ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రచించిన తెలంగాణా చరిత్రలో మైలురాళ్లు పుస్తకాన్ని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా ) 19వ వార్షిక సాహితీ సమావేశాల్లో ఆటా లిటరరీ విభాగం అధ్యక్షుడు వేణు నక్షత్రం, తెలంగాణా భాషా, సాంస్కృతిక శాఖ, సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు.
తెలంగాణాలో నాలుగు దశాబ్దాలకు పైగా జరిపిన పురావస్తు పరిశోధనల్లో వెలికి వచ్చిన అరుదైన సమాచారాన్ని శివనాగిరెడ్డి ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారని వేణు నక్షత్రం తన ప్రసగంలో చెప్పారు. చరిత్ర పుస్తకాల్లో లేని తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైన ఈ విషయాలను అందరూ తెలుసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆటా లిటరరీ విభాగానికి చెందిన సూర్య నాంపెల్లి, రాజేశ్వరరావు టెక్మాల్, ప్రకాష్ తిమ్మాపురం, వెంకటకృష్ణారెడ్డి గుజ్జుల, రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఆటా అధ్యక్షులు, జయంత్ చల్లా, ఎంపికైన ఆటా అధ్యక్షులు, సతీష్ రెడ్డి రామసహాయం, కన్వీనర్, శ్రీధర్ బానాల ఆటాసభలకు విశిష్ట అతిథిగా హాజరైన రచయిత ఈమని శివనాగిరెడ్డిని అభినందించారు.
Milestones in Telangana History book launch, ATA, America, Pleach India Foundatio
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/milestones-in-telangana-history-book-launch-36-227899.html
సెబీ మార్గదర్శకాలతో భారత స్టాక్ మార్కెట్లో అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS వివరాలు, ఎఫ్&ఓ షేర్ల నూతన ట్రేడింగ్ వేళలు మరియు ముగింపు ధర నిర్ణయించే ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అమేజాన్ ఆస్ట్రేలియాలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 42mm, GPS పై ఏకంగా 37% దాకా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. AU$252 ఆదా అయ్యే ఈ రికార్డు ఆఫర్ డీల్ వివరాలు, బ్యాటరీ లైఫ్ మరియు బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సహా కొత్త హెల్త్ ఫీచర్ల సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
GMKtec NEO X1 వర్క్స్టేషన్ పిసి అత్యంత వేగవంతమైన AMD Ryzen 9000HX సిరీస్ ల్యాప్టాప్ CPU మరియు NVIDIA RTX 5070 డెస్క్టాప్ GPU కాంబినేషన్తో లాంచ్ అయింది. 14.6L చిన్న పరిమాణంలో లిక్విడ్ కూలింగ్తో వచ్చిన ఈ పవర్ఫుల్ పిసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హెచ్బీవో మాక్స్ ఫేమస్ సిరీస్ స్టూవర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ ఎపిసోడ్ 3 రిలీజ్ డేట్, ఇండియా స్ట్రీమింగ్ టైమింగ్స్ మరియు మొత్తం 10 ఎపిసోడ్ల కంప్లీట్ షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రూ. 1.14 కోట్ల ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వ్యక్తికి రూ. 10 రీఫండ్ వచ్చింది. సీఏ సుమిత్ శర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఐటీ నిబంధనలు మరియు సెక్షన్ 143 1 అసలు నిజాలను వెల్లడించాయి.
ప్రసిద్ధ కన్జ్యూమర్వేర్ బ్రాండ్ సెల్లో వరల్డ్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బైన్ క్యాపిటల్ చర్చలు జరుపుతోంది. రూ. 3,000 కోట్లకు పైగా విలువైన ఈ డీల్ మరియు భారత మార్కెట్ సమీకరణాల వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ వేళలు మారాయి! NSE మరియు BSE కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS టైమింగ్స్, F&O ట్రేడింగ్ మార్పులు మరియు ఇన్వెస్టర్లపై దీని ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హైదరాబాద్లో పుట్టి SRH నెట్ బౌలర్గా చేసిన బోడుగుమ్ అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ 8 ఏళ్ల పాటు మ్యాచ్ ఫిక్సింగ్ నిషేధం విధించింది. అబుదాబి టి10 లీగ్లో జరిగిన ఈ ఘోర కుంభకోణం వెనుక ఉన్న పూర్తి నిజాలు ఇవే.
శ్రీలంకతో టెస్టు సిరీస్కు గాయంతో బుమ్రా దూరం. ఆయన స్థానంలో 104 రంజీ వికెట్ల వీరుడు జమ్మూ కశ్మీర్ పేసర్ అకిబ్ నబీ ఎంపికై చరిత్ర సృష్టించాడు. టీమిండియా టెస్టు స్క్వాడ్ వివరాలు ఇవే!
ఐసీసీ చైర్మన్ జై షా టాంజానియాలో తొలి ఐసీసీ ఆమోదిత అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం టాంజానియా క్రికెట్ అరీనాను ప్రారంభించారు. ఆఫ్రికాలో క్రికెట్ అభివృద్ధికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే మళ్లీ ముంపు తప్పదా అన్న భయం మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది. గత వరదల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఏడేళ్లుగా తనకు ఇస్తున్న హామీలను నిర్వాహకులు నెరవేర్చడంలేదన్నారు. చెప్పిన సమయానికి విగ్రహ ప్రతిష్టాపన ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. తన ఆగ్రహానికి గురికాకముందే ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చాలని హెచ్చరించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నప్పటికీ.. మాట తప్పడం సరికాదన్నారు.