సురక్షితమైన,ప్రభావ వంతమైన నాణ్యమైన రక్తం అవసరం...

Publish Date:Oct 3, 2022

Advertisement

2౦21 గణాంకాల ప్రకారం రక్తం డిమాండ్- పంపిణీ మధ్య 1.46 --1.2 5 యూనిట్ల వ్యత్యాసం ఉంది. మనదేశం లో రక్త దానం చేసే అర్హత ఉన్న కుటుంబాలు దాదాపు 5౦౦ మిలియన్లకు పైగానే రక్తదాతలు ఉన్నట్లు సమాచారం.రక్తదానం ఆరోగ్య సంరక్షణ లో అత్యంత కీలకం రక్తదానం కేవలం రక్త మార్పిడి చేయడం అన్ని అనారోగ్య సమస్యలకు ఒక ముందడుగుగా భావించవచ్చు.రక్తం కొన్ని సందర్భాలలో అంటే చికిత్చ కు శస్త్ర చికిత్చ కు అత్యవసరం మనకు జీవితాన్ని ఇస్తుంది.జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. రకరకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు,అత్యవసర సమయంలో అంటే అత్యవసర శస్త్ర చికిత్చ సమయంలో ఎదురయ్యే శవాళ్ళను అధిగమించడానికి అలాగే గర్భవతులు గా ఉన్నప్పుడు ప్రసవం సమయంలో వచ్చే వివిదరకాల సమస్యలు పిల్లలలో వచ్చే రక్త హీనత,ట్రోమా సమయంలో ముఖ్యంగా రోడ్డు ప్రమాదం లో క్యాన్సర్ సర్జరీల సమయంలో సమర్ధవంత మైన మెడికల్ మేనేజ్ మెంట్ రక్త సంబంధిత సమస్యలు సమతుల్యం లోపించినప్పుడు రోగికి రక్తం ఎక్కించడం లేదా ట్రాస్ ఫ్యుషణ్ చేయడం అత్యవసరం.2౦21 గణాంకాల ప్రకారం రక్తం డిమాండ్-పంపిణి మధ్య వ్యత్యాసం 1.46 --1.25 గా ఉంది. మనదేశం లో రక్తదానం చేయగల అర్హులైన ఆరోగ్యవంతమైన వ్యక్తులు 5౦౦ మిలియన్లకు పైగానే ఉన్నారు.

రక్తం సురక్షితం...

మన దేశం లో దురదృష్ట వశాత్తు చాలామంది ప్రజలకు రక్త మార్పిడి సమయానికి జరగడం లేదు. అదీ సురక్షితమైన సరైన స్క్రీనింగ్ చేసిన రక్తం లభించక పోవడం వల్ల చాలామంది మరణించిన దాఖలాలు ఉన్నాయనేది వాస్తవం. అదీకాక రక్త మార్పిడి తరువాత ఇన్ఫెక్షన్లు వస్తూ ఉండడం తో సురక్షిత మైన రక్తం కదా అన్నానుమనాలు వస్తున్నాయి.ముఖ్యంగా తలసీమియా రోగులకు ఎక్కువసార్లు రక్తం ఎక్కించాల్సిన అవసరం వచ్చినప్పుడు రక్తం బ్లడ్ బ్యాక్ లో అందక రక్త దాతలు దొరకక అటు తల్లి తండ్రులు ఇటు తలసీమియా వ్యాధి గ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడడం మనం చూసాము ఈ విషయం లో తలసేమియా సంస్థ అవగాహన సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది రోగులను ఆదుకునే ప్రయత్నంచేస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్త దాతలు అందరూ స్క్రీనింగ్ చేయాలని హెచ్ ఐ వి, హెపటైటిస్ బి, హేపటైటిస్ సి, సిప్లిస్, ఇన్ఫెక్షన్లు ఉన్నవారి రక్తం వినియోగిస్తే కొన్నిరాకల సమస్యలు తప్పవని  స్క్రీనింగ్ లో ఇన్ఫెక్షన్ లేని దాతల రక్తం మాత్రమే వినియోగించడం  దానికే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నిరకాలుగా సురక్షితం అనిపెర్కొన్నారు.భారత్ లో సేరాలజికల్ స్క్రీనింగ్ తప్పనిసరి అని అందులో హెపటైటిస్ బి, వైరస్ హెచ్ బివి,హెపటైటిస్ సి, వైరస్ హెచ్ సి వి ,హెచ్ ఐ వి,కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్లు కొంతకాలమే ఉంటాయి.స్క్రీనింగ్ లో కొన్నికొన్ని సార్లు నెగెటివ్ రావచ్చు. కొత్త కొత్త వేరియంట్లు పెరగవచ్చు.ఎవరైతే వ్యక్తి రక్తం తీసుకుంటారో టి టి ఐ ఎస్ పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అత్యవసరంగా ప్రమాణాలకు అనుగుణంగా స్క్రీనింగ్ చేయడం అవసరం .

బ్లడ్ స్క్రీనింగ్ తప్పనిసరి ...

ఏ షియన్ అసోసిఎషన్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యుషణ్ మెడిసిన్ ప్రతిఒక్కరు దాతలు న్యుక్లిక్ ఆసిడ్ టెస్టింగ్ ను ఆయా బ్లడ్ బ్యాకులలో తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల ప్రతివ్యక్తిలో దేశంలోని 9౦,౦౦౦ కొత్త ఇన్ఫెక్షన్లు నివారించవచ్చు.న్యూ క్లిక్ ఆసిడ్ ఏమ్ప్లిఫికేషణ్ టెస్ట్ రక్తం సురక్షితం గా ఉండేందుకు దోహదం చేస్తుంది.ఉన్నత ప్రమాణాలు సాధించినట్లు అవుతుంది. దీనివల్ల గణనీయంగా హెపటైటిస్ బి,సి హెచ్ ఐ వి ,న్యూక్లియర్ ఆసిడ్సాంకేతికత తో వైరస్ ను గుర్తించవచ్చు.రక్తమార్పిడిలో వచ్చే ప్రమాదాన్ని గుర్తించవచ్చు.న్యుక్లిక్ ఆసిడ్ టెస్ట్ ను కేవలం భారత  దేశంలో మాత్రమే అనుమతించింది.చాలా అత్యంత ప్రభావ వంతమైన సరైన సమయంలో పి సి అర సాంకేతికతను వ్యక్తి గత దాతలు చేసుకోవచ్చు.

ముందుకు ఎలావేళ్ళాలి....

సురక్షితమైన ప్రభావ వంతమైన నాణ్యమైన రక్తం ఉత్పత్తులతోపాటు సమర్ధవంతమైన సమన్వయం రక్త నిధి బ్యాకులు నిర్వాహకులు హక్కుదారులు ఆరోగ్య సౌకర్యాలు కల్పించేందుకు ఉత్తమ సాంకేతికత పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం ద్వారా దాయాజ్ఞాస్టిక్ రంగం,లో ప్రమాణాలు పాటించడం ద్వారా మాత్రమే సురశితమైన రక్తం అందించగలం.               

By
en-us Political News

  
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.