యువకులలో కార్డియాక్ అరెస్ట్ లు ఎందుకు పెరుగుతున్నాయి!
యువకులలో నానాటికి కార్డియాక్ అరెస్ట్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనుండి ఎలా బయట పడాలి అన్నదే సదేహంగా మారుతోంది.ఒక ఆశ్చర్య కరమైన ఘటన లలో ప్రాణాలు కోల్పోతున్న అంశాలను నిసితం గా పరిశీలించినప్పుడు.కొన్ని విషయాలు ఇలా జరిగాయి.ఇటీవలే యు పి లో తన మిత్రులతో కలిసి రోడ్డు పై నడుస్తూ నడుస్తూ కుప్ప కూలి పోయిన ఘటన నేడు చర్చనీయ అంశంగా మారింది.ఆశ్చర్యం కలిగించే మరో అంశం విస్మయం కలిగిస్తోంది. వధువు వరుడుకీ వరమాల వేస్తూ అక్కడే కుప్ప కూలిపోయింది.చనిపోయింది.ఈ ఘటన లక్నో లో ని మలిహాబాద్ కేంద్రం లో వధూ వరులు స్టేజి పై ఒకరి కొకరు ఎదురుగా నిలబడ్డారు వరుడు వశువు శివానికి వరమాల వేసాడు వరుడు. ఇక శివాని వంతు వచ్చింది ఆమె వరుడికి వరమాల వేస్తూ ఉండగానే స్టేజి పై కుప్పకూలిపోయింది.వధువును వెంటనే ఆసుపత్రికి తరలించిన అక్కడ ఆమె మరణించి నట్లు ప్రకటించారు. ఆమెకు కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించిందని ఇంత తక్కువ వయసులో కార్డియాక్ అరెస్ట్ కు గురైందని తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ ఇది మొదటిది మాత్రం కాదు పెళ్ళిలో స్నేహితుడి పెళ్ళిలో నృత్యం చేస్తూ ఒక యువకుడు కుప్ప కూలిన సంఘటన మరో యువకుడిని బలితీసుకుంది. ఇలాంటి ఘటనలు ఎన్నోజరిగాయి అతి పిన్న వయస్సులో మిత్రుదుని కోల్పోయిన వాళ్ళు. తమ సహోదరిని సహచరులను కోల్పోయిన వారి ఘటనలు కోకొల్లలు.యువకులలో కార్డియాక్ అరెస్ట్ వంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాకు చెందిన సి డి సి అంచనా ప్రకారం 25 సం వత్చరాల లోపు ఉన్న యువకుకులు 25,౦౦౦ మంది కార్డియాక్ అరెస్ట్ తోనే మరణించారని నివేదిక లో పేర్కొన్నారు.అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి దాని నుండి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి కార్డియాక్ అరెస్ట్... కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే గుండెకు అవసరమైన రక్తం సరఫరా అందనప్పుడు. అప్పుడు గుండె చప్పుడు ఆగిపోతుంది.అది మనకు ఏమాత్రం సంకేతం అందదు. కార్డియాక్ అరెస్ట్ వెంటనే వ్యక్తి ఉన్న చోటే కుప్పకూలిపోతాడు గుండేనొప్పి, ఊపిరి తిత్తులలో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం కుటుంబం లో ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ చరిత్ర ఇలాంటి లక్షణాలు ఉంటె వాటిపై దృష్టి పెట్టాలి.లేదంటే కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సకాలంలో గుర్తించి దీనికి చికిత్చ చేయించాలి. కార్డియాక్ అరెస్టుకు కారణాలు ఏమిటి ? కార్డియాక్ అరెస్టుకు కారణం ఒక వ్యక్తి వయస్సుపై ఆధారపడి ఉంటుంది ౩5 సం వయస్సు పై బడిన వారిలో సహజంగా కార్డియాక్ అరెస్ట్ కరోనరీ ఆర్ట్ట్రీ డిసీజ్ కి కారణం గా చెబుతున్నారు యువకులలో కార్డియాక్ అరెస్ట్ కు కారణాలు చాలానే ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.అసహజమైన జీవన శైలి,నేటి ఆధునిక సమాజం లో ఒత్తిడి, ఆహార విహారం శరీరానికి వ్యాయామం లేకపోవడం వంటి సమస్యలు ధూమపానం మధుమేహం,ఊబకాయం ఇతర అనారోగ్య సమస్యలు ఉండడం మరో కారణం గా నిపుణులు పేర్కొన్నారు. హైపెర్ కార్డియాక్ మయోపతి... ఇది గుండె సంబంధిత సమస్యలలో అత్యంత క్లిష్టమైనది గుండెలోని కండరాలు రక్త నాళాలలో వాపులు వస్తాయి. కరోనరీ ఆర్టరీ అబ్నా నార్మాల్టీ స్... చాలా మందిలో కోరో నరీ ఆర్టరీ లో అసమాన్యం గా కలిసి ఉండడం గమనించవచ్చు గుండెలోని కండరాలు రక్త ప్రసారం పూర్తిగా తగ్గిపోతుంది ఈ రకంగా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది కార్డియాక్ అరెస్ట్ కు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. లాంగ్ క్యుటి సిండ్రోం... ఈ రకమైన గుండె ఆర్టరీ జనరిక్ అని అంటారు అనుకోకుండా గుండె చప్పుడు పెరిగిపోతుంది. బుగుడా సిండ్రోం... వంశ పారం పర్యంగా సాధారణంగా వచ్చే లయను బాదిస్తుంది. గుండె అసామాన్యంగా గుండె కండరాలు వాపులు వంటివి యువకులలో అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్ నుండి రక్షించవచ్చు. కుటుంబ చరిత్ర... ఒకవేళ మీ కుటుంబం లో అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్ వచ్చిన చరిత్ర ఉంటె మీ డాక్టర్ వద్దకు వెళ్లి స్క్రీనింగ్ చేయించుకోవడం మరి కార్డియాక్ అరెస్ట్ కు ప్రాత్యామ్నాయం ఏమిటి ?అన్నది తెలుసుకోవాలి అనుకోకుండా వచ్చే మృత్యువునుండి రక్షింప బడతారు. డిఫ్రీ బ్రీటర్ లేదా సి డి ఆశ... దీఫ్రి బ్రీ లెటర్ నేడు అన్ని చోట్లా అందుబాటులో ఉంది అనుకోకుండా వచ్చే కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణం రక్షించడం లో పనికి వస్తుంది.కార్డియాక్ అరెస్ట్ అయిన వెంటనే ఒక డిఫ్రీబ్రిలేతర్ సాధారణ గుండె చప్పుడు తెలుసుకునేందుకు అనుకోకుండా రక్త ప్రసారం కరెంట్ షాక్ కొట్టినట్లు పనిచేస్తుంది. దీనికి తోడు స్చూళ్ళు కళాశాలలు ఆఫీసులో సి పి అర్ ఇచ్చే విధంగా శిక్షణ అందరికీ ఇవ్వాలి. అప్రమత్తం చేసే సంకేతం... కార్డియాక్ అరెస్ట్ నుండి ప్రాణం రక్షించేందుకు అప్రమత్తంగా ఉండడం అవసరం దీనిని అర్ధం చేసుకోవడం సత్వరం వైద్య సహాయం తీసుకోవడం అవసరం.దీనివల్ల ప్రాణం రక్షింప బడాలి యువకులలో అనుకోకుండా వాచ్చే కార్డియాక్ అరెస్ట్ మరణాలకు పెద్ద కారణంగా చెప్ప వచ్చు.అందులోనూ ఒత్తిడి పెంచే క్రీడలు కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం మరింత పెంచుతుంది. దీని కోసం మీరు మీ డాక్టర్ ను సంప్రదించండి. మీరు పడుకున్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ రావచ్చు.కార్డియాక్ అరెస్ట్ లో ప్రమాదం ఎక్కువ డాక్టర్ సలహా అవసరం మిమ్మల్ని మీరు రక్షించు కునే పద్దతులను తప్పనిసరిగా డాక్టర్ తో మాట్లాడాలి. జీవన శైలి లో మార్పులు... మీరు ఎంచుకునే జీవనశైలి ని ఎంపిక చేసుకోవడం ద్వారా మీ గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండే విధంగా ఉండద్తం సమయానికి చకప్ చేయించుకోవడం గుండె సంబందిత స్క్రీనింగ్ చేయించడం ద్వారా అనుకోకుండా వచ్చే కార్డియాక్ అరెస్ట్ నుండి రక్షించ వచ్చు.మీ అప్రమాత్తతే మీ గుండెకు శ్రీరామ రక్ష.
read moreగుజరాత్ లో xbb కోవిడ్ వేరియంట్!
గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ జీనోమ్ సీక్వెన్స్ ను పరిశీలించిన పరీక్షించింది ఎనాలసిస్ చేసిన తరువాత 1౦౦ సీక్వెన్స్ ల లోనూ 45 కేసులలో x బి బి కేసులు ఉన్నాయని దీనిని అనుసరించి 2౦%బిఏ .2 1౦ 19%బి ఏ .2. 75, 16 %ఇతర వైరస్ లు ఉన్నట్లు గుర్తించారు.బిఏ 2. 75 ఒమైక్రాన్ సబ్ వేరియంట్ కోవిడ్ కేసులలో మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. అంటే xbb బి ఏ 2.1౦ మరియు బిఏ2.7 నేడు కనీసం లో కనీసం కేసులు తక్కువగానే నమోదు అవుతున్నాయి.రాష్ట్రం లో తక్కువ స్థాయిలో నమోదు కావడాన్ని దృష్టిలో ఉంచుకుని వేరియంట్ తనరూపాం మర్చుకోదాన్ని గమనించారు. ఆరు నెలలుగా 198 తక్కువ కేసులు నమోదు కావడాన్ని గమనించ వచ్చు.రాష్ట్రం లో ౩౩ జిల్లాలలో 14 జిల్లాలలో ౦%14 %నుండి 1౦ %కన్నా తక్కువ కేసులు నమోదు అవుతునాయి.బి ఎన్1 ,బి ఎం 1.1 ,బి ఎల్1 , 1౦౦ సీక్వెన్స్ ఎనాలసిస్ లో 45 %కేసులు xbb బిఏ 2.1౦ 22 %,బి ఏ 2.1౦19% బి ఏ 2.75 16 %ఇతర వేరియంట్లు ఉన్నట్లు గుర్తించారు x bb సబ్వేరియంట్ భారత్లో అక్టోబర్ వచ్చిందని చాలా రాష్ట్రాలలో నమోదు అవుతున్నాయని కొన్ని క్రేసులు వైరల్ ఇన్ఫెక్షన్ ఆసుపత్రిలో చేరుతూ ఉన్న వారిసంఖ్య తక్కువే అని డాక్టర్లు అంటున్నారు.
read moreఅల్జీమర్స్ ను గుర్తించేందుకు మూత్ర పరీక్ష!
మన మూత్రంలో ఏర్పడే యాసిడ్ లెవెల్స్ గణనీయంగా పెరగడం వల్ల అల్జీమర్స్ వస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వారితో పోల్చినప్పుడు నియంత్రణ ప్రాధమిక స్థాయిలో జ్ఞాపక శక్తి కోల్పోవడం గ్రూప్ ఫార్మకా యాసిడ్ మూలంగా కాగ్నేటివ్ అత్యంత సున్నితమైన బయో మార్కర్ ద్వారా ప్రాధమిక స్థాయి వ్యాధిగా అల్జీమర్స్ ను గుర్తించ వచ్చు. చాలా చిన్న మూత్ర పరీక్షన్ ద్వారా అసలు అల్జీమర్స్ ఉందొ లేదో నిర్ధారణ చేయవచ్చు. అల్జీమర్స్ వ్యాధి పెద్ద సమస్యాత్మకం కాదు.పరిశోదన చేస్తున్న శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం యురినరీ ఫార్మిక్ యాసిడ్ చాలా సున్నితమైన మార్కర్ గా పెర్కొన్నారు.చివరికి పరిశోదన ద్వారా శాస్స్త్రజ్ఞుల తేల్చిన నిజం ఏమిటి అంటే చాలా మంది రోగులను పరీక్షించి అల్జీమర్స్ ఏస్థాయిలో ఉందొ తీవ్రత ఎంత ఉందొ ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఇతరులను గుర్తించడం లో ఎలా ప్రవర్తిస్తున్నారు వారి మానసిక పరిస్థితి ఏమిటి.వివిదరకాల మూత్రం వాటిలో బయో మార్కర్లు గుర్తించడం కీలకం. ఫార్మిక్ యాసిడ్ మెటబాలిక్ ఉత్పత్తులు... మూత్రం లో ఫార్మిక్ యాసిడ్ లెవెల్స్ గణనీయం గా పెరగడాన్ని గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్న వారిలో అల్జీమర్స్,ఆరోగ్య నియంత్రణ ప్రాధమిక స్థాయిలో జ్ఞాపక శక్తి కోల్పోవడం జ్ఞానం కోల్పోవడం వంటి మార్పులు వస్తాయి.ఫార్మిక్ యాసిడ్ ఒక సున్నితమైన బయో మార్కర్ గా ఉంటుంది.ఉల్చింగ్ న్యూరో సైన్స్ లో అక్జీమర్స్ వ్య్యాది పై చేసిన పరిశోదన వివరాలను ప్రచురించారు.అల్జీమర్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి ఒక్కసారి వృద్ధి చెందితే కొన్నేళ్ళు ఉంటుంది ఏకాగ్రత కోల్పోవడం జ్ఞాపక శక్తి క్షీణించడం వంటి సమస్య్స లు వస్తాయి. ఈ వ్యాధికి ముందు ఇర్రివర్సబుల్ డిమ్నీషియా బ్జేల్ అంటారు. ఇది చికిత్చకు సరైన సమయం అల్జీమర్స్ వ్యాధి వయస్సు మళ్ళిన వాళ్ళలో వస్తుంది.ప్రస్తుతం నిర్దారణకు గాను పొజిషన్ టోమోగ్రఫీ బ్రెయిన్ స్కాన్, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.లేదా రేడియేషన్ బయో మార్కర్ పరీక్ష చేయాల్సి ఉంటుంది.ఈపరీక్ష ద్వారా అల్జీమర్స్ వచ్చిందో లేదో తెలుస్తుంది. రక్త నమూనాల లంబార్ పంక్చర్ ద్వారా సెరిబ్ర ఫైరాల్ ఫ్లూయిడ్ రోగులలో ఉంటుంది.574 మంది ప్రయోగం లో పాల్గొన్నారని అందుకు ఆరోగ్య వంతులు సాధారణ స్థితిలో నే ఉన్నారు.జ్ఞాపక శక్తి లో వారిలో వస్తున్న మార్పులు వ్యాధి పెరుగుదలను గుర్తించారు.శాస్త్రజ్ఞులు మూత్రం లో వచ్చే యురినరీ ఫార్మిక్ లెవెల్స్ పరీక్షించగా రక్తం తో కూడిన అల్జీమర్స్ లెవెల్స్ బయో మార్కర్ ఉండవచ్చని దీనిద్వారా అల్జీమర్స్ ఏ స్థాయిలో ఉందొ ఆ వ్యక్తిలో లక్షణాలు ఎలా ఉంటాయో గుర్తించారు. యురినరీ ఫార్మిక్ యాసిడ్ ద్వారా అల్జీమర్స్ ను సత్వరం గుర్తించవచ్చని పరిశోదన రచయితలు పేర్కొన్నారు.
read moreమహారాష్ట్ర మహిళల్లో 52౦౦౦ మందిలో క్యాన్సర్ !
మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ మాతా సురక్షిత్ తార్ ఘర్ సురక్షిత్ కార్యక్రమం లో భాగంగా గత రెండు నెలలుగా మహారాష్ట్ర గ్రామీణ పట్టణ ప్రాంతాలాలో ఆరోగ్యకేంద్రాలలో 18 సం వత్చారాలు పై బడిన మహిళల లో శారీరక మానసిక పరిస్థితుల ను తెలియచేస్తుంది 4,౦1,86,717 మంది మహిళలకు స్క్రీనింగ్ నిర్వహించారు ఇందులో ౩౦ సం వత్సరాలు పై బడిన 1.5 మంది స్త్రీలలో 52,568 మందిని నట్లు వారికి వక్షోజాల్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా మరికొంత మందికి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని వారిలో ఏ ఏ క్యాన్సర్ లు ఉన్నాయో ఈ స్థాయిలో గుర్తించడం అవసరం అని ఈ రోగులకు రాష్ట్ర ప్రభుయ్హ్వం అవసరమైన చికిత్చకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.స్క్రీనింగ్ సమయంలో వచ్చిన రేపోర్ట్ ఆధారంగా మరికొంత మందిలో నోటి క్యాన్సర్ ఊపిరి తిత్తుల క్యాన్సర్ ప్రాధమిక స్థాయిలో ఉన్నట్లు వాటికి సరైన చికిత్చ చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం లో స్వచ్చంద సంస్థలు క్యాన్సర్ ఆసుపత్రులు చికిత్చలో పాల్గొనాలని ఇందులో మహిళలు తల్లులు వారి బి ఎం ఐ ఆదారంగా రక్తం,మూత్ర పరీక్షలు ,డయాబెటిస్,హిమాగ్లోబిన్ శాతం ఎంత ఉందొ పరీక్షిస్తున్నారని ఈ నెల చివరి నాటికి ముగుస్తుందని ఆరోగ్యశాఖ అధికారి అనిరుద్ధ దేశ్ పాండే వెల్లడించారు.వీరిలో చాలా మందికి క్యాన్సర్ తో పాటు ఇతర నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్ కూడా ఉంది ఉండవచ్చని క్యాన్సర్ సమస్యలు కూడా ఉన్నాయని చాలాకేసులను ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్చ సాధ్యమని అన్నారు. కొందరిలో నాన్ కమ్యునికేబుల్ వ్యాధులు ఉన్నా లక్ష్సణాలు లేవని అయితే వారు ఆరోగ్యంగా ఉన్నారని వారి పై వ్యాధి వారి శరీరం పై చాలా ఆలస్యంగా ప్రభావం చూపుతుందని రోగులకు మరిన్ని పరీక్షలు చేయడం ద్వారా అవసరమైన చికిత్చ,లేదా శాస్త్ర చికిత్చ కు కూడా వెనుకడ బోనని అధికారులు వెల్లడించారు.
read moreఎయిడ్స్ అంటే ఏంటి?
ప్రపంచం ఎన్నో విషయాలలో ఎంతో ముందుకు దూసుకుపోతున్న కొన్ని విషయాలలో వెనుకబడే ఉంది అని చెప్పడానికి ఇది ఒక సాక్షం.. ప్రస్తుతం మనం ఉన్న 21 వ శతాబ్దంలో వైద్య రంగం అభివృద్దిసాధించింది. పరిశోధనలుకొనసాగుతున్నాయి. అయినా ఎయిడ్స్ వ్యాధి కి మెరుగైన వైద్యం అందకపోవడం విచారకరం.హెచ్ ఐ వి వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గు ముఖం పట్టిందని అనుకోడం మన సంతృప్తి కోసమే వాస్తవానికి కొన్ని కాటోర వాస్తవాల పై స్పెషల్ ఫోకస్.ఎయిడ్స్ అనగా అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోం. ఈ ఎయిడ్స్ వ్యాదిని హెచ్.ఐ.వి. కలుగజేస్తుంది.ఇది ఒక రకమైన వైరస్.. దీనిని హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ అంటారు. ఈ వ్యాధిని ముందుగా 4 H Diseases గా పిలిచేవారు. జూలై 1982లో ఎయిడ్స్ అనే నామ కారణం చేసారు . ఇది మన శరీరంలో వ్యాధుల నుండి పోరాడే తెల్ల CD 4 రక్త కణాలను ఈ వైరస్ నాశనం చేస్తుంది. ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా ఉన్న దేశం దక్షిణాఫ్రికా... ప్రపంచంలో తొలి ఎయిడ్స్ కేసును అమెరికా 1981 లో నమోదు అయింది.భారతదేశంలో తొలి ఎయిడ్స్ కేసు 1986 మే నెలలో చెన్నై లో నమోదయ్యింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం ను 1999 లో ప్రారంభించారు. NACO అనగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 2010 వరకు ప్రపంచంలో మొత్తం HIV AIDS రోగుల సంఖ్య 3,40,00000 కాగ 2010 సంవత్సరంలో కొత్తగా నమోదయిన రొగుల సంఖ్య 27,000,000. ఎయిడ్స్ బాధితులలో అత్యధికులు ఆఫ్రికా ఖండంవారే. వారి తరువాత 3 వ స్థానంలో భారతదేశం ఉందితెల్చిచెప్పింది ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రా లలో చాలా తొందరగా పెరుగుతుందని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) చెబుతుంది. 2009 లెక్కల ప్రకారం మన దేశంలొ మొత్తం HIV/AIDS రోగుల సంఖ్య 23,95,442 అలాగే 2009 వరకు మన రాష్ట్రంలో HIV/AIDS రోగుల సంఖ్య 4,99,620 గా ఉంది. ఒక్క 2011-2012 లోనే నమోదైన HIV/AIDS కేసులు 2,66,919 గా నమోదు కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 60,952. మన దేశంలొ మొత్తం NACO నుండి ఉచితంగా ART మందులు అందుకుంటున్న HIV/AIDS రోగుల సంఖ్య March 2012 వరకు 5,16,412. ఆంధ్రప్రదేశ్ నుండి 1,13,106 గా వుంది. దేశంలో 20% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు.ఈ సంఖ్యలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇందుకు భిన్నంగా , NACO లో నమోదు చేసుకొకుండా ప్రైవేటుగా చికిత్స అందే వారి వివరాలు నమోదు కావడం లేదని తెలుస్తోంది. హెచ్ఐవి మరియూ ఎయిడ్స్:మధ్య వ్యత్యాసం ఉందా? తాకినా,కలిసి తిరిగినా, కలిసి భోజనం చేసినా బట్టలు వేసుకున్నా,ఎయిడ్స్ వస్తుందా?పచ్చ బొట్టు వేసుకున్నాఒకరు వాడిన బ్లేడ్ లు,సూదుల వాళ్ళ వస్తుందా అన్న సందేహాలు అపోహలు ఉన్నాయి అసలు వాస్తవం ఏమిటి?అన్నవిషయం తెలుసుకుందాం.హెచ్ఐవి వైరసు ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవి వైరస్ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పుడయితే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ వచ్చినట్లు పరిగణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవి వైరసు ఉన్నట్లయితే అతనిని హెచ్ఐవి పాజిటివ్ అని సంభోదిస్తారు.హెచ్ఐవి ఉన్న వారికి ఎయిడ్స్ వచ్చినట్లు ఎప్పుడు నిర్ధారిస్తారంటే: •రక్త పరీక్ష చేసినప్పుడు రోగనిరోదకత బాగా క్షీణించిందని తేలినప్పుడు.CD4 కణాల సంఖ్య 5౦౦ కంటే తక్కువ ఉన్నప్పుడు •ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు మనుషులలో సహజంగా రోగనిరోధక శక్తి ఎన్నో రోగాలను అడ్డుకుంటుందిటాయి. ఆ నిరోధక శక్తి నశించినప్పుడు రుగ్మతలు శరీరంలోకి చేరుకుంటాయి.ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు సాధారణంగా, ఆరోగ్యవంతులెవరికీ రావు. అందుకనే వీటికి ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు అని పిలుస్తారు. ఎయిడ్స్ కలిగించే కొన్ని రుగ్మతలు: •హర్ప్స్ జొస్టర్ ( శింగెల్స్ గజకర్ణము )Herpes Zoster Virus (shingles) •కపోసీస్ సర్కోమా (Kaposi's Sarcoma) - సాధారణంగా చర్మానికి వచ్చే క్యాన్సరు. •సిఎంవి రెటీనైటిస్ (CMV Retinitis) - కంటి వెనుక భాగంలో సోకే ఒక వైరసు. •న్యుమోనియా (PCP) - ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో చాలా మందికి సోకే రోగము, ఇది ఊపిరితిత్తులకు సోకుతుంది •టాక్సోప్లాస్మోసిస్ (Taxoplasmosis) - ఈ రోగము మెదడుకు సోకుతుంది. •క్షయ (Tuberculosis) •ఇన్వేసీవ్ సర్వికల్ క్యాన్సర్ (Invasive Cervical Cancer) - ఇది ఆడవారి గర్భకోశం కింద వ్యాపించే క్యాన్సరు. హె.ఐ.వి ఉందని చాల మందికి అసలు తెలియదు. హెచ్ ఐ వి ఉందని తెలిసినా దాన్ని నిర్లక్ష్యం చేయడం, సరైన వైద్యం తీసు కోక పోవడం వాళ్ళే వ్యాధి తీవ్రత పెరిగి నీరసించి పోతు ఉంటారు. ఫలితం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు.అసలు నిర్ధారణకు చేసే పరీక్షలు ఏ మిటో తెలుసుకుందాం.బాగా వ్యాధి ముదిరేవరకు తమలో జబ్బు ఉందని ఎవరూ అనుకోరు,ఊహించరు. కలిగిన అనారోగ్యానికి కారణం తెలుసుకోవడానికి జరిపే వైద్యపరీక్షలలో ఇటువంటి ప్రాణాంతక జబ్బులు బయటపడతాయి. హెచ్.ఐ.వి.కి చేసే పరీక్షలలో ముఖ్యమైనవి 1. ట్రైడాట్,2.వెస్ట్రన్ బ్లాట్, 3.సి.డి సెల్ కౌంట్. ట్రైడాట్: ఎలీసా టెస్ట్స్ లో ఇది మొదటిది. మనిషి శరీరములో ప్రవేశించిన 'హెఐవి' క్రిములకు ప్రతిస్పందన కణాలు (Antibodies)తయారవడానికి 3-6 నెలలు పడుతుంది. అప్పుడే ఈ పరీక్ష ద్వారా ఎయిడ్స్ను గుర్తించవచ్చు. 'హెఐవి' ఉందా? లేదా? అని మాత్రమే తెలుస్తుంది . ఈ టెస్ట్ చేయడము తేలిక, తొందరగా అయిపోతుంది. మాస్ స్క్రీనింగ్ విధానములో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా నిర్ధారణ అయిన పరీక్ష కాదు. వెస్ట్రన్ బ్లాట్:హెచ్.ఐ.వి నిర్ధారణ కోసం ఉపయోగించే పరీక్ష ఇది. ఖర్చు ఎక్కువ. వారం రోజులు పడుతుంది. పూర్తి టెస్ట్ వివరాలకోసం వేరే చోట చూడండి. సిడి4 కణాల సంఖ్య:మనుషుల రోగనిరోధకతకు రక్తంలో సిడి4 అనే రకం తెల్ల రక్తకణాలు ఎంతో దోహద పడతాయి. ఇవి రోగకారక జీవాలతో పోరాడి మనుషులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే హెచ్ఐవీ ఈ సిడి4 కణాలను చంపేస్తుంది. హెచ్ఐవి పెరుతున్నకొద్దీ ఈ సిడి4 కణాలు నశించటం ప్రారంభిస్తాయి. ఒక మైక్రోలీటరులో 200 కన్నా తక్కువ సిడి4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ ఉన్నట్లు ద్రువపరుస్తారు. మనుషుల శరీరంలో ఎయిడ్స్ ఏం చేస్తుంది?మరణానికి చేరువగా తీసుకు పోయే ఎయిడ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి?ఆవివరాలు అందరు తెలుకోవడం ముఖ్యం. లక్షణాలు గుర్తించి తగు జాగ్రత్త తీసుకోడం ముఖ్యం అంటున్నారు వైద్యులు. ఆవివరాలు మీకోసం.హెచ్ఐవి వైరస్ మనుషులలో చేరిన వెంటనే, రోగనిరోధకతా శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధి గ్రస్తులు జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. అంతేకాక వ్యాధి నిరొదకత తగ్గినకొద్ది ఎయిడ్స్ అహ్వానిత వ్యాధులు (Opportunistic Infections ) రావటం మొదలు పెడతాయి.ఒక్కసారి గనక ART మందులు వాడటం మొదలుపెడితె ఈ వ్యాధులు రావటం అరుదు. హెచ్ ఐ వి లక్షణాలు: సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల (కనీసం 3 నుండి 6 నెలల )వరకు రక్త పరీక్ష ల ద్వారా వైరస్ జాడ కనుగోనలేము దీనినె Window Period అంటారు. ఈ క్రింది లక్షణాలు హెచ్ ఐ వి రోగులలో కనిపిస్తాయి. జ్వరం, నోటి పూత, చర్మ వ్యాధులు, నీరసం, నీళ్ళ విరేచనాలు, ఆకలి తగ్గిపోవుట, అలసట, పది శాతం బరువుని కోల్పోవడం, గ్రంథుల వాపు ( గొంతు క్రిందుగా )Swollen lymph nodes, మొదలగునవి హెచ్ ఐ వి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.ఒక్కసారి మనిషి శరీరంలొ హెచ్ ఐ వి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లో తగ్గిపోవచ్చు. కొందరిలొ అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్ ఐ వి వైరస్ చాల నెమ్మదిగా, బద్దకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్ ఐ వి నుండి ఎయిడ్స్ దశకు చెరుకోవాటానికొ దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది, కొందరిలొ అంతకంటె ఎక్కువ కూడ. కొందరిలో ఈ పది సంవత్సరాల కాలంలొ ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. దీన్నే Asymptomatic Period అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి టెస్ట్ చెసుకొని నిర్ధారించుకోవాలి. సరియైన సమయంలొ ART మందులు వాడటం మొదలుపెడితె జీవితకాలాన్ని 25 నుండి 30 సంవత్సరాలవరకు పొడిగించుకొవచ్చు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త మందులు అందుబాటులొకి రావటం ద్వారా ఎయిడ్స్ రొగుల జీవితకాలం పెరుగుతు ఉంటుంది. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ల చికిత్స:ఉందా?ఇన్ని వైద్య పరిసోదనలు జరుగు తున్నా హెచ్ ఐ వి కి సరైన వైద్యం లేకపోడం దురదృష్టకరం. మందులు ఉన్నాయంటూ కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారం లో నిజం ఎంత. హెచ్ ఐ వి రోగులు ఇప్పటికీ మోసానికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.HIV ని పూర్తిగా నిర్మాలిస్తాం అన్న ప్రకటన ఎంత అబద్దమో HIV కి చికిత్స లేదు అన్నది అంతె అబద్ధం. HIV కి WHO ప్రామాణికరించిన అత్యంత సమర్థవంతమైన చికిత్స ఉంది. ఈ ART మందులతొ మరియు మంచి జీవన శైలిసహాయంతొ, HIV లేని వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారొ HIV ఉన్న వాళ్ళు దాదాపు అన్ని రోజులు బ్రతకడం ఈ రోజుల్లో సుసాద్యంకాని ఇది అన్ని వేళలా సాద్యం కాదు రోగి మందులు వేళకు వేసుకొవటం (Drug Adherence), రోగి జీవన శైలి ( ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లు), పౌష్టికరమైన ఆహారం (Protein Rich Food), వేళకు డాక్టరు గారు సూచించన ప్రకారం Lab Testలు, మీరు మందులు ప్రారంబించినప్పుడు ఉన్న CD4 సంఖ్య వీటన్నింటి పైన అదారపడి ఉంటుంది. ఒక్క సారి చికిత్స ప్రారంభించిన తర్వాత చికిత్సను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం ఒక్కసారి గనక చికిత్స ప్రారంభిస్తే జీవితాంతం మందులు వెసుకొవలసి ఉంటుంది. ప్రస్తుతానికయితే ఎయిడ్స్ ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే. కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు, అలాగే ఒకే రకమైన మందులను కొన్ని సంవత్సరాలు వాడుతుపోతు ఉంటే హెచ్ఐవీ వైరస్.., మందులను తట్టుకునే సామర్థ్యం పెంచుకుంటాయి. అందుకనే ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తు ఉంటారు. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి.దీనినే వైరస్ రెజిస్టన్స్ అంటారు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు ఈ మందులనే హెచ్ఐవి కాక్టెయిల్ అని లేదా Fixed Dose Combination ( ఇందులో రెండు లేదా అంతకంటె ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్ గా ఉంటాయి ) అని పిలిస్తారు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు. ఎయిడ్స్ ని అరికట్టడం: సాధ్యమేనా అందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నం సూన్యమేనా స్వచ్చంద సంస్థలు చేస్తున్న సేవలు ప్రభుత్వం అందించ లేక పోతోంది. హెచ్ ఐ వి తో బాధ పడే వారి కోసం ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు ఇతర సౌకర్యాల వివరాలు ఏమిటి అన్న సమాచారం పూర్తిగా అందడం లేదని బాదితులు వాపోతున్నారు. ఇంకా హెచ్ ఐ వి సోకిన వారి పట్ల వివక్ష కోన సాగుతూనే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో సుర్జరి చేసేందుకు నిరాక రిస్తున్నారని బాదితులు తమ గోడును వెళ్ళ గక్కారు.అయితే ఎయిడ్స్ ను పూర్తిగా నివారించే చికిత్స ప్రస్తుతానికి లేదు. అందుకని దానిని నివారించడం ఎంతో ఉత్తమం. ఎయిడ్స్ రాకుండా దానిని అరికట్టటానికి చాలా మార్గములు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రిఫరల్ ఆసుపత్రులలో స్వఛ్ఛందంగా రక్తం పరీక్షించుకోడానికి, సరియైన సలహాలు పొందడానికి VCTC కేంద్రాలను ఏర్పరచింది.
read moreగిరిజన మరణాలకు కారణం వారి జీవన శైలి!
ఐ సి ఎం అర్ సర్వే వెల్లడి... గిరిజన ప్రాంతాలలో మరణాలకు కారణం జీవన శైలే కారణమని నిర్ధారించారు .ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశం లోని 12 గిరిజన ప్రాంతాలలో అంటువ్యాధులు కాని వ్యాదులవల్ల నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ వల్లే 66 % మరణాలు సంభవించినట్లు ఐ సి ఎం ఆర్ సర్వే వెల్లడించింది.అంటువ్యాధులు కాని వ్యాధులు తరువాత ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు 15% గాయాల వల్ల11 %మరణాలు సంభవించినట్లు ఇఐ సి ఎం ఆర్ సర్వే వెల్లడించింది. 5౦౦౦ వ్యాధి గ్రస్తుల కుటుంబాల లో 7౦ % గిరిజనులు ఇంటివద్దే చనిపోవడం అధికారులు గమనించారు. దీనికి గల కారణాలు ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన లేకవడం ముఖ్యంగా అత్యవసర సమయం లో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం దేశం లోని గిరిజన ప్రాంతాలలో నేటికి వైద్య సేవలు లేవని కనీస సౌకర్యాలు మందులు వైద్యులు అత్యవర సమయం లో ఎవరు అందుబాటులో లేకపోవడం రవాణా రోడ్డు వ్యవస్థకు కూడాఅందు బాటులో లేవని ఐ సి ఎం ఆర్ సర్వ్ లో వెల్లడించింది.ఐ సి ఎం ఆర్ సర్వ్ వివరాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 5,29 2 వ్యాధి గ్రస్తుల కుటుంబాలతో మాట్లాడి నట్లు తెలిపారు.గిరిజనుల లోని సమీప కుటుంబాలు 7౦ %మంది ఇంటివద్దే చనిపోయారని 9% మంది చికిత్చ పొందుతూ మరణించారని జిల్లా ఆసుపత్రులలో 5% ప్రయివేట్ ఆసుపత్రిలో ౩%ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు స్థానిక ఆరోగ్య కేంద్రాలలో గ్రామీణ అసుపత్రులలో 2%వైద్య కళాశాలలు క్యాన్సర్ ఆసుపత్రులలో 1౦ % ఇతర గిరిజనులు ఎక్కడ మరణించారో గుర్తులేదని తేల్చారు. ఇతరులు ఆరోగ్యసదుపాయాలు లేక మరణించినవారు మరో ౩% ఉన్నట్లు సర్వేలో వెల్లడించారు.దాదాపు 1/4 వంతు వ్యాధి గ్రస్తులు అసలు ఎలాంటి చికిత్చా లేకుండా అనారోగ్యంతో ఉన్నందున చనిపోయినట్లు ఐ సి ఎం ఆర్ నివేదికలో పేర్కొంది.ఇతరులకు ముందుగానే జిల్లా ఆసుపత్రులలో2 %ప్రైవేటు ఆసుపత్రులలో 2౦ %పి హెచ్ సి, సి హెచ్ సి లు గ్రామీణ ప్రాంత్ఘాల ఆసుపత్రులలో 19%వైద్య కళా శాలలు క్యాన్సర్ ఆసుపత్రులో 9 %స్థానిక డాక్టర్లు గిరిజన వైద్యులు 1౩ % చికిత్చలు నిర్వహించారు.ఐ సి ఎం ఆర్ సర్వేలో 29%గిరిజనులలో వ్యాధి గ్రస్తులలో హై బి పి చరిత్ర ఉందని ఈ కారణంగా కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధులు దీర్ఘ కాలిక శ్వాస సంబంధిత వ్యాధులు ఆస్తమాతో 11 %గుండె పోటుతో 12 %గుండె జబ్బులతో 11 %క్యాన్సర్ తో1౦ %డయాబెటిస్ 9% మంది మరణించారని సర్వేలో పేర్కొన్నారు అయితే ఒక అపోహ ఏమిటి అంటే గిరిజన ప్రజలు ఇతరులకన్న నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ బారిన పడ్డారని నులు కాని వారు సైతం జీవన శాలి వల్ల వచ్చే వ్యాధులు చాలామంది ఇంటి వద్దే చనిపోయారని అంశం పై స్పష్టత నిచ్చిన్నట్లయ్యింది. పరిశోదన వివరాలు అందించిన వివరాల ప్రకారం ఆయా గిరిజన ప్రాంతాలలో ఆసుపత్రులు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు డాక్టర్లు లేకపోవడం ఆరోగ్యం పై అవగాహన లేకపోవడం వంటి అంశాలు ఐ సి ఎం ఆర్ దృష్టికి వచ్చిందని డాక్టర్ ప్రాశాంత్ మాతుర్ తెలిపారు.వాస్తావం చెప్పాలంటే గిరిజన ప్రాంతాలు పట్టణీకరణ జీవన శైలి లో మార్పులు ఆహార అలవాట్లు గిరిజన జిల్లాలలో మరల మరల ఉడికించిన నిల్వ ఉంచిన ఆహారం లేదా రీఫైండ్ చేసిన ఆహారం తీసుకోవడం అన్నిటికీ మించి గిరిజనులలో పొగాకు ఉత్పత్తుల ఎక్కువగా వాడడం వల్లే క్యాన్సర్ రోగులు అధికంగా ఉన్నారని ఐ సి ఎం ఆర్ డైరెక్టర్ డాక్టర్ మాధుర్ అన్నారు. ఐ సి ఎం ఆర్ నేషనల్ సెంటర్ ఫర్ దుసీజేస్ ఇంఫోర్మేటిక్స్ ఈ సమచ్గారం ఉంది.
read more40% పిల్లలకు హైతి లో కలరా !
యునిసెఫ్ పరిశోదన .. సహజంగా నీటి కాలుష్యం ద్వారా వ్యాపించే కలరా కేసులు డయేరియా కేసులు వంతుల వల్ల 1౦,౦౦౦ మంది పిల్లలు మరణించారు.ఈ పరిణామానికి యు ఎస్ పీస్ కీపింగ్ ఫోర్స్ ను నిందించింది.హైతి లో పిల్లలలో కొత్తరకం కలరా బారిన పడిన పిల్లల సంఖ్య పెరుగుతోంది యునైటెడ్ నేషన్స్ చిల్ద్రన్న్ ఏజన్సీ ఈ విషయాన్ని హెచ్చరించింది. పిల్లలలో పోషక ఆహార లోపం తో సత మత మౌతున్నారని మూడు పూటలా తిండి లేక బ్యాక్టీరియా వ్యాధుల వల్ల చనిపోతున్నట్లు యునిసెఫ్ గుర్తించింది.హైతి అమెరికాలో చాలా నిరుపేద దేశం ఈ మధ్య కాలం లో తీవ్రమైన ప్రకృతి విపత్తులు విలయ తాండవం తో ర్హీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.గత సంవత్చరం లో హైతి అధ్యక్షుని హాత్య, తీవ్ర భూకంపం వంటి వరుస ఘటనలు జరగడం గమనార్హం.కరేబియా దేశాన్ని కలరా దేశం గా ప్రకటించింది. సహజంగా అక్టోబర్ తరువాత మూడు సంవత్సరాలు ఎలాంటి కేసులు రిపోర్ట్ కాలేదు మధ్యలో ఆహారం కొరత పరి శుభ్రమైన త్రాగు నీరు ఇంధన అవసరాలు నిలిచి పోయాయి. కలరా చికిత్చ చేసిన తరువాత కూడా పిల్లలు చనిపోవడం బాధను ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అంశం పై అత్యవసర కార్యక్రమం గా చేపట్టింది.హైతిని సందర్శించిన మేన్యుఎల్ ఫాన్ టైన్ ఒక ప్రకటనలో ద్వీపం లో జరిగిన అంశాలను ఫాన్ టైన్ ద్వీపానికి మూడు రకాల ముప్పు ఉన్నట్లు చెప్పారు.పోషక ఆహార లోపం కలరా, మారణాయుదాలాతో దాడులు అనుమతులు లభించడం తో హింసకు దారి తీస్తోందని ఆమె అభిప్రాయ పడ్డారు.మొదటి రెండు అంశాలు ముందు వరుసలో ఉన్నాయని మరొకటి మరో దానికి సహకరిస్తోందని ఆమె అన్నారు.సహజంగా కలరా నీటి కాలుష్యం వల్ల విస్తరిస్తుందని కలరా కారణంగా డయేరియా వాంతులు వల్ల దాదాపు 1౦,౦౦౦ మంది ప్రజలు 2౦ 1౦ లో మరణించారని దీనికి కారణం యు ఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ కారణమని నిందించారు.వ్యాధి అటు పిల్లలను పెద్దలను వేదించింది ఒకవేళ చికిత్చ అందని పక్షం లో కొద్ది గంటల్లోనే మరణించడం విచారకరమని పేర్కొన్నారు. పిల్లల జీవితాన్ని రక్షించేందుకు అయ్యే ఖర్చు సాధారణ మె అని అందరికీ అందుబాటులో ఉందని ప్రధాన పట్టణాల కు చేరడం కష్టమని అంటున్నారు.దీనికి తోడు పెద్ద ఎత్తున ఆయుధాలు చేతపట్టిన కాల్పులు జరపడం హింస పెరిగి అక్కడ బద్రత కరువైందని మానవత విలువలు గుడ్డును పోదిగినట్టు పొదగాలని ఆమె అన్నారు.ఈ వ్యాధి వల్ల ఫాన్ అమెరికన్ సంస్థ ఈ వారం విడుదల చేసిన రిపోర్ట్ లో 2౦16 మంది మరణించారని 961 కేసులు గుర్తించినట్లు తెలిపారు ముందు ముందు అనుమానితులు 12 ౦ 16 గా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రాధాన పట్టణ పోర్ట్ పట్టనం చుట్టూ రెండవ అతి పెద్ద కేసులు దిగుమతి అయ్యే అవకాశాలు ఉన్నాయి దేమ్నిశియాన్ రిపబ్లిక్ పేర్కొంది.
read moreబగ్ తో మరో ప్యాండమిక్ ముప్పు..డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరిక!
కోవిడ్ ప్యాండమిక్ నుండి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలు కుంటోంది శాస్త్రజ్ఞులు ఇప్పటికీ మైక్త్రో ఆర్గాన్స్ వల్ల మరోసారి ప్రజా ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు.ఇప్పటికే ప్రోంచ వ్యాప్తంగా ఉన్న బయో సైంటిస్ట్లు మైక్రో అర్గానిజమ్స్ వల్ల శక్తి వంతమైన ప్రజా ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయ పడుతున్నారు.ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ౩౦౦ ఉన్నత శాస్త్రజ్ఞులు తో సమావేశం నిర్వహించింది.ఈ సమావేశం లో ప్రపంచంలో ఉన్న 2 5 రకాల బ్యాక్టీరియా కుటుంబాలు వ్యాధులపై చర్చ జరిపింది. యురప్ యునైటెడ్ నేషన్స్ ఆరోగ్యశాఖ x వ్యాధిని తెలియని పెతోజన్ గా చేర్చింది.ఇది అంతర్జా తీయం గా ఎపిడమిక్ కు కారణం కాగలదని భావించారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాధాన్యతా క్రమం లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ విధానం ద్వారా పెతోజన్ ఏజెంట్ల ద్వారా ప్యామ్దమిక్ ఉండవచ్చని అంచనా దానికి అనుగుణంగా ఇందులో ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనల కోసం పెట్టుబడులు ప్రత్యేక వ్యాక్సిన్ లు పరీక్షలు చికిత్చలు తదితర అంశాల పై చర్చించి నట్లు అధికారులు తెలిపారు.అందులో భాగం గా మైక్రో ఆర్గనిజం కారణం గా ప్రజా ఆరోగ్యానికి కారణం కాగలదని ఒక్కో సారి ఏమాత్రం అశ్రద్ధ చేసినా పరిస్థితి విషమిస్తుందని పెతోజన్ల వివరాలు సేకరించి అందించడం ఈ అంశం పై 2౦17 లో లోనే ప్రాధాన్యత ఇవ్వాలని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల పై కసరత్తు చేసారని అయితే ఒచ్చే సంవచారానికి కొనసాగించాలని భావించారు ప్రస్తుతం ఉన్న వాటిలో కోవిడ్ 19 క్రిమియన్ కాంగ్. హేమరేజింగ్ ఫీవర్ ఎబోలావైరస్, వ్యాధి లీసా ఫీవఎర్ వంటివి మిడిల్ ఈస్ట్ రేస్పిరేట్రీ సిండ్రోం సార్క్ నిప్ప హెవి పావిరాల్ వ్యాధులు రిప్ వేలీ ఫీవర్ జికావైరస్, వ్యాద్షులు x పెతోజన్ వైరస్ కుత్య్మ్బాలే లక్ష్యంగా పరిశోదనలు చేయాలాని బగ్ ను సమర్ధంగా ఎదుర్కోడానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సమావేశం నిర్ణయించింది.బగ్ అత్యంత తీవ్రంగా ప్రభావ వంతంగా ఎపిడమిక్ ప్యాం డమిక్ నుండి ఉపసమనం పొందాలంటే పరిశోదనలు అవసరమని పరోశోదనలు చేయడం వల్లే కోవిడ్ 19 వచ్చిన వ్యాక్సిన్లు సురక్షిత మైనవిగా తయారు చ్గేసుకో గాలిగామని రికార్డ్ సమయం లో వీటి పై పరిశోదనలు చేయాలని డబ్ల్యు హెచ్ ఓ ఎక్సి క్యుటివ్ డైరెక్టర్ మైకల్ రియాన్ హెల్త్ ఎమేర్జన్సీ కార్యక్రమం గానే భావించాలని అభిప్రాయ పడ్డారు. కాగా ప్రాధాన్యత క్రమం ఆధారంగా పరిశోదనకు దోహదం కాగలదని రానున్న యుద్ధానికి సిద్ధం కండి డబ్ల్యు హెచ్ ఓ పిలుపు నిచ్చింది. రానున్న ముప్పును ఎదుర్కోడానికి దృష్టి పెట్టాలని సమర్ధంగా ఎదుర్కోవడం లో సాధ్యం కాగలదని డబ్ల్యు హెచ్ ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామి నాదాన్ పేర్కొన్నారు.ఈ సమాచారం 2౦ 2౩ త్రై మాసికం లో ప్రచురించాలని సమావేశం నిర్ణయించింది.
read moreప్రపంచ వ్యాప్తంగా మరణాలకు బ్యాక్టీరియా కారణమా ?
లాన్సేట్ జనరల్ విడుదల చేసిన నూతన పరిశోదన వివరాలలో ప్రపంచ మానవాళి మరణాలకు కారణం ౩౩ రకాలు ఉన్నాయని వాటిలో ముఖ్యంగా 5 రకాల బ్యాక్టీరియా వల్ల 7.7 లక్షల మంది మరణించారని పరిశోదనలో పేర్కొన్నారు.జీవానుసమస్యల వల్ల వచ్చిన రోగాలు తదితర సమస్యలు కారణం గా పేర్కొన్నారు. లాన్సేట్ పరిశోదన వల్ల ఆర్ధికంగా బలంగా ఉన్న సంపన్న దేశాల తో పోల్చినప్పుడు ఆర్ధికంగా బలఘీనంగా ఉన్ననిరుపేద దేశాలలో గణాంకాలు పెరగడం పట్ల పరిశోధకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బ్యాక్టీరియా ఎంత ప్రామాద కరమో అన్న విషయం అర్ధం చేసుకోవచ్చు.ఈ అంశం పై ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోదనలో 2౦19 సంవత్సరం లో జరిగిన మరణాలలో ప్రతి 8 మందిలో ఒకరు మరణాలకు కారణం బ్యాకీరియానే కారణంగా నిర్ధారించారు.ఉన్నత స్థాయిలో జరిగిన నూతన పరిశోదన వివరాలను లాన్సేట్ జర్నల్ లో ప్రచురించారు.అధయనం లో 2౦4 దేశాలు క్షేత్రాల లో సామాన్య జీవాణువు లు రోగాలతో బాధపడుతున్న వారు వివిదరకాల బ్యాక్టీరియా సంక్రమించడం ద్వారా వచ్చే మరణాలను చూసారు.కోరోనా వైరస్ మహమ్మారి ప్రారంభం కావడానికి ఒకసంవత్చారం ముందు అంటే 2౦19 లో బ్యాక్టీరియా సంక్రమించడం ద్వారా వివిదరకాల రోగాల వల్ల 7.7 మిలిఇయన్ల మరణాలకు సంబంధం ఉంది.ప్రపంచ వ్యాప్తంగా మరణాల శాతం 1౩.6% గా ఉంది. అంటే దాని ఆర్ధం బ్యాక్టీరియా సంక్రమించడం ద్వారా ఇస్కమిక్ గుండె సంబంధిత సమస్యలు గుండెపోటు వంటివి ఉండవచ్చు.మరణాలకు కారణంగా రెండవది కేవలం బ్యాక్తీరియానే అనేది స్పష్టం అవుతోందని పరిశోదకులు నుర్ధరణకు వచ్చారు. మరణాలకు బ్యాక్టీరియా కారణం... బ్యాక్టీరియాలు ౩౩ రకాలు ఇందులో 5 నుండి 11 రకాల బ్యాక్టీరియా లు మరణాలకు కారణంగా నిర్ధారించారు.ఇందులో స్టెఫీలో కోకుస్ ఔర్యూస్,ఎస్చే రిచిఒకాల్ ,స్త్రేప్టో కోకుస్,నీమోనియా,క్లేబ్ సీ ఎల్లా,నిమోనియా పి సెక్డే మానస్, దేరుగ్ఇనోసా లు ముఖ్యమైనవి ప్రభావ వంతమైన వని తేల్చారు.ఎస్ఓరియన్ ఒక జీవణువు, మనిషి చర్మాన్ని ముక్కు దగ్గరకు చేరుతుంది. అది అన్ని రకాల రోగాలుకు అసలు కారణం ఇదే అని అదీకాక ఇంకోలాయి సహజంగానే ఆహారం కలుషితం అయ్యేందుకు కారణమౌతుంది.మరణాల స్థాయిలో దేశాలు, క్షేత్రాల ఆధారంగా వేరు వేరుగా ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు.ఈ పరిశోదన ద్వారా తెలిసిన విషయం ఏమిటి అంటే రోగాల విషయం లో ఆర్ధికంగా బలంగా ఉన్న దేశాలు ఆర్ధికంగా వెనుకబడిన నిరుపెడ దేశాలు మధ్య వ్యత్యాసం వెలుగు చూసింది.సహారా ఆఫ్రికా దేశాలాలో జీవ అణువుల సంక్రమణం ద్వారా 1,౦౦. ౦౦౦ ప్రజలలో 2౩౦ మంది ప్రజలు మరణించారని పరిశోధకులు వెల్లడించారు.ఆర్ధికంగా దేశాలలో ప్రతి లక్ష మందిలో 52 మంది మరణించినట్లు గణాంకాలు వేల్లదిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.అంటే గణాంకాలు గతంతో పోలిస్తే కొంత మేర తగ్గినట్లే అని పస్చిమయురప్ ఉత్తర అమెరిక ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి.కొన్ని బ్యాక్తీరియాలు పిల్లలను కొన్ని వయస్సుల వారిని అనారోగ్యం పాలు చేసింది. *15 సంవత్చారాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారు 9 లక్షల 4౦ ,౦౦౦ మరణించారని ఎన్ ఏరి యస్ స్తఫీలో కోకుస్, ఔర్ కుస్ కారణంగా నిర్ధారించారు. *5సం వత్చరాల నుండి 14 సంవత్చారాల వయస్సు ఉన్న పిల్లలలో సాల్మనేల్లా సేరోవేర్ టై ఫి తో దాదాపు 5౦ వేలమంది మరణించారు. *5 సంవత్చారాల కన్నా తక్కువ వయస్సు న్న పిల్లలలో నిమోనియా స్త్రేప్టో కోకుస్, నిమోనియా, కారణంగా 2,25 వేళా మంది మరణించారు. *అప్పుడే పుట్టిన నవజాత శిశువులు నిమోనియా తో దాదాపు ఒక లక్ష 24,౦౦౦ మరణాలు సంభావిన్చాయాని అధ్యయనంలో వెల్లడించారు. ఆరోగ్యానికి సవాలు విసురుతున్న బ్యాక్టీరియా... అధ్యయనం లో అమెరికాకు చెందిన ఇన్స్టిట్యుట్ లో ఫర్ హెల్త్ మేట్రిక్స్ మరియు ఇవాల్యు యేషాన్ డైరెక్టర్ క్రిస్టఫర్ ముర్రే మాట్లాడుతూ నూతన పరిశోదన బ్యాక్టీరియా సంక్రమణ ద్వారా వచ్చే ముప్పు ను విస్తృతంగా కనుగొన్నట్లు తెలిపారు.ఇంకా వీటిపై పూర్తి స్థాయి అధ్యయనం చేయడం ద్వారా మరిన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు.ప్రత్యేకించి ఆర్ధికంగా నిరుపేద దేశాల్ కోసం ఈ గణాంకాలు సంక్రమణం తగ్గించేందుకు మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉంది ఏరకమైన ఇన్ఫెక్షన్ వచ్చిన వాటి నుండి అయినా రక్షించుకో వడం కోసం మీ చేతిని ప్రతి రోజూ తప్పనిసరిగా కడగాలి. విశేషించి అన్నం తినడానికి ముందు లేదా మీరు టాయిలెట్ వినియోగించిన తరువాత బయటినుండి ఇంటికి వచ్చినప్పుడు స్వచ్చంగా ఉండడం అత్యవసరమని నిపుణులు సూచించారు.
read moreకార్డియాక్ అరెస్ట్!
హార్ట్ ఎట్టాక్ కార్డియాక్ అరెస్ట్ వేరు వేరా ?.. సహజంగా ఈ రెండ్ప్ప్ ఒకటే అనిఅనుకుంటూ ఉంటారు దీనిపై అవగాహన లేకుంటే తీవ్ర సమస్యలు తప్పవని అంటున్నారు నిపుణులు.అసలు హార్ట్ ఎట్టాక్ కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడా ఏమిటి లక్షణాలు ఎలాఉంటాయి. వీటిని గుర్తించడం ఎలా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ప్రస్తుత పరిస్థితులలో కొందరు తోలీవుడ్ బాలీవుడ్ రాజకీయ ప్రముఖులను సైతం బలితీసుకుంటున్న గుండె సమస్యలు వర్నాతీతం ఈవయస్సు అవయస్సు అన్న తేడా లేకుండా గుండె ను పిండేస్తూ ఇబ్బంది పెట్టె కార్డియాక్ అరెస్ట్ --హార్ట్ ఎట్టాక్ మధ్య వ్యాత్యాసం తెలుసుకుందాం.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కొల్ కత్తా కి చెందిన 24 సంవత్చారాల నటి ఎం డ్రిలా శర్మ ప్రపంచానికి సెలవంటూ వీడి వెళ్ళిపోవడం బుల్లి తెర పరిశ్రమను తీవ్ర విషాదం లోకి నెట్టింది. మంచి భవిష్యత్తు ఉన్న నటి అర్ధాంతరంగా ముగిసి పోవడం పట్ల వర్ధమాన కళా కారులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఇక్కడ్స ఒకవిష్యాన్ని గమనిస్తే చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధితో మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది అసలు కార్డియాక్ అరెస్ట్ హార్ట్ ఎట్టాక్ కు సంబంధించి వీటి మధ్య ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం. గుండె సంబంధిత సమస్యల వల్ల జరుగుతున్న మరణామా లు కార్డియాక్ అరెస్ట్... హార్ట్ ఎట్టాక్ వల్లే మరణిస్తున్నారు. చాలామందికి కార్డియాక్ అరెస్ట్ --హార్ట్ ఎట్టాక్ కి మధ్య ఉన్న తేడా వారికి తెలియదు.చాలామంది సహజంగా ఏమి అనుకుంటా రంటా రంటే రెండూ ఒకటే అని కాదని అంటున్నారు నిపుణులు ఉదాహరణకి కార్డియాక్ అరెస్ట్ ఒక భయంకర మైన స్థితి ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ వస్తే వారి గుండె పనిచేయడం ఆగిపోతుంది . ఈకారణం గానే శరీరం లో రక్తం పంప్ చేయడం ఆగిపోతుంది. దీని ప్రభావం శరీరం పై స్పష్టంగా చూడవచ్చు.కార్దియాక్ అరెస్ట్ హార్ట్ ఎట్టాక్ కు చిన్న తేడా ఉంటుంది కార్డియాక్ అరెస్ట్ లో తీవ్ర అనారోగ్యం తో గుండె కొట్టుకుంటుంది. విచిత్రంగా గుండె కండరాలు నాళాల నుండి రక్తం సరఫరా కాదు. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు... గుంబ్దే నొప్పి. తల తిరిగినట్టుగా ఉండడం. ఊపిరి పీల్చడం లో ఇబ్బందులు . గుండె వేగంగా కొట్టుకోవడం. అలసట కళ్ళు తిరిగి పడిపోవడం. వాంతులు పొట్ట గుండెలో ఒకే సారి నొప్పి కలగడం. గుండె పోటు... ఎవరికైనా ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పుడు గుండె నొప్పి వస్తుంది.గుండెకు ప్రసారమయ్యే రక్త నాళాల లో రక్త ప్రసారం ఆగిపోయినప్పుడు సమస్య వస్తుంది.వాస్తవానికి గుండె మాంస కండరాల తో ఏర్పడింది.దాని పని అది సరిగా చేసుకోడానికి ఆక్సిజన్ తో పాటు రక్తం అవసరం అవుతుంది. ఈ సమయం లో ఎవరికైనా హార్ట్ ఎట్టాక్ వస్తే మాంసం కండరాల్ వరకూ రక్త ప్రావాహం చేరదు. ఈ పరిస్తితిలూ హార్ట్ ఎట్టాక్ వచ్చినప్పుడు ప్రతిరోగీ వెంటనే చనిపోతాడు.అంతకు ముందే చాలాసార్లు మైనర్ హార్ట్ అట్టాక్ వచ్చి ఉండవచ్చు.ఈ లక్షణాలను తక్షణం గుర్తించి సకాలం లో చికిత్చ చేయించుకోవాలి మరణం సంభవించకుండా కొంత మేర అడ్డుకట్ట వేయచ్చు. హార్ట్ ఎట్టాక్ లక్షణాలు... గుండెల్లో మంట గుండె పట్టినట్టుగా ఉండడం. ఒత్తిడికి గురికవాదం తీవ్రమైన నొప్పి. అలిసి పోవడం నిద్రసరిగా లేకపోవడం. పుల్లటి తేన్పులు. గుండె వేగంగా కొట్టుకోవడం. ఆలోచన జ్ఞాపకశక్తి లో మార్పులు వస్తాయి. చేయి పొట్టలో తిమ్మిరిగా ఉండడం రాత్రి ఊపిరి పీల్చ్గుకోవడం లో ఇబ్బంది కలిగి ఉండడాన్ని మనం గమనించిన వెంటనే సమీపం లోని ఆసుపత్రికి తరలించడం ద్వారా రోగి ప్రాణాలను గణించడం ముఖ్యం.
read moreకోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఫిట్స్!
ఇంఫ్లూ ఎంజా తో ఇబ్బందులు తప్పవు -పరిశోదన లో వెల్లడి... ఏది ఏమైనా ఆరోగ్యరంగం లో వృత్తి పరంగా ఉన్న వారు ప్రతి వ్యక్తి పట్ల శ్రద కనపరచాలి. వారిలో అనుకోకుండా మూర్చ,లేదా ఫీట్స్ సామాజికంగా సమస్యలు వస్తాయి అదీకాక శారీరకంగా వచ్చే గాయాలు వారిని మరింత కుంగ దీస్తాయి .అందుకే వారిని అప్రమత్తం చేయాలి.మూడు నెలలుగా ఏమౌతోంది అసలు ఈసమస్యకు కారణం కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో 55 % ఫిట్స్,ఎపిలేప్సీ ఆరు నెలలో వస్తుంది . దీనితో పాటు ఇన్ఫ్లూయెంజా ప్రమాదం పొంచి ఉందని న్నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య పిల్లల లోకంటే పెద్దలలో నే ఎక్కువగా ఉందని పరిశోదనలో వెల్లడి అయ్యింది వివరించారు.కోవిడ్ 19 సమయం లో ఆసుపత్రికి వెళ్ళని వారిలోనూ ఫిట్స్ మూర్చ వచ్చిన ఘటనలు గమనించినట్లు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.కాగా పరిశోదన వివరాలను న్యూరాలజీ జర్నల్ లో ప్రచురించారు.కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వారి వివరాలను సేకరించే సమయం లో ఇన్ఫ్లూయెంజా ఉన్న వారితో పోల్చి చూస్తే దాదాపు ఇవే లక్షణాలు ఉన్న స్త్రీ పురుషుల వివరాలనుపరిసీలించ్చారు. లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారినీ పరీక్షించారు.ఇందులో 1,52,754 మంది ఉన్నారని అందరూ కోవిడ్19 ఇన్ఫ్లూయెంజా గ్రూపులు ఉన్నాయని తెలిపారు. వారి పరిశోదనలో ౦.94 % ఎపిలేప్సీ వంటి లక్షణాలు ఉన్నట్లు కోవిడ్ ఇన్ఫ్లూయెంజా ఉన్న వారు ౦.6౦ % ఉన్నట్లు నిర్ధారించారు.మొత్తం మీద ఎపిలేప్సీ ఫిట్స్ వంటివి తక్కువే అని కోవిడ్ ఇన్ఫెక్షన్ కన్నా 1% తక్కువే అని నిపుణులు నిర్ధారించారు.అధిక సంఖ్యలో కోవిడ్ పరీక్షలు నిర్వహించినండువల్లె ఎపిలేప్సీ ఫిట్స్ ఉండి ఉండవచ్చు ఆక్స్ ఫర్డ్ యునివర్సిటి కి చెందిన డాక్టర్ అర్జున్ సేన్ తెలిపారు.ఫీట్స్,సీజర్స్ సమస్యలు పిల్లలో పెరగడానికి కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరగకుండా నివారించాల్సిన అవసరం ఉందని మొత్తం మీద దీనిప్రభావం కొంత మేర తక్కువే అని అంటున్నారు. ప్రత్యేకంగా ఆరోగ్య సేవలు అందించేవారు ప్రతి ఒక్క వ్యక్తినీ నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది వారి లో వచ్చే ఫీట్స్ మూర్చ సీజేర్స్ ఏరూపం లో వస్తున్నాయి గమనించడం వారిని అప్రమత్తం చేయడం ప్రజలకు సరైన అవగాహన కలిగి ఉండడం వల్ల దీనిప్రభావం కొంత మేర ఉండవచ్చు .పరిశోదనలో పాల్గొన్న కొంతమంది లో మరలా ఫిట్స్ వచ్చినట్లు గమనించలేదు ఆరునెలల క్రితమే మూర్చ వచ్చి ఉండవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.వారిలో ఫిట్స్ వచ్చి ఉండవచ్చు నని అంచనా. వారిలో ఫిట్స్ వచ్చాయా అన్న విషయం లేదా కొంత ప్రభావం వల్ల వచ్చిన ఫలితమా అన్న అంశం గమనించాల్సి ఉంది .
read moreకోవిడ్ వల్ల నాడీ మండల వ్యవస్థ పై తీవ్ర ప్రభావం!
కోవిడ్ వల్ల నాడీ మండల వ్యవస్థ నాశనం అయిపోతుంది. అని నిపుణులు గుర్తించారు.కోవిడ్ కారణంగా మెదడులో నాడీ మండల వ్యవస్థలో పలురకాల మార్పులు వచ్చాయని దీనినే న్యూరో కోవిడ్ దీనినే పరిశోధకులు సేరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లేదా బ్లడ్ ప్లాస్మా కొందరిలో ఉన్నట్లు గుర్తించారు. వీరి వద్ద సమీకరించిన స్యంపుల్స్ కంట్రోల్ గ్రూప్ వారు మెదడు ఆకారం పరీక్షించాలని అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని 1౩ నెలల పాటు రోగుల పై సర్వే చేసారు వారి అనారోగ్యం తో పాటు మరిచి పోయిన లక్షణాలను కనుగొనే ప్రయాత్నం చేసారు.కోవిడ్ 19 కారణంగా నాడీ మండల వ్యవస్థ లోని నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అయితే అది నరాల లోని కణాల పై ప్రభావం చూపలేదని ఒక పరిశోదన లో సహజంగా కోవిడ్ వల్ల వాసన రుచి కోల్పోవడం గమ నించామని. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ ఇతరులలో ఉన్నప్పుడు వ్యాధి మరింత బలంగా ఉంటుందని నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం ఉంటుందని ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు స్ట్రొక్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు పరిశోదనలో కనుగొన్నారు.బేసిన్ విశ్వ విద్యాలయం యునివర్సిటి హాస్పిటల్ బేసిల్ స్విట్జర్లాండ్ చేసిన పరిశోదన లో న్యురోకోవిడ్ ను నిర్ధారించారు.దీని నివారణకు అంతకు ముందు ఏమి జరిగిందో తెలుసుకోవాలి. పరిశోదనా బృందం న్యూరో కోవిడ్ లో వచ్చిన మార్పులు గుర్తించారు పరిశీలన ద్వారా సేరిబ్రో స్పైనల్ ఫ్ళూయిడ్ బ్లడ్ ప్లాస్మా ఉన్నట్లు గుర్తించారు ఈ విషయాన్ని నేచర్ కామ్యునికేషన్స్ జర్నల్ లో పరిశోదనా అంశాలను ప్రచురించారు. కోవిడ్ వల్ల న్యూరో లాజికల్ డ్యామేజ్ ను ఎలా నివారించాలో చూద్దాం... పరిశోదన 4౦ కోవిడ్ రోగులు 19 మంది రకరకాల న్యూరో సమస్యలతో ఉన్న వారి లో వస్తున్న మార్పులు న్యురోకోవిడ్ మార్పులు పరిశోదకులలో సేరిబ్రో స్పైరల్ ఫ్లూయిడ్ బ్లడ్ ఫ్లాస్మా వ్యక్తులలో ఉన్నట్లు వాటిని పరీక్షకు పంపారు వారిలో ఉన్న అణువులు 1౩ వారాల తరువాత అనారోగ్య అంశాల పై వారు కోల్పోయిన లక్షణాలను నిశితంగా గమనించారు. ఆ వర్గం లో ప్రత్యేకంగా తీవ్రమైన న్యురోలాజికల్ లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వారిలో అదనపు రోగనిరోదక శక్తి ఉందని గుర్తించారు.కొంతమంది వ్యక్తులలో వినికిడి శక్తి కోల్పోయి నట్లు మెదడులో రక్త ప్రవాహం సైటో కేం స్ట్రోం వచ్చి ఉండవచ్చని నిపుణుల అంచనా కాగా వారిలో అదనపు రోగ నిరోధక శక్తి ఉందని గుర్తించారు. మారోవైపు పరిశోధకులు శరీరం లోని స్వీయ కణాలు ఒకమాటలో చెప్పాలంటే ఆటో ఇమ్యూన్ లక్షణం ప్రతిచర్య అదనపు ఇమ్యూన్ రెస్పాన్స్ ఉన్నట్లు తెలిపారు.యాంటి బాడీలు బ్లడ్ బ్రెయిన్ వ్యవస్థను అయిన విషయాన్ని అనుమతించారు. పరిశోదన చేసిన గ్రెగర్ హేట్టర్ మాట్లాడుతూ మెదడులో ఇమ్యూన్ సేల్స్ యాక్టివ్ అయినట్లు గుర్తించారు దీనిని ప్రత్యేకంగా మైక్రో గ్లియాగా పీర్కొన్నారు.అదే విధంగా ప్రజలలో కోవిడ్ న్యూరో లక్షణాలు మెదడుకు కింది భాగం లో ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్న వారిలో మెదడులోని ప్రత్యేక భాగాలలో ఆల్ ఫ్యాక్టరీ కార్టెక్స్ ఆభాగం మన వాసన గుర్తించేందుకు వీలున్న కణాలని నిర్ధారించారు.మెదడులో కొన్ని రకాల మాలిక్యూల్స్ రక్తం లో సేరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ వల్ల రోగనిరోదక శక్తి పెరుగుతుంది. మెదడులోని పరిణామం తగ్గిపోతుంది లేదా న్యూరో లాజికల్ లక్షణాలు వస్తాయని శాస్త్రజ్ఞులు హట్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం బయోమార్కర్స్ ను పరీక్షించాల్సి ఉందని వీటిలో అత్యధికులు పాల్గొనడం విశేషం. పరిశోదన లక్ష్యం లో భాగం గా రక్త పరీక్షల్ ద్వారా అసలు తీత ఉన్నవాటిని గుర్తించ వచ్చు.అందులో న్యూరో కోవిడ్ దీర్ఘకాలం కోవిడ్ ఇన్ఫెక్షన్ ప్రారంభంలో ఉందా దీర్ఘకాలికంగా ఉందా అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది.బయో మర్కర్స్ ఆధారంగానే మందులు ఇస్తామని మళ్ళీ మళ్ళీ రావడం వాటివల్ల వచ్చే నష్ట నివారణకు రక్తం లో గుర్తించాలి. దీనిని ఎం సి పి ౩ కీలక పాత్ర పోషిస్తుంది వ్యాధి నిరోధక స్పందన ఉందొ లేదో చూడాలని హట్టర్ అన్నారు. దీనిపై వైద్య పరంగా దాగిఉన్న వాస్తవాన్ని నిజాన్ని పరిశీలించాల్సి ఉంది. ప్రాధమికంగా వాటిని గుర్తించడం ముఖ్యమని సగం కన్నా ఎక్కువ రోగానిరోదకశక్తి మెదడులో ఉంటె వాటిని గుర్తించడం కీలకమని హట్టర్ అభిప్రాయ పడ్డారు.
read moreచలికాలంలో ఎందుకు వణుకుతాం ?
ఈ మధ్య కలాం లో తీవ్రమైన చలి పెరిగిపోయింది. దీనికారణంగా మనం భరించరాని చలిలో ఉన్నప్పుడు మన శరీరం వణుకు తుంది. దంతాలు కటకటా కొట్టుకుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది. *శరీరం వణకడం దంతాలు కొట్టుకోవటమూ మనశరీరం లో వేడి ఉత్పత్తి కావటానికి జరిగే చర్యలు. బయటి నుంచి వచ్చే చలిని తట్టుకోవడానికి వీలుగా శరీరంలో ఉష్టం ఉత్పత్తి కావాలి. మన దవడ కండరాలు శరీరంలోని మిగతా కండరాలు వణకడం ద్వారా ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తాయి. అలా పుట్టిన ఉష్ణం బయటి చలిని తట్టుకోడానికి ఉపకరిస్తుంది. *మరీ చల్లటి నీళ్ళలో స్నానం చేస్తున్నప్పుడు కూడా మన కండరాలు ఇలాగే వణుకు తాయి గమనించండి. *ఇదే విధంగా మలేరియా మూత్రనాళఇన్ఫెక్షన్ కి సంబందించిన జ్వరం లాంటి కొన్ని జ్వరాలాలో కూడా మన శరీరపు టెంప రేచర్ బాగా పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. *ఇక్కడ కారణం కూడా ఇదే. *మన శరీరంలో వృద్ధి చెందుతున్న రోగ క్రిముల వ్యాప్తిని అరి కట్టడానికి శరీరానికి ఉష్ణం బాగా కావాల్సి ఉంటుంది. వనకటం ద్వారా మనం ఈ ఉష్ణాన్ని సంపాదించు కుంటాము.
read moreకోవిడ్ రోగుల్లో 5%డయాబెటిస్ ఉంది..నిపుణుల వెల్లడి!
భూపాల్ కు చెందినా అని కేట్ 2౦21 లో డయాబెటిస్ వచ్చింది. జీవన శైలి ఆహారం ద్వారా డయాబెటిస్ ను నియంత్రిస్తూ వచ్చారు.కోవిడ్ రెండవ విడత లో ఐ సి యు లో చేర్చారు. అతనికి నాలుగు వరాలు స్టిరాయిడ్ వాడాల్సి వచ్చింది.ప్రతి ఏటా డయాబెటిస్ దినోత్చవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే భూపాల్ నగరం లో 5% ప్రజలు కోవిడ్ నుండి కోలుకున్నారు.ముందుగానే డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డారు. పూర్తిగా డయాబెటిస్ బారిన పడ్డారు. వైద్యం తప్పని సరి అయ్యింది.డాక్టర్ మనోజ్ నిత్లాని ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఫెనొమెనొన్ కారణం అయ్యింది. అంటే ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ కావడం తో ఇన్సూలిన్ ఉత్పత్తి తగ్గిపోయింది. కోవిడ్ కోసం వాడిన స్టెరాయిడ్స్ వల్ల అన్ని వయసుల వాళ్ళని అంటే ౩౦ సంవత్చరాల వారు సైతం కోవిడ్ ఇన్ఫెక్షన్ తరువాత డయాబెటిస్ ను ఎదుర్కుంటున్నారని అన్నారు.దీర్ఘకాలం పాటు కోవిడ్ ఉంటె డయాబెటిస్ పినోమినోన్ ఉన్న వారికి సహాయం అవసరం అవుతుంది. హై బి పి ఊబకాయం ఉన్న వారికి డయాబెటిస్ సమస్య మరింత పెరుగుతుంది అలసట ఆవేశం కోపం వంటివి ఉంటాయని డాక్టర్ దీపక్ తలా అన్నారు.ఎవరైతే కోవిడ్ సమయం లో ఆసుపత్రిలో చేరారో డయాబెటిస్ సోకింది తీవ్ర సమస్యలు వచ్చిపడ్డాయి. మ్యుకో మైకోసిస్ వంటివి సమస్యలతో రెండవ విడత లో ఇబ్బందులు పడ్డారు. డాక్టర్ రమేష్ గోయల్ మాట్లాడుతూ వారికుటుంబం లో ఎవరికీ డయాబెటిస్ చరిత్ర లేదని కోవిడ్ తరువాత ఇంకా చాలామంది డయాబెటిస్ కు చికిత్చ తీసుకుంటున్నారని అయితే చాలా మందిలో సుదీర్ఘకాలం కోవిడ్ ఆతరువాత డయాబెటిస్ సమస్యలు వస్తూనే ఉన్నాయని అయితే కోవిడ్ తరువాత వైద్య పరీక్షలు అవసరమని సూచిస్తున్నారు.ప్రత్యేకంగా యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
read moreవరల్డ్ డయాబెటిస్ డే!
నేడు ప్రపంచాన్ని చాపకింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి డయాబెటిస్. ఆయాదేశాలలో జీవన శైలి, ఆహార విహారం వీటిపై ఆధారపడి ఉండేది డయాబెటిస్ డయాబెటిస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనేది నిపుణుల అభిప్రాయం. డయాబెటిస్ తో 5౦ కోట్ల ప్రజలు డయాబెటిస్ తో జీవిస్తున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ డయాబెటిస్ వల్ల ఆరోగ్యానికి పెను ప్రమాదం పొంచి ఉందని అధికారికంగా యునైటెడ్ నేషన్స్ 2౦౦6 లో 61 /225 శాతం తో తీర్మానం ఆమోదించింది.సర్ ఫెడ్రిక్ బెంటింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఇన్సులిన్ ను చార్లెస్ తో కలిసి 1922 లోకనుగోన్నారు.ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ అవగాహనా కార్యక్రమం నిర్వహించడం ముఖ్య లక్ష్యం.గా కార్యక్రమం ప్రతిఏటా నిర్వహిస్తారు. 16౦ దేశాలలో 1 బిలియన్ ప్రజలు పెరుగుతున్న డయాబెటిస్ కు దూరంగా ఉంచడం ప్రజలకు డయాబెటిస్ పై అవగాహన కల్పించడం తద్వారా దీనివల్ల వచ్చే ఇతరా అనారోగ్య సమస్యలనుండి ప్రజలను అప్రమత్తం చేయాలని పలు ప్రణాలికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు . సంవత్సరం పొడవునా అంతార్జాతీయంగా డయాబెటిస్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం.డయాబెటిస్ రోగులు అన్త్రజాతీయంగా పెరుగుతున్నందున డయాబెటిస్ చర్యలు చేపట్టడం అవసరం అని సంస్థ భావించింది. డయాబెటిస్ డే సందర్భంగా 2౦౦7 లో బ్లూ సర్కిల్ లోగోను ఆమోదించింది.వృత్తాకారం లో నీలిరంగు తో ఉన్న గుర్తు అంతర్జాతీయంగా డయాబెటిస్ పై కలిసి పనిచేయాల్సిన అవసరం గురించి తెలుపుతుంది.డయాబెటిస్ నుండి సంరక్షిన్చుకోవడమే ప్రధాన లక్ష్యం.ఇక మనదేశం విషయానికి వస్తే మధుమేహం మూడు కోట్ల మందికి పైగా వేదిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ వ్యాధికి వయస్సుతో నిమిత్తంలేదు ఏ వయసు వారికైనా రావచ్చు.షుగర్ చక్కర వ్యాధి అతిమూత్రం గా పిలుస్తారు. ఈ వ్యాదిన్ వైద్య పరిభాషలో డయాబెటిస్ వ్యాధిగా పిలుస్తారు. మనశరీరంలో ఉన్న అతికీలక మైన ప్యాంక్రియాస్ గ్రంధి ఉత్పత్తి చేసే ఇన్సూలిన్ సరిగా ఉత్పత్తికాకపోవడం వల్ల వచ్చే మెటా బాలిక్ డిజార్దర్ గా పేర్కొన్నారు వైద్యులు.ఇన్సూలిన్ అనబడే హార్మోన్ ఉత్పత్తి తక్కువ అయినప్పుడు డయాబెటిస్ వస్తుంది.మనం తిన్న ఆహారం నుండి లభించే గ్లూకోజ్ శరీర కణ జాలానికి శక్తిగా ఉపయోగపడడానికి గ్లూకోజ్ ను భవిష్యత్తు అవసరాల్ కోసం నిల్వచేసుకోడానికి గాని మన రక్త ప్రవాహం లో ఇన్సులిన్ ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు ఎండోక్రేనాలజిస్ట్ డాక్టర్ వై కుమార్ అన్నారు . డయాబెటిస్ ఎందుకు వస్తుంది ? క్లోమగ్రంది పాంక్రియాస్ ఇన్సూలిన్ నుసరిపడా ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సూలిన్ ని శరీర కణాలు సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది.అందుకు మనం తినే ఆహారాన్ని శక్తికింద మలుచుకోలేక పోతుంది.ఈ రెండు సమస్యలు శరీరం పై రెండురకాల ప్రభావం చూపుతాయి.అందుకే డయాబెటిస్ ను రెండురకాలుగా విభజించారు ఒకటి టైప్ 1 డయాబెటిస్,రెండు టైప్ 2 డయాబెటిస్.టైప్ 1 డయాబెటిస్ లో ఇన్సూలిన్ ఆధారిత డయాబెటిస్ అని అంటారు. దీనిని జువనైల్ డయాబెటిస్ అనికూడా అంటారు.టైప్ 2 డయాబెటిస్ లో ఇన్సూలిన్ పై ఆధారపడని డయాబెటిస్ అని అంటారు నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మేచ్యురిటి అన సెట్ డయాబెటిస్ లేదా అడల్ట్ హుడ్ డయాబెటిస్ అనికూడా అంటారు . డయాబెటిస్ లక్షణాలు... అతిగా మూత్రానికి వెళ్ళడం. అతిగా దాహం వేయడం . మితిమీరిన ఆకలి . బరువుతగ్గడం . చూపు సన్నగిల్లడం. త్వరగా అలిసిపోవడం చిరాకు . పుల్లు గాయాలు త్వరగా మానక పోవడం . కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉండడం. నీరసం నిస్సత్తువ. దురదలు. చర్మ వ్యాధులు. మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట. స్త్రీలలో మితిమీరిన తెల్లబట్ట సమస్య రావడం. డయాబెటిస్ కు కారణాలు... శారీరక శ్రమ లేకపోవడం. మానసిక ఒత్తిడి. కొన్నిరకాల మందులవల్ల . వయస్సువల్ల మాటి మాటికి అంటురోగాలు రావడం. డయాబెటిస్ నిర్లక్ష్యం వల్ల వచ్చే అనర్ధాలు ఇవే... డయాబెటిక్ న్యురోపతి . డయాబెటిక్ నేఫ్రోపతి . డయాబెటిక్ రేటినో పతి . వంటి సమస్యలు వేదిస్తాయి. డయాబెటిస్ వల్ల కేటరాక్ట్ రెటీనా అనబడే భాగం లో రక్తనాళాలు బలహీనపడడం లేదా బ్లీడింగ్ కావడం ఈకారణంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉంది.గ్లకోమా సమయవల్ల కల్లలోపాల్ ఉండే ద్రవాలలో ఒత్తిడి పెరిగి అంధత్వం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ ఆతమాలజిస్ట్ డాక్టర్ చదల వాడ ఉష అన్నారు. చక్కర శాతం పెరగడం వల్ల మీ కిద్నీలిన్ రక్త నాళాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఒక్కోసారి కిడ్నీ ఫైల్యూర్ కు దారితీసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ నేఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూస్గాన్ రాజు అన్నారు. డయాబెటిస్ రోగులలో 25 % రోగులు కిడ్నీ ఫైల్యూర్ మూలంగానే చనిపోతున్నారని ఱేఏఓఈఁ రాజు తెలిపారు.హై బిపి గుండెపోటు రక్తం గడ్డకట్టడంపక్షవాతం సుర్వైకల్ మైలోపతి ,డయాబెటిక్ ఫుట్ వాస్తే గ్యన్గ్రిన్ వల్ల వేళ్ళు కాలు సైతం తీసి వేయాల్సిబ్దే అని ప్రముఖ ఆర్తోసర్జన్ సాయి చరణ్ అన్నారు వేరికోస్ వైన్స్ సమస్యలు డయాబెటిస్ రోగ్య్లను వెంతాదతాయని డయాబెటిస్ రోగులు సకాలం లో మందులు వ్యాయామం చేయడం ఆహారం డయాబెటిక్ మేనేజ్ మెంట్ ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని నిపుణులు సూచించారు.
read moreకోవిడ్ మళ్ళీ మళ్ళీ వస్తే ప్రమాదమే!
కోవిడ్ మళ్ళీ మళ్ళీ వస్తే మొదట వచ్చిన ఇన్ఫెక్షన్ కన్నా ప్రమాదం అని పరిశోదనలు చెపుతున్నాయి.మరల మరల ఇన్ఫెక్షన్ కు గురి అవుతున్నారా మరణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆసుపత్రిలో చేర్చడం వల్ల మూడు రెట్లు సమస్యలు వస్తాయి. ఒకసారి కోవిడ్ ఇన్ఫెక్షన్ కు గురైన వాళ్ళలో వారి శ్వాసనాళం ఊపిరితిత్తులు గుండె కిడ్నీ డయాబెటిస్ మానసిక ఆరోగ్యం ఎముకలు కండరాలు మెదడుకు సంబందించిన సమస్యలు వస్తాయని ఒకపరిశోదనలోవెల్లడించారు. కోవిడ్ 19 వచ్చిన వాళ్ళలో మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే... కోవిడ్ 19 వచ్చిన వాళ్ళ లో మళ్ళీ మళ్ళీఇన్ఫెక్షన్ వస్తే ఆసుపత్రిలో చేరడం ఒక్కోసారి ప్రమాదానికి దారితీస్తుంది.మూడు రెట్ల సమస్యలు వస్తాయని నిపుణులు పరిశోదనలో వెల్లడించారు. ఇన్ఫెక్షన్ కు గురైన వాళ్ళ లో శ్వాస నాళం ఊపిరి తిత్తులు, గుండె,కిడ్నీ డయాబెటిస్ మానసిక ఆరోగ్యం ఎముకలు కండరాలు మెదడుకు సంబందించిన సమస్యలు వస్తాయని ఒకపరిశోదనలో వెల్లడించారు.కోవిడ్19 వచ్చిన వాళ్ళ లో మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే ఆసుపత్రిలో చేరడం ఒక్కోసారి ప్రమాదం బారిన పడవచ్చు. మొదటి ఇన్ఫెక్షన్ తో పోలిస్తే మళ్ళీ రీ ఇన్ఫెక్షన్ వస్తే సమస్యలు తప్పవని దీర్ఘకాలం పాటు కోవిడ్ బారిన పడినవాళ్లు తీవ్ర సమస్యలు దీర్ఘకాలం పాటు కోవిడ్ బారిన పడ్డట్లువాషింగ్ టన్ కు చెందిన లూయిస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సెంట్ లూయిస్ కు చెందిన డాక్టర్ జియాల్ అల్ అలీ చేసిన పరిశోదన లో ఎవరైతే వ్యాక్సిన్ వేయిన్చుకోలేదో వ్యాక్సిన్ వేయిన్చుకున్నారో బూస్టర్ వేయిన్చుకున్నవారిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారుకాగా ఇది పూర్తిగా సాక్షాదారాలతో నిరూపించగలిగా మని.డాక్టర్ జియాల్ అలీ అన్నారు.దీనికి సంబందించిన పరిశోదన లను డిపార్ట్ మెంట్ అఫ్ వెటరన్ ఎఫ్ఫైర్స్ నుంచి సమాచారాన్ని సమీకరించారు. మార్చి 2౦2౦-2౦ 22 ఏప్రిల్ 4,4౩,588 రోగులు సార్క్ కోవిడ్ ఇన్ఫెక్షన్ 4౦947 లేదా రెండు లేదా మూడు ఇన్ఫెక్షన్లు కూడా వచ్చాయి.5౩ మిలియన్ల మందికి ఇన్ఫెక్ట్ కాలేదని అయితే ఇందులో అందరూ పురుషులే కావడం విశేషం.మరల ఇన్ఫెక్షన్ వచ్చిన వారు 8౦ రెట్లు అధికంగా ప్రమాదంబారిన పడవచ్చని.ఆసుపత్రి పాలయ్యే అవకాసం ఉందని ఒకసారి కోవిడ్19 సోకిన వారితో పోలిస్తే సమస్యలు ఉన్నట్లు గుర్తించామని. వారికి ఊపిరి తిత్తులలో, గుండె, రక్తం, కిడ్నీ, సమస్యలు డయాబెటిస్ మనాసిక అనారోగ్యం నరాలు కండరాలు ఎముకలు మెదడుకి సంబందించిన న్యురోసమస్యలు నేచురల్ మెడిసిన్ లో ప్రచురించారు.ముందుగా కోవిడ్ వస్తుందని వ్యాక్సిన్ తీసుకున్న రోగనిరోధక రెండింతలు ఉండి ఉండవచ్చని యాంటి బోడీలు పెరిగిన వారిని అనుమానించాల్సిందే. ఇన్ఫెక్షన్ ఉండిపోవచ్చని లేదా మరల రీ ఇన్ఫెక్షన్ ఉండ వచ్చనేది పరిశోదనకు నేతృత్వం వహించిన డాక్టర్ అల్ అలీ వివరించారు.పరిశోదన లో మరల రీ ఇన్ఫెక్షన్ మూయుడు లేదా రెండుసార్లు వచ్చినవాళ్లు ఉన్నారని దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు పెరిగాయని మూడు రెండు రెట్ల గుండె సమస్యలు 6౦ %ఒకసారి వచ్చిన ఇన్ఫెక్షన్ వచ్చిన వారికి న్యూరో సమస్యలు మొదటి నెలలో తీవ్రంగా ఉన్నాయని 6 నెలల తరువాత ఇన్ఫెక్షన్ వచ్చిన దాఖలాలు గుర్తించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఐతే కీలక పరిశోదనలో నిపుణులు పాల్గొనలేదని రోగులలో వి ఏ సదుపాయాలూ కేవలం వ్రుధులకు వర్గానికి సాధారణ అనారోగ్య సమస్యలు ఉన్నాయని న్యూయార్క్ కు చెందిన కర్నల్ వైద్య కళాశాల ప్రముఖ ఇమ్యునలజిస్ట్ జాన్ ముర్రే రీ ఇన్ఫెక్షన్ వల్ల మరల మరిన్నిఇన్ఫెక్షన్ సమస్యలు పెరిగాయని ముర్రే అభిప్రాయ పడ్డారు.కోవిడ్ లో 19 రకాల వేరు వేరు వేరియంట్లు ఉన్నందున డెల్టా ఒమైక్రాన్ బి ఏ5 వంటి వేరియంట్లు వస్తున్నాయని అత్యంత ప్రభావ వంతంగా ఉన్నందున ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాసం ఇన్ఫెక్షన్ తోకూడిన వ్యాధులు వస్తాయనిమల్టి పుల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయని ఎపిడమాలజిస్ట్లులు మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.కొందరు లో ఇమ్యునిటీ పెరగడం వల్ల రక్షింప బడ్డారని అయితే ఇన్ఫెక్షన్ తక్కువగానే ఉందని చాలామందికి గాలివల్ల వచ్చిన ఇంఫెక్షన్లె ఎక్కువని అది తాము పరిశీలించామని ముర్రే వెల్లడించారు.ఇంట్లో ఉండేవాళ్ళు హోలిడి కు వెళ్ళిన వాళ్ళు సమావేశాలలో పాల్గొన్న వారిలో రీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాసం ఉందని తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ సెలినే గౌన్దర్ అన్నారు.మొత్తం మీద కోవిడ్ తరువాత ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ మళ్ళీ వస్తే ప్రమాదమే అని నిపుణులు తేల్చారు.
read moreప్రపంచ న్యుమోనియా దినోత్సవం
ప్రతిఏటా నవంబర్ లో ప్రపంచ నిమోనియా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ఆనవాయితీ.నిమోనియా పై అవగాహన కల్పించడం నిమోనియా వల్ల వచ్చే పరిణామాలునిమోనియా తీవ్రత గురించి చర్చించడం అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిమోనియా తీవ్రత 5 సంవత్సరాల లోపు పిల్లలలో నిమోనియా బారిన పడడాన్ని గుర్తించారు.నిమోనియాను ప్రాధమిక స్థాయిలో గుర్తించడం తగిన నివారణా చర్యలు చేపట్టడం దినోత్సవం యొక్క లక్ష్యం గా పేర్కొన్నారు. నిమోనియా వ్యాధి వల్ల ఊపిరి తిత్తుల పై తీవ్రప్రభావం చూపుతుంది.ఊపిరి తిత్తుల్లో నిమ్ము చేరడం వల్ల ఇన్ఫెక్షన్ కు గురి అవుతాయి. దీనికి సంబందించిన లక్షణాలు స్వల్పంగాను లేదా తీవ్రంగాను.ఉండవచ్చు.సంవత్సరం లోపు పిల్లల నుంచి 65 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో నిమోనియా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారు. ప్రపంచ నిమోనియా దినోత్సవం 2౦22 చరిత్ర... న్యుమోనియా కు కారణం ఊపిరితిత్తులలో నిమ్ము చేరడం,ఇంఫ్లూఎంజా లేదా కోవిడ్ 19 వల్ల వచ్చే ఊపిరి తిత్తులు లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా నిమోనియా వ్యాధి 2.5 మిలియన్ల ప్రజలు దీనిబారిన పడ్డట్లు అందులో6,72,౦౦ ౦ పిల్లలు ఉన్నట్లు 2౦19 పిల్లలో నిమోనియా తీవ్రత పెరిగింది.2౦౦9 లో గ్లోబల్ కోవిలిఏ షాన్ చైల్డ్ నిమోనియా సంస్థ, ప్రభుత్వ,సంఘాలు,విద్య పరిశోదనా సంస్థలు.ఉనాయి. నిమోనియా వ్యాధి తీవ్రత ప్రభావం ఒఐ 2౦13 లోనే నిమోనియా మరణాలను నిలువరించేందుకు ప్రయత్నం. అదేవిధంగా దాఎరియా వల్ల మరణాలు పెరగడం తో దురదృష్టకరం.యునిసెఫ్ సంస్థ ద్వారా నిమోనియా టీకా యాంటి బాయిటిక్స్ వాడడం ద్వారా నిమోనియా కట్టడి చేయడం అవసరం. నిమోనియాకు కారణాలు.... పోషకాహార లోపం,సారణ గాలి వెలుతురు లేకపోవడం. స్తేరాయిడ్స్,లేదా ఇమ్యునో సర్ప్రాస్ డ్రగ్స్,వాడడం.లేదా ఆర్గాన్ ప్లాంట్స్,లేదా ఆటో ఇమ్యూన్ డిజార్దర్. డయాబెటీస్ నియంత్రణ లేకపోవడం.వల్ల నిమోనియా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ నిమోనియా దినోత్సవం .... న్యుమోనియాకు వ్యతిరేకంగా పోరాటం.ఆరోగ్య సంస్థల పై వ్యాధి వల్ల పెరుగుతున్న భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సందేశం .... అందరినీ న్యుమోనియా నుంచి రక్షించడం.మన ఊపిరి తిత్తులను రక్షించుకోవడం లక్ష్యం. నిమోనియా వల్ల వచ్చే సమస్యల నుండి కాపాడుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం మరిచిపోకూడదు. ప్రజలు సురక్షితంగా,ఆరోగ్యంగా ఉండాలన్నదే కాంక్ష. ఈ సందర్భంగా చెప్ప దలుచుకున్న మీ ఊపిరి తిత్తులను సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. ఆ విషయాన్నీ గుర్తుచేయడం ప్రపంచ నిమోనియా దినోత్సవం యొక్క లక్ష్యం. ప్రతియేటా ప్రాణాలు తీస్తున్న్స నిమోనియా తో పోరాడేందుకు చేతులు కలుపుదాం.నెమ్మదిగా సులభంగా ఊపిరి పీల్చుకోండి.నిమోనియా డే సందర్భంగా ప్రతిఒక్కరికి అవగాహన కల్పించడం.ఊపిరి తిత్తులపై అవగాహన ఊపిరితిత్తులను సంరక్షించుకోవడం, స్వాసిస్తూ జీవించడం.మనం నిమోనియా పై పోరాడేందుకు సిద్ధం కావాలి బ్యాక్టీరియా కు దూరంగా మీరు ఉండాలంటే మీరు మీ ఊపిరి తిత్తులను కపాడుకోవాల్సిందే . న్యుమోనియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ వెల్లడి.న్యుమోనియా ప్రాణాలను హరించే ఒక భయంకరమైన శ్వాస కొస సంబందిత వ్యాధి.ఈసందర్భంగా గ్లోబల్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ తెలుగు వన్ తో మాట్లాడుతూ ప్రపంచ న్యుమోనియా దినోత్చవం ప్రతి ఏటా నోవంబర్ రెండవ వారం లో నిర్వహిస్తారు. నిమోనియా పై ప్రజలకు అవగాహన నిమోనియాను ఎలా ఎదుర్కోవాలి.అన్న అంశం పై అవగాహన చైతన్యం క్కల్పించడం ముఖ్యం. అటు పిల్లలు పెద్దలను సైతం ఇన్ఫెక్షన్ చేరడం వల్ల చంపేస్తుంది. ఎక్కువసంఖ్యలో పిల్లలు పెద్దలలో నిమోనియా బారిన పడడం చనిపోవడంజరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 5 సంవత్చారాల లోపు పిల్లలు దీనిబారిన పడడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.అల్పాదాయ, మధ్యతరగతి, ఆదాయం ఉన్న దేశాలలో నిమోనియా ఇతర ఊపిరితిత్తుల వ్యాధుల గురించి పోరాడాలని పిలుపు నిస్తున్నారు .నిమోనియాకు ప్రధాన కారణాలలో అల్వేలి శ్వాస నాళాలలో రసాయనాలు బ్యాక్టీరియా వైరస్ లు,ఫంగల్ ఇన్ఫెక్షన్లు గాలిద్వారా శ్వాసకోసాల లోకి చేరతాయి. వంటి శ్వాస నాళాలలో వాపు రావడం ,లేదా శ్వాస నాళాలలో ఊపిరి తిత్తులలో నీరు చేరడం లేదా చీము పట్టడం.ద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.న్యుమోనియా అంటు వ్యాధి దీనివల్ల పిల్లలలో పెద్దలలో వ్యాధి నిరోదక శక్తి తగ్గుతుంది.తపస్వి స్పష్టం చేసారు. ప్రపంచ నిమోనియా డే ప్రాధాన్యత... న్యుమోనియా నివారించ వచ్చు చికిత్చ చేయవచ్చు. నిమోనియాతో పాటు ఇతర శ్వాస కొస సంబంధిత ఇన్ఫెక్షన్లు వ్యాధిని మరింత పెంచుతుంది. గత సంవత్చారం 2౦19 లో 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు 2౦21 లో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లతో 6 లక్షల మంది ప్రజల ప్రాణాలే హరించింది.ఇన్ఫెక్షన్లతో పోరాడాలి నిమోనియా అవగాహన లేనండువల్లె లక్షలాదిమంది మరణిస్తున్నారు.ఇది ఆందోళనకరమని తపశ్వి అభిప్రాయ పడ్డారు. శ్వాస సంబంధిత ఇంఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడాలి ... సమస్యను శాస్వతంగా అణచివేయాలంటే ఒకవేదిక పైకి రావాలి నిమోనియా నివారించాగలిగే వ్యాధి చికిత్చ చేయాగలిగే వ్యాధి. అయితే కోవిడ్ తరువాత కొందరిలో న్యుమోనియాకూడా సోకడం తో అటు ఒప్పిరి తిత్తుల లో ఇన్ఫెక్షన్ చేరి అటు కోవిడ్ ఇటు నిమోనియా ను గుర్తించడం లో కాస్త ఆలస్య జరగడం తో కొందరు కోవిడ్ తో ఇంకొందరు న్యుమోనియాతో చనిపోయినట్లు తెలుస్తోంది.ప్రభుత్వం స్వచ్చంద సేవాసంస్థలు న్యుమోనియా పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం అందుకోసం అవగాహనా కార్క్రమాలు నిర్వహించడం అవసరమని నిపుణులు భావిస్తున్నారు ఈమేరకు నిమోనియా అందరికీ వస్తుందని ప్రజలకు తెలపాలని లక్ష్యంగా నినదించాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2౦22 లో 42 దేశాలలో 222 మాన్యు మెంట్స్ నెలకొల్పాలి నిమోనియా కాక ఇతర శ్వాస సంబంధిత వ్యాధులకు దారితీద్స్తుంది నిమోనియా మరణాలు ఆగాలంటే నిమోనియా లైట్ వెలిగించాల్సిందే.అని ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపశ్వీక్రిష్ణ అన్నారు. న్యుమోనియా లైట్ వెలిగించాలని అందుకోసంప్రజలు సిద్ధంగా ఉండాలి.
read more


.webp)
.webp)




.webp)
.webp)
.webp)
.webp)
.webp)
.webp)
.webp)
.webp)
.webp)
.webp)
.webp)
.webp)


.webp)