-
Tithi - Jan, 12 2026
12.01.2026 సోమవారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం తిథి : నవమి:మ 01.58 వరకు నక్షత్రం : స్వాతి:రా.10.35వరకు వర్జ్యం : తె 04.45-06.30 వరకు దుర్ముహూర్తం : ఉ.12.30-01.15వరకు రాహుకాలం : ఉ 7.30-09.00వరకు -
Jan, 2026 Important Days
1.ఆంగ్లసంవత్సరాది
6. సంకటహరచతుర్థి
14. భోగి
15. సంక్రాంతి
16. కనుమ
18. చొల్లంగి అమావాస్య
23. వసంతపంచమి
25. రథసప్తమి
26. రిపబ్లిక్ డే
29.భీష్మ ఏకాదశి
30. గాంధీ వర్ధంతి
Latest Articles
ఆధ్యాత్మికత, భక్తి మార్గంలో భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, భగవంతుడిని చేరుకోవడానికి, అనుభూతి చెందడానికి గురువు అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే అటువైపు జరిగే ప్రయాణానికి మార్గం చూపేది గురువే.. గురువు ద్వారా మంత్ర దీక్ష, ఆధ్యాత్మిక సాధన, సంత్సంగం వంటివి పొందగలిగిన వారు ఆనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాంటి సాధకులు లోపలి మార్పులను ఎక్కువ ప్రయత్నం చేయకుండానే అనుభవించగలుగుతారు. మంత్రదీక్ష తీసుకోవడం వల్ల చాలా గొప్ప ప్రయోజనాలు పొందవచ్చు. మంత్రదీక్ష గురించి, దాని ప్రయోజనాల గురించి తెలుసుకుంటే..
Moreపురాణాలలో హనుమంతుడికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆయన అష్టసిద్దులు పొందినవాడు, వాక్యకోవిదుడు, కార్యసాధకుడు, గొప్ప రక్షకుడు.. అన్నింటికి మించి రామ భక్తుడు కూడా. ఆయనను పూజించే ఎంతో గొప్ప ఆత్మవిశ్వాసం లభిస్తుందని చెబుతారు. హనుమంతుడు చాలా శక్తివంతమైనవాడు. జీవితాలలో ఏర్పడిన కష్టాలను తొలగిస్తాడు. ఆయనను సంకటమోచనుడు అని కూడా అంటారు. హనుమంతుడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాలు కొన్ని సమస్యలను పరిష్కరించడంలో ప్రసిద్ధి చెందాయి. ఏ ఆలయాన్ని సందర్శిస్తే ఏ సమస్యలు పరిష్కారం అవుతాయో తెలుసుకుంటే..
MoreVideos
-
Enduku - Emiti
హిందూ సంప్రదాయాలలో శంఖాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దాదాపు ప్రతి శుభ కార్యం శంఖం ఊదడంతో ప్రారంభమవుతుంది. శంఖం ఊదడం వల్ల వాతావరణంలోని ప్రతికూలత తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది అని నమ్ముతారు. ఈ కారణంగానే దేవుడి పూజలు, ఉత్సవాల సమయంలో శంఖం ఊదడం అనే సంప్రదాయం శతాబ్దాలుగా పాటించబడుతోంది...
Moreహిందూ ధర్మంలో పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. ఏ దేవుడి పూజ చేసినా పువ్వులు, నూనె, నెయ్యి, అగరువత్తులు, పసుపు, కుంకుమ.. వంటివి వినియోగిస్తారు. అయితే ఒక పూజ కోసం ప్రత్యేకంగా తీసుకున్న పదార్థాలను తిరిగి మళ్ళీ ఇంకొక పూజలో వాడటం నిషేధంగా పరిగణిస్తారు. వీటిలో కొన్ని పదార్థాలను తిరిగి ఉపయోగించుకోవచ్చు కానీ.. కొన్ని వస్తువలు మాత్రం తిరిగి ఉపయోగించకూడదు. అవేంటో తెలుసుకుంటే..
More -
Vaastu
హిందూ మతంలో స్వస్తిక్ కు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ చిహ్నం తరచుగా పూజలు, ఆధ్యాత్మిక కార్యకలాపాల సమయంలో కనిపిస్తుంది. నిజానికి స్వస్తిక్ ప్రాధాన్యతను గ్రంథాలలో ప్రస్తావించారు. నిరంతరం ఏదైనా సమస్యతో పోరాడుతుంటే లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అనిపిస్తే.. దానిని తొలగించడానికి సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారాన్ని అవలంబించవచ్చు. దీనికి కూడా స్వస్తిక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఏర్పాటు చేయడం అదృష్టానికి చిహ్నం అంటున్నారు. అసలు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఎలా తయారు చేసి ఎలా ఏర్పాటు చేయాలి? తెలుసుకుంటే..
Moreతులసి మొక్కను భారతీయులు దైవంతో సమానంగా చూస్తారు. తులసి మొక్కలో మహాలక్ష్మీ నివసిస్తుందని అంటారు. ప్రతి హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్కను తప్పకుండా ఉంచుకుని పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా తులసి మొక్కను పూజించే మహిళలు సౌభాగ్యంతో, సంతోషంతో వర్థిల్లుతారని అంటారు. అయితే తులసి మొక్కకే కాకుండా మనీ ప్లాంట్ గురించి కూడా భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ. మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో లక్ష్మీదేవి అంత తిరగాడుతుందని అంటారు. అయితే తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా కాదా అనే విషయం తెలుసుకుంటే..
More -
Aacharaalu
భారతీయులు జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. జ్యోతిష్యంలో బాగంగా వివిధ రకాల దోషాల గురించి చెబుతూ ఉంటారు. గ్రహాల దోషాల వ్యక్తిని ఏదో ఒక ఇబ్బందిలో నెట్టేస్తూ ఉంటాయి. వీటిలో రాహు దోషం ప్రదానమైనది. రాహువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. జాతకంపై రాహు దోషం ప్రబావం ఉంటే అది చాలా ఇబ్బందికర పరిస్థితులను కల్పిస్తుంది.
Moreభగవంతుడిని చేరుకోవడానికి భారతీయ సనాతన ధర్మం చాలా మార్గాలు పేర్కొంది. వాటిలో భక్తి మార్గం ప్రధానమైనది. ఈ భక్తి మార్గంలో కూడా విగ్రహారాధన, పూజలు, వ్రతాలు చాలా ముఖ్యమైనవి. ప్రతిహిందువు ఇంట్లో దేవతల విగ్రహాలు, చిత్ర పటాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు విగ్రహాలు విరిగిపోవడం జరుగుతూ ఉంటాయి. అలా విరిగిపోయిన విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవచ్చా అనే విషయంలో చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు. దీని గురించి పండితుల మాట ఏంటో తెలుసుకుంటే..
More
మానవ శరీరంలో ఉన్న ప్రదాన శక్తి కేంద్రాలను చక్రాలు అని పిలుస్తారు. దీన్ని యోగా శాస్త్రం ప్రధానమైనదిగా పేర్కొంటుంది. మానవ శరీరంలో 7 ప్రధాన చక్రాలు ఉన్నాయి. ఈ చక్రాలు మానవ శరీరం మీద, మనసు మీద, భావోద్వేగాల మీద చాలా ప్రబావం చూపిస్తాయి. ఈ ఏడు చక్రాలను ఏడు పేర్లతో పిలుస్తారు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ద, ఆజ్ఞ, సహస్రార అనే పేర్లతో ఈ చక్రాలను పిలుస్తారు. వీటిలో మూలాధార చక్రం చాలా ప్రధానమైనది. మొదటి చక్రం కూడా ఇదే.. మూలాధార చక్రం ఎందుకు అంత ముఖ్యం? దీని రహస్యాలు ఏంటి? తెలుసుకుంటే..
Moreభారతీయ వేద పురాణాలు, మనుస్మృతి ప్రకారం, విశ్వం ఆవిర్భవించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రపంచాన్ని జీవులతో నింపాలని అనుకున్నాడు. అప్పుడు ఆయన మనస్సులో మనువు, శతరూప అనే మొదటి పురుషుడు, మొదటి స్త్రీ ఉద్భవించారు. శతరూప అనే పేరుకు "వంద రూపాలతో కూడినది" అని అర్థం. మనువు, శతరూప ఇద్దరూ కలిసి మానవాళికి జీవం పోశారు. భూమిపై జావానికి వీరే మూలకర్తలు. అయితే మనువు గురించి చాలా చోట్ల ప్రస్తావించబడింది. కానీ సృష్టిలో మొదటి స్త్రీ అయిన శతరూప గురించి చాలా తక్కువ ప్రస్తావించబడింది. బ్రహ్మ దేవుడు సృష్టించిన శతరూప గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
Moreభారతీయులు అమ్మవారిని శక్తి స్వరూపంగా భావిస్తారు. అదే రూపంలో పూజిస్తారు. అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తి పీఠాలు అని అంటారు. అయితే కేవలం భారతదేశంలోనే కాకుండా భారతదేశానికి పొరుగు దేశం అయిన బంగ్లాదేశ్ లో కూడా అమ్మవారి శక్తి పీఠాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారట. ఇక్కడున్న ఏడు శక్తి పీఠాల గురించి తెలుసుకుంటే..
Moreజీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శనం, గంగానది స్నానం చేయాలని అంటుంటారు. సనాతన ధర్మం గంగానదిని చాలా పవిత్రమైన నదిగా పరిగణిస్తుంది. గంగానది స్నానం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. అయితే గంగానది భూమి మీదకు ఎలా వచ్చింది? మొదట గంగానది స్థానం ఎక్కడ ఉండేది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి? వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే..
Moreవినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు. ఏ పూజ లేదా శుభకార్యం లో అయినా తొలి పూజ అందుకునేది వినాయకుడే.. అలాంటి వినాయకుడికి ప్రత్యేకంగా పూజ చేయడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. సాధారణంగా ప్రతి ఏడాది వినాయక చవితిని జరుపుకుంటారు. అయితే ఇది మాత్రమే కాకుండా వినాయకుడిని ఆరాధించే శక్తివంతమైన వ్రతం ఉంది. అదే సంకట హర చతుర్థి. సంకట హర చతుర్థి రోజు వినాయకుడిని ఎందుకు పూజిస్తారు? దీని వెనుక కారణం ఏంటి? ఇలా పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? తెలుసుకుంటే..
Moreహిందూ మతంలో పార్వతి దేవిని ఆదర్శవంతమైన భార్యకు చిహ్నంగా భావిస్తారు. శివుడి పట్ల ఆమెకున్న ప్రేమ, గౌరవం, పరమేశ్వరుడి పట్ల పార్వతీదేవికి ఉన్న అనురాగం, పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఆమె వహించిన ఓర్పు ఇప్పటికీ ప్రతి స్త్రీకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వివాహం తర్వాత జీవితంలో వచ్చే బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకోవాలో పార్వతి దేవి జీవితం నుండి నేర్చుకోవచ్చు. పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయి వివాహానికి ముందు పార్వతీ దేవి చెప్పిన 5 విషయాలను తెలుసుకోవడం, వాటిని పాటించడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా, సమతుల్యంగా, బలంగా ఉంటుందట. ఇంతకీ పార్వతీ మాత చెప్పిన ఆ విషయాలేంటో తెలుసుకుంటే..
More















.webp)




.webp)

