కాల్షియం అందించే ఆహారం...
వయస్సు పెరుగుతున్న కొద్ది ఎముకలు పటిష్టత తగ్గుతుంది.మీ ఎముకలు పటిష్టంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారం లో 5 రకాల ఆహార పదార్ధాలను తప్పకుండా తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని కొంత మేర నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.వయస్సు పెరిగే కొద్ది శరీరంలో కాల్షియం తగ్గనివ్వకూడదు నిపుణుల సూచనలను పాటించండి. ఎముకలు,పళ్ళలో 99% కాల్షియం ఉంటుంది.శరీరంలో కాల్షియం ఉంటేనే ఇతర పనులు చేసేందుకు సహకరిస్తుంది.అందుకే ఎక్కువసార్లు ప్రతి నేలా పరీక్షలు నుర్వహిస్తూ ఉండాలి.అసలు శరీరంలో కాల్షియం లేక పోతే పోషక ఆహార లోపం కూడా ఉన్నట్టే. శరీరం లో కాల్షియం లోపిస్తే ఉండే లక్షణాలు ఇవే... 1 )ఎముకలలో నొప్పి బలహీనంగా ఉండడం. 2)కండరాలు పట్టు కుపోవడం. ౩ )కాళ్ళు,చేతులు తిమ్మిరి పట్టడం. 4)నడిచినప్పుడు అలసట లేదా నడవడం ఇబ్బందిగా ఉండవచ్చు. 5)స్త్రీలలో నెలసరి సమస్యలు. 6)పళ్ళు బలహీనంగా ఉండడం. కాల్షియం అందించే ఆహార పదార్ధాలు ఇవే... ఆకు కూరలు... ఆకు కూరలలో కాల్షియం పొందవచ్చు.కాల్షియం లోపాన్ని సవరించేందుకు ఆకు కూరలు తప్పనిసరిగా తీసుకోవాలి.ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎముకలు గట్టి పడడమే కాకుండా పెరుగు తాయి. పెరుగు... పెరుగు ఉత్తమ మైన ప్రోటీన్లలో పెరుగు ఒకటి. పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.పెరుగు ద్వారా లభించే మంచి బ్యాక్టీరియా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.మనం ఆరోగ్యంగా ఉండాలంటే 227 గ్రాముల పెరుగులో 4౦౦ మిల్లి గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.పెరుగును అల్పాహారం గా తీసుకో వచ్చు. పన్నీర్... పన్నీర్ ద్వారా కాల్షియం లోపాన్ని తగ్గించ వచ్చు.పనీర్ లో పరిపూర్ణ మైన స్థాయిలో సంపూర్ణంగా కాల్షియం లభిస్తుంది.ప్రతిరోజూ పన్నీర్ దాదాపు 1౩౦ మిల్లి గ్రాములు కాల్షియం లభిస్తుంది. ఓట్స్... శరీరానికి కాల్షియం అందించాలంటే ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది.ఓట్స్ తీసుకోవడం ద్వారా కాల్షియం లభిస్తుంది.ఒక కప్పు ఓట్స్ తినడం ద్వారా దాదాపు 1౦౦ నుండి 15౦ మిల్లిగ్రాముల కాల్షియం శరీరానికి అందించ వచ్చు.మీ శరీరానికి సంపూర్ణంగా కాల్షియం లభించడం వల్ల ఎముకలు కండరాలు పటిష్టంగా ఉంటాయి.
read moreఆరోగ్యంగా ఉండాలంటే!!
ఆధునిక దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయటానికి వ్యాధులను నయం చేయడానికి ఆరోగ్యం గా ఉండాలంటే,వ్యాధి నిరోధక శక్తికి ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు ఆస్ట్రేలియన్ హెర్బల్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ గుత్త లక్ష్మణ్ రావు.అసలు మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన ఆహార క్రమశిక్షణ తోనే సాధ్యం అని అంటున్నారు. ముఖ్యంగా శరీరాన్ని పట్టి పీడించే డయాబెటిస్,హై బిపి,గుండెసమస్యలు, అలసట, నీరసం,త్వరగా అలిసిపోవడం వంటి సమస్యలకు ప్రధాన కారణం శరీరానికి సరైన పోషకాలు అందక పోవడమే అని అంటున్నారు డాక్టర్ జి లక్ష్మణ్ రావు. ఇటీవల కాలం లో డాక్టర్ లక్ష్మణ్ రావు గారి నేతృత్వం లోని బృందం సమీకృత ఆహారం ఆరోగ్యం అన్న అంశం పై చేసిన పరిశోదన వివరలాను తెలుగు వన్ హెల్త్ కు వివరించారుమనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు ఏమిటి?. సంక్లిష్ట పిండి పదార్ధాలు... సంక్లిష్ట పిండి పదార్ధాలు అంటే తవుడు తీయని బియ్యము తవుడు తియ్యని ముడి బియ్యము అంటే పోలిష్ చేయనిముడి బియ్యము.తినాలి.గోధుమలు మీరే పిండి మర పట్టించి,జల్లెడ పట్టని గోధుమ పిండితో నూనెలేని పుల్కాలు ,రోటీలు చపాతీలు,చేసుకుని తినండి. బహు ధాన్యాలపిండి... గోధుమలు౩ కిలోలు,పచ్చ జొన్నలు,అరకిలో రాగులు,అరకిలో సజ్జలు అన్ని కలిపి పిండి పట్టించి జల్లెడ పట్టకుండా పుల్కాలు రోటీలు,చపాతీలు చేసుకోవచ్చు. పై మూడు రకాలు ప్రతి భోజనం లో ఉండాల్సిన అవసరం లేదు.ఒక్కో భోజనం లో ఒక్కో రకం వాడవచ్చు. కాయ కూరలు,ఆకు కూరలు... ప్రతి భోజనం లో ఒక కూర,ఒక ఆకు కూర ఉంటె మంచిది.మీరు ఆకు కూరలో పప్పు తినే అలవాటు ఉంటె మంచిది. మాంస కృ త్తులు... అంటే జంతు సంభంద మాంసకృత్తులకు బదులు శాఖా హారులు పప్పులను గింజలను వాడతారు.కంది పప్పు,పెసరపప్పు,సోయా పప్పు,గింజలను వాడతారు. కంది పప్పు,పెసర పప్పు,శెనగ పప్పు,ఉలవపప్పు,బటానీ పప్పు,కేసరి పప్పు,సోయా పప్పు,ఇలాంటివి జంతు సంబంధిత మాంస కృత్తులు కన్నా వీటిని జీర్ణించుకోవడం కష్టం.అజీర్తి గ్యాస్,ఎసిడిటి,కడుపు ఉబ్బరం,మల బద్ధకం,హేమరాయిడ్స్,పైల్స్,వంటి సమస్యలు ఉన్నవారికి ఏ రకమైన పప్పూ,పప్పులతో చేసిన పదార్ధాలు పనికి రావు.పరిస్థితులు మరింత దిగజారుస్తాయి.లేదా తీవ్రతర మౌతాయి,రోగి పరిస్థితిని బట్టి వైద్యుడు వీటి వాడకం తగ్గించమానో,పూర్తిగా వదిలివేయమానో చెప్పవచ్చు. ఊరాగాయ పచ్చళ్ళు... ఊరగాయపచ్చడి లేనిదే ఒక్క ముద్దకూడా దిగని తెలుగు వాళ్ళు లేరంటే ఆశ్చర్యం లేదు వీటి వాడకం తెలుగు ప్రజలలో ముఖ్యంగా కోస్తజిల్లాలలో విస్తారంగా పచ్చళ్ళు వినియోగిస్తారు.వీటిలో వేసే కారం కన్నా అధిక మోతాదులో వాడే ఉప్పు నూనె ఆరోగ్యానికి చాలా హానికరమైన పదార్ధాలు ,ఎండు మిరపకాయల కారం లో చాలా శక్తి వంత మైన ఔషద గుణాలు ఉన్నాయి.అయితే మిరప కయాల్ కారం లో మనం కలిపే ఉప్పు నూనె తదితర మసాలాలు దానిలోని ఔషద గుణాలు తటస్థం చేయడమే కాక మన గుండె రక్త నాళాల వ్యవస్థకు,కీళ్ళకు గణనీయం గా హాని కలిగిస్తాయి ఊర గాయ పచ్చళ్ళ ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. పండ్ల రసాలు .... ఉదయము,మాధ్యాహ్నము,రాత్రి కూడా భోజనానికి 15 నిమిషాలు ముందు ఒక చిన్న గ్లాసు పండ్ల రసం తాగడం మంచిది.చాలా మందికి ఇది తప్పనిసరి. పండ్లు... ఉదయం భోజనానికి మధ్య భోజనానికి మధ్య,భోజనానికి మధ్య ,మాధ్యాహ్నం భోజనానికి రాత్రి భోజనానికి మధ్య పండు తినడం మంచిది.రోజూ ఒకే రకమైన పండు తినడం మంచిది.కాదు.ఒక్కో రకం పండ్లలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.ఎన్ని రకాల పండ్లు తింటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. ఎండిన పండ్లు,పప్పులు... వీటిలో ఖనిజాలు,మాంస కృత్యాలు,తీపి పదార్ధాలు,విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.ప్రతిరోజు వీటిని ఒక యాభై గ్రాములు తింటే మన జీర్ణ శక్తికి జీవన ప్రక్రియకు గ్రంధులు సమర్ధవంతంగా పనిచేయడానికి ఉపయోగ పడతాయి. గింజలు మొలకలు... గింజలలో కన్నా గింజల మొలకలలో మనకు ఉపయోగ పడే పోషకాలు అనేకరెట్లు ఎక్కువగా ఉంటాయి. అవి మనకు తేలికగా జీర్ణం అవుతాయి.మనం జీర్ణించుకున్న ఆహారం వేడిగా ను శక్తిగాను మార్చడానికి ఉపయోగపడతాయి.మొలకలలో ని పోషకపదార్ధాలు మనకు పూర్తిగా ఉపయోగ పడాలంటే మొలక నుండి వేరు ఒకటి,ఒకటి న్నార అంగుళం పొడవు పెరగాలి ఒకటి రెండు ఆకులు బయటికి వచ్చి ఆకు పచ్చరంగు కు మారాలి అలాంటి మొలకలనే తినాలి. పెర్మెంటెడ్ ఫుడ్స్... ఆంగ్లం లో మనము పెర్మెంటెడ్ ఫుడ్ అని పిలవబడే ఆహారపదార్ధలాను మనం తెలుగులో పులవ పెట్టిన ఆహార పదార్ధాలని చెప్పుకోవచ్చు.పెరుగు మజ్జిగ ఇలాంటివే వీటిలో ఉన్న కొన్ని సూక్ష్మ జీవులు సహజ ప్రక్రియ వల్ల పోషక విలువలు పెరుగుతాయి.తేలికగా జీర్ణం అవుతాయి. అత్యవసర కొవ్వు సంబంధిత ఆమ్లాలు... మన అర్రోగ్యం పటిష్టతకు కొవ్వు పదార్ధాలు అవసరం అయితే వాటిని అధికమోతాదులో వాడడం మన ఆరోగ్యానికి హానికరం అత్యవసర కొవ్వు సంబంధిత అమ్లాలలో ఒమేగా౩ ముఖ్యమైనది ఇది మన ఆహారం లో సరిపడా ఉండడం లేదు.ఇది అవిసగింజలలో ఫ్లాక్స్ సీడ్స్ లో పుష్కలంగా ఉంటాయి భోజనం కాగానే ఒక టేబుల్ స్పూన్ అవిశ గింజలు నమిలి తింటే ఆరోగ్యానికి మంచిది. పంచదారకు బదులు నల్ల బెల్లం... తెల్లని పంచదారలో కేవలం కేలరీలు తప్ప మరే ఇతర ప్రాధాన పోషక పదార్ధాలను గాని అధికంగా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం అను అంటున్నారు ఆస్ట్రేలియన్ హెర్బల్ మెడిసిన్ కు చెందిన వైద్యులు డాక్టర్ జి లక్ష్మణ్ రావు గారు.చెరుకు పట్టించిన బెల్లం లో అనేక రకాల సూక్ష్మ పోషకపదార్ధాలు ఉనాయి.ఆరోగ్యానికి తేనె మంచిదని పరిశోధకులు చెపుతున్నారు.పంచదారకు బదులుగా నల్ల బెల్లం వాడడం మంచిదని సెలవిచారు. సముద్రపు ఉప్పు సైంధవ లవణం... నీటిలో ఉన్న ఖనిజాల పోషకాల విషయం లో సముద్రపు ఉప్పుకు ఇతర ఉప్పులకన్న చవక,అయితే దానిలో కొంచం చెమ్మ ఎక్కువగా ఉండడం తో సముద్రపు ఉప్పులో 84 రకాల ఖనిజాలు ఉన్నాయి మన రక్తం లో కూడా ఖనిజాలె ఆనిష్పత్తిలో ఉంటాయి.అవి మన గ్రంధులకు అవసరం మితంగా వాడినప్పుడు సముద్రపు ఉప్పు హై బ్లడ్ ప్రెషర్ కు దారి తీయదు.అని వంటకాల లోనూ సముద్రపు ఉప్పును వాడడం మంచిది. మంచి నీళ్ళు... ప్రతి రెండు గంటలకు ఒక గ్లాసు నీళ్ళు మన శరీరం లోని వ్యర్ధ పదార్ధాలను బహిష్కరించడానికి మన దేహంలో జరగాల్సిన అన్ని సహజ ప్రక్రియలకు అవసరమైన నీటిని అందించడానికి ఉపయోగ పడుతుంది. తిన కూడని పదార్ధాలు... తెల్లనిబియ్యము,తెల్లని గోధుమ పిండి,తెల్లని మల్టి గ్రెయిన్ పిండి,పంచదార. అన్నిరకాల తీపి పదార్ధాలు వేపుడు వంటకాలు.దుకాణాల లో అమ్మే తినుబండారాలు.మానడం మంచిది.మాంసం, గుడ్లు,చేపలు,రొయ్యలు,అన్నిరకాల పప్పులు పప్పులతో చేసిన వంటకాలు.రీఫైండ్ ఉప్పు,మసాలాలు,ఊరగాయ పచ్చళ్ళు,కాఫీ టీ,కూల్డ్రింక్స్. బౌతిక శ్వాస వ్యాయామం... ప్రతిరోజూ నడక,శ్వాస వ్యాయామం,భౌతిక వ్యాయామం అందరికీ అవసరం.ఎవయస్సులో ఉన్నవారైనా వ్యాయామం చేయడం అవసరం. రోజూ మన ఆహారం ఎలా ఉండాలి... ఉదయం పళ్ళు తోముకోగానే ఒకగ్లాసు క్యారెట్ జ్యూస్,బీట్ రూట్ జ్యుసే,మంచినీళ్ళు,ఉదయం అల్పాహారం,ఒక గ్లాసు పండ్లు,లేదా కాయ గూర,లేదా ఆకు కూర రసం, జల్లెడ పట్టని చిరు ధాన్యాలు,తృణ ధాన్యాల పిండితో నూనె లేకుండా కాల్చిన పుల్కాలు,కాయకూరల,ఆకుకూరల వేపుడు చేయని కూర,ఒక గ్లాసు చిక్కటి మజ్జిగ, ఒక కప్పు మీగడ లేని పెరుగు.అల్పాహారానికి,మాధ్యాహ్న భోజనానికి మద్ష్య మీఅకలిని బట్టి ఒకటి గాని రెండుకాని రకరకాల పండ్లు,తీసుకోవడం మంచిది. మాధ్యాహ్న భోజనం... ఒకగ్లాసు పండ్ల రసం,ముడి బియ్యం తో గంజి వార్చని అన్నం,ఒక కాయకూర,ఒక ఆకు కూరపప్పుఒక గ్లాసు చిక్కటి మజ్జిగ,ఒకకప్పు మీగడ లేని పెరుగు.ఫ్రూట్ సలాడ్,వేగితబుల్ సలాడ్,కాని తీసుకుంటే మంచిదని నిపునులు సూచిస్తున్నారు. మాధ్యాహ్న భోజనానికి,రాత్రి భోజనానికి మధ్య... మీ ఆకలిని బట్టి,ఒకటి లేదా రెండు రకాలపండ్లు,సాయంత్రం అయిదు గంటల మాధ్య ఒక యాభై గ్రాముల ఎండు పండ్లు,పప్పులు నట్స్ తీసుకోవడం మంచిది. రాత్రి భోజనం... ఒక గ్లాసు పండ్ల రసం ,మాధ్యాహ్న భోజనం కన్నా రాత్రి భోజనం తక్కువగాను,తేలికగానూ జీర్ణ మయ్యేవిధంగా జల్లెడ పట్టని మల్టి గ్రైన్ ఆటాతో చేసినపుల్కాలు కాయ కూర,లేదా ఆకు కూర,ఒక గ్లాసు మజ్జిగ,లేదా పెరుగు నిద్ర పోయే ముందుఒక కప్పు పాలు లేకుండా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ ఇది గాఢ నిద్ర పట్టేందుకు సహక రిస్తుంది.
read moreహై బిపి నిర్లక్ష్యం చేస్తే!!
హై పర్ టెన్ క్షణ్ డే సందర్భంగా ప్రత్యేక వ్యాసం. ఆదునికజీవన పరిణామ క్రమం లో నిత్య కృత్యంగా మారిపోయింది వయసుతో నిమిత్తం లేకుండా వచ్చే అనారోగ్య సమస్య బిపి అని అంటున్నారు నిపుణులు. కొన్ని దశాబ్దాల క్రితం కంటే ఈ రోజుల్లో హై బిపి సర్వసాధారణ మై పోయింది.ఈ పారిశ్రామికీకరణ,ఆధునికత హై టెక్ యుగం లో నిత్యజీవితం లో ఎదురయ్యే సమస్యలు అనేక ఒత్తిళ్ళు,వ్యక్తిగత అధిక బరువు,టే న్క్షన్స్,కొలస్ట్రాల్,డయాబెటిస్ మొదలైనవి హై బిపికి కారణ మౌతున్నాయి.దీర్ఘకాలిక. వ్యాదులైన ఆర్త్ఘరైటిస్,గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ వంటి వ్యాధులకు క్రమ శిక్షణ తో కూడిన ఆహారాన్ని తీసుకుంటే దీర్ఘకాలిక హై బిపి వంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండచ్చని నిపుణులు అంటున్నారు. ఒక్కహై బిపి హైపర్ టే న్క్షన్ తోనే ఎన్నోఅనారోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు డాక్టర్ లక్ష్మణ్ రావు గారు.హై బి వచ్చిందో కిడ్నీ కి డ్యామేజ్ ఏర్పడుతుంది.హై బిపి వచ్చిందా గుండె పోటుకు దారితీస్తుంది,హై బిపి వచ్చిందా కంటి నరం దెబ్బ తింటుంది,హై బిపి వచ్చిందా మెదడు లో నరాలు దెబ్బ తింటాయి ఆపైన పక్షవాతం వస్తుంది ఇలా ఒక వ్యక్తిలో బిపి ని నియంత్రించకుంటే వచ్చే అనార్ధాలు ఇన్ని అన్ని కావని మొదటగా రోగి వెళ్ళిన వెంటనే డాక్టర్లు మొదటగా చూసేది బిపి మాత్రమే అంటే మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే హై బిపి ఎంత ప్రమాద కరమో అర్ధం చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు ఈమేరకు ప్రముఖ వైద్యులు మాట్లాడుతూ బిపి అందరికీ ఉంటుందని అయితే బిపి ఉందన్న సంగతి గుర్తించక పోవడ ఒక సమస్య అయితే బిపి ఉన్న వాళ్ళు తగిన జాగ్రతలు తీసుకోక పోవడం ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు.బిపి ని నియంత్రించక పోవడం సరైన శ్రద్ధ తీసుకోకుంటే అది ప్రాణాంతకం అవుతుందని .అదీ కాక బిపి ని నియంత్రించడానికి అనేక అద్భుత మైన మందులు మార్కెట్లో లభిస్తాయి.కొంతమంది బిపి వచ్చిందని తెలిసినా డాక్టర్ ను కలవకుండా దానికి అదే తగ్గు తుందిలే అని నిర్లక్ష్యం చేస్తున్నారు. బిపి ని వైద్య పరి భాషలో... బిపి అంటే బ్లడ్ ప్రేషర్ అని మాత్రమే అనుకుంటారు శాస్త్రీయంగా సిస్టాలిక్ -డయాస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ అని అంటారు.మన హృదయం అనుక్షణమూ రక్తనాళాల లోకి రక్తాన్ని పంప్ చెస్తూ ఉంటుంది.దేహానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది.ఇలా రక్తాన్ని పంప్ చేయడానికి గుండె కుంచించుకు పోతుంది.అలా గుండె కుంచించుకు పోయినప్పుడే రక్తం గుండె నుండి రక్త నాళాల లోకి వేగంగా ప్రవహిస్తుంది.ఈ ఒత్తిడిని సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ అని అంటారు. * గుండె తిరిగి సాధారణ స్థితికి వ్యాకోచించు కున్నప్పుడు ఏర్పడే రక్త స్థితిని డయా స్టాలిక్ బ్లడ్ ప్రెజర్ అంటారని నిపుణులు అంటున్నారు. *బిపిని పాదరసపు మిల్లీ మీటర్లలో కొలుస్తారు. ఉదాహరణకు బిపి లో సిస్టాలిక్ ప్రెజర్ -12౦. *డయాస్టాలిక్ ప్రెజర్ -8౦ రక్తపు సాధారణ స్థితి ఎలాఉంటుంది... *ఏ వయస్సులో అయినా రక్తపు సిస్టాలిక్ ప్రెజర్ 1౦౦ -14౦ మధ్య ఉండడం సాధారణ స్థితి. *కొందరు 9౦ వుండడం సాధారణ స్థితిగా అనుకుంటారు.అయితే ఒక్కోమనిషిలో ఒక్కోరకమైన రక్తపు సాధారణ స్థితిని గమనించవచ్చు.కొందరిలో వయసు పెరుగుతున్నకొద్దీ సిస్టాలిక్ ప్రెజర్ పెరుగుతూ ఉండడం గమనించ వచ్చు. *డయాస్టాలిక్ ప్రెజర్ మాత్రం ఏ వయస్సులో అయినా రావచ్చు.6౦ -9౦ మధ్య ఉండడం సాదర స్థితిగా వైద్యులు పేర్కొన్నారు. *సహజంగా పరిశీలిస్తే వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుంచి సాయంత్రానికి మారిపోతుంది.ఉదయపు వేళల్లో తక్కువ వత్తిడి ఉంటుంది.పగటి పూట పనుల్లో అలిసి పోయి ఉండడం తో సాయంత్రానికి ఎక్కువ వత్తిడి ఉంటుంది.ఒక వ్యక్తిలోని కోపతాపాలు,ఆవేశ కావేశాలు,ఆయా పరిస్థితులలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా ఉద్రేకం,ఆందోళన,భయం,వంటివి మనిషిలో బిపి ని పెంచుతాయి.ఎమోషన్స్ సాధారణ స్థాయికి రాగానే బిపి కూడా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. *ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో బిపి ఎక్కువగా చూపినంత మాత్రాన అది బిపి కిందకు రాదు.నాలుగు ఇదు సార్లు వేరు వేరు రోజుల్లో బిపి ని చెక్ చేసుకోవాలి అన్ని సార్లు ఎక్కువే వస్తుంటే మాత్రం దానిని హై బిపి కింద తీసుకో వచ్చ్గు. హై పేర టెన్క్షణ్... హై బిపి మరీ అసాధారణం గా పెరిగి పోతే దానిని హై పర్ టెన్క్షణ్ అని అంటారు.మానసికంగా శారీరకంగా ఒత్తిడి గురియినప్పుడు బిపి హై పర్ టెన్క్షణ్ కి దారి తీస్తుంది.అయితే హైపర్ టెన్ క్షణ్ తో బాధ పడే వ్యక్తికి ఏ వత్తిడి లూ లేని సాధారణ స్థితిలో కూడా బిపి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా మంది తమకు హై పర్ టెన్క్షణ్ ఉందని తెలియకుండానే దానితో బాధపడుతూ సడన్ గా గుండె పోటు కో,పక్ష వాతానికో గురికావడాన్ని గమనించవచ్చు అయితే ఒక వయసుదటాక రెగ్యులర్ గా మెడికల్ చకప్ చేయించుకోవడం అవసరం.హై పర్ టెన్క్షణ్ స్త్రీల కంటే పురుషులలో అధికంగా ఉంటుంది అలాగే మధ్య వయస్సు లో ఉన్నవారికి,వయస్సు మళ్ళిన వాళ్ళలో అత్యధికంగా ఉంటుంది.చెప్పుకోదగ్గ రీతిలో యుక్త వయస్కులలో కూడా తరచుగా కనిపిస్తోంది. హై బిపి ని నియంత్రిన్చాకుంటే ప్రమాదమే .... హై బిపి నిర్ధారణ అయ్యిన తరువాత ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా వచ్చే అనార్ధాలు ఇవే... ఆయుషు తగ్గుతుంది ... హై బి పి ని సక్రమంగా నియంత్రించుకొకుంటే ఆవ్యక్తి ఆయుష్షు తగ్గిపోత్తుంది.సాక్ష్యాధారాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.బిపి ని నియంత్రించుకోకుంటే అర్ధంతరంగా 16 సంవత్సరాల ముందుగానే చనిపోతారు. 45 -55 సంవత్సరాల వయస్సుకల వారిలో 6 --11సంవత్సరాల లోపు చనిపోయిన దాకలాలు ఉన్నాయి. గుండె పెరుగుతుంది... హై బి పి ఉన్న వ్యక్తి రక్త నాళాల లో కి రక్తం అధిక పీడనం తో ప్రవహించడం వల్ల గుండె మీద అధిక బారం పడి రక్తాన్ని పంప్ చేయడం గుండె ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది.ఆక్రమం లో ఆ వ్వ్యక్తిగుండె బాగా పెరిగి ఇక ఏ మాత్రం ఒత్తిడిని తట్టుకోలేక రక్త ప్రసారం సామార్ధ్యం కోల్పోతుంది. కోరోనరీ ధమని వ్యాధి... హై బిపి మూలంగా చివరికి కోరోనరీ ధమనులు ఇరుకుగా అయి పోయి అది యంజైనా కి గుండె పోటు కీ దారి తీస్తుంది. బ్రెయిన్ హేమరేజ్... రక్త పోటు తీవ్రత వల్ల మెదడులోని రక్త నాళం చిట్లి రక్త స్రావం జరిగి ఆ వ్యక్తి మృత్యువును చేరుకోవచ్చు.లేదా మెదడు డ్యామేజ్ అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. పక్షవాతం... రక్త పీడనం మాటి మాటికి పెరగడం వల్ల కొన్నాళ్ళకు మెదడుకు రక్తాన్ని చేర వేసే నాళాలు ఇరుకుగా అయి మూసుకు పోయి త్రంబోసిస్ పెరాలసిస్ వంటి అనారోగ్యం దీర్ఘకాలిక అనారోగ్యం శాశ్వత అంగవైకల్యం రావచ్చు. కంటికి అనార్ధాలు... హై బిపి మూలంగా కంటి వెనుక ఉండే నరం ఉబ్బడం లేక చిట్లడం జరిగి ఎదుటి దృశ్యాలు అల్లుకు పోయినట్లుగా కనిపించి కాల క్రమం లో కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది కంటి రక్త సరఫరా చేసే నరం పూర్తిగా మూసుకు పోయి అకస్మాతుగా అంధత్వానికి దారి తీయ వచ్చు. హై బిపి తలనొప్పి ... హై బి పి మరీ తీవ్రమై నప్పుడు మెదడులోని ధమనులు బిగుసుకు పోయి లేదా మెదడు వాపు చెంది దానిఫలితంగా తీవ్రమైన తల నొప్పి తాత్కాలికంగా చూపు తగ్గిపోవడం మాటలు తడబడడం ఒక్కోసారి ఫైట్స్ కూడా రావచ్చు. కిడ్నీ ఫైల్యూర్.... హై బిపి ని నిర్లక్ష్యం చేసి చికిత్చ తీసుకోకుంటే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందని.పగాలే కాక రాత్రి కూడా మూత్రానికి వెళ్ళడం అతని కిడ్నీలు పది శరీరం నుండి తోక్సికేంట్స్ నిల్వ పెరగడం మొదలుఅవుతుంది.
read moreకోవిడ్ 19లో మరణాలు ఎన్నో తెలుసా...?
2౦2౦-2౦ 21 లో కోవిడ్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా 14.9 మిలియన్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కోవిడ్19 ప్యాండమిక్ అంతులేని విషాదం మిగిల్చినదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం 14.9 మిలియన్ల మిలియన్ల ప్రజలు మరనినిచినట్లు డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. ప్రత్యక్షంగా పరోక్షంగా కరోనా వైరస్ జనవరి2౦2౦ డిసెంబర్ 2౦21 లో డబ్ల్యు హెచ్ ఓ చేసిన పరిశోదనలో కోవిడ్ మరణాలను చేర్చింది.వైద్య చికిత్సలు సత్వరం అందక పోవడం వల్ల ప్యాండమిక్ లో ఆరోగ్య వ్యవస్థ పై పెను భారం పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.కోవిడ్ తో పాటు మరిన్ని అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టాయి.కోవిడ్ ప్రత్యక్షంగా పరోక్షంగా నేరుగా మరణాలకు కారణమై నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. రెండేళ్ళ కాలం లో 1౩.౩ మిలియన్ల --16.6 మిలియన్ల మరణాలు ఉండవచ్చని అంచనా.చాలా మంది నిపుణులు మరణాల సంఖ్య లెక్క లేన్నంత ఉందని తె లిపారు. అంటే6.2 మికియన్లు గా ఉండవచ్చని.జోన్ హాప్ కిన్స్ యునివర్సిటి పరిశోదనలో మరణాలకు కారణం వైరస్ అని తేల్చారు. ఈ సమాచారం కేవలం ప్యాండమిక్ ప్రభావం అన్నిదేశాలకు ఉపయోగ పడగలదని ఆరోగ్యం తమ తమ ఆరోగ్య విధానాల పై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని తీవ్ర ఇబ్బందులలో అత్యవసర సేవలు అందించడం లో బలీయంగా ఉన్న ఆరోగ్య సమాచారం అందించేందుకు దోహదం చేస్తుందని డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టేడ్రోస్ అద్నాం గాబ్రియోసిస్ ఒక ప్రకటనలో తెలిపారు. డబ్ల్యు హెచ్ ఓ అన్ని దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని.ఆయా దేశాల ఆరోగ్య సమాచారం సరైన నిర్ణయం బలో పేతం చేసుకోవాలని సరైన సమాచారం సరైన నిరయం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. దక్షిణ ఆశియాలో ని యురప్,అమెరిక లో84% అదనపు మరణాలు జరిగాయని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది. డబ్ల్యు హెచ్ ఓ ప్రకటనలో 68% అదనపు మరణాలు1౦ దేశాలలో యు ఎస్ లో మరణాల సంఖ్య 57% కాగా 4౩% స్త్రీలు ఉన్నట్లు సమాచారం.స్టాట్ సమాచారం ప్రకారం 2౦21 నాటికి ఒక మిలియన్ ప్రజలు కోవిడ్ వల్ల మరణించారు.1౩%కన్నా ఎక్కువె జహన్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం యు ఎస్ లో 9,96,౦౦౦ మరణించగా న్యూఇయర్ కు నాలుగు నెలల ముందుగా మరణించడం విచారకరమని అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ఎస్ స్టాట్ లెక్కల ప్రకారం భారత్ లో 2౦2౦ లో 481,౦౦౦ మరణించినట్లు తెలిపింది.అదనంగా 4,75,౦౦౦ మరణాలు 2౦2౦ నాటికి ఎంతమంది మరణించారో దేనివల్ల చనిపోయారు అన్నది చెప్పలేదు.ప్రస్తుతం ఉన్న లెక్కలు ఇంకా పూర్తిగా లేక్కిన్చాల్సి ఉందని.లేక్క్హల సంఖ్యను చూసినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కోవాలి? ఎలాస్పందించాలి అని యాలె స్కూల్ పబ్లిక్ హెల్త్ కు చెందినా ఇన్ఫెక్షన్ వ్యాధుల నిపుణుడు ఆల్బర్ట్ డబ్ల్యు హెచ్ ఓ నిర్వహించిన పరిసీలనలో పాల్గొన్నారు ఈంశాన్ని మీడియా సమావేశం లో వెల్లడించడం గమనార్హం.
read moreసిస్టర్… నీకు వందనం..
నాణ్యత తో కూడిన వైద్యం అందించడం లో కీలక పాత్ర నర్సులదే... నర్సుల సేవలు నిరుపమానం... ప్రపంచ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా ప్రతీఏటా లేడీ ఆఫ్ నైటింగేల్ జన్మ దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్త్గంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఆయుద్ధం లో కొనఊపిరి తో కొట్టు మిట్టడుతున్న వారికి సైనికుల కు వైద్య సేవలు అందిస్తూ వైద్యరంగం లో నర్సింగ్ చేయడానికి కొన్ని సందర్భాలలో కులం, మతం, బీద, ధనిక అన్న బేదం లేదు. కేవలం అస్వస్థత తో ఉన్నవారికి స్వస్థత చేకుర్చాలి అన్నదే లక్ష్యం గా నర్సింగ్ లక్ష్యం. అడిసగా లేడీ అఫ్ డి నైటింగెయిల్ గా ఆమె సేవలు నేటికి చిరస్మరణీయంగా స్ఫూర్తి దాయకంగా నాణ్యతతో కూడిన వైద్యం అందించడంలో నర్సులదే కీలక పాత్ర. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం, గుర్తిం చాల్సిన అంశం ఏమిటి అంటే కోవిడ్19 తరువాత భవిష్యతు లో ఎలా ఉండాలో ఎలా ఉండాల్సి వస్తుందో అప్రమత్తం చేసింది. మనకు ఎన్నో గుణపాటాలు నేర్పింది.ఆరోగ్య విధానం లో మార్పులు తచ్చింది. నర్సింగ్ వృత్తికి గుర్తింపు స్వయం కృషితో ఎదిగేందుకు 2౦22 ఆరోగ్య సంరక్షణ పై దృష్టి పెట్టాల్సిన అవసరం వివరించింది. 2౦22 ప్రపంచ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా ముందుకు నడవాలంటే మీ స్వరాన్ని వినిపించేందుకు నర్సులు ముందుకు రావాలి ఎందుకంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా కోవిడ్ సమయంలో వారు అందించ్గిన సేవలు నిరుపమానం శ్లాఘనీయం.ఆ సేవలు ఎన్నటికీ వెలకట్ట లేనివి. భయంకరమైన కోవిడ్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ మిలియన్ల ప్రజల ప్రాణాలుజీవితాలను రక్షించి ప్రాణాలు కాపాడెం దుకు సవాళ్ళను ఎదుర్కుంటూనే తమ కుటుంబాల సైతం ఫణం గా పెట్టి సరైన సమయం లో మందులు అందిస్తూ రోగులు త్వరగా కోలుకోవడం లో కీలక పాత్ర పోషించేది మేడికల్ మ్యానేజ్ మెంట్ కీలకం.ముఖ్యంగా కోరోనా సమయం లో ఎన్నోసవాళ్ళను అధిగమిస్తూ ఎదురొడ్డి పోరాడిన నర్సులుఅందరికీ తెలుగు వన్ హెల్త్ సెల్యూట్ చేస్తుంది. కోరోనా చికిత్స అనంతరం కూడా కేంద్రం అందించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం గా పూర్తి చేయడం లో నర్సులదే కీలక భూమిక పోషించారు.ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతం లో సైతం వ్యాక్సిన్ అందించడం లో కీలక పాత్ర పోషించింది నర్సులే. ప్యాండమిక్ సమయం లో సరైన వైద్యం సరైన మందు అందించినప్పటికీ ఆయాదేశాలలో నర్సుల కొరత తీవ్రంగా ఉంది.అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.2౦ 24 నాటికి భారత దేశం లో 4౩౦ మిలియన్లకు పైగా నర్సులు అవసరమని ముఖ్యంగా రానున్నరోజుల్లో ప్రజా ఆరోగ్యం పై సవాళ్ళను ఎదుర్కునేందుకు అవసరమని ప్రత్యేక మైన సవాళ్ళు ఎదురయ్యే నేపధ్యం లో నాణ్యత తో కూడిన వైద్య సేవలు అందించడం అవసరం ఎదురయ్యే రోగాలనుండి రోగులను సంరక్షించడం అవసరం. నర్సింగ్ సమస్యలు... కోవిడ్ వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తోంది.కోవిడ్ సమయంలో కోవిడ్ రోగులకు కొన్ని మందులు ఇచ్చే సమయం లో అమ్మిన మందులు అందులో కొన్ని మందులు నాణ్యత లేకపోవడం ఉదాహరణకు రేమిడి సివిర్,మాలో పెరవిర్ వంటి మందులు సైతం అత్యవసర సమయం లో పనికి వస్తాయంటూ అందులోనూ డూప్లికేట్ మందులు లక్షల రూపాయలకు అమ్ముకున్నారు ఈ అంశాలను సైతం నర్సింగ్ చేసే నర్సులు గమనించాలి.నర్సింగ్ విధానాన్ని పూర్తి స్వేచ్చగా వ్యవహరించే వెసులు బాటును కల్పించాలి.ఆరోగ్య సంరక్షణ సవాళ్ళను ఎదుర్కోవాలంటే నిర్మాణాత్మక మార్పులు ప్రవేసపెట్టాలని నాణ్యతతో కూడిన వైద్యం అందించడం లో నర్సులదే కీలక పాత్ర నర్సింగ్ సేవలు అందించే వారికి ప్రోత్సాహకాలు విలువైన నాణ్యతతో కూడిన మందుల పంపిణీ అవసరం. ఒక్క పురుగు మొత్తం పంటను నాశనం చేసినట్లు ఒకసారి వైద్యరంగం లో మెరుగైన సేవలు అందించకుంటే అసేవకు విలువ ఉండదు.
read moreవిటమిన్ డి లోపానికి కారణాలేంటి ?
విటమిన్ డి లోపం వల్ల మన శరీరం లోని ఎముకలు. మేత్తబదిపోతాయి. మెల్లిగా పట్టుకోల్పోతాయి . అలాగే ఎముకల లో కాల్షియం లోపం వల్ల ఆస్టియో ప్రోరో సిస్ వంటి సమస్యలు మొదలై ఎముకలలో పట్టుకోల్పోవడం కుప్పకూలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యనుండి బయట పడేందుకు ఐదు రకాల ఆహార పదార్ధాలు అందినప్పుడే మన ఆరోగ్యాన్ని పరిరక్షించడం లో కీలక పాత్ర పోషిస్తాయి.అలా చేయనట్లైతే మరెన్నో సమస్యలు సృష్టిస్తుంది. నేడు మనం విటమిన్ డి గురించి మాట్లాడుతున్నాము.విటమిన్ డి తగ్గుదల కారణంగా ఏమౌతుంది డి విటమిన్ కొరతను ఎలా అధిగమించవచ్చు. విటమిన్ డి ఎప్పుడు తగ్గుతుంది.అంటే శరీరానికి అవసరమైన మేర సూర్యరస్మి లేదా ఆహారం లో విటమిన్ డి లభించదో అప్పుడు అప్పుడు విటమిన్ డి విటమిన్ డి లోపం కారణంగా అప్పుడు విటమిన్ డి లోపం కారణం గా ఎముకలు పట్టుకోల్పోతాయి. బలహీన పడి పోయి ఆస్టియో ప్రోరో సిస్ వంటి సమస్యలు వస్తాయి.ఎముకలు నెమ్మదిగా విరగడం.లేదా పొడి రాలిపోవడం వంటి సమస్యలుఉన్నట్లు గుర్తిస్తారు. విటమిన్ డి ను సన్ షైన్ విటమిన్ బి కూడా అంటారు.ఎందుకంటే మీశరీరం లో ని కొలస్ట్రాల్ ద్వారా తయారు అవుతుంది. అప్పుడు మీచర్మం సూర్యకిరణాలు అనుసంధానం చేయడం ద్వారా విటమిన్ డి కోవిడ్19 మహమ్మారి కారణంగా కొంతకాలం గా చర్చ నీయంశం అయ్యింది. దీనికితోడు చర్మ సంరక్షణ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.ఇది ఎముకల పటిష్ట తకు ఆరోగ్యంగా ఉండేందుకు శరీరం లోని పలు విభాగాలు సరిగా పనిచేసేందుకు బాధ్యత వహిస్తుంది. అలాగని మీ శరీరంలో విటమిన్ డి తగ్గినట్లితే ఆరోగ్యం ప్రమాదం లో పడే అవకాసం ఉందని వైద్యులు అంటున్నారు. విటమిన్ డి లోపం వల్ల మీ జాయింట్స్ లో నొప్పులు పొట్టలో నొప్పి తో పాటు కండరాల నొప్పులు సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం ఉండే వాళ్ళ లక్షణాలు... ఎల్లప్పుడూ అలిసిపోయినట్లుగా అనిపించడం. ఎముకలలో నొప్పులు. నడుము నొప్పులు. బలహీనంగా ఉన్నట్లు అనిపించడం. గాయం లేదా చిన్న చిన్న దెబ్బలు త్వరగా తగ్గక పోవడం. ఎల్లప్పుడూ ఒత్తిడిలో ఉండడం. జుట్టు ఊడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. విటమిన్ డి ఎందుకు లోపిస్తుంది? మీరు తీసుకున్నే ఆహారం శరీర వ్యాయామం లేదా ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారం లో లోపాల కారణంకాగా మీజీవన శైలి కారణంగా శరీరం లో విటమిన్ డి లోపిస్తుంది. మీరు తీసుకునే ఆహారం విషయం లో సరిగా వ్యవహరించాకుంటే పోషక తత్వాలలోపం ఏర్పడు తుంది. విటమిన్ డి లోపం ఎలా భర్తీ చేయాలి... మీ శరీరం లో విటమిన్ డి లోపిస్తే డాక్టర్ మిమ్మల్ని విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలని సూచిస్తారు.దీనికితోడు అదీకాక మీరు ఆహారం లో ఈ ఆహార పదార్ధాలను చేర్చడం తప్పని సరి. విటమున్ బి సంపూర్ణంగా లభించే ఆహారం ఇవె... సోయాబీన్... సోయాబీన్ లో విటమిన్ డి తో పాటు,ప్రోటీన్,కాల్షియం,ఒమేగా ౩,ఫ్యాటియాసిడ్స్,ఐరన్,విటమిన్ బి జింక్,ఫోలేట్,సెలీనియం, వంటి పోషక తాత్వాలు ఉంటాయి.వీటిని తీసుకో వడం వల్ల ఆస్టియో ప్రోరొ సిస్ వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గించ వచ్చు. పన్నీర్... పన్నీర్ లో కాల్షియం తో పాటు విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.దీనిని తీసుకోవడం వల్ల కేవలం ఎముకలు మాత్రమే కాదు కండరాలు పుష్కలంగా ఉంటాయి. పాలక్... పచ్చటి ఆకుకూరలలో పాలకూర తప్పని సరిగా తీసుకోవాలి శరీరం లో విటమిన్ డి సంపూర్ణంగా లభిస్తుంది.శరీరానికి చాలా రకాల పోషక తత్వాలు ఇస్తుంది. గుడ్డు... విటమిన్ డి లోపాన్ని భర్తీచేయాలంటే గుడ్డు తప్పనిసరిగా తినాలి.గుడ్డులో విటమిన్ డి కాల్షియం చాలా రకాల పోషక తత్వాలు ఉంటాయి. పాలు... పాలలో కాల్షియం తో పాటు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.విటమిన్ డి లోపం అధిగమించేందుకు రోజూ పాలు తాగాలి. ఐదు రకాల పద్దర్ధాలు విటమిన్ డి లోపం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది మిమ్మల్ని ఆరోగ్యవంతులని చేస్తుంది.
read moreకరోనా ఇన్ఫెక్షన్కు ఆయుర్వేదం...
కొన్ని కొన్ని రకాల వైరస్ లకు సాంప్రదాయ ప్రాచీన వైద్య చికిత్సలు సహాయ పడతాయి. ఎవరైతే ఆయుర్వేద వైద్యం సాధన చేస్తున్నారో.అది ఇతర మందులకు ప్రత్యామ్నాయం కాదు. లేదా ఇతర మందులకు ప్రత్యామ్నాయం కాదన్న విషయం తెలుసుకోవాలి.అయితే ఆయుర్వేదం లో వాడే మూలికలు లేదా స్పైసేస్ మానవ శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు.కొన్ని దశాబ్దాల పాటు ఆయుర్వేద శాస్త్రం లో ఉన్న లాభాలు అందరికీ తెలిసిందే అవి నిరూపిత మయ్యాయి కూడా. ఉదాహరణకు... ఒక చిన్న అల్లం ముక్క లేదా తులసి ఆకులు,వేసిన అల్లం టీతీసుకుంటే చల్లని వాతావరణం ఎదుర్కోవచ్చు.అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసారు.అది నిశ్చితంకూడా అయితే భారతీయుల పెరటి చెట్లలో వంటశాలాలో కొన్ని రకాల మూలికల కు ప్రత్యేక స్థానం ఉందనేది వాస్తవం. కోవిడ్ అప్పుడే ప్రారంభ మయ్యింది కోవిడ్ వల్ల కోరోనా వైరస్ పెరుగుతోంది కోవిడ్ వైరస్ రూ పాంతరం చెందుతోంది. అలోపతి కి సవాల్ విసురుతోంది. అయితే ఆధునిక వైద్యం సత్ఫలితాలు ఇస్తున్నా ఇమ్యునిటీ పెరుగుదలకు ప్రత్యామ్నాయ మార్గంగా ఆయుర్వేదం తప్ప మరే మార్గమూ లేదన్నది వాస్తవం.అయితే భారతీయుల ఇళ్ళలో ఎన్నోరకాల మూలికలు స్పైసేస్ మూలికలు నిత్యం ఎదో ఒక సందర్భంలో ముఖ్యంగా భోజనంలో ను ఇతర ప్రత్యామ్నాయ వంటకాలలో వీటిని వినియోగిస్తూనే ఉంటారు. తులసి... తులసి భారతీయుల జీవితంలో కొన్ని వేల శతాబ్దాల నుండి కీలక స్థానాన్ని సంపాదించింది.నిత్యం అటు ఆధ్యాత్మికంగా ఇటు వైద్యపరంగా తులసి కి ప్రాధాన్యత కలిగి ఉందనేది వాస్తవం.తీవ్రమైన జలుబుతో ఇబ్బంది పడే వారికి తులసి చాలా ప్రభావ వంత మైన ఔషదం గా చెప్పవచ్చు. తులసి పై చేసిన చేసిన పరిశోదనలో కొన్ని అద్భుతఫలితాలు ఉన్నట్లు గుర్తించారు.తులసి ఎలాపని చేస్తుందో వారు వివరించారు.యాంటి మైక్రో బయల్,యాంటి వైరల్.యాంటి ఫంగల్,యాంటి ప్రోటో జోల్, యాంటి మలేరియల్, అంతల్ మెంటిక్,మస్కిటో రేపెలేంట్,యాంటి డ యేరియల్మేరియల్, యాంటి ఆక్సిడెంట్,యాంటి కాట్రాక్ట్,యాంటి ఇంఫ్లామేటరీ, కీమో ప్రేవెంటివ్,రేడియో ప్రోటే క్టివ్,హేపటో ప్రోటేక్టివ్,న్యూరో ప్రోటేక్తివ్,కార్డియో ప్రోటే క్టివ్,యాంటి డయాబెటిక్,యాంటి హైపెర్ కొలస్ట్రాల్, యాంటి హైపెర్ టే న్సివ్,యాంటి కార్సినోజనిక్,మనలాజిస్టిక్,యాంటి వైరటిక్, యాంటి అలర్జిక్,ఇమ్యునో మోడ్యులేటరీ, సెంట్రల్ నర్వస్ సిస్టం,డి ప్రేజేంట్, మేవారీ ఎంహన్స్మేంట్, యాంటి ఆస్థమేటిక్,యాంటి టస్సివ్,డయాపోరేటిక్,యాంటిథైరాయిడ్,యాంటి ఫర్టి లిటిక్, యాన్తి అల్సర్,యాంటి ఏమిటిక్,యాంటి స్పోస్మోటిక్, యాంటి ఆర్తరైటిక్,ఆడా ప్టో జనిక్,యాంటి స్ట్రెస్,యాంటి కాత్రాక్ట్,యాంటి లుకో డార్మిక్,యాంటి కాగులేంట్యాక్టి విటీ,వంటి వాటికి తులసి పై పరిశోదనలు నిర్వహించారు.ఒక వేళ మీకు జలుబు వల్ల ప్లేగు ఉంటె ౩-4 ఆకులు రోజూ తినవచ్చు. అల్లం... అల్లం ప్రస్తుతం యాంటి ఇంఫ్లా మేటరీగా పని చేస్తుంది. యాంటి బయో బయాల్,ప్రాపర్టీ,చాలా రకాల రసాయనాలు,బి సాబోలేస్, కుర్ కుమిన్,క్యు ఎఫ్ ఫర్నేస్,బి సేస్క్యు పెల్ ఫెండ్రేన్,వంటి యాంటి ఆక్సిడెంట్,గా స్ట్రాంగ్ అరోమా కోవిడ్ లక్షణాలను,ఎండబెట్టిన అల్లం రసం రెండు కప్పుల నీరు పోసి రోజంతా తాగండి. త్రిఫలా... అద్భుత మైన ఆయుర్వేద లో ఒకటి. త్రిఫల అనేది సహజంగా మూడు రకాల మూలకాలు రెండవది ఉసిరి,ఇండియన్ గుస్ బెర్రీ, బెల్ రిక్,బ్యాక్టిరియాను తొలగిస్తుంది.హరితకీ లేదా బ్లాక్ త్రిఫలా చూర్ణాన్ని వేడి నీటితో కలిపి తీసుకోవాలి. త్రిఫలాను రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మంచిది. త్రికటు... మరో ప్రభావ వంతమైన ఆయుర్వేద రేమిడి అటు చల్ల దానాన్ని,గొంతు నొప్పి,కి బ్లాక్ పెప్పర్,లాంగ్ పెప్పర్,అల్లం పొడివీటి అన్నిటిని కలిపి మిక్సర్ గా కలిపి వాడితే యాంటి ఇంఫ్లామేటరీ,గా పని చేస్తుంది.అది మీ ఇమ్యునిటీ ని పెంచుతుంది.బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు తేనెను కలిపి అది రోజు మొత్తం తీసుకోవచ్చు. పసుపు... మనకు కోవిడ్ సమస్య కొత్తగా వచ్చినప్పుడు ఆరోగ్య శాఖ ఆయుర్వేద ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది.అందులో పాలు పసుపు ఒకటి సహజంగా అందరికీ తెలిసిన పసుపు పాలు మన ఇళ్ళలో జలుబు చేసిన వారికి ఇస్తారు.ఒక అర టీ స్పూను పసుపు 15౦ ఎం ఎల్ వేడి పాలు రోజూ ఒకటి లేదా రెండు సార్లు తీసుకోండి.జలుబు యిట్టె మాయమై పోతుంది. హెర్బల్ టీ... భారత దేశం లో చాలా చోట్ల హెర్బల్ టీ తీసుకుంటూ ఉంటారు.వ్యాక్సినేషన్ కు ముందు నుంచే భారత దేశం లో హెర్బల్ టీ అలవాటు ఉంది. కోరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు హెర్బల్ టీ శ్రేష్టం తులసి,దాల్చిని,నల్ల మిరియాలు,శొంటి,ఒకటి లేదా రెండు అల్లం ముక్కలు దంచి జోడిస్తే కొంచం నిమ్మరసం వీటికీ కలిపితే ఆరుచే వేరు అంటి టీ ప్రియులు ఆస్వాదిస్తారు.
read moreడయాబెటిస్ వున్నవారు మామిడి పండ్లను తినొచ్చా?
దయాబిటిస్ రోగులకు పచ్చుమామిడి లాభదాయకమని నిపుణులు అంటున్నారు.ఇమ్యునిటీ పెంచడం లో పచ్చిమామిడి కీలక పాత్రపోషిస్తుందని నిపుణులు అంటున్నారు.పచ్చిమామిడిలో తక్కువ సంఖ్యలో చక్కెర కాల్షియం లభిస్తుంది. పచ్చిమామిడి తో మేలైన లాభాలు... డయాబెటిస్ రోజులకు పచ్చిమామిడి వల్ల మేలైన లాభాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు.మామిడి ఎలాంటిది అంటే చూడగానే ఎప్పుడెప్పుడా మామిడి ని తిందామా అని నోరు ఊరిస్తూ ఉంటుంది అది పచ్చి మామిడి అయినా పండుమామిడి పండినా ఒద్దు అని అనని వారు ఎవరుంటారు చెప్పండి.మీకు తెలుసా పచ్చి మామిడి ఎంత రుచిగా ఉంటుందో ఒకపక్క పులుపు మరోపక్క పీచుపదార్ధం ఆపైన ఉప్పు కారం తీసుకుని తింటే ఉంటుంది మళ్ళీ ఎప్పుడూ దొరకదేమో అన్నంతగా మామిడి కాయను లాగించేస్తూ ఉంటారు మామిడి ప్రియులు.అసలు పచ్చి మామిడిఎంత లా భదాయకమో మీకు తెలుసా ఒక రిపోర్ట్ ను అనుసరించి పచ్చిమామిడిలో చక్కర క్యాలరీలు,కార్బో హైడ్రేడ్స్,వంటివి చాలా తక్కువ మొతాదులో ఉంటాయి.అది డయాబెటిస్ రోగులకు అవసరం దీంతోపాటు పీచుపదార్ధం చాలా ఎక్కువశాతం విటమిన్ సి,పుష్కలం గా ఉంటుంది.శరీరంలో ని మెటాబాలిజం మెరుగు పరచడం లో పచ్చిమామిడి దోహదం చేస్తుంది.దీనితో పాటు అరుగుదల పద్దతిని మెరుగు పరుస్తుంది.చక్కర పెరుగుదలను నియంత్రిస్తుంది. అలాగే పొట్టలో ఏర్పడే అనారోగ్య సమస్యను నియంత్రిస్తుంది. పచ్చిమామిడి లాభాలు... డయాబెటిస్ రోగులకు లాభ దాయకం.డయాబెటిస్ రోగులకు పచ్చిమామిడి అత్యంత లాభదాయకం కాగలదు.తక్కువ శాతం క్యాలరీలు ,కార్బో హైడ్రేడ్స్,తక్కువగా లభిస్తాయి.అది డయాబెటిస్ రోగులకు చాలా అత్యవసరం.డయాబెటిస్ ను నియంత్రించడం లో సహాయ పడుతుంది. మధు మెహ రోగులు కోసిన ఒక కప్పు మామిడి కాయ తినవచ్చు.ఎప్పుడైనా తినవచ్చని సూచిస్తున్నారు. ఇమ్యునిటి పెంచడం లో సహాయ పడుతుంది... ఇందులో పూర్తి స్థాయిలో విటమిన్ సి విటమిన్ ఏ,మెగ్నీషియం లభ్యమౌతాయి.శరీరం లో ఇమ్యునిటీ ని పెంచడం లో సహాయపడుతుంది. పచ్చి మామిడి కాయను తీసుకోవడం వల్ల కొలస్ట్రాల్,హార్ట్ అట్టాక్ నుంచి రక్షిస్తుంది.కాళ్ళ నొప్పులకు పచ్చి మామిడి ఉపయుక్తమే అని అంటున్నారు. పొట్టకు లాభదాయకం... పొట్ట సంభందిత సమస్యలను నిలువరించడం లో సహాకరిస్తుంది.పొట్టలో వచ్చే ఇతర సమస్యలు గ్యాస్,అల్సర్స్,అమీబియాసిస్,లేదా ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడం లో పచ్చి మామిడి ఉపయోగ పడుతుంది. లూ సమస్య నుండి రక్షించడం లో సహాయ పడుతుంది... వేసవి కాలం లో పిల్లలు మామిడి ముక్కలు ముఖ్యంగా పచ్చి మామిడి కాయ.లేదా మామిడి తో చేసిన ఇతర వంటకాలు,మామిడి కాయ పచ్చడి దొరికిందో ఈ వాతావరణం లో పచ్చిమామిడి కాయను ఉడికించి దానితో చేసే రసం తీసుకోవడం వల్ల లూ వచ్చే అవకాశం తగ్గుతాయి పచ్చి మామిడి రసం తీసుకోవడం వల్ల వడదెబ్బ తగల కుండా ఉంటుంది.పచ్చి మామిడి రసం మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.శరీరం హైడ్రేడ్ కాకుండా పచ్చి మామిడి సహకరిస్తుంది. ఆయుర్వేదం లో సైతం పచ్చిమామిడి లోని ఔషద గుణాల గురించి వివరించినట్లు సమాచారం.ముఖ్యంగా ఆవకాయ పచ్చడి చేసే వారు వాడే దినుసులలో ఆవ పొడి,మెంతిపొడి,పసుపు,ఖారం,నువ్వుల నూనె తో చేసిన మామిడి పచ్చడి వేసవి కాలం లో వేడి చేసే గుణం ఉంటుంది కనుక వేసవిలో చలువ చేసేందుకు మెంతిపొడి వాడతారు.అదీ కాక ఆవకాయ సరైన పద్దతిలో తయారు చేస్తే వర్షాలు పడిన తరువాత మాత్రమే ఆవకాయ ను తినడం ఆనవాయితి అప్పటి వరకూ ఊరబెట్టి తినడం వల్ల ఆరుచివేరని ఆరోగ్యపరంగా కొందరు దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వారిలో అవకయ పచ్చడి నిషిద్ధమని ప్రముఖ వైద్యులు సూచించారు. మేలైన లాభాలు ఇచ్చే పచ్చిమామిడి ఆరోగ్యప్రదాయని.
read moreకరోనా సూపర్ స్పెడర్స్ మీరే?
అసలు మీరు ఎసిమ్ట మేటిక్ అయితే కాదు కదా? అసలు మీకు కరోనా వచ్చిందని ఎలా గుర్తించాలి? కరోనా లక్షణాలు లేనప్పటికీ కోరోనా విస్తరించేందుకు ఏ సిమ్టమేటిక్ లక్షణాలు ఉన్నకరోనా వాహకాలు అవుతున్నారేమో. కోవి ప్రతిఒక్కరినీ ఎదో విధంగావస్తుంది అనే విషయం మీకు తెలుసు.కోరోనా ఒక్కొకరి పై ఒక్కోవిధంగా ప్రభావం చూపిస్తుందన్న విషయం మీకు తెలుసు.కొందరిలో ఏ లక్షణమూ కనిపించదు.వారిని వేదించదు.మీరు ఏ సిమ్ట మెటిక్ గా ఉంటూనే కోరోనా విస్తరణకు వహాకం అవుతున్నా రేమో అనేది సందేహం? కరోనా వైరస్ మహమ్మారి వచ్చి మూడో ఏడు నడుస్తోంది.గడచిన రెండేళ్లలో మనకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే కోరోనా సోకిన వారిలో అందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండవని తెలుస్తోంది.ఎవరికీ కోరోనా సంక్రమించినా ఒక్కొకరికీ వేరు వేరు లక్షణాలు కలిగి ఉంటారు.ఇంకొకరికి ఏ లక్షణమూ కనిపించదు కాని పరీక్షలో కోవిడ్ పోజిటివ్ వస్తుంది. ఇటీవల జామా నెట్ వర్క్ చేసిన అధ్యయనం లో ని అంశాలాను ప్రచురించారు కోవిడ్ పరీక్షలలో ఎసిమ్ట మెటిక్ గా గుర్తింపబడ తారో వారికి కోరోనా లక్షణాలు సంకేతాలు ఉన్నట్లు అనిపించదు.అయితే వారు ఎసిమ్ట మెటిక్ అయినప్పటికీ వారికి కోరోనా సంక్రమిస్తే సత్వరం వేరొకరికి వ్యాపింప చేస్తారు. శాస్త్రజ్ఞులు వైద్యులు చేసిన అధ్యయనం లో కోవిడ్ పరీక్షలో ఎసిమ్టమెటిక్ ఏ లక్షణాలు లేవని నిర్ధారించబడినా వారు కోవిడ్ వాహకాలుగా మారే అవకాశం ఉంది.వీరి ద్వారా త్వరగా విస్తరించే అవకాశాల్లు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు వైద్యులు రోగులు ఇంకా అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.సార్క్ కోవిడ్ 2 వైరస్ వ్యక్తులలో వేరు వేరు గా ఎందుకు ప్రభావం చూపిస్తుంది.కొందరిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి.ఇతరులలో ఎందుకు లక్షణాలు ఉండవు అన్నదే ప్రశ్న? కొందరిలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తాయి ఇంకొందరిలోఎందుకు కనపడవు? వయస్సు రీత్యా ఏదైనా తీవ్ర అనారోగ్యం సమస్యలు వారిని పీడించి ఉండవచ్చు.లేదా వారిలో రోగనిరోదక శక్తి బలహీనం గా ఉండడం. ఊబకాయం ఉన్నవారిలో కోవిడ్ లక్షణాలు తీవ్ర సమస్యలు బయటికి రావడం తో ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.అదే మరి ఇంకొందరిలో ఎలాంటి లక్షణాలు కనపడవు ఇలా ఎందుకు జరుగుతుంది. పరిసోదకులు మహమ్మారి ప్రారంభ మైన నాటి నుండి పరిశోదనలు చేస్తున్నారు.ఏ రకమైనది అన్నదీ ఖచ్చిత మైన నిర్ధారణకు రాలేక పోతున్నారు. ఆయా సందర్భాలాలో ఒక థియరీ ముందుకు వస్తుంది వైరస్ కు విరుద్ధంగా శరీరం బలంగా ఉండడం అంటే పుట్టుక నుండే అంటే జన్మతహా వారి శరీరాన్ని వైరస్ నుంచి పరిరక్షిస్తూ ఉంటుంది ఏమో.కొందరిలో వైరల్ లోడ్ తక్కువాగా ఉండవచ్చు.అని భావిస్తున్నారు. ఏ సిమ్టమేటిక్ కోవిడ్ సోకడం వెనుక ఇతర కారణాలు ఉండచ్చు.యువకులలో వృ ద్దులతో పోల్చి చూసినప్పుడు ఎసిమ్టమేటిక్ వారిలో డచుక విశ్వవిద్యాలయం నిర్వహించిన అధయనం లో 6 నుంచి 1౩ సం వయసు ఉన్న వారిలో ఎసిమ్టమేటిక్ ఉన్న వారి సంఖ్య అధికంగా ఉండవచ్చని గుర్తించారు. దీనివెనుక ఒక సిద్ధాంతం తీరీ ఉందని యువకులలో సాధారణంగా వ్యసనాల అలవాటు ఉండడం వల్ల వైరస్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయని.ఈకారణం గానే కోవిడ్ 19 బారిన పడతారో అప్పుడు వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదీ కాక ఎసిమ్ట మేటిక్ కోవిడ్ సంక్రమించేందుకు వంశ పరం పర్యం గా మార్పులు ఉండవచ్చు.అని ప్రధానం గా చెప్పవచ్చని నిపుణులు పేర్కొన్నారు. మీరు మొదటి సారి కోవిడ్ ఒచ్చి ఉంటె లేదా ఆతర్వాత వ్యాక్సినేషన్ కారణం గా ఇమ్యునిటీ లభించి ఉండవచ్చు అని నిపుణుల అంచనా ప్రకారం ఎసిమ్ట మేటిక్ ఇసిమ్ట మేటిక్ గా మారవచ్చని అంగీకరించక తప్పదని అంటున్నారు. దీనిని క్రాస్ ఇమ్యునిటీ అనికూడా అంటారు దీని ఆర్ధం వ్యాపించడం లేదా టీకాలు వేసి ఉండవచ్చని లేదా వైరస్ మధ్యలో ఉండి ఉండవచ్చు.అని విశ్లేషిస్తున్నారు. మీరు ఎసిమ్ట మేటిక్ అయినా వైరస్ వాహకం కావచ్చు దానిని ఎలాగుర్తించాలి... దీనిని గుర్తించాలంటే కోవిడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది.భయంకరమైన వైరస్ కు వ్యతిరేకంగా పోరాడాలంటే కోవిడ్ పరీక్ష ఒక్కటే అద్భుతమైన చర్యగా చెప్పవచ్చు. ఆర్ టి పి సి ఆర్ లేదా ర్యాపిడ్ యాంటి జన్ టెస్ట్ ద్వారా శరీరంలో వైరస్ ఎక్కడ తిష్ట వేసిందో దాని స్థితిని గుర్తించవచ్చు.అందుకే ఈ పరీక్ష సహకరిస్తుందని నిపుణుల నమ్మకం. కోవిడ్ తో సంబంధం ఉన్న లక్షణాలు... ఎవరైతే మీరు కోవిడ్ తో సంబంధం ఉన్న లక్షణాలు కనిపించవో అప్పటివరకూ పరీక్షలు చేయించరు.మీరు ఎవరైనా కోవిడ్ పోజిటివ్ ఉన్న వ్యక్తి వల్ల వ్యాధి సంక్రమిస్తే తప్ప మిమ్మల్ని మీరు ఇసోలేషణ్ లో ఉంటూ తక్షణం పరీక్షలు చేయించండి.మీ రిపోర్ట్ నెగెటివ్ రాదో ఇతరుల నుంచి దూరంగా ఉండండి. ఈ అంశాల పై దృష్టి పెట్టండి... మీరు ఎసిమ్ట మేటిక్ అయినా ఇసిమ్ట మేటిక్ అయినా మీకు కోవిడ్ సంక్రమించిందా లేదా? అయినప్పటికీ మీరు అప్రమత్తంగా ఉండడం అవసరం. 1) మాస్క్ ధరించడం వల్ల కోవిడ్ వ్యాపించకుండా జాగ్రత్త పడండి.అది మంచి పద్ధతి ఆతరువాత వచ్చిన వ్యక్తుల మధ్య దూరం పాటించడం అవసరం. 2)చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. ౩)వ్యాక్సిన్ వేయించుకోనివారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోండి మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోండి.కోరోనా నుండి బయట పదండి.
read moreఇష్టం వచ్చినట్టు మందులు వాడారో మీ కిడ్నీలు పోతాయి...
అనల్గేసిక్ నేఫ్రోపతి .... అనల్గేసిక్ నేఫ్రో పతి వల్ల కిడ్నీలు పూర్తిగా పాడై పోవడం జరుగుతుంది. దీనికికారణం ఎక్కువ మోతాదులో మందులు వాడడమే అని,ఒక దానిని ఎదుర్కోడానికి మరో మందు వేసుకోవడం వల్ల ముఖ్యంగా ఫేనాసిన్,అసెట మినోఫిన్,ఆస్ప్రిన్,లేదా ఇబుఫ్రుబిన్, అనలగేసిక్ నేప్రోపతి కి కారణం గా పేర్కొన్నారు.ఒకే రకమైన మందు రోజుకు మూడు మందులు ఆరు సంవత్సరాలుగా లేదా వారికీ వారే సెల్ఫ్ మెడి కేషన్ అనల్గేసిక్ నేఫ్రో పతి 1౦,౦౦౦ మందిలో ఒక నలుగురికి మాత్రమే వస్తుంది. ఆయితే ముఖ్యంగా 3౦ సంవత్సరాలు పై బడిన మహిళలలో రావడం గమనార్హం.ఈ సమస్య పరిష్కారానికి ఫేనాసిన్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అనల్గే శిక్ నేఫ్రోపతి కేసులు తగ్గుముఖం పట్టాయి. అనల్గేసిక్ నేఫ్రోపతి లక్షణాలు.... అయితే దీనికి ఏ రకమైన లక్షణాలు లేవని అంటున్నారు నిపుణులు.అనల్గేసిక్ నేఫ్రోపతి ని లక్షణాలను బట్టి అంచనా వేస్తారు త్వరగా అలిసిపోవడం,వెన్నుపూసలో తీవ్రమైన నొప్పి,మూత్ర వ్విసర్జనలో మార్పులు, మూత్రం లో రక్తం, గందర గోళం.ఒక్కోసారి రకరకాలుగా రక్తస్రావం జరగడం.ఆహారం అరుగుదల కాక పోవడం. వాపు వంటి లక్షణాల ను బట్టి అనల్గేసిక్ నేఫ్రోపతి గా గుర్తిస్తారు. అనల్గేసిక్ నేఫ్రోపతి నిర్ధారణ పరీక్ష .... అనాల్గేసిక్ నేఫ్రోపతి నిర్ధారణకు రక్తం లో ఏమైనా టాక్సికాలజీ పరీక్ష చేస్తారు.మూత్ర పరీక్ష సిబిసి పరీక్ష మూత్రం నుండి ఎటువంటి మెటీరియల్ బయటికి వస్తుంది అన్న పరీక్ష,ఐ వి పి పరీక్ష అంటే వైద్య పరిభాషలో ఇంట్రా వేనేనౌస్ పైలోగ్రాం వంటి పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. అనల్గేసిక్ నేఫ్రోపతి కి చికిత్స.... అనల్గేసిక్ నేఫ్రోపతి తీవ్రంగా ఉంటె అది కిడ్ని ఫైల్యూర్ గా నిర్ధారిస్తారు.దీనికి ఆహారం లో మార్పులు ,ఫ్లూయిడ్స్ లోఎంపిక చేసిననవి మాత్రమే వాడాల్సి ఉంటుంది.డయాలసిస్,లేదా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ .లేదా మీ కిడ్నీ తాత్కాలికంగా, లేదా శాస్వతంగా పాడుకవచ్చు.
read moreవేసవి కాలంలో కంటి సమస్యలు...
వేసవి కాలం లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం డీ హైడ్రేషన్ వస్తుంది.కంటి సంభందిత సమస్యలు వస్తూ ఉంటాయి. వేసవి గాలులు అధిక ఉష్ణోగ్రతలు,కాలుష్యం వంటివి మన ఆరోగ్యాన్నే కాదు కంటి పై తీవ్రప్రభావం చూపుతాయని రకరకాల సమస్యలకు కారణం అవుతాయి.వీటి గురించి తెలుసుకుందాం. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు శరీరం లో నీటి శాతం తగ్గడం వల్ల డీ హైడ్రేషన్ ప్రభావం చూపుతుంది.అది మన ఆరోగ్యం పైనే కాదు కంటి పై ప్రభావం చూపుతుందని అది మనకంటిలో రక రకాల సమస్యలకు గురిచేస్తుందని అవి ఎంత ప్రమాదమో మనం తెలుసుకుందాం. కంటిలో మంట... కంటిలో మంట కు కారణం సీడ్రెన్ విషపూరిత రసాయనం అయ్యి ఉండవచ్చు.అది గాలిలో ఉండి ఉండవచ్చని అది కంటిని ప్రభావితం చేస్తుంది. కన్జేక్టివైటిస్ -కళ్ళకలక... కళ్ళకలక కు కారణం బ్యాక్టీరియా అది ఫంగల్ ఇన్ఫెక్షన్,వైరల్ ఇన్ఫెక్షన్,అయ్యి ఉండవచ్చు. వాతావరణం లో సహజంగా వచ్చే సమస్యే కళ్ళకలక ఒకవ్యక్తి నుండి మరో వ్యక్తికి సోకుతుంది.కళ్ళకలక వల్ల కళ్ళు ఎర్రగా చింత నిప్పులాగా ఎర్రగా ఉండడం దురద,కంట్లోనుంచి నీరు కారుతూ ఉంటుంది. ఎలర్జీ సమస్యలు... ఈ వాతావరణం లో ఎలర్జీ చాలా సహజ మైన సమస్య కంట్లో దురద,మంట ఎర్రటి ఎరుపు వస్తుంది.దీనికి కారణం వాతావరణం కాలుష్యం అధిక ఉష్ణో గ్రతల్లో బయటికి రావడం వల్ల కంటికి ప్రమాదమే. అని నిపుణులు వైద్యులు సూచించారు. కార్నియల్ బర్న్... వేసవిలో ఎండలో ఎక్కువసేపు గడపడం వల్ల కార్నియల్ బర్న్ సమస్యలు వస్త్ర్హాయి.కంటికి సంబందించిన సమస్యలో దురద కనిపిస్తుంది. కళ్ళలో నీరు ఇంకి పోయి కళ్ళు ఎందిపోయినట్లుగా కనిపిస్తుంది.దీనినే కంటి తడి ఆరిపోవడం అంటారు. డ్రై అయిస్... శరీరానికి అవసరమైన మేర నీరు తాగక పోవడం వల్ల వాతావరణం లో చాలా త్వరగా డీ హైద్రేడ్ సమస్యలు వస్తాయి. శరీరం తో పాటు కంటి పై కూడా దీనిప్రభావం చూపిస్తుంది.కళ్ళు పూర్తిగా ఎండిపోయి నట్లు ఉంటుంది.అది మనకు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. స్టాయి... స్తాయీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కంటి రెప్పలు వాచి ఉంటాయి.కళ్ళు ఎర్రగా ఉంటాయి.కంటి పై ఎక్కువ భారం పెట్టకండి బయటి కారణాల వల్ల కంటిని రక్షించుకో వలసిన అవసరం ఉంది.బయటి కారణాల వల్ల కంటిని రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా ఎండలో ఉన్నప్పౌడు చలువ కళ్ళద్దాలు వాడాలి.ఇలాంటి ఉపాయాలు సమస్యల నుండి కొంత మేర ఉపసమనం కల్పించ వచ్చు.
read moreచద్దన్నంలో దాగున్న అద్భుత రహస్యాలు..!!
చద్ది అన్నం ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతలాలో సంప్రదాయ బద్దం గా అనుసరిస్తున్నపాత పద్ధతి. చద్ది అన్నం అంటేనే నేటితరం ఇది కేవలం పల్లెటూరి వారు మాత్రమే తినే ఆహారం అంటూ చులకనగా చూడడం మనం గమనించవచ్చు. చద్ది అన్నం అంటే... చద్ది అన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని చద్ది అన్నంఅని అంటారు. ఇక్కడ ఒక సామెత గుర్తుకు వస్తోంది పెద్దల మాట చద్దనం మూట.అంటే పెద్ద వాళ్ళు ఏ దిచెప్పిన అమృతం లా ఉంటుందని అంటారు. చద్ది అన్నం ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఉదయం పూట తీసుకోవడం ఆచారంగా సాగుతుందికాని మరో సామెత ఏమిటి అంటే చద్దన్నం తిన్న ఆమెకి మొగుడు ఆకలి ఏమితేలుసు అని అనే వారు అంటే చద్దన్నం తిన్న మహిళలు అంతలా సుఖం గా నిద్రపోతారని దాని అర్ధం అంటే మొగుడి ఆకలిని కూడా మర్చిపోయే విధంగా చేసే కేవలం మాత్రమే కాదు అందులో ఆహార రహాస్యం ఉందని అంటారు సాంప్రదాయ వైద్యనిపుణులు డాక్టర్ కృష్ణం రాజు. ఆవిషయం ఎదో అయన మాటల్లో చూద్దాం. చద్దనం లో అమోఘమైన ఆరోగ్య రహస్యం... చద్ది అన్నం లో ఉన్న ఆరోగ్య రహాస్యం ప్రయోజనాలు మీకు తెలిస్తే మీరు కూడా ఇకపై మిగిలిన అన్నాన్ని చెత్తబుట్టలో వేయరని అనుకుంటున్నా.చద్ది అన్నం తినాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపు తో చద్ది అన్నాన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీస్సుకోవడం వల్ల శరీరం లైట్ గా శక్తివంతంగా ఉంటుంది. అద్భుత ఫలితాలు పొందవచ్చు అంటున్నారు సాంప్రదాయ వైద్య నిపుణులుడాక్టర్ కృష్ణం రాజు. చద్ది అన్నం ఎలా ఒండుతారు సహజంగా మనం సాంప్రదాయ పద్దతిలో అంటే కుక్కర్లో కాకుండా గిన్నెలో అన్నం గంజి వార్చకుండా వండిన అన్నం రెడీ అయిన తరువాత కాస్త చల్లార నిచ్చి ఆ అన్నాని మట్టి పాత్రలో నీళ్ళు పోసి నాన పెట్టాలి రాత్రి అంతా అలాగే ఉంచి ఉదయం పెరుగు,ఉప్పు, పచ్చి ఉల్లిపాయ లేదా పచ్చి మిర్చి కలిపి తీసుకోవాలి. దీనిరుచి మాటల్లో చెపితే సరిపోదు.దీనిలో అద్భుత ఆరోగ్య రహస్యాలు ఉన్నాయన్న విషయం తెలుసుకుందాం. ఇంకో పద్దతిలో రాత్రి సమాన మైన వేడిలో అది మట్టి కుండలో అయితే వండిన అన్నం అయితే మరీ మంచిది.అన్నం లో పాలు పోసి కొంచం తోడు వేస్తే అది ఉదయానికి గట్టిగా తోడు కుంటుంది.అప్పుడు అందులో ఒక నిమ్మకాయ,ఆవకాయ పచ్చడి కలిపి తింటే ఆ రుచి వేరనే చెప్పాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ని ఉన్నత కుటుంబాలలో సైత్ఘం కొన్ని సంవత్సరాల క్రితం వరకూ కూడా తరువాని అన్నం అనే భోజనాన్ని వేసవి కాలం లో తీసుకునే వారని మన పూర్వీకులు చెప్పుకునే వారు. ఎలాంటి సాంప్రదాయ ఆహారం అయినా మనకు శక్తిని బలాన్ని ఇస్తుంది అనడం లో సందేహం లేదు శరీర సౌష్టవం ఆరోగ్యం ఇచ్చే చద్ది అన్నం లో ఉన్న పోషకాలు ఏమిటో చూద్దాం. మీరు నాజూకుగా అందంగా ఉండాలంటే చద్ది అన్నం తీసుకోండి... ఇది నిజం రాత్రి అంతా ఫెర్మినేట్ చేసిన రైస్ లో త్గాజా గా వండిన అన్నం తో పోలిస్తే 6౦% తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే రైస్ తినడం వల్ల స్లిమ్ గా ఉండడానికి సహాయ పడుతుంది. మినరల్స్.. చద్ది అన్నం లో ఉండే లాక్టిక్ యాసిడ్ ఐరన్,పొటాషియం క్యాల్షియం గా మారుతుంది అది వేల సంఖ్యలో పెరగడం క్యాల్షియం మాత్రలు వాడనవసరం లేదని రాదని అంటున్నారు ప్రముఖ సాంప్రదాయ వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు అంటున్నారు. సాధారణం గా అన్నంలో ౩.4% ఎం జి ఐరన్ఉంటె ఇలా 12 గం ఫెర్మేషణ్ చేసిన 1౦౦ అన్నం లో ఐరన్ 7౩.91% ఐరన్ఉంటుంది. ముందు రోజు వండిన అన్నం ఉదయం తీసుకోవడం వల్ల అన్నం లో ఆహారం ద్వారా లభించే విటమిన్ బి6 బి 12 లభిస్తుందని దీనికోసం టాబ్లెట్లు వాడకుండానే సహజంగా మన ఆహారం ద్వారా లభిస్తుందని అంటున్నారు సహజ పద్దతిని వడిలో కృత్రిమ పద్దతిలో పనులు చేయడం వల్ల అనారోగ్యం పాలు అవుతున్నమన్న సంగతి గ్రహించాలి. మంచి బ్యాక్టీరియా... అన్నంలో అత్యంత ఎక్కువ ప్రయోజన కరమైన బ్యాక్టీరియా లభిస్తుందని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు గారు. బ్యాక్టీరియా జీర్ణ ప్రక్రియకు సహాయ పడుతుంది అలాగే అనేక వ్యాధులతో పో రాడడానికి ఇమ్యునిటిని మెరుగు పరుస్తుంది.ఇలా మిగిలిపోయిన చద్ది అన్నం తినడం వల్ల ఎముకలకు సంబందించిన అనారోగ్య సమస్యలు రావు అని అంటున్నారు రాజు గారు.కండరాల నొప్పులు దూరంగా ఉంటాయి. చద్ది అన్నం తీసుకోవడం వల్ల అన్నంలో లభించే పోషకాలు చర్మ సమస్యలు,ఎలర్జీలు ,ఎగ్జిమా,దురద వంటి వాట్ని దూరంగా ఉంచుతుంది. అల్సర్స్ నివారిస్తుంది... పొట్టలో అక్సర్స్ మాత్రమే కాదు ఇతర అన్ని రకాల అల్సర్స్ కు దూరంగా ఉండాలంటే చద్ది అన్నం ప్రతిరోజూ తీసుకోవచ్చని సూచిస్తున్నారు. యవ్వనం గా ఉండాలంటే... మీరు ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగా సౌందర్యంగా ఉండాలంటే చద్ది అన్నం తీసుకోండి నిత్య యవ్వనం తో మెరిసిపొండి. పొట్ట సమస్యలు.. ఉదయం వేళ లో మీరు చద్ది అన్నం తీసుకోవడం వల్ల పొట్టకు సంబందించిన సమస్యలు దూరమౌతాయి.శరీరానికి హానిచేసే బాడీ హీట్ తగ్గిస్తుంది. కన్సిపెషణ్... చద్ది అన్నం లో పీచుపదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల దీనిని ప్రతిరోజూ తీసుకుంటే కాన్సిపెషణ్ సమస్య దూరం అవుతుంది. బ్లడ్ ప్రెజర్... చద్ది అన్నం తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ టే న్క్షన్ కూడా తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు. రోజంతా ఉల్లాసం... చద్ది అన్నం ఉదయాన్నే తీసుకోవడం వల్ల అలసట సమస్య దరి చేరదు.ఆహారం మిమ్మల్ని రోజంతా ఫ్రెష్ గా ఉల్లాసం గా ఉత్సాహంగా ఉంచుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం మనపూర్వీకులు చద్ది అన్నం తిని వందేళ్ళు ఆరోగ్యంగా అనారోగ్యం అన్నది లేకుండా బతికారు.చద్ది అన్నంలో ఉన్న పోషకాలు మన శరీరాన్ని గట్టిగా ఉంచుతాయి అఆహారం లో ఉన్న ఖమ్మదనం ఇప్పటి బ్రేక్ ఫాస్ట్ లో ఉండదన్న విషయం గ్రహించండి.
read moreరంజాన్ ఉపవాస దీక్షలో ఆరోగ్య రహస్యం....
ఇస్లాం క్యాలండర్ ను అనుసరించి 9 వ నెల రంజాన్ నెలకు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముస్లీం సోదరులు.రంజాన్ మాసానికి ప్రాధాన్యత ఏమిటి? ఈ మాసం లోనే పరమ పవిత్రమైన గ్రంధం ఖురాన్ స్వర్గం నుండి అందించిన ట్లుగా భావిస్తారు.ఈ మాసంలో ముస్లీం సోదరులు కటినమైన నియమాలు పాటిస్తూ ఉపవాస దీక్షను చేపడతారు. ఇస్లాం లో రోజా అంటే ఉషోదయం నుంచి సూర్యాస్త సమయం వరకూ ఆహార పానీయాలు తీసుకోకుండా మనో వాంఛలకు దూరంగా ఉండడం రంజాన్ ఉపవాస దీక్షను ఎంతో భక్తి ప్రపత్తులతో పాటిస్తూ ఆయా రంజాన్ ప్రార్ధనలను క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు.ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్ష వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కీలక అంశం. రంజాన్ దీక్ష -ఆరోగ్య ప్రయోజనాలు... 1) శరీరంలో ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ అయి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 2)టాక్సిన్స్ తొలగి పోయి శరీరం లోపల క్లీన్సింగ్ ప్రక్రియ జరుగుతుంది. ౩) చర్మ సమస్యలు,అర్తరైటిస్, వల్ల ఉపసమనం కలుగుతుంది. 4) వేలు లక్షలు పెట్టి తగ్గించుకున్దామన్న తగ్గని ఊబకాయాన్ని తగ్గించే శక్తి ఉపవాస దీక్షకు ఉంటుంది. 5)ఉపవాసం చేయడం వల్ల శరీరంలో ఉన్న మెటబాలిక్ రేటు పెరుగుతుంది. 6)రక్తం లో పి హెచ్ 7.41% ఉండగా అది ఎసిదిక్ అవటం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి.అయితే ఉపవాసం వల్ల రక్తం శుద్ధి దానంతట అదే చేసుకోవడం వల్ల ఆరోగ్యం గా ఉంటారు. 7) శరీరం లో కొంత మందికి అధిక లవణాలకారణంగా ఏర్పడిన ఫ్లూయిడ్స్ ను చాలా సులభంగా శరీరం నుండి బయటకు విస్తరించ బడుతుంది.దీనికారణంగా బ్లడ్ ప్రేషర్ నియంత్రించ బడుతుంది.రంజాన్ సందర్భంగా చేసే ప్రధానలలో జీవన శైలి పరమత సహనం మానవ జీవితం లో ఇతరుల పట్ల మానవత విలువల లో సహకారం సహాయం వంటి వి అలవరచుకోవాలని ఖురాన్ బోధనను అనుసరిస్తారు ముస్లిం సోదరులు. ముఖ్యంగా రంజాన్ నెల ఉపవాస దీక్ష ఒకక్రమశిక్షణ నియమ నిబందనలతో కూడిన ప్రార్ధన అలవాట్లు ఉపవాస దీక్ష విరమణ సమయయం లో సమతుల ఆహారం కూరగాయలు పళ్ళు ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అంది ఆరోఫ్యంగా ఉంటారు అటు ఆరోగ్యం క్రమశిక్షణ మార్గం అనుసరించడం వల్ల ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉంటారు. ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ఫితర్ శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగు వన్ హెల్త్.
read moreకోవిడ్ నాల్గో వేవ్లో చర్మ సంబంధిత సమస్యలు వస్తాయా ?
కోరోనా ముప్పు తప్పినట్టే అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణం లో మళ్ళీ కోరోనా ప్రపంచంలో దడ పుట్టిస్తుంది. ముఖ్యంగా కోరోనా మూడవ వేవ్ పెద్దగా లేదని డెల్టా వేరియంట్ కన్నా ఒమైక్రాన్ వేరియంట్ ప్రభావం పెద్దగా చూపక పోవడం తో కోరోనా కొత్తవేరియంట్ బి2 బి 1 పెద్దగా ప్రభావం ఉంటుందా లేదా అంటే కొందరు కోరోనా ప్రభావం ఎక్కువగా ఉండబోదని. అయితే చైనాను ఊపేస్తున్న వేరియంట్ ఎక్ సి వేరియంటా,లేక బి1 ,బి 2 నా అన్నది నిపుణులు పరిశీలిస్తున్నారు. కోరోనా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి?కోవిడ్ డి జిట్స్ ల క్షణాలుఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. కోరోనా వైరస్ లక్షణాలు ప్రతివ్యక్తిలో వేరు వేరు గా కనిపిస్తాయి. కొందరిలో జ్వరం, జలుబు,ఒళ్ళు నొప్పులు అలసట, ఉంటె ఇంకొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు.ఈ సందర్భంగా కోవిడ్ డిజిట్ అనే పేరు కోవిడ్ లక్షణాలలో భాగమే అని ఇది కేవలం చర్మానికి సంబందించిన అంశం గా పేర్కొన్నారు. కోరోనా వైరస్ మహమ్మారి వచ్చి మూడేళ్ళు పూర్తి అయ్యాయి.ఇప్పుడు కోరోనా గురించిన అవగాహన ప్రతిఒక్కరిలో ఉందని సార్క్ కోవిడ్ 2 వైరస్ కేవలం శ్వాస నాడులనే కాదు మొత్తం ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపింది.శ్వాసతో సంబంధం ఉన్న లక్షణాలతో పాటు శరీరం, లోని ఇతర అవయవాల పై ప్రభావం చూపుతుంది.అదీ మన శరీరంలో ఉన్న పెద్ద భాగమే కలిసి ఉంటుంది. అదే చర్మం ఎప్పుడైతే మనకు జలుబు వచ్చిందో మనం దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఇది మామూలు జలుబే లేదా ఫ్లూ అయి ఉండచ్చు.కోవిడ్19 లో జలుబు,దగ్గు తో పాటు చర్మం లేదా ఇన్ఫెక్షన్ కూడా ఉండచ్చు.అప్పుడు మనం అప్రమత్తం కాక తప్పదు. కోవిడ్ చర్మం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనారోగ్య సమస్యలు వేరు కోరోనా వైరస్ శరీరం పై దాడి చేస్తుంది.అన్న విషయం మనం చెప్పలేం జ్వరం,గొంతులో గరగర,ముక్కు కారడం, వంటివి కోవిడ్ వచ్చింది అనేందుకు సంకేతాలు.చర్మం పై దద్దుర్లు వస్తే మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే.ప్రస్తుతం అప్పుడు ఇప్పుడు శాస్త్రజ్ఞులు చర్మ సంబంధిత నిపుణులు కోవిడ్ 19 వ్యాపించడం వల్లే చర్మం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న విషయం.అంగీకరించక తప్పదు. ఈ కారణం గానే నాల్గవ వేవ్ చర్మం పై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఈ కారణం గానే వేరు వేరు రకాల చర్మాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. కోవిడ్ డిజిట్స్ అంటే ఏమిటి? కోవిడ్ డిజిట్స్ అంటే చర్మ సంబంధిత సమస్యలతో ఏర్పడిన స్థితి.కోవిడ్ సోకిన కొంత మందిలో చూడవచ్చు.ఎన్ హెచ్ ఎస్ జాతీయ ఆరోగ్య సంస్థ కోవిడ్ డిజిట్స్ చేతి వేళ్ళు,పొట్ట భాగం లో వచ్చే వాపులు ప్రభావం ఉండవచ్చు.ఆయా చర్మం లో ఉండే రంగుని బట్టి చర్మం పై కొందరికి ఎర్రగా కొందరికి నల్లగా దద్దుర్లు,మచ్చలు వస్తూ ఉంటాయి.ఈ పరిస్థితిని బిల్ బ్లాన్స్ అని తేల్చారు.సహజంగా చల్లటి వాతావరణం లో వస్తుంది.ఒకసారి వైరస్ తగ్గిపోతే దద్దుర్లు వాటికీ అవే తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. కోవిడ్19 వచ్చిన వారిలో ఇతర రకాల రెషేస్... యు కే కు చెందిన ఎన్ హెచ్ ఎస్ నివేదిక ప్రకారం ఇంతవరకు వివిదరాకల చర్మాల యొక్క స్థితి గతులను వెలువరించింది.ప్రాణాంతక వైరస్ కారణంగా దురదల తో కూడుకున్న దద్దుర్లు కలిసి ఉన్నాయి.వేసవి వేడిమి వల్ల వచ్చే దద్దుర్లు మాదిరిగా రేషేస్ వాటికి అవే వచ్చి కొన్ని రోజుల్లో తగ్గి పోతాయి.
read moreవేసవిలో ఉసిరికాయ తింటే ఏమౌతుంది?
ప్రకృతిలో మనకు ఎనోరకాల గుణాలు ఉన్న రక రకాల ఔషదులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ప్రకృ తి నుండి మనకు లభించిన వరం ఉసిరి అని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతిరోజూ మీరు ఉసిరి కాయ తీసుకుంటే అద్భుతమైన లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. మనం మన శరీరం చురుకుగా ఉండాలంటే ప్రాకృ తికంగా మనకు లభించిన వాటినే నమ్ముతాం. ఇందులో మొదటగా చెప్పే పేరు ఉసిరి దీనిఅద్భుతమైన చమత్కారం ఔషద గుణాల కారణంగా ఆయుర్వేదం లో ఉసిరిక ఒక వరమని అంటారు నిపుణులు. కోరోనా వైరస్ మహమ్మారి మనందరికీ ఆరోగ్యం యొక్క విలువ ఒక గుణపాటం నేర్పింది. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఆరోగ్యం ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారు.తినే ఆహారం విషయం లో ఒకానొక విషయం లో ఆయుర్వేదం లో అనేక ఉపాయాలు ఔషదాలు ఉండేవి మనకు చికిత్స రూపం లో లభించేది. ఆవిధంగా ఉసిరి చాలా ప్రాచుర్యం పొందింది. సహజంగా ఉసిరి పచ్చడి,లేదా ఉసిరి రసం లేదా ఉసిరి కాయను పచ్చిది తిన్నప్పుడు ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి.ఆయుర్వేదం లో ఏదైతే వాత,పిత్త,కఫ దోషాలు ఉంటాయి.వాటిని సరిగా పనిచేసే విధంగా ఔషద గుణాలు ఉంటాయి.పనిచేసే విధంగా దోహదం చేస్తుంది.అయితే రోజూ మనం ఉసిరి తినడం వల్ల లాభమా నష్టమా తెలుసుకుందాం. రోజూ ఉసిరిని ఎందుకు తినాలి... ఉసిరిని సంస్కృతం లో ఉసిరిక ఆమ్లిక అని అంటారు.అంటే దీనిఆర్ధం జీవ అమృతం. ఉసిరికలో ఉన్న తత్వాలు విటమిన్ సి పీచుపదార్ధాలు.ఖనిజ లవణాలు ఉంటాయి.యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటుంది. ఉసిరికలో నారింజ,సిట్రిక్ తో పోలిస్తే 1౦ గుణాలు ఎక్కువగా ఉంటుంది.విటమిన్ సి ప్రీరాడి కల్స్ద్వారా వచ్చే నష్టాన్ని నివారిస్తుంది.జీవం లేని కణాలకు తిరిగి శక్తి వంత మయ్యేందుకు సహాయా పడుతుంది. ప్రతి రోజూ ఉసిరి తినడం వల్ల ఉపయోగాలు... సహజంగా మన శరీరంలో ఉన్న పంచేంద్రియాలలో జలుబు,దగ్గు,ఎలర్జీ,వంటివి అనారోగ్య సంమస్యలు చికిత్స చేసేందుకు దోహద పడుతుంది.ఈ విధంగా ఉసిరికలో ఎక్కువ స్థాయిలో యాంటి ఇంఫ్లామేటరీ క్యాన్సర్ ను ఎదుర్కునే గుణాలు ఉనాయని నిపుణులు పేర్కొన్నారు. ఉసిరికను పచ్చిది తినాల లేదా ఉసిరి రసాన్ని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు మెరుగు పడతాయి. రోజూ ఎన్ని ఉసిరికాయాలు తినాలి?ఎందుకు... నిపుణుల సూచన ప్రకారం వారి వారి వయస్సు లను బట్టి,75 నుండి 9౦ ఎం జి ఉసిరి ని తీసుకోవచ్చు.1౦౦ గ్రాముల ఉసిరిలో ౩౦౦ ఎం జి విటమిన్ సి డై టరీ ఫైబర్,కాల్షియం ఐరన్,యాంటి ఆక్సిడెంట్,ఉంటాయి.ప్రతిరోజూ ఉసిరితినడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోండి. వయస్సు పెరుగుతున్న కొద్ది ఎదురయ్యే సవాళ్ళను తగ్గిస్తుంది.ఉసిరినుండి విటమిన్ ఏ ద్వారా కంటికి ఉపయుక్తమైన విటమిన్ లభిస్తుంది. ప్రతి రోజూ మన భోజనం లో ఉసిరిని ఎలా చేర్చాలి... ఉసిరి తియ్యగా,పుల్లగా చేదుగా వగరుగా ఉంటుంది కాబట్టిపచ్చి ఉసిరి తినడం కష్టం.అయితే నిపుణుల సూచన ప్రకారం పచ్చ్చి ఉసిరికాయ రసం ఎండలో ఎండపెట్టిన ఉసిరి ముక్కలు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.డీహైడ్రేషన్ తగ్గిస్తుంది.ఎండలో ఎండపెట్టిన ఉసిరి లో పోషక తత్వాల తో పాటు మరే ఇతర అనారోగ్య సమస్యలు రానీయదు. ఉసిరి కేవలం ఫలమే కాదు ఔషదం అని కూడా అంటారు ముఖ్యంగా బ్రహ్మి ఆమ్లా కేష్ తెల్ పేరుతో వచ్చే నూనెలు వాడడం వల్ల జుట్టు కుదుళ్ళు గట్టి పడిజుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ ఉంటుందని నిపుణులు విశ్లేషించారుకాగా ఎండాకాలం లో ఒక్క ఉసిరి ముక్కను తిని ఒక్క గ్లాసు నీళ్ళు తాగితే చాలు దాహం అన్న మాట ఉండనే ఉండదు.కాస్త ఉసిరిని నూనెలో వేయించి ఆవకాయ పచ్చడి పెడితే ఉంటుంది అబ్బ ఆ టేస్టే వేరు అంటున్నారు భోజన ప్రియులు.అలాగే ఉసిరి గింజను తీసి వేసి బాగా దంచి చేసిన ఉసిరి ముద్ద పచ్చడి ఎండాకాలం లో ఒక్క ముద్దైనా పప్పులో కలుపుకుని తింటే ఆ రుచే వేరు మీరే ఆస్వాదించి చూడండి.
read moreఅల్లం రసం అద్భుత లాభాలు...
అల్లం ఒక అద్భుతమైన మూలిక అందరూ దీనిని ఒక మసాలా రూపంలో చూస్తారు. దీనిని ఒక సుగంధంగా ద్రవ్యం గా చూస్తారు. అందుకే ఆహారం లో వాడేందుకు ఇష్టపడతారు.సహజంగా భారత దేశం లో అల్లం టీ లో ఎక్కువగా వాడడం మనం గమనించవచ్చు. అల్లం కేవలం సువాసన,రుచిని పెంచే పని మాత్రమే చేయదు.దీనిలో ఎన్నో సంపూర్ణ ఆరోగ్య లాభాలు నిండి ఉన్నాయని చాలా రకాల గుణాలు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించక తప్పదు. ఎందుకంటే అల్లం ఆరోగ్యానికి గుణవంత మైన ప్రభావ వంతమైన ఔషద మని అంటారు. ముఖ్యంగా బాలింతలకు ప్రసవం తరువాత సొంట్టి ఖారం తినాలని బాలింతలకు పాలఉత్పత్తి పెరగడానికి సొంట్టి దోహదం చేస్తుంది. మీరు ఉదయం లేచిన వెంటనే అల్లం రసం తీసుకుంటే చాలా లాభాలు లభిస్తాయని ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిట్టిబోట్ల మధుసూదన శర్మ పేర్కొన్నారు. అల్లంలో యాంటి ఆక్సిడెంట్,యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ వంటి సమస్యలకుచక్కని ఔషదం అల్లం రసం. వాతావరణం లో వచ్చే మార్పులు ఇతర అనారోగ్యాలు సోకకుండా కప్పడే గుణం అల్లంలో ఉందని అంటారు నిపుణులు. అల్లం రసం తాగడం వల్ల శరీరంలో ఉన్న పంచేంద్రియాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లం రసం తాగడం వల్ల లాభాలు... 1)ఊబకాయం తగ్గించడం లో అల్లం సహకరిస్తుంది---.మీరు ఒకవేళ అధిక బరువు ఊబకాయం లో బాధపడుతున్నారా.మీరు అల్లం రసం వల్ల మీకు లాభం ఉండవచ్చు.ప్రతిరోజు ఉదయం ఒకగ్లాసు అల్లం రసం తాగడం వల్ల బరుతగ్గడం లో మీకు సహకరిస్తుంది అల్లం రసం. 2)పంచేంద్రియాలలో సహాయ పడవచ్చు... అల్లంలో యాంటి ఇంఫ్లామేటరీ గుణాలు గుర్తించవచ్చు.కడుపులో మంట,పుల్లటి తేన్పులు, వెక్కిళ్ళు, వంటి సమస్యలకు అల్లం కొంత ఉపసమనం కలిగిస్తుంది.ఉదయం వేళ పరగడుపునే మీ ఆహారం అరుగుదలకు సహాయా పాడేది అల్లం రసం,లేదా మామిడి అల్లం,లేదా మార్కెట్లో లభించే అల్లం మురబ్బ కూడా మీ అర్గ్యం అరుగుదలకు సహాయపడుతుంది. ౩)డయాబెటిస్ నియంత్రణ లో అల్లం.... డయాబెటిస్ మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం లేదా చక్కర శాతం లో హెచ్చు తగ్గులు వస్తూ ఇబ్బంది పెడుతుంటే ప్రతిరోజూ ఉదయం అల్లం రసం తీసుకోవడం వల్ల డయాబెటిస్ వల్ల పెరిగే బ్లడ్ షుగర్ ను తగ్గించ వచ్చు. 4)చర్మ సౌందర్యానికి అల్లం... మొటిమలు,ముఖం పై మచ్చలు,చారలు,,వంటివి వేదిస్తున్నాయా,అలం రసం తీసుకుంటే శరీరంలో ఉండే విష్ తుల్యమైన పదార్ధాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది.
read moreకోవిడ్ నాల్గవ విడత వస్తుందా ?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా కోవిడ్ పుట్టినిల్లు చైనా షాంఘై లో కోరోనా విజ్రుం భిస్తూ ఉండడం తో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు ఖటినంగా అమలు చేస్తూ ఉండడం తో. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 5౦,౦౦౦ కు పైగానే మరణించి ఉండవచ్చని పేర్కొన్నారు. కాగా ఆహారం అందక వైద్యం అందక మరనిస్తున్నా రని సమాచారం. ఇది ఇలా ఉంటె ప్రపంచం లోని ఇతర దేశాలలో ను ఎక్స్ ఇ ఒమైక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్ బి1 బి 2 వేరియంట్ ప్రభావం చూపడం ఖాయమని.ఇప్పటికే భారత్ లో మహారాష్ట్రా ,ఢిల్లీకేరళా,ఎం పి లోనూ కోవిడ్ కేసులు పెరగడం పై కేంద్రం అప్రమత్త మైంది.ఈమేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కోవిడ్ నాల్గవ వేవ్ భయంకరంగా వ్యాప్తిచెందు తుందని. ఈ సమయం లో మనల్ని మనం స్వయంగా రక్షించుకునేందుకు 5 అంశాలను గుర్తుంచుకోవడం తప్పసరి అని నిపుణులు సూచిస్తున్నారు.వాటిని అనుసరించడం అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అప్పుడే మనం కోరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించగలం ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కోవిడ్19 వేరియంట్ లో చాలా రకాల మార్పులు వస్తున్నాయి.ఇందులో భారత్ కూడా చేరింది. కోరోనా వైరస్ సంబంధిత అంశాల పై అప్రమత్తంగా ఉండాలి.అన్న విషయం మరిచిపోవద్దు.వీటిని ఖచ్చితంగా అమలు చేయడం ముఖ్యం మహామ్మారి ప్రా రం భం నుండి వైరస్ నుండి రక్షణ పొందేందుకు మాస్క్ ధరించడం చేయిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అంశాలను సూచించారు. కోరోనా 4వ వేవ్... నేటికీ ప్రపంచ వ్యాప్తంగా కోరోనా వైరస్ పెరగడానికి ప్రధాన కారణం మన శరీరం కోరోనా వైరస్ కు మన శరీరం ఒక బలమైన స్థావరంగా మారడమే. వైరస్ తీవ్రతను నిలువరించాలంటే ఒకటే పద్ధతి వ్యాప్తిని నిలువరించాలి.మనం ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వైరస్ సోక కుండా వైరస్ ను నిలువరించ గలిగితే మన వాతావరణం లో వైరస్ ప్రభావం తగ్గ వచ్చు. మనం అప్రమత్తం గా ఉండాల్సిన అవసరం ఉంది.కోవిడ్ సంభందిత 5 విషయాలు గుర్తుంచుకోవాలి వాటిని అమలు చేయాలి. మాస్క్... కోరోనా వైరస్ నుండి రక్షింప బడాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి ఎలాంటి మాస్క్ అంటే ముక్కు,మొఖం చెవులను గట్టిగా పట్టి ఉంచే మాస్క్ ధరించాలి.దాని వల్ల వైరస్ మనశరీరం లోకి చొరబడదు. లేదా వైరస్ బయటికి వెళ్ళలేదు.ఊహాన్ లో మొదటి సారి వైరస్ వ్యాప్తి చెందుతోందన్న విషయం తెలిసినప్పుడు ఆరోగ్యనిపుణులు అందరినీ ముందుగా మాస్క్ ధరించాలని సూచించారు. పరిశోదనలో సైతం బట్ట తో తయారు చేసిన మాస్క్ వైరస్ సంక్రమించకుండా కొంత నియంత్రిస్తుంది. సమూహం లో పాల్గొనవద్దు.... మాస్క్ ధరించడం తో పాటు మనం జనం ఎక్కువగా ఉన్న సమూహం లో కి వెళ్ళకుండా ఉండటం వల్ల మనల్ని మనం కోవిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇలాంటి ప్రాంతాలలో కోరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది భయకంపితుల్ని చేస్తుంది.అవసరం లేకుంటే ఇంటినుంచి రాకుండా ఉండడం అన్నిటికన్నా ఉత్తమ మైన మార్గం.మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇలాంటి సమూహాల లోనే కోరోనా సోకే అవకాసం ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.ముఖ్యంగా పెళ్ళిళ్ళు,పుట్టిన రోజు పార్టీలు వంటి వాటిలో సమూహలాలో వెళ్ళ వద్దని మీరు తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే ఒక మీటరు దూరం పాటించాలని మాస్క్ తొలగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. క్వారన్ టైన్ పాటించండి... ఒకవేళ మీకు కోరోనా సోకిందన్న అనుమానం విషయాన్ని గమనిస్తే మీకు మీరుగా క్వారన్ టైన్ లోకి వెళ్ళిపోవడం అన్నివిధాలా ఉత్తమం. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఆసమయం లో ఆరోగ్య సేవలు అందించే సంస్థలు.కోరోనా సోకినా వ్యక్తిని క్వారన్ టైన్ చేయడం ద్వారా వైరస్ సోకకుండా నిలువరించవచ్చు.అసలు క్వారన్ టైన్ అంటే యునాని వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం దీర్ఘ కాలం యాత్ర చేసివచ్చిన వ్యాపారులను ఊరికి దూరంగా వేరే గదిలో ఉంచేవారని వారిని దాదాపు 4౦ రోజులు క్వారన్ టైన్ లో ఉంచేవారని క్వారన్ టైన్ అంటే 14 రోజులు కాదని యునాని వైద్యులు పేర్కొన్నారు.కోవిడ్ సోకిన వ్యక్తిని వేరొకరికి దూరంగా మరో రూములో ఉండాలని నిపుణులు సూచించారు. వైరస్ సోకిన వ్యక్తినుండి మరొకరికి సోకకుండా జాగ్రత పడడమే దీనిముఖ్య ఉద్దేశం.ముఖ్యంగా వృద్దులు, చంటి పిల్లలు ఉంటె మీరు ఐసోలేషణ్ అయ్యేందుకు సిద్ధం కావాలని ఈరకంగా మీరు మీకుటుంబం కోరోనా నుండి రక్షించుకోవచ్చు. చేతులను శుభ్రం చేసుకోవడం... 2౦2౦ లో వచ్చిన కోవిడ్ ప్రారంభ మైన నాటి నుండి చాలా ఎక్కువగా సానిటైజ్ చేసుకునే వారు.మనలో చాలా మంది ఇప్పటికీ సానిటైజ్ చేసుకోవడం దాదాపు మర్చిపోయారు. చేతులు శుభ్రం చేసుకోవడం సానిటైజ్ చేయడం కేవలం కోవిడ్ కోసం కాదు.చాలా రకాల వ్యాధులు విస్తరించకుండా కాపాడుకోవడం లో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు విశ్లేషించారు.మన చేతిని మనకు తెలియకుండానే ఎక్కడ ఎక్కడో పెడతాం అతరువాత అదే చేతులతో ముఖం కడుక్కోవడం లేదా అలాగే ఆహారం తినడం వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.బయటి వెళ్లి వచ్చాక మళ్ళీ మల్లె చేతులను కడుక్కోవడం లేదా సానిటైజ్ ఉపయోగించాలన్న సూచిస్తున్నారు.అన్నం తినేముందు ఆతరువాత చేతిని శుభ్రంగా కడగాలి. వ్యాక్సినేషన్ బూస్టర్... ఇప్పటివరకూ కోవిడ్ తీవ్రత కోవిడ్ వ్యాప్తి నిరోధించడం లో కేవలం వ్యాక్సిన్ చాలా విజయ వంతంగా పనిచేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా భారత్ లో దాదాపు 9౦ % వ్యాక్సినేషన్ పూర్తికావడం తో కొంత మేరా కోవిడ్ విజ్రుం భణ ను కొంత మేర నిలువరించగలిగామని నిపుణులు అభిప్రాయ పడ్డారు.నిపుణుల అంచనా ప్రకారం ఒమైక్రాన్ కారణంగా వచ్చిన కోవిడ్ వల్ల మూడవ వేవ్ చాలా తక్కువ ప్రభావం ఉందని ఆసుపత్రులలో చేరిన వారి సంఖ్య తగ్గిందని కేంద్ర ఆర్గ్యశాఖ వెల్లడించింది.దీనికి కారణం వ్యాక్సినేషన్ వల్ల వ్యాక్సిన్ వైరస్ తో పోరాడే రక్షణ వ్యవస్థను అందించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.వ్యాక్సినేషన్ అయిన కొన్ని నెలల తరువాత అది బలహీన పడుతుందని సరైన సమయం లో వ్యాక్సిన్ వేయించుకోవడం మర్చిపోరాదని పిల్లలను అంటుకోకుండా జాగ్రతలు తీసుకోవడం తోపాటు చాలా రకాల సందేహాలు తప్పుడు వార్తలు నుండి దూరంగా ఉండాలని సూచించారు.
read more















.webp)






