• Tithi - Feb, 02 2026

    02.02.2026 సోమవారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం
    తిథి : పాడ్యమి:తె 03.02 వరకు
    నక్షత్రం : ఆశ్లేష:రా.12.09వరకు
    వర్జ్యం : మ 01.15-02.49 వరకు
    దుర్ముహూర్తం : ఉ.12.36-01.21వరకు
    రాహుకాలం : ఉ 7.30-09.00వరకు

  • Feb, 2026 Important Days

    1.మాఘ ఫూర్ణిమ
    5.సంకటహర చతుర్థి
    6. ధనిష్టకార్తె
    8.భాను సప్తమి
    13.శుర్రమౌఢ్యత్యాగం
    14.శనిత్రయోదశి, వాలంటైన్స్ డే
    15.మహాశివరాత్రి
    18.రంజాన్ నెల ప్రారంభం

Latest Articles

శ్రీకృష్ణుడి మరణం తర్వాత ఏం జరిగింది..భార్యలు ఏమయ్యారు.. అర్జునుడి ఎందుకు రోదించాడు!

​విష్ణు పురాణం ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకను చాలా సంవత్సరాలు పరిపాలించాడు. ఒక రోజు వాయుదేవుడు కృష్ణుడిని కలవడానికి వచ్చి, "ప్రభూ, నువ్వు వైకుంఠానికి తిరిగి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది" అని అన్నాడు....

 More
గోవింద నామస్మరణం. తరించడానికి సులభ మార్గం!

​"కలౌ వేంకట నాయకః" – ఈ కలియుగంలో నామస్మరణకు మించిన శక్తి మరొకటి లేదు. మనసులోని ఆందోళనలు తొలగి, ప్రశాంతత సిద్ధించాలన్నా.. ఆ వేంకటేశ్వరుని కృపాకటాక్షాలు మనపై ఉండాలన్నా 'గోవింద' నామం ఒక్కటే శరణ్యం..

 More

Videos

  • Enduku - Emiti

    నీలమణి రత్నం ధరిస్తున్నారా... ఈ తప్పులు చేయకండి!

    జ్యోతిష్యంలో చెప్పే అదృష్ణ రాళ్లలో నీల మణి రత్నం కూడా ఒకటి.  నవరత్నాలలో ఈ రత్నానికి చాలా ప్రాముఖ్యత ఉంది.  ఇది చాలా శక్తివంతమైన రత్నం గా పరిగణించబడుతుంది. నీలమణి రత్నం అల్యూమినియం ఆక్సైడ్ ఖనిజం ద్వారా ఏర్పడుతుంది. ఇది నీలం రంగులో ఉన్నా ఇతర రంగులలో కూడా లభిస్తుంది.  అయితే దీన్ని ధరించే ముందు జ్యోతిష్య నిపుణుడి సలహాను తప్పక పాటించాలని చెబుతారు.  నీల మణి రత్నం ధరించే వారు చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

     More
    ధనవంతులను చేసే ధన ఆకర్షణ మార్గాలు!

    ​డబ్బు నేటి ప్రపంచంలో తప్పనిసరిగా ఉండాలి.  డబ్బు లేని జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది.  మెరుగైన జీవితం కావాలంటే డబ్బు కూడా మెరుగ్గా ఉండాలి. అందుకే చాలా మంది ధనవంతులు కావాలని అనుకుంటారు. కష్టపడి  పనిచేస్తారు,  ధనం ఆర్జిస్తారు,  పొదుపు కూడా చేస్తారు. అయినా సరే ధనవంతులు కాలేకపోతారు.

     More
  • Vaastu

    ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది!

    హిందూ మతంలో స్వస్తిక్ కు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ చిహ్నం తరచుగా పూజలు,  ఆధ్యాత్మిక కార్యకలాపాల సమయంలో కనిపిస్తుంది. నిజానికి స్వస్తిక్  ప్రాధాన్యతను గ్రంథాలలో ప్రస్తావించారు.  నిరంతరం ఏదైనా సమస్యతో పోరాడుతుంటే లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అనిపిస్తే.. దానిని తొలగించడానికి సులభమైన,  ప్రభావవంతమైన పరిష్కారాన్ని అవలంబించవచ్చు. దీనికి కూడా స్వస్తిక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఏర్పాటు చేయడం   అదృష్టానికి చిహ్నం అంటున్నారు. అసలు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఎలా తయారు చేసి ఎలా ఏర్పాటు చేయాలి? తెలుసుకుంటే..

     More
    తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా!

    తులసి మొక్కను భారతీయులు దైవంతో సమానంగా చూస్తారు.  తులసి మొక్కలో మహాలక్ష్మీ నివసిస్తుందని అంటారు.  ప్రతి  హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్కను తప్పకుండా ఉంచుకుని పూజలు చేస్తుంటారు.  ముఖ్యంగా తులసి మొక్కను పూజించే మహిళలు సౌభాగ్యంతో, సంతోషంతో వర్థిల్లుతారని అంటారు.  అయితే తులసి మొక్కకే కాకుండా మనీ ప్లాంట్ గురించి కూడా  భారతీయులకు  సెంటిమెంట్ ఎక్కువ. మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే  ఇంట్లో లక్ష్మీదేవి అంత తిరగాడుతుందని అంటారు. అయితే తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్  ఉండటం మంచిదేనా కాదా అనే విషయం తెలుసుకుంటే..

     More
  • Aacharaalu

    స్పటిక మాల ధరించే ముందు ఈ నియమాలు తెలుసుకోండి!

    జ్యోతిష్య శాస్త్రంలో నవరత్నాలు,  పూసలకు కూడా చాలా శక్తి ఉంటుంది.  ఇవి మనిషి గ్రహ స్థితిని ప్రభావితం చేసి వారి జాతకంలో దోషాలను సరి చేయడంలో సహాయపడతాయి. అయితే నవరత్నాల విషయంలో జ్యోతిష్యులు,  పెద్దలు చెప్పిన నియమాలు లాగానే స్పటిక మాల ధరించడంలో కూడా నియమాలు ఉన్నాయి.  స్పటిక మాల ధరించాలంటే ఉన్న నియమాలు ఏంటి? స్పటిక మాలను ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే..

     More
    శనివార పరిహారం.. ఈ చిన్న పూజ ఏడాది మొత్తం ఇబ్బందులను దూరం చేస్తుంది!

    ​హిందూ మతం ఎంతో ధర్మ బద్దమైనది. ఇందులో పేర్కొన్న విధంగా జీవితాన్ని ఆచరిస్తే ఎంతో ధర్మబద్దంగా ఉండగలుగుతారు.  హిందూ క్యాలెండర్ ప్రకారం వారంలో ఒక్కొక్క రోజు ఒకో దేవుడికి ప్రత్యేకం అని చెబుతారు. శనివారం రోజు హనుమంతుడిని, విష్ణువు అవతారాలను,   మరీ ముఖ్యంగా శనీశ్వరుడిని పూజిస్తారు...

     More
భూత దయ శ్రుతి మించితే ఇంత పర్యవసానాలు ఉంటాయని తెలుసా!

మనిషికి ఉండాల్సిన గుణాలలో భూత దయ కూడా ఒకటి.  భూత దయ అనేది ఆ భగవంతుడిని మెప్పించే మార్గాలలో ఒకటి. భూత దయ కలిగిన వ్యక్తికి ముక్తి కూడా తొందరగానే లభిస్తుందని అంటారు. అయితే ప్రతి దానికి హద్దులు ఉన్నట్టే భూత దయకు కూడా హద్దులు ఉన్నాయి. నేటి కాలంలో చాలామంది పెంపుడు జంతువులను  పెంచుకుంటూ ఉంటారు...

 More
ఉత్తరాఖండ్ ను రక్షించే శక్తి స్వరూపం.. ధారి దేవి ఆలయ రహస్యాలు తెలుసా!

​భారతదేశంలో ఎన్నో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు,  శక్తి పీఠాలు,  జ్యోతిర్లిగాలు ఉన్నాయి.  వీటిలో కొన్ని చాలా విశిష్టమైనవి.  కొన్ని దేవాలయాలలో ఎన్నో రహస్యాలు కూడా ఉన్నాయి. అలాంటి దేవాలయాలలో ధారి దేవి ఆలయం కూడా ఒకటి.  ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రక్షక దేవతగా ధారి దేవి నిలుస్తోందని చెబుతారు.  ఈ అమ్మవారు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కంచు కోట లాంటి రక్షణ ఇస్తోందట.  ధారి దేవి ఆలయంలో చాలా రహస్యాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

 More
బంగ్లాదేశ్ లో ఉన్న ఈ శక్తి పీఠాల గురించి తెలుసా!

​భారతీయులు అమ్మవారిని శక్తి స్వరూపంగా భావిస్తారు. అదే రూపంలో పూజిస్తారు. అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తి పీఠాలు అని అంటారు. అయితే కేవలం భారతదేశంలోనే కాకుండా భారతదేశానికి పొరుగు దేశం అయిన బంగ్లాదేశ్ లో కూడా అమ్మవారి శక్తి పీఠాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమ్మవారి దర్శనం  కోసం వస్తుంటారట.  ఇక్కడున్న ఏడు శక్తి పీఠాల గురించి  తెలుసుకుంటే..

 More
భూమి మీదకు గంగా నది ఎలా వచ్చింది..

  జీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శనం, గంగానది స్నానం చేయాలని అంటుంటారు. సనాతన ధర్మం గంగానదిని చాలా పవిత్రమైన నదిగా పరిగణిస్తుంది. గంగానది స్నానం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. అయితే గంగానది భూమి మీదకు ఎలా వచ్చింది? మొదట గంగానది స్థానం ఎక్కడ ఉండేది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి?  వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే..

 More
సంకట హర చతుర్థి ఎప్పుడు.. ఆ రోజు వినాయకుడిని పూజించడం చాలా ప్రాముఖ్యత ఎందుకంటే..!

వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు.  ఏ పూజ లేదా శుభకార్యం లో అయినా తొలి పూజ అందుకునేది వినాయకుడే.. అలాంటి వినాయకుడికి  ప్రత్యేకంగా పూజ చేయడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.  సాధారణంగా ప్రతి ఏడాది వినాయక చవితిని జరుపుకుంటారు.  అయితే ఇది మాత్రమే కాకుండా వినాయకుడిని ఆరాధించే శక్తివంతమైన వ్రతం ఉంది.  అదే సంకట హర చతుర్థి. సంకట హర చతుర్థి రోజు వినాయకుడిని ఎందుకు పూజిస్తారు? దీని వెనుక కారణం ఏంటి? ఇలా పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? తెలుసుకుంటే..

 More
వివాహం చేసుకోబోయే అమ్మాయిలకు సాక్షాత్తు పార్వతిదేవి చెప్పిన అమూల్యమైన సలహాలు..!

హిందూ మతంలో పార్వతి దేవిని ఆదర్శవంతమైన భార్యకు చిహ్నంగా భావిస్తారు. శివుడి పట్ల ఆమెకున్న ప్రేమ, గౌరవం, పరమేశ్వరుడి పట్ల పార్వతీదేవికి ఉన్న అనురాగం, పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఆమె వహించిన  ఓర్పు ఇప్పటికీ ప్రతి స్త్రీకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వివాహం తర్వాత జీవితంలో వచ్చే బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకోవాలో పార్వతి దేవి జీవితం నుండి నేర్చుకోవచ్చు. పెళ్లి చేసుకోబోయే  ప్రతి అమ్మాయి వివాహానికి ముందు పార్వతీ దేవి చెప్పిన  5 విషయాలను తెలుసుకోవడం, వాటిని పాటించడం వల్ల  వైవాహిక జీవితం సంతోషంగా, సమతుల్యంగా,  బలంగా ఉంటుందట. ఇంతకీ పార్వతీ మాత చెప్పిన ఆ విషయాలేంటో తెలుసుకుంటే..

 More