చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ లో 12 మంది మృతి
Publish Date:Dec 12, 2024
Advertisement
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు మాటువేసారని భధ్రతా బలగాలకు సమాచారమందింది. దీంతో బస్తర్ పరిధిలో 4 జిల్లాలైన నారాయణపూర్, దంతెవాడ, జగదల్పుర్, కొండగావ్ భద్రతా బలగాలు కూంబింగ్కు వెళ్లాయి. మావోయిస్టులు భధ్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య తెల్లవారుజామున కాల్పులు ప్రారంభమయ్యాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/12-people-died-in-a-massive-encounter-in-chhattisgarh-39-189745.html
http://www.teluguone.com/news/content/12-people-died-in-a-massive-encounter-in-chhattisgarh-39-189745.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





