-
Tithi - Mar, 24 2026
24.03.2026 మంగళవారం స్వస్తి శ్రీ పరాభవ నామ తిథి : షష్ఠి :రా.07.24 వరకు నక్షత్రం : రోహిణి:రా.10.06వరకు వర్జ్యం : మ. 02.50-04.19వరకు దుర్ముహూర్తం : ఉ 08.29-09.17వరకు రాహుకాలం : మ 03.00-04.30వరకు -
Mar, 2026 Important Days
3.హోళి, చంద్రగ్రహణం
6.సంకటహరచతుర్థి
17.మాసశివరాత్రి
19.ఉగాది
21.రంజాన్
23.శ్రీపంచమి
27.శ్రీరామనవమి
31.మహావీరజయంతి
Latest Articles
నవరాత్రులు శక్తి ఆరాధనకు గొప్ప అవకాశం. మార్చి 19వ తేదీ చైత్ర మాస పాడ్యమి నుండి, నవమి వరకు చైత్ర నవరాత్రులు జరుగుతాయి. ఈ నవరాత్రులలో ఆ అమ్మవారిని ఆరాధిస్తే ఎంతో పుణ్యాన్ని, మరెంతో దైర్యాన్ని, ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది. ఈ వసంత నవరాత్రులలో ఉపవాసం, పూజలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు...
Moreచైత్ర నవరాత్రులు చాలా పవిత్రమైనవి. తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో నాలుగు నవరాత్రులు ఉంటాయి. వాటిలో చైత్ర నవరాత్రులు ఎంతో సంతోషంగా అందరినీ పిలిచి చేసుకునేవి. శక్తి ఆరాధనకు మంచి వేదికగా చైత్ర నవరాత్రులను చెబుతారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పారాయణాలు, మంత్రాలను జపించడం చేస్తారు...
MoreVideos
-
Enduku - Emiti
జ్యోతిష్యంలో రత్నాలను ధరించడం చాలా ముఖ్యమైనది. వివిధ రకాల రంగు రాళ్ళను రత్నాలు అని పిలుస్తారు. తొమ్మిది ప్రముఖమైన రత్నాలు ఉన్నాయి. వీటిని నవరత్నాలు అని అంటారు. జాతకంలో దోషాలను దూరం చేయడానికి అయినా, జాతక రీత్యా మంచి జరగడం కోసం అయినా, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం..
Moreభారతీయ సంస్కృతిలో వివరించబడిన పదహారు కర్మలు మానవ జీవితాన్ని జననం నుండి మరణం నడిపిస్తాయి. ఇవి మనిషి జీవితాన్ని శుద్ది చేస్తాయని, మనిషి జీవితాన్ని ఒక క్రమశిక్షణలో నడుపుతాయని చెబుతారు. ఈ ముఖ్యమైన ఆచారాలలో ఒకటి అన్నప్రాసన వేడుక. బిడ్డ పుట్టిన ఆరవ లేదా ఏడవ నెలలో..
More -
Vaastu
శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వస్తువు వేణువు. ఈ వేణువునే మురళి, పిల్లనగ్రోవి అని చాలా పేర్లతో పిలుస్తారు. శ్రీకృష్ణుడి చేతిలో ఉండే ఈ వేణువును ఒక సంగీత వస్తువు కంటే శ్రీకృష్ణుడితో విడదీయలేని అనుబంధంగా పేర్కొనవచ్చు. చాలామంది ఇళ్లలో కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరు నెమలి ఈకలు పెట్టుకుంటారు. ఇంకొందరు గోమాత విగ్రహాలు పెట్టుకుంటారు. అయితే ఇంట్లో వేణువును పెట్టుకునే వారు కూడా ఉంటారు...
Moreభారతీయ సంస్కృతిలో స్త్రీలను గృహలక్ష్మిగా, మహాలక్ష్మిగా భావిస్తారు. ఇంటి ఆనందం, శాంతి, శ్రేయస్సు ఎక్కువగా ఆ ఇంట్లోని స్త్రీ స్వభావం, విలువలపై ఆధారపడి ఉంటుంది. పెద్దవాళ్లు ఎప్పుడూ అందాన్ని మాత్రమే కాకుండా, ధర్మవంతురాలు, మంచి ప్రవర్తన కలిగిన కోడలు కావాలని కోరుకునేవారు. శాస్త్రాలు మగవాళ్లకు కూడా నియమాలను సూచించింది. అయనప్పటికీ స్త్రీల లక్షణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చింది...
More -
Aacharaalu
సనాతన ధర్మంలోని తంత్ర శాస్త్రంలో యంత్రాలను దేవతల నివాసంగా, శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. యంత్రాలు కేవలం రేఖలు లేదా సంఖ్యల సమాహారం కాదు, శక్తికి రూపం. పదునైన ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ఎలాగైతే గాయాలు అవుతాయో.. ప్రమాదం కలిగిస్తాయో....
Moreసనాతన ధర్మంలో ఎన్నో పండుగలు, వ్రతాలు ఉన్నాయి. వీటిలో కొన్ని తిథులు చాలా ప్రత్యేకం. అలాంటి ప్రత్యేక తిథులలో ఏకాదశి తిథి ప్రముఖమైనది. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. దీని ప్రకారం ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశులకు కూడా వివిధ పేర్లు ఉంటాయి. ఏడాది మొత్తం వచ్చే ఏకాదశులలో ఉపవాసం ఉండి, విష్ణువును పూజించాలి...
More
భారతదేశంలోని పవిత్ర నగరాల గురించి మాట్లాడుకుంటే, ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు కాశీ లేదా మధుర. కానీ భారతదేశంలోని వెయ్యి దేవాలయాల నగరం అని కాంచీపురాన్ని పిలుస్తారు. తమిళనాడులోని ఒక చిన్న పట్టణం కాంచీపురం. దీన్ని వెయ్యి దేవాలయాల నగరం అని పిలుస్తారు. పాలార్ నది ఒడ్డున ఉన్న ఈ పురాతన నగరం పట్టు చీరలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. కాంచీపురం వెయ్యి దేవాలయాల నగరం అని ఎందుకు పిలువబడుతుందో తెలుసుకుంటే..
Moreకక్భూషుండి అనే ఋషి రామాయణంలో ప్రస్తావనకు వస్తాడు. ఆయనకు కాకి ముఖం, మానవ శరీరం ఉంటాయని చెబుతారు. లోమ అనే ఋషి ఇచ్చిన శాపం కారణంగా ఆయన ఈ రూపాన్ని పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఎన్నో జన్మలు ఎత్తాడు. ఈ సహస్రాబ్ది చివరి వరకు ఆయన జీవించి ఉంటారని నమ్ముతార. అందుకే ఆయనను కలియుగ 'చిరంజీవి' అని పిలుస్తారు. ఆయన రామాయణం 11 సార్లు చూసినట్లు కూడా చెబుతారు. కక్భూషుండి ఋషి కాల ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అందుకే ఆయన కాలాతీత సాక్షిగా నిలిచాడు...
Moreశక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, వైష్ణవ క్షేత్రాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. వీటిలో అమ్మవారి ఆరాధన ప్రదేశాలను శక్తి కేంద్రాలు అని అంటుంటారు. ఇక సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తిపీఠాలు అని అంటారు. శక్తిపీఠాలు. శక్తిపీఠాలకు చాలా ప్రాధాన్యత ఉంది. శక్తిపీఠాలను సందర్శించే ఏ భక్తుడైనా జీవితంలోని అన్ని దుఃఖాలు, బాధల నుండి విముక్తి పొందుతాడని నమ్ముతారు. ఇలాంటి శక్తిపీఠాలలో చిత్రకూట్ లోని రామగిరి శక్తిపీఠం ఒకటి. శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రదేశంలో పూజలు చేశాడని చెబుతారు. ఈ శక్తిపీఠం గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
Moreశని దేవుడు న్యాయ ప్రధాతగా పరిగణింపబడతాడు. మనిషి జీవితంలో చేసే కర్మలకు తగిన ఫలితాలు ఇస్తాడు. శని దోషం ఉందంటే జీవితంలో ఎన్నో చెడు దినాలు గడుస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు.. ఇలా ఒకటేమిటి.. శని దోషం ఉన్నప్పుడు జీవితం మొత్తం భారంగా అనిపిస్తుంది. శని దోషం తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నెన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే శని దేవ దర్శనం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. శని దోషాన్ని తగ్గించడానికి భారతదేశంలో కొన్ని ప్రసిద్ధి శని దేవాలయాలను దర్శనం చేసుకుంటే మంచిది. ఆ దేవాలయాలు ఏంటో తెలుసుకుంటే..
Moreనేటి వేగవంతమైన జీవితంలో, అతిగా ఆలోచించడం ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్న విషయాల గురించి పదే పదే ఆలోచించడం వల్ల మనస్సు కలవరపడుతుంది, ఒత్తిడి, భయం, నిద్రలేమికి దారితీస్తుంది. అతిగా ఆలోచించడం వల్ల మానసిక స్థిరత్వం కోల్పోతారు. పైగా నెగిటివ్ ఆలోచనలు కూడా పెరుగుతాయి.
Moreడస్ట్ బిన్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇల్లు ఊడవడం నుండి, ఇంట్లో పోగయ్యే అన్ని రకాల చెత్తలను డస్ట్ బిన్ లో వేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా ఇళ్లలో కనిపించేది వంటింట్లో కూడా డస్ట్ బిన్ ఉంచడం. కొందరు డస్ట్ బిన్ ను వంటింట్లో సింక్ కు దగ్గరగా ఉంచుకుంటారు. మరికొందరు కిచెన్ కౌంటర్ కింద ఉండే స్థలంలో డస్ట్ బిన్ ఉంచుకుంటారు. అయితే ఒకప్పుడు ఇంట్లో డస్ట్ బిన్ అంటూ ఉండేది కాదు. ఎప్పటి చెత్త అప్పుడు ఇంటి బయట లేదా వీధిలో ఉన్న చెత్త తొట్టి దగ్గరకువెళ్లి పడేసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక చిన్న సైజ్ చెత్త తొట్టి వచ్చే..
More






















