది. ఆయుర్వేదం నేడు ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తున్నారు. దీనికి కారణం ఆయుర్వేదం నేడు ప్రపంచ వ్యాప్తంగా అంగీకరిస్తున్నారు.దీనికి కారణం ఆయుర్వేదం మానవాళికి వ్యక్తితో కాని రోగంతో కాదు రోగ నియంత్రణ కు మాత్రమే అన్నది వాస్తవం. వ్యక్తులు అనారోగ్యంతో ఉంటె శరీర పరిరక్షణ శరీరానికి బలం చేకూర్చడం. జీవన శక్తి కి బలం అందించడం ఆయుర్వేద చికిత్చలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అదే ఆయుర్వేదంలో ఉంది అద్ఫే ఆయుర్వేదం బోధిస్తుంది కూడా.ఆయుర్వేద చికిత్చ విజ్ఞానం శరీరాని కి బలం చేకూర్చడమే దీనిద్వారా వ్యక్తి అనారోగ్యం పాలుకాడు..ఒకవేళ అనారోగ్యం పాలైనా శరీరానికి తీవ్ర నష్టం కలిగించరాదు.వారు ఆరోగ్యంగా ఉండాలి ఈ చికిత్చ పద్దతిలో ఆహారం తోపాటు విహారం అంటే యోగా సాధన,ప్రాణాయామం ,సూర్య నమస్కారం ఇతర పద్దతులు చేర్చారు. చికిత్చా పద్దథులలో మూలికలు,రాసాయనాలు. సూచిగా శుభ్రంగా చేసి తయారు చేస్తేనే ఔషదం ప్రమాణం పాటించినట్లు అవుతుంది.దీనిద్వారా పరిరక్షణ ప్రణాళిక ను బలోపేతం చేసేందుకు ఆయుర్వేద రసాయనం స్థాయి కీలక పాత్ర పోషిస్తుంది. దీనిద్వారా సంపూర్ణ ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు.శరీరాన్ని ఇతర వ్యాధులు వైరస్ లు సంక్రమించకుండా రక్షణ కవచంలా ఆయుర్వేదం సురక్షచక్రం లా నిలుస్తుంది. అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఆయుర్వేదం లో వాడే రసాయనం, పలు రకాల మొక్కల బెరడులు, వేర్లు, ఆకులు పూవులు,మూలికలు అన్నీ ఉంటాయి. అంతా ప్రకృతి కంగా ఆయుర్వేదం లోని పద్దతులను అనుసరించి ఆరోగ్య మూలాల పైన పూర్తి ప్రాకృతికంగా చర్య ప్రతిచర్య ల పై ఆధార పడిఉంటుంది. అందుకు ఆయుర్వేదం చికిత్చ్స పద్ధతి జీవన శైలి పై ఆధార పడి ఉన్న రోగాలను డయాబెటిస్ హై బిపి ఊబకాయం పై చాలా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ప్రతి ఇంటా ఆయుర్వేద మొక్కలు... గతం లో ఆయుర్వేదం మొక్కలు వాటి ఔశాదాల గురించి న అవగాహన చాలా తక్కువమందిలో మాత్రమే ఉంటుంది. కోరోనా విలయతాండవం చేస్తున్న సమయంలోకోరోనా ను నియంత్రించడం లో ఆయుర్వేదం దోహదం చేసింది రోగులు సత్వరం కొల్కునేందుకు ఆయుర్వేదం ఉపయోగపడింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చికిత్చ పద్ధతిపై పోటా పోటీ గా సాగింది.అంటే ఒకరకంగా చెప్పాలంటే పెద్ద యుద్ధమే జరిగింది అధిక సంఖ్యాకులు ప్రతి ఇంట్లో గిలోయ్, అలోవేరా, అశ్వగంధ,తులసి సుదర్శన మొక్కల ఇంట్లో కనిపిస్తాయి. అయుష్ మంత్రిత్వ శాఖ కృషి ఫలించింది... అయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేద చికిత్చ పద్దతిని పెంపొందించేందుకు ఆరు వారాలఆయుర్వేదం ఉత్చవాలను నిర్వహించే కార్యక్రమాన్ని తయారు చేసింది. ఇందుకోసం అనుభవజ్ఞులైన వైద్యుల చేత ఆయుర్వేదం పై అవగాహన కల్పించడం కోసం మొబైల్ ద్వారా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధ మయ్యింది. ప్రజలకు అవగాహన కోసం షర్ట్ ఫిలిం మాధ్యమాన్ని ర్యాలీలు ప్రకటనలు వంటి కార్యక్రమాలు చేపట్టా లని నిర్ణయించారు..
read moreవరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ మంత్ ప్రత్యేక వ్యాసం!
వక్షోజాల పునర్నిర్మాణ సర్జరీ సురక్షితం! వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.౩౦ సంవత్సరాల లోపు స్త్రీలకు క్యాన్సర్ రావడం అరుదు.మొత్తం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులలో ౩౦ ఏళ్ల లోపు వాళ్ళకు వచ్చే అవకాశం 1.5 శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.4౦ ఎళ్ళ లోపు స్త్రీలకు --217 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుందని గణాంకాలు చెపుతున్నాయి.5౦ ఎల్లా వయస్సు ఉన్న వారికి 5౦ మందిలో ఒకరికి వస్తుంది అని నిపుణులు విశ్లేషించారు.85 ఏళ్ళు దాకా జీవించే స్త్రీలకు 8 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉందని నిపుణులు తమ పరిశోధనలలో వెల్లడించారు.సాధారణంగా ఈ క్రింది స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రిస్క్ ఫ్యాక్టర్ అధికంగా ఉంటాయి.సామాజికంగా ఆర్ధికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు.వృత్తి వ్యాపారాలు చేసే స్త్రీలు,అవివాహిత స్త్రీలు పిల్లలు కలగని స్త్రీలు వక్షోజంలో అసాధారణ లక్షణాలు కల స్త్రీ.నన్స్, ఆలస్యంగా పిల్లలు కలిగిన స్త్రీలు.ప్రసవం సమయంలో పాలు ఉత్పత్తి కాని స్త్రీలు. బిడ్డలకు పాలు ఇవ్వని స్త్రీలు.చిన్నవయసులోనే రసజ్వల అంటే 12 ఏళ్ల లోపే రసజ్వల అయిన వాళ్ళలో వక్షోజాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.గర్భాశయం, జీర్ణాశయం, రేక్తం అందసయాలలో క్యాన్సర్ వచ్చి చికిత్చ తీసుకున్న వాళ్ళు.కొవ్వుపదార్ధాలు అధికంగా తినే స్థూల కాయం గల స్త్రీలు.దీర్ఘకాలం పాటు హార్మోన్లతో కూడుకున్న గర్భనిరోధక మాత్రలు వాడిన స్త్రీలు. వక్షోజాల క్యాన్సర్ బారిన పడచ్చు.అమ్మ,అమ్మమ్మ, అక్కాచెల్లెళ్ళు,కూతుళ్ళలో ఎవరికైనా వక్షోజాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు సర్జరీ... మొదటి రెండవ దశలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ కు శస్త్ర్హచికిత్స్చ ద్వారా బ్రెస్ట్ లోపల ఉన్న కణితను తొలగించడం కాని అవసరమని భావించే బ్రెస్ట్ మొత్తాని తొలగించడం చేస్తారు. అది ఏవిధంగా ఉంటుంది.కణిత 2 సెంటిమీటర్లు లోపల ఉంటె లంపెక్టమి అనే శస్త్ర చికిత్చ ద్వారా లోపలి గడ్డను దాని చుట్టుపక్కల ఉండే కొద్దిపాటి ఆరోగ్యకర కణాలను తొలగించి తర్వాత ఆభాగానికి రేడియేషన్ తెరఫి అందిస్తారు. కణితి 2 సెంటిమీటర్ల నుండి 5 సేమిలు మధ్య ఉంటె కనితిని మాత్రమే తొలగించడం లేక బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించే మాసేక్టమి అనే శస్త్ర చికిత్చ చేస్తారు కణితి 5 సేమీలు ఉంటె ఆపైన ఉంటె సాధారణ బ్రెస్ట్ మొత్తాన్ని తొలగిస్తారు.బ్రెస్ట్ క్యాన్సర్ మూడవాదశ లో బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించడం తోపాటుగా శరీరం మొత్తం మీద పనిచేసే విధంగా హార్మోనల్ తెరఫి లేదా రెండిటినీ కలిపి ఇవచ్చు.నాల్గావదశలో క్యాన్సర్ కణాలు బ్రెస్ట్ నుండి ఇతర భాగాలకు విస్తరిస్తే అడితీవ్రమైనడిగా భావించవచ్చు. నయం చేసేందుకు వీలుకానిదిగా వైద్యులు పేర్కొన్నారు. నాల్గవ దశలో ఉన్న పేషంట్ కు కణితిని సర్జరీ ద్వారా రేడియేషన్ ద్వారా తొలగిస్తారు. దీనివల్ల రోగి జీవితకాలాని పొడిగించవచ్చు.హార్మోనల్ వాడేందుకు వీలుకానిరోగులకు కీమోతేరఫీ మాత్రమే వాడడం కుదురుతుంది.క్యాన్సరు ఎముకలలోకి వ్యాపిస్తే రేడియేషన్ వల్ల లాభం.నొప్పి వల్ల ఎముకలు విరిగి తే నొప్పికి విముక్తి కల్పించవచ్చు. సామాన్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మల్లె వచ్చేఅవకశాం ఉంది ట్యూమర్ హార్మోన్ కు స్పందిస్తుంది.ఇన్ని శస్త్ర చికిత్చలు జరిగిన తరువాత కూడా లాభం లేదనిపిస్తే చివరగా వక్షోజాల క్యాన్సర్ తోపోరాడుతున్న వారు బ్రెస్ట్ రీకన్స్త్రక్షన్ కు వెళ్ళడం సముచితమని ప్లాస్టిక్ సర్జన్లు సూచిస్తున్నారు.గుర్గావ్ కు చెందిన డాక్టర్ ఆదిత్య అగర్వాల్ మాట్లాడుతూ భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలాలో ఇంకా 1% మాత్రమే బ్రెస్ట్ రీకన్స్త్ ట్రక్షన్ పునర్నిర్మాణం గురించి అటు విద్యావంతులు నిరక్షారస్యులకు బ్రెస్ట్ పునర్నిర్మాణం రీ కన్స్ట్రక్షన్ గురించి చాలామందికి తెలియదు. కనీసం ఈ అంశం గురించి అందరిముందూ మాట్లాదేన్దేందుకు సిగ్గు పడుతున్నారు.వారివారి వివాహా సంబంధాలు దేబ్బతింటా ఏమో అన్న అనుమానం భయం వారిని వెంటాడుతూ ఉందవచ్చని డాక్టర్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. వక్షోజాల్ క్యాన్సర్ తో పోరాడుతున్న సామాజికంగా,శారీరకంగా కొనసాగడం కష్టంగా మారుతుంది కారణం బ్రెస్ట్ పునర్నిర్మాణ సర్జరీపై అవగాహన లేకపోవడమే దీనిని పోస్ట్ మాస్టెక్టమి అంటే వక్షోజాలను తొలగించడం పునర్న్రిర్మాణం చేయడం మాత్రమే అని ఈ అంశంపై పెద్దేత్తున సదస్సు జరగడం ఇదే తోలిసారికవడం విశేషం.కింగ్ జార్జెస్ వైద్యకళా సాల లో జరిగిన రెండురోజుల సదస్సులో 2౦ కి పైగా ప్లాస్టిక్ సర్జన్లు పాల్గొన్నారని బ్రెస్ట్ క్యాన్సర్ పై అన్కాలజిస్ట్లు మాత్రమే పరిష్క రించగలరని పేర్కొన్నారు.వక్షోజాల పునర్నిర్మాణం వల్ల రెండురకాల్ లాభాలు ఉంటాయని అగర్వాల్ అన్నారు. ఊబాకయామ్తో బాధపడేవారికి టమ్మీ టక్ సర్జరీ మ్యన్దేటరీ పురుద్ధారణ చేయవచ్చని డాక్టర్ ఆదిత్య అగర్వాల్ అభిప్రాయ పాడారు.
read more








.webp)
.webp)
.webp)
.webp)
.webp)
.webp)
.webp)

.webp)


.webp)
.webp)
.webp)
