Publish Date:Aug 13, 2022
బాల్యంలోనే విడిపోయి పెద్దయిన తర్వాత కలుసుకునే అన్నాచెల్లెళ్లను సినిమాలు బాగా చూపించి ఇలానూ జరుగుతుందా అని పించారు ప్రేక్షకు లచేత. కొన్ని ఊహించని సంఘటనలు అలానే జరుగుతాయన్నది ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. తప్పిపోయిన పిల్లలు కలవడం ఈమధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లోనూ జరిగింది. తనకు ఒక అన్న ఉన్నాడని తెలిసి అతన్ని కలవడాని కి ఏకంగా పదేళ్లపాటు తెలిసిన అన్ని ప్రాంతాలు, ఆస్పత్రులూ తిరిగిండి క్రిస్టినా సాడ్బెరీ. ఆస్టిన్ టెక్సాస్లో కుక్ హాస్పిటల్ అని పిల్లల ఆస్పత్రి ఉంది. అక్కడకి ఏడేళ్లుగా రోజూ వెళ్లి అన్ని వార్డులు తరచి చూసేది. ఆమెను ఎవ్వరూ అడ్డుకునే వారు కాదు. కారణం ఆమె అక్కడే పుట్టింది. మూడేళ్ల వయసులో క్రిస్టినా తన అసలు కుటుంబానికీ దూరమయింది. అన్నా.. నువ్వులేని నా బతుకు భారం.. అంటూ వీధుల పడి సినిమాటిక్గా ఏడవలేదు. ఎలాగైనా కలివాలని, ఎందుకు విడిపోయిందీ తెలుసుకోవాల న్నది ఆమె పట్టుదల.
చిత్రమేమంటే క్రిస్టినా సోదరుడు రేమండ్ టర్నర్ కూడా ఇలానే అదే ఆస్పత్రిలో తిరగడం! అపరిచితుల్లా ఇద్దరూ అక్కడే తిరిగా రు. 2006 నుంచి తన అసలు కుటుంబం గురించి తిరుగుతూంటే ఆమెకు తన తల్లి కలిసిందికాని తండ్రి , సోదరుడూ ఎవరన్నది ఇంకా తెలియలేదు. చివరికి 2014లో డిఎన్ ఏ పరీక్షా కేంద్రానికి వెళ్లి కాస్తంత అనుమానంగా అనిపించిన 24 మంది తో తనను పోల్చి రిపోర్టు ఇమ్మన్నది. కానీ వారిలో సగం మంది దూరపు బంధువులే తప్ప సొంత సోదరుడు లేదని తేలింది. ఇక ఇక్కడితో అంతా అయిపోయింది. తిరగడం వేస్ట్ అనే అనుకుంది.
ఇలా ఉండగా, రేమాండ్ భార్య మరియా అతని చేత డి ఎన్ ఏ వంటి పరీక్ష చేయించింది. వాస్తవానికి హామ్స్టడ్లో అతను తన తండ్రితో ఉంటున్నాడు. ఆయన వివాహం చేసుకోలేదు. రేమాండ్, తన తమ్ముడూ ఇద్దరూ అమ్మమ్మగారింట పెరిగారు. కానీ అతనికి ఒక సోదరి ఉందన్న సంగతి తెలియదు. అయితే తాను చేయించుకున్న పరీక్షల వల్ల తాను ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చిన కుటుంబానికి చెందినవాడని తేలింది. దీన్ని ఆధారం చేసుకుని తన సోదరి గురించి తానూ వెతకడం ఆరంభించాడు. కొద్ది నెలల తర్వాత క్రిస్టినా అనే ఆమె కూడా ఇదే లక్ష్యంతో తిరుగుతోందని తెలుసుకున్నాడు. ఆమె గురించి తెలుసుకోవ డం లో అతనికి వారి తండ్రి ఒక్కడే అన్నది తెలిసి ఎంతో ఆశర్యపోయాడు. కాగా 42 ఏళ్ల క్రిస్టినా తన 11 ఏళ్ల కుమారుడు బ్రైసన్కు నరాల వ్యాధి చికిత్సకు ఆస్పత్రి చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో రేమాండ్ని చాలాసార్లు చూసింది. అతనూ చూశాడు. కానీ ఆస్పత్రికి వచ్చిన వారిని చూసినట్టుగానే ఇద్దరూ భావించుకున్నారే గాని హలో అనుకోలేదు. చిత్రంగా ఇదంతా ఏకంగా ఏడేళ్లు సాగింది.
కానీ ఒకరోజు రోడ్డు దాటి ఆస్పత్రికి వెళుతూంటే రేమాండ్ అక్కడి కూడలిలో గిటార్ పట్టి పాత పాట పాడుతున్నాడు. అది విని క్రిస్టినా అలా నిలుచుండిపోయింది. అంతే వేగంగా అతని దగ్గరికి వెళ్లి, ఈ పాట నీకెలా తెలుసు అది మా నాన్నగారు పాడేవారట మా అమ్మమ్మ చెప్పేది అన్నది. అప్పటికి రేమాండ్ కి అర్ధమయింది .. ఇన్నాళ్లూ చూస్తున్న ఈ క్రిస్టినాయే తన సోదరి అని. ఇద్దరు తమని తాము గుర్తించుకున్నారు..కనీళ్ల పర్యంతమయ్యారు..అన్నాచెల్లెళ్ల బంధాన్ని వ్యక్తం చేసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cinematic-turns-in-sister-39-141867.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.