తెలుగువన్ కి శృతిహాసన్
on Jan 27, 2011
సకలకళావల్లభుడు,పలుమార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడిగా ఎన్నికై,లోకనాయకుడిగా ప్రసిద్ధిచెందిన అద్భుతనటుడు పద్మశ్రీ, డాక్టర్ కమల్ హాసన్ గారాల పట్టి అయిన శృతిహాసన్ కూడా తండ్రికి తగ్గ తనయ.శృతి హాసన్ హీరోయిన్ గా తన తొలి చిత్రాన్ని బాలీవుడ్ లో"లక్"చిత్రంతో ప్రారంభించింది.తన ద్వితీయ చిత్రాన్ని మాత్రం తెలుగులో సిద్ధార్థ హీరోగా,కోవెలమూడి సూర్యప్రకాష్ దర్శకత్వంలో, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు,ప్రముఖ హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ సంయుక్తంగా నిర్మిస్తున్న"అనగనగా ఓ ధీరుడు"అనే ఫాంటసి చిత్రంలో నటిస్తూంది శృతి హాసన్.శృతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు.ఆమె మ్యూజిక్ కంపోజర్ కూడా.కమల్ హాసన్,వెంకటేష్ కలసి నటించిన"ఈనాడు"చిత్రానికి శృతి హాసన్ రీ-రికార్డింగ్ అందించింది.అటువంటి శృతి హాసన్ తెలుగు వన్ ప్రేక్షకుల కోసం ఇచ్చిన
Also Read