Publish Date:Oct 15, 2022
పెద్ద చదువులకో, పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడాలనుకుంటున్న యువత చాలామంది అమెరికా వెళ్లాలన్న ఆలోచనలోనే ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు చదువు ముగియగానే విమానం ఎక్కేయాలన్న ఆతృతే కనపరుస్తున్నవారు. ఈ ఏడాది అమెరికా ప్రభుత్వం కూడా భారత్ విద్యార్ధులకు రికార్డు స్థాయిలో వీసాలు విడుదల చేయడం గమనార్హం. చాలామంది భారత్విద్యార్ధులు తమ దేశంలో విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించి వీసా పొందడం పట్ల అమెరికా వ్యవహారాలభారత్ ప్రతినిధి పెట్రీషియా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. గతేదాడి కోవిడ్ కారణంగా అక్కడి వర్సిటీల్లో అడ్మి షన్లలో జాప్యం వల్ల విద్యార్ధులు చేరలేకపోయారు. కాగా 2022 ఏడాదికి రికార్డుస్థాయిలో 82 వేల మంది విద్యార్థులకు వీసాలు విడుదల చేయడం గమనార్హం.
స్వల్పకాలం ఉ్యదోగ లేదా వ్యాపారనిమిత్తం అమెరికా వెళ్లాలనుకున్న వ్యాపారులు, టూరిస్టుల వీసాలు ముఖ్యంగా బి1, బి2 వీసాలు మాత్రం 2024 మధ్యకాలంలోనే అందుబాటులోకి వస్తాయని ఆమె ఒక ప్రకట నలో తెలియజేశారు. అయితే అన్ని దేశాల కంటే అమెరికా లో విశ్వవిద్యాలయాలు, సంస్థల పట్ల భారత్ విద్యార్థులు, ఉద్యోగార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యకు ప్రపంచంలోకెల్లా ఎన్నదగ్గ కేంద్రంగా అమెరికాను గుర్తించడం పట్ల అమెరికా ఎంబసీ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలను విద్యార్ధులు, ఉద్యోగులు మరింత ఉన్నతస్థాయికి తీసికెళుతుండడం పట్ల అమెరికా ప్రభుత్వం రెండు దేశాల మధ్య సంబంధాలను మెరు గుపరుస్తుందని పెట్రీషియా అన్నారు. న్యూఢిల్లీ, చెన్నై,హైదరాబాద్, కోల్కతా, ముంబైలలోని అమెరికా దౌత్య కార్యాల యాలు గత నాలుగు మాసాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్ధి వీసాలకు దరఖాస్తులు పంపాయి. కోవిడ్ తర్వా త గతేడాది కూడా అమెరికా రికార్డు స్థాయిలో 62వేల వీసాలు పర్యాటకులకు జారీచేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/usreleased-record-number-of-student-visas-39-145469.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.