-
Tithi - Jan, 06 2026
06.01.2026 మంగళవారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం తిథి : తదియ:ఉ.11.34వరకు నక్షత్రం : ఆశ్లేష:సా. 04.12వరకు వర్జ్యం : ఉ 06.49-01.11వరకు దుర్ముహూర్తం : ఉ 08.48-09.31వరకు రాహుకాలం : మ 03.00-04.30వరకు -
Jan, 2026 Important Days
1.ఆంగ్లసంవత్సరాది
6. సంకటహరచతుర్థి
14. భోగి
15. సంక్రాంతి
16. కనుమ
18. చొల్లంగి అమావాస్య
23. వసంతపంచమి
25. రథసప్తమి
26. రిపబ్లిక్ డే
29.భీష్మ ఏకాదశి
30. గాంధీ వర్ధంతి
Latest Articles
విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని అంటే.. టక్కున దశావతారాలు అంటారు అందరూ. పురాణాల ఆధారంగా తీసిన సినిమాలు అయినా, సీరియల్స్ అయినా, డాక్యుమెంటరీలు అయినా.. ఇలా ఏవైనా సరే.. దశావతారాలను హైలెట్ చేస్తూ చూపిస్తారు. అయితే విష్ణువు ఎత్తిన అవతారాల గురించి పురాణ గ్రంథాలలో వెతికితే చాలా చోట్ల చాలా రకాలుగా ఉంటుంది....
Moreహిందూ మతంలో తులసి మొక్కకు చాలా పవిత్రత ఉంది. ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ప్రతి రోజూ తులసి మొక్కకు నీరు పోయడం, తులసి ముందు దీపం వెలిగించడం చేస్తుంటారు. అయితే తులసి మొక్కలో కూడా రకాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా రామ తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రామ తులసి ఆకుపచ్చగా ఉంటుంది. అదే కృష్ణ తులసి ఆకులు కాస్త నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండిటిలో ఏ తులసి మొక్కను ఇంట్లో నాటాలి అని చాలా మంది గందరగోళ పడుతుంటారు. దీని గురించి పురాణ పండితులు సరైన సమాధానం ఇచ్చారు. అదేంటో తెలుసుకుంటే..
MoreVideos
-
Enduku - Emiti
ఏ మతం అయినా సరే.. దానం, దైవ ఆరాధన చేయాలని చెబుతుంది. పరులకు సహాయపడమని చెబుతుంది. హిందూ మతంలో ఈ దానానికి మరింత ప్రాముఖ్యత ఉంది. కేవలం ఇతరులకు సహాయపడటం అనే కారణంగానే కాకుండా దైవ కృప కోసం, గ్రహ శాంతి కోసం, జీవితంలో జాతక పరిష్కారాల కోసం దానాలు చేయమని చెబుతుంది...
Moreహిందూ మతంలో గంటకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇంట్లో అయినా, గుడిలో అయినా గంట మోగించడం తప్పకుండా జరుగుతుంది. పూజల సమయంలో మాత్రమే కాకుండా గుడికి వెళ్లినప్పుడు కూడా గంట మోగిస్తుంటారు. గంట మోగించడం అనేది కేవలం మతానికి, భక్తికి సంబంధించినది కాదు.. దీని వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది. స్కంద పురాణం సహా అనేక గ్రంథాలు గంట శబ్దం గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ప్రస్తావించాయి. అసలు గంట మోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? గంటను ఎప్పుడు, ఎలా మోగించాలి? ఎలా మోగించడం వల్ల సరైన ఆధ్యాత్మిక, దైవిక, శాస్త్రీయ ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే..
More -
Vaastu
హిందూ మతంలో స్వస్తిక్ కు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ చిహ్నం తరచుగా పూజలు, ఆధ్యాత్మిక కార్యకలాపాల సమయంలో కనిపిస్తుంది. నిజానికి స్వస్తిక్ ప్రాధాన్యతను గ్రంథాలలో ప్రస్తావించారు. నిరంతరం ఏదైనా సమస్యతో పోరాడుతుంటే లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అనిపిస్తే.. దానిని తొలగించడానికి సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారాన్ని అవలంబించవచ్చు. దీనికి కూడా స్వస్తిక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఏర్పాటు చేయడం అదృష్టానికి చిహ్నం అంటున్నారు. అసలు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఎలా తయారు చేసి ఎలా ఏర్పాటు చేయాలి? తెలుసుకుంటే..
Moreతులసి మొక్కను భారతీయులు దైవంతో సమానంగా చూస్తారు. తులసి మొక్కలో మహాలక్ష్మీ నివసిస్తుందని అంటారు. ప్రతి హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్కను తప్పకుండా ఉంచుకుని పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా తులసి మొక్కను పూజించే మహిళలు సౌభాగ్యంతో, సంతోషంతో వర్థిల్లుతారని అంటారు. అయితే తులసి మొక్కకే కాకుండా మనీ ప్లాంట్ గురించి కూడా భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ. మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో లక్ష్మీదేవి అంత తిరగాడుతుందని అంటారు. అయితే తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా కాదా అనే విషయం తెలుసుకుంటే..
More -
Aacharaalu
హిందూ మతంలో తులసి మొక్కకు చాలా పవిత్రత ఉంది. ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ప్రతి రోజూ తులసి మొక్కకు నీరు పోయడం, తులసి ముందు దీపం వెలిగించడం చేస్తుంటారు. అయితే తులసి మొక్కలో కూడా రకాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా రామ తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రామ తులసి ఆకుపచ్చగా ఉంటుంది. అదే కృష్ణ తులసి ఆకులు కాస్త నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండిటిలో ఏ తులసి మొక్కను ఇంట్లో నాటాలి అని చాలా మంది గందరగోళ పడుతుంటారు. దీని గురించి పురాణ పండితులు సరైన సమాధానం ఇచ్చారు. అదేంటో తెలుసుకుంటే..
Moreప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక దశలో శని దోషం అనే మాట తరచుగా వింటూనే ఉంటారు. హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల ప్రభావం మనిషి మీద చాలా ఉంటుంది. అయితే అన్ని గ్రహాలలోకి శని గ్రహం ప్రబావం మనిషి మీద అధికంగా ఉంటుంది. ఇది వ్యక్తి కర్మ ఫలాలను అనుభవించేలా చేసే దశ. చాలామంది శని దశలు అయిన ఏలినాటి శని, శని అంతర్దశ, శని మహాదశ వంటి వాటిలో ఉన్నప్పుడు చాలా కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఎదుర్కుంటూ ఉంటారు.
More
భారతీయ వేద పురాణాలు, మనుస్మృతి ప్రకారం, విశ్వం ఆవిర్భవించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రపంచాన్ని జీవులతో నింపాలని అనుకున్నాడు. అప్పుడు ఆయన మనస్సులో మనువు, శతరూప అనే మొదటి పురుషుడు, మొదటి స్త్రీ ఉద్భవించారు. శతరూప అనే పేరుకు "వంద రూపాలతో కూడినది" అని అర్థం. మనువు, శతరూప ఇద్దరూ కలిసి మానవాళికి జీవం పోశారు. భూమిపై జావానికి వీరే మూలకర్తలు. అయితే మనువు గురించి చాలా చోట్ల ప్రస్తావించబడింది. కానీ సృష్టిలో మొదటి స్త్రీ అయిన శతరూప గురించి చాలా తక్కువ ప్రస్తావించబడింది. బ్రహ్మ దేవుడు సృష్టించిన శతరూప గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
Moreప్రతి ఒక్కరు తమ కెరీర్ చాలా బాగుండాలని కోరుకుంటారు. చాలా సార్లు కష్టపడి పనిచేసినప్పటికీ, కెరీర్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇబ్బందులను అధిగమించి మరీ కష్టపడినా దానికి తగిన ఫలితం, కెరీర్ లో ఎదుగుదల లేకపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏ ఉద్యోగం ఎక్కువ కాలం నిలవకపోవడం, లేదా ఇంటర్వ్యూలలో ఫెయిల్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి....
Moreభారతీయులు అమ్మవారిని శక్తి స్వరూపంగా భావిస్తారు. అదే రూపంలో పూజిస్తారు. అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తి పీఠాలు అని అంటారు. అయితే కేవలం భారతదేశంలోనే కాకుండా భారతదేశానికి పొరుగు దేశం అయిన బంగ్లాదేశ్ లో కూడా అమ్మవారి శక్తి పీఠాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారట. ఇక్కడున్న ఏడు శక్తి పీఠాల గురించి తెలుసుకుంటే..
Moreజీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శనం, గంగానది స్నానం చేయాలని అంటుంటారు. సనాతన ధర్మం గంగానదిని చాలా పవిత్రమైన నదిగా పరిగణిస్తుంది. గంగానది స్నానం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. అయితే గంగానది భూమి మీదకు ఎలా వచ్చింది? మొదట గంగానది స్థానం ఎక్కడ ఉండేది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి? వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే..
Moreవినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు. ఏ పూజ లేదా శుభకార్యం లో అయినా తొలి పూజ అందుకునేది వినాయకుడే.. అలాంటి వినాయకుడికి ప్రత్యేకంగా పూజ చేయడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. సాధారణంగా ప్రతి ఏడాది వినాయక చవితిని జరుపుకుంటారు. అయితే ఇది మాత్రమే కాకుండా వినాయకుడిని ఆరాధించే శక్తివంతమైన వ్రతం ఉంది. అదే సంకట హర చతుర్థి. సంకట హర చతుర్థి రోజు వినాయకుడిని ఎందుకు పూజిస్తారు? దీని వెనుక కారణం ఏంటి? ఇలా పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? తెలుసుకుంటే..
Moreహిందూ మతంలో పార్వతి దేవిని ఆదర్శవంతమైన భార్యకు చిహ్నంగా భావిస్తారు. శివుడి పట్ల ఆమెకున్న ప్రేమ, గౌరవం, పరమేశ్వరుడి పట్ల పార్వతీదేవికి ఉన్న అనురాగం, పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఆమె వహించిన ఓర్పు ఇప్పటికీ ప్రతి స్త్రీకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వివాహం తర్వాత జీవితంలో వచ్చే బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకోవాలో పార్వతి దేవి జీవితం నుండి నేర్చుకోవచ్చు. పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయి వివాహానికి ముందు పార్వతీ దేవి చెప్పిన 5 విషయాలను తెలుసుకోవడం, వాటిని పాటించడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా, సమతుల్యంగా, బలంగా ఉంటుందట. ఇంతకీ పార్వతీ మాత చెప్పిన ఆ విషయాలేంటో తెలుసుకుంటే..
More




















.webp)

