-
Tithi - Dec, 04 2025
04.12.2025 గురువారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి : పూర్ణిమ:తె.05.21వరకు నక్షత్రం : కృతిక:మ.03.12 వరకు వర్జ్యం : తె.06.06-07.35వరకు దుర్ముహూర్తం : ఉ 09.59-10.43 వరకు రాహుకాలం : మ 01.30-03.00వరకు -
Dec, 2025 Important Days
1. గీతాజయంతి
4. శ్రీ దత్త జయంతి
8. సంకష్టహరచతుర్థి
16.ధనుర్మాసం ప్రారంభం
18.మాసశివరాత్రి
25.క్రిస్మస్
30.ముక్కోటి ఏకాదశి
Latest Articles
ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఆహారం అవసరం. అది అన్నమే కాదు.. ప్రతి జీవి ఏదో ఒక రూపంలో ఆహారం తీసుకుంటుంది. ఇక మనుషులు అయితే ఆహారం అంటే అన్నం అనే అంటారు. అలాంటి అన్నాన్ని సకల జీవరాశులకు అందించే దేవత అన్నపూర్ణ దేవి. పార్వతి దేవినే అన్నపూర్ణ దేవి. అన్నపూర్ణ దేవి కృప ఉంటే ఎప్పుడూ ఆహారానికి లోటు ఉండదని చెబుతారు...
Moreప్రతి మాసంలో వచ్చే అమావాస్య, పూర్ణిమ తిథులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ మాత్రమే కాకుండా మార్గశిర పూర్ణిమ కూడా చాలా ప్రత్యేకం. పూర్ణిమ రోజు చేసే పూజ, జపం, దానం మొదలైనవి సాధారణ రోజుల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఈ సందర్భంగా మార్గశిర పూర్ణిమ రోజు కొన్ని పనులు చేయడం ద్వారా వెలకట్టలేని పుణ్యాన్ని పోగు చేసుకోవచ్చు. భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంతకూ మార్గశిర పూర్ణిమ ఎప్పుడు? మార్గశిర పూర్ణిమ రోజు ఏం చేయాలి? తెలుసుకుంటే..
MoreVideos
-
Enduku - Emiti
భారతీయులకు బంగారమంటే చాలా క్రేజ్. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం కొనాల్సిందే అంటారు. ప్రతి శుభకార్యానికి బంగారాన్ని సింగారించుకుంటారు. సాధారణంగానే ఇంట్లో ఉండటానికే బంగారు గొలుసు, చెవి దుద్దులు, ముక్కు పుడక, వేళ్లకి ఉంగరాలు తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉంటారు. అయితే బంగారం గురించి ఇంత క్రేజ్ ఉన్నవారికి వెండి గురించి అంత పట్టింపు ఉండదు. మహా అయితే కాళ్లకు పట్టీలు మినహా వెండి గురించి ఆలోచించడం తక్కువే. కానీ జ్యోతిష్య ప్రకారం బంగారం కంటే వెండి ధరించడమే అదృష్టమని, ఇది చాలా లక్ ను తెచ్చి పెడుతుందని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..
Moreభగవంతుని వైపు మనసును కేంద్రీకరించడంలో గుడికి వెళ్లడం చాలా ప్రధానమైన విషయం. ఇంట్లో అయినా, గుడిలో అయినా దైవ దర్శన, ఆరాధన చాలా మంచి ప్రశాంతతను ఇస్తుంది. గుడికి వెళ్తే చాలామంది చేసే పని గంట కొట్టడం. గంట కొట్టి దేవుడికి దండం పెట్టుకోవడం అనేది చాలా అలవాటైన చర్య. అసలు గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, దైవిక కారణాలు ఏమిటి? గంట కొట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే....
More -
Vaastu
హిందూ మతంలో స్వస్తిక్ కు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ చిహ్నం తరచుగా పూజలు, ఆధ్యాత్మిక కార్యకలాపాల సమయంలో కనిపిస్తుంది. నిజానికి స్వస్తిక్ ప్రాధాన్యతను గ్రంథాలలో ప్రస్తావించారు. నిరంతరం ఏదైనా సమస్యతో పోరాడుతుంటే లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అనిపిస్తే.. దానిని తొలగించడానికి సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారాన్ని అవలంబించవచ్చు. దీనికి కూడా స్వస్తిక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఏర్పాటు చేయడం అదృష్టానికి చిహ్నం అంటున్నారు. అసలు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఎలా తయారు చేసి ఎలా ఏర్పాటు చేయాలి? తెలుసుకుంటే..
Moreతులసి మొక్కను భారతీయులు దైవంతో సమానంగా చూస్తారు. తులసి మొక్కలో మహాలక్ష్మీ నివసిస్తుందని అంటారు. ప్రతి హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్కను తప్పకుండా ఉంచుకుని పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా తులసి మొక్కను పూజించే మహిళలు సౌభాగ్యంతో, సంతోషంతో వర్థిల్లుతారని అంటారు. అయితే తులసి మొక్కకే కాకుండా మనీ ప్లాంట్ గురించి కూడా భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ. మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో లక్ష్మీదేవి అంత తిరగాడుతుందని అంటారు. అయితే తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా కాదా అనే విషయం తెలుసుకుంటే..
More -
Aacharaalu
ప్రతి వ్యక్తి తమ జీవితం ఎలాంటి కష్టాలు లేకుండా సాఫీగా సాగాలని కోరుకుంటారు. కానీ కష్టాలు లేని జీవితం అంటూ ఎక్కడా కనిపించదు. కోటీశ్వరుడు అయినా, గుడిసెలో పేదవాడు అయినా తప్పనిసరిగా కష్టాల కడలిలో ఈత కొట్టాల్సిందే. జీవితంలో కష్టాలు, సమస్యలు, అడ్డంకులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే కొందరి జీవితంలో మాత్రం ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంతేకాదు.. జీవితంలో ఒక సమస్య ఇంకా ఎదుర్కుంటున్నప్పుడే మరొక సమస్య వచ్చేస్తుంది. దీని వల్ల ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. జీవితం మీద విరక్తి తెచ్చుకునేవారు కూడా ఉంటారు. అయితే ఒక్క దీపం పెట్టడం వల్ల జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయని, ఎలాంటి అడ్డంకులు, సమస్యలున్నా మెల్లగా తీరిపోతాయని అంటున్నారు. ఇంతకూ ఆ దీపం ఏంటి? ఈ దీపం ప్రత్యేకత ఏంటి? తెలుసుకుంటే..
Moreహిందూ ధర్మంలో పేర్కొన్న ప్రతి విషయం వెనుక బలమైన కారణం ఉంటుంది. పద్దతులు, సంప్రదాయాలను లోతుగా అర్థం చేసుకుంటే హిందూ వ్యవస్థ ఒక గొప్ప జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. హిందువులు నుదుటన బొట్టు పెట్టుకోవడం సహజం. దైవ సంబంధ కార్యకలాపాలు చేసేటప్పుడు, శుభకార్యాలలో, దేవాలయ దర్శనం.. ఇట్లా పలు సందర్బాలలో మగవారు కూడా నుదుటన కుంకుమ ధరిస్తారు. దీని వెనుక ఉన్న కారణాలను తెలుసుకుంటే..
More
ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఆహారం అవసరం. అది అన్నమే కాదు.. ప్రతి జీవి ఏదో ఒక రూపంలో ఆహారం తీసుకుంటుంది. ఇక మనుషులు అయితే ఆహారం అంటే అన్నం అనే అంటారు. అలాంటి అన్నాన్ని సకల జీవరాశులకు అందించే దేవత అన్నపూర్ణ దేవి. పార్వతి దేవినే అన్నపూర్ణ దేవి. అన్నపూర్ణ దేవి కృప ఉంటే ఎప్పుడూ ఆహారానికి లోటు ఉండదని చెబుతారు...
Moreగయ రహస్యం.. ఇక్కడ పెద్ద సంఖ్యలో మరణించిన వారికి పిండప్రదానాలు, తర్పణాలు, పితృకార్యాలు నిర్వహిస్తుంటారు. గయ ఫల్గు నది ఒడ్డున ఉంది. ఈ నది ఒడ్డునే పితృకార్యాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ మరణించిన వారికి పిండ ప్రదానాలు నిర్వహించడానికి ప్రపంచ నలుమూలల నుండి వస్తుంటారు. అయితే గయ ప్రాంతంలో ఒక మర్మమైన ప్రదేశం ఉందట. ఈ ప్రదేశంలో సూర్యాస్తమయం తర్వాత ఒక్క వ్యక్తి కూడా కనిపించరట. దీని వెనుక రహస్యం ఏంటో తెలుసుకుంటే..
Moreజీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శనం, గంగానది స్నానం చేయాలని అంటుంటారు. సనాతన ధర్మం గంగానదిని చాలా పవిత్రమైన నదిగా పరిగణిస్తుంది. గంగానది స్నానం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. అయితే గంగానది భూమి మీదకు ఎలా వచ్చింది? మొదట గంగానది స్థానం ఎక్కడ ఉండేది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి? వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే..
Moreసోమవారం పరమేశ్వరుడి పూజ చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంటుంది. శివ భక్తులు సోమవారం శివుడిని భక్తిగా పూజించడమే కాకుండా ఉపవాసం కూడా ఉంటారు. శివుడి అద్భుతమైన క్షేత్రంగా కాశీ పిలవబడుతుంది. కాశీ దేవదేవుడు అయిన పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అయితే కాశీ క్షేత్రంలో సప్తఋషి హారతి ఇస్తారు. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఇస్తారో చాలా మందికి తెలియదు. చాలా మంది దీని గురించి తెలుసుకోకుండానే కాశీకి వెళ్లి వస్తుంటారు. సప్రఋషి హారతి గురించి తెలుసుకుంటే..
Moreవినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు. ఏ పూజ లేదా శుభకార్యం లో అయినా తొలి పూజ అందుకునేది వినాయకుడే.. అలాంటి వినాయకుడికి ప్రత్యేకంగా పూజ చేయడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. సాధారణంగా ప్రతి ఏడాది వినాయక చవితిని జరుపుకుంటారు. అయితే ఇది మాత్రమే కాకుండా వినాయకుడిని ఆరాధించే శక్తివంతమైన వ్రతం ఉంది. అదే సంకట హర చతుర్థి. సంకట హర చతుర్థి రోజు వినాయకుడిని ఎందుకు పూజిస్తారు? దీని వెనుక కారణం ఏంటి? ఇలా పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? తెలుసుకుంటే..
Moreహిందూ మతంలో పార్వతి దేవిని ఆదర్శవంతమైన భార్యకు చిహ్నంగా భావిస్తారు. శివుడి పట్ల ఆమెకున్న ప్రేమ, గౌరవం, పరమేశ్వరుడి పట్ల పార్వతీదేవికి ఉన్న అనురాగం, పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఆమె వహించిన ఓర్పు ఇప్పటికీ ప్రతి స్త్రీకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వివాహం తర్వాత జీవితంలో వచ్చే బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకోవాలో పార్వతి దేవి జీవితం నుండి నేర్చుకోవచ్చు. పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయి వివాహానికి ముందు పార్వతీ దేవి చెప్పిన 5 విషయాలను తెలుసుకోవడం, వాటిని పాటించడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా, సమతుల్యంగా, బలంగా ఉంటుందట. ఇంతకీ పార్వతీ మాత చెప్పిన ఆ విషయాలేంటో తెలుసుకుంటే..
More


















.webp)
.webp)


