Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకి జగన్ హాజరు
posted on: Feb 4, 2015 2:00PM
.jpg)
అక్రమాస్తుల కేసుల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ మొత్తం 11 చార్జ్ షీట్లు దాఖలు చేసింది. అన్ని చార్జ్ షీట్లలో ఏ-1 నిందితుడిగా ఉన్న ఆయనపై ప్రస్తుతం మొదటి మూడు చార్జ్ షీట్లలో సీబీఐ చేసిన ఆరోపణలపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డిత్ బాటు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి తదితరులు కూడా బుధవారం నాడు జరిగిన విచారణకు హాజరయ్యారు. వారు ఈ కేసుల విచారణకు హాజరయినప్పుడు తమను ఈ కేసుల నుండి విముక్తి చేయమని కోరుతూ డిశ్చార్జ్ పిటిషన్లు వేసారు. వాటిని స్వీకరించిన కోర్టు ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసు విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ 11 చార్జ్ షీట్లపై విచారణ పూర్తవడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుందో, అంతిమంగా ఎటువంటి తీర్పు వస్తుందో తెలియడం లేదు. బహుశః మరో నాలుగేళ్లయినా పడుతుందేమో?


.jpg)
.jpg)


