ఆరోగ్యంగా ఉండాలంటే ఎండ కావాలి...

Publish Date:Apr 29, 2023

Advertisement

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎండ కావాలి. కాస్త ఎండలో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు నిపుణులు.
ఎండ మనకు చెడుపు చేయదు. ----
మీరు ఎండ ను గురించి ఆలోచించినప్పుడు మీకు మొట్ట మొదటగా వచ్చేది ఎండ మనకు చేసే నష్టం గురించి. అతిగా ఏది చేసినా సమస్యే. అన్న మాట ఎంత సత్యమో అంటే సూర్యోదయ వేళ పొద్దు పొడవగానే వచ్చే లేలేత భానుని లేత కిరణాలు  మంచిదే అంటున్నారు నిపుణులు.

అసలు మనకు ఎంత ఎండ అవసరం------

ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కోరికి ఒక్కోవిధంగా ఉంటుంది. అది మీశరీరం వయస్సు రంగు పై ఆధార పడి ఉంటుంది. మీ ఆరోగ్య చరిత్ర, ఆహారం, మీరు సహజంగా మీరు నివసించే ప్రదేశాలు 5నుండి 15నిమిషాలు లేదా3౦ నిమిషాలు డార్క్ స్కిన్ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు లేకుండా ఎండ బాగా పని చేస్తుంది.అలా అయితేనే మీరు ఎక్కువ జీవితకాలం జీవిస్తారు. సన్ స్క్రీన్ వాడకుండా నే మీరు బాగుంటారు. మీ డాక్టర్ తో మీరు ఇప్పుడే మాట్లాడండి.

ఎండ ద్వారా విటమిన్ డి ----

సూర్య కాంతి ద్వారా వచ్చే ఆల్ట్రా వైలెట్ కిరణాలు మీ శరీరానికి న్యూట్రీయంట్ గా పని చేస్తుంది. అది మీ ఎముకల కి చాలా అవసరం. రక్త కణాలకి రోగ నిరోధక శక్తిఅవసరం కొన్ని మినరల్స్ కూడా తీసుకునేందుకు దోహదం చేస్తుంది. సూర్య రస్మి ద్వారా కాల్షియం, ప్రోస్పరస్, విటమిన్ డి ఆహారం ద్వారా పొందవచ్చు.ఎవరికైతే శిశువులు కళ్ళు అప్పుడప్పుడే తెరుస్తారో వారి చర్మం ఎముకలు మృదువుగా ఉంటాయో వారి ఎముకల పటుత్వానికి సూర్యరస్మిదోహదం చేస్తుంది.

కొన్ని ప్రత్యేక సందార్భాలలో మనకు రక్షణకల్పిస్తుంది-----

ఎండలో ఎక్కువ సేపు ఉన్నారంటే మీ చర్మానికి క్యాన్సర్ వస్తుంది. ఎక్కడైతే ఎండ తక్కువగా ఉండే ప్రాంతాలలో జీవిస్తున్నారో చర్మానికి సంబందించిన ఇతర సమస్యలు వాస్తాయి. వక్షోజాల క్యాన్సర్ , కాలాన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, వంటి సమస్యలు, లేదా మల్టిపుల్ స్క్లిరోసిస్, హైబిపి, డయాబెటిస్,గుండె సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశంఉందని దీనికి కారణం సూర్య రస్మి తక్కువగా ఉండడమే నని శాస్త్రజ్ఞ్యులు తేల్చారు.

మంచి నిద్ర కావాలి -----

సరిగా నిద్రపోవడం మంచి నిద్ర పోవడం చాలా మంచిది. మీ కళ్ళకు సూర్య రస్మి తగలాలి . అది మీ శరీరం లోని అది మీశరీరం లోని ఇతర అవయవాలను సరి చేస్తుంది. ప్రతి రోజూ వచ్చే సూర్య కిరణాలు లేలేత ఉదయ భానుడి కిరణాలు తెల్లారిందని రాత్రి కాలం ముగిసిందని రాత్రి సరిగా నిద్ర పోయారాలేదా అనడానికి సంకేతం.అయితే మీ వయస్సు రీత్యా మీ కళ్ళు చూడ లేకపోవడం గమనించవచ్చు. దీనివల్ల రాత్రి వేళ మీరు సరిగా నిద్ర లేవకపోవడానికి కారణం గా పేర్కొన్నారు.

బరువు తగ్గడానికి-- అంటే మీరు మీ శరీరం లో కొవ్వు తగ్గాలంటే----

మీరు తీవ్రంగా ఒబెస్ తో బాధ పడుతున్నారా అయితే ఖర్చులేని చిట్కా ఒకటి చెప్పనా సూర్య రస్మి అంటే సూర్యోదయ కిరణాలు మీ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇలా 2౦ -3౦ నిమిషాలు ఉదయం8 గం -నుంచి మాధ్యాహ్నాం చేస్తే ఆవ్యత్యాసం కనిపిస్తుంది. అదీ మీరు సూర్యోదయం వేళ తీసుకుంటే అది పని చేస్తుంది. శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం సూర్యకిరణాలు కొవ్వు పదార్దాలాను తగ్గిస్తాయి. ఎక్కువ ఎండగా ఉంటె ఎక్కువసేపు సేపు వ్యాయామం చేస్తారు. దీని వల్ల ఎక్కువ బరువు తగ్గుతారు..

సూర్య నమస్కారం- మానవులలో ఉద్వేగాలు తగ్గిస్తుంది---

సూర్య రాస్మి మీ మెదడులో సెరో టానిక్ అనే రసాయనాన్ని అందిస్తోంది. దీని వల్ల మీకు ఎక్కువ శక్తి నిచ్చేందుకు సహకరిస్తుంది. మీరు చాలా ప్రశాంతంగా పోజిటివ్ గా ఉండడం వల్లే అద్భుత మైన సమస్యలను పరిష్కరించే సమార్ధ్యాన్ని దూర దృష్టిని మీకు కలిగించేది సూర్య రస్మి.

సూర్య రస్మి కంటి ఆరోగ్యం-----

ఆధునిక పరిస్థితులలో జీవితం అంతా అంటే ప్రత్యేకంగా బాల్యం , కౌమారం , యవ్వనం, వివిధ దసలలో మీకు కంటి చూపు సమస్యలువచ్చి ఉండక పోవచ్చు దగ్గరి చూపు సమస్యలు లేదా దూరపు చూపు సమస్యలు రావడానికి కారణం నేరుగా సూర్యుడిని చూడడం కంటి చూపు దెబ్బ తినే ప్రమాదం ఉందని,చూపు మసక  మసక గా ఉండడం అలాగే క్యాట రాక్ట్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు.

మీ చర్మం పై మీశ్రద్ధ -----

కొంత మంది శాస్త్రజ్ఞులు ప్రధామిక స్థాయిలో చేసిన పరిశోదనలో వివిధ రకాల క్యాన్సర్లు వచ్చినట్లు గుర్తించారు. క్యాన్సర్ లలో మేలనోమా, బాసెల్ సెల్ కార్సినోమా వంటి క్యాన్సర్ లు వచ్చె అవకాశం ఉందని తేల్చారు. దీనికి కారణం ఎక్కువ సేపు ఎండలో గడపడమే అని తేల్చారు. 15 నిమిషాలకు పైగా ఎండలో ఉంటె మాత్రం సన్స్క్రీన్ లేదా కవర్ దీనివల్ల ఆల్ట్రా వైలట్ కిరణాల ప్రభావం తగ్గుతుంది . ఆల్ట్రా వైలెట్ కిరణాలు తక్కువ స్థాయిలో తీసుకుంటే ఎక్సిమా, సోరియాసిస్, బొల్లి,విటిలిగో, వంటి చర్మ వ్యాధులకు ఎండ పనిచేస్తుంది.

సూర్య కిరణాలాతో చికిత్స ----

కొన్ని చర్మ సమస్యలకు  జాండిస్ అంటే పచ్చ కామెర్లు వంటి అనారోగ్య సమస్యలకు సూర్య రస్మితో చికిత్స చేయవచ్చు. జాండీస్ వచ్చిన జాండీస్ వచ్చినప్పుడే పుట్టిన బిడ్డ శిశువుకు అది ఉపయోగ పడుతుంది. మీ రక్తంలో బిల్ రూబిన్ వంటి రసాయనం ఎక్కువగా ఉంటె శిశువు చర్మం పసుపు పచ్చగా మారుతుంది. కిటికీకి వెనుక వైపు వచ్చే సూర్య కిరణాలు పిల్లలకు హాని చేయ వచ్చు. బిల్ రూబిన్ ను తగ్గించేందుకు పిల్లలను ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువును బయట ఎండలో నేరుగా ఉంచవద్దు.

అతిగా సూర్య రస్మినితీసుకో కూడదు----

ఎటువంటి సంరక్షణలేకుండా మీరు ఎక్కువ సేపు ఎండలో ఎక్కువసేపు గడిపితే చర్మం క్యాన్సర్ కు దారి తీయ వచ్చు. మీ చర్మం వయస్సు పై బడ్డ ట్టు, ముడతలు పడటం చర్మం  వదులుగా ఉండడం మీ చర్మాన్ని సంరక్షించే రోగ నిరోధక  శక్తి తగ్గించే రక్త కణాలు తగ్గి శరీరం ఇతర వ్యాధుల ను ఎదుర్కునే శక్తిని తగ్గిస్తుంది.  తద్వారా మీఅరోగ్యంప్రమాదంలో పడుతుంది.

మీ కంటిని మీరు సంరక్షించు కొండి -------

మీ కంటిని సంరక్షించుకోడానికి కంటి పై ఆల్ట్రా వైలెట్ కిరణాలు పడకుండా సన్ గ్లాస్ ను వాడండి. లేదా పెద్ద పెద్ద టోపీలు కొద్ది సేపు మీరు ఎండలో ఉన్న సూర్య రశ్మి మీ కళ్ళను ఎప్పుడైనా నాశనం చేస్తాయి  కేవలం వేసవి కాలం లోనే కాదు మేఘాలు ఉన్నప్పటికీ కిరణాలు ప్రసరిస్తాయి.మీరు చిన్న పిల్లల విషయం లో ను ఇలాంటి సంరక్షణ తీసుకోడం మర్చి పోవద్దు. 

సన్ స్క్రీన్ వాడతారా----

మీరు సన్స్క్రీన్ విషయం లో ను జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ సలహా లేకుండా రకరకాల సన్స్క్రీన్ లోషన్లు వాడితే స్కిన్  క్యాన్సర్ కు గురి అయ్యే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. మీరు ఎక్కువ సేపు అంటే15 నిమి షాల నుంచి3౦ నిమిషాల పాటు ఎండలో ఉండాలంటే 3౦ నిమిషాల ముందుగా సన్స్క్రీన్ వేసుకుంటే ఆల్ట్రా వైలెట్ కిరణాల నుండి  మిమ్మల్ని కాపాడు తాయి. మీకు పెదాలు చెవులు మెడ పై ఎక్కువ సన్ స్క్రీన్ వేయండి. మీరు ఒక వేళ ఈతకు వెళ్ళినా ఉదయం 1oగంటల నుండి సాయంత్రం 4గం వరకు దూరంగా ఉండండి. ఈ సమయం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది మీ శరీరం పై తీవ్ర ప్రభావం  చూపుతుంది.

టన్నింగ్ పడకలు వద్దు----

మీ చర్మం మొత్తం టోన్నింగ్ అయి నట్లైతే కొన్ని లోషన్స్ వాడడం శ్రేయస్కరం. పడకలు సరిగ్గా పడనట్లై తే స్కిన్ క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంది. మీకు 3౦ సంవత్సరాల ముందు వస్తే 6౦% మలినోమా కు గురిఅయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు కొన్ని లోషన్స్ సన్ స్క్రీన్స్ వాడచ్చు. 

డెర్మటాల జిస్ట్ దగ్గరకి వెళ్తారా-----

ప్రతినెల ఒక్క సారి మీ చర్మాన్ని వీలైనంత వరకు పరీక్షించు కోవాలి. మీ శరీరం పై ఎక్కడెక్కడ ఎలాంటి దద్దుర్లు ఎర్రటి మచ్చలు ఉన్నాయో మీ కుటుంబ సభ్యులకు చూపించండి. అందుకు మీ ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకోండి. లేదా మీ ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉండే పొడవైన అద్దం ఉంచుకుని పరిశీలించండి. లేదా చేతిలో అద్దం ఉంచుకుని మీ శరీరాన్ని పరిశీలించండి. ఎక్కడైనా కొత్తగా ఏమైనా మచ్చలు ఒస్తునాయేమో పూర్తిగా పరిశీలించండి.అసహజంగా ఉండే ఎలాంటి వైనాగుర్తిస్తే మీ చర్మ వ్యాధుల నిపుణులను చూడండి. చర్మ సమస్యలకు అడ్డు కట్ట వేయకుంటే సమస్యలే మీ చర్మాన్ని జాగ్రతగా సంరక్షించుకోండి.

By
en-us Political News

  
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.