-
Tithi - Dec, 26 2025
26.12.2025 శుక్రవారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం తిథి : షష్టి:ఉ.10.05వరకు నక్షత్రం : పుర్వాభాద్ర:తె.05.55వరకు వర్జ్యం : మ.12.36-02.11వరకు దుర్ముహూర్తం : ఉ 08.43-09.26 వరకు రాహుకాలం : ఉ10.30-12.00 వరకు -
Dec, 2025 Important Days
1. గీతాజయంతి
4. శ్రీ దత్త జయంతి
8. సంకష్టహరచతుర్థి
16.ధనుర్మాసం ప్రారంభం
18.మాసశివరాత్రి
25.క్రిస్మస్
30.ముక్కోటి ఏకాదశి
Latest Articles
గర్భధారణ సమయంలో పూజలు, ప్రార్థనల విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే గర్భవతులు కొందరు దేవతలను పూజించవచ్చని, కొందరిని పూజించకూడదని కూడా చెబుతుంటారు. అయితే గర్భవతులు భగవంతుడితో అనుసంధానం అయి ఉండటం వల్ల వారిలో ఆధ్యాత్మికత, భక్తి కారణంగా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది...
Moreభారతీయ వేద పురాణాలు, మనుస్మృతి ప్రకారం, విశ్వం ఆవిర్భవించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రపంచాన్ని జీవులతో నింపాలని అనుకున్నాడు. అప్పుడు ఆయన మనస్సులో మనువు, శతరూప అనే మొదటి పురుషుడు, మొదటి స్త్రీ ఉద్భవించారు. శతరూప అనే పేరుకు "వంద రూపాలతో కూడినది" అని అర్థం. మనువు, శతరూప ఇద్దరూ కలిసి మానవాళికి జీవం పోశారు. భూమిపై జావానికి వీరే మూలకర్తలు. అయితే మనువు గురించి చాలా చోట్ల ప్రస్తావించబడింది. కానీ సృష్టిలో మొదటి స్త్రీ అయిన శతరూప గురించి చాలా తక్కువ ప్రస్తావించబడింది. బ్రహ్మ దేవుడు సృష్టించిన శతరూప గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
MoreVideos
-
Enduku - Emiti
గర్భధారణ సమయంలో పూజలు, ప్రార్థనల విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే గర్భవతులు కొందరు దేవతలను పూజించవచ్చని, కొందరిని పూజించకూడదని కూడా చెబుతుంటారు. అయితే గర్భవతులు భగవంతుడితో అనుసంధానం అయి ఉండటం వల్ల వారిలో ఆధ్యాత్మికత, భక్తి కారణంగా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది...
Moreహిందూ మతంలో వారంలోని ఒక్కొక్క రోజును ఒక్కొక్క దేవుడికి ప్రత్యేకంగా పరిగణిస్తారు. అలాగే గురువారం రోజున గురువు స్వరూపాలైన దత్తాత్రేయుడు, రాఘవేంద్రస్వామి లాంటి గురు అవతారాలను పూజిస్తారు. మరీ ముఖ్యంగా దేవతల గురువు అయిన బృహస్పతిని పూజించడం జరుగుతుంది. అయితే గురువారం కేవలం గురువులనే కాకుండా విష్ణుమూర్తిని కూడా పూజిస్తారు. గురువారం లక్ష్మీవారంగా పిలవబడుతుంది. అందుకే ఈ రోజు విష్ణువును కూడా పూజిస్తారు. చాలామంది జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉంటుంది. గురువును ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి? గురు గ్రహం బలపడి సమస్యలు తొలకాలంటే ఏం చేయాలి? అసలు గురు గ్రహం బలహీనంగా ఉంటే ఏయో సమస్యలు ఎదురవుతాయి? తెలుసుకుంటే..
More -
Vaastu
హిందూ మతంలో స్వస్తిక్ కు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ చిహ్నం తరచుగా పూజలు, ఆధ్యాత్మిక కార్యకలాపాల సమయంలో కనిపిస్తుంది. నిజానికి స్వస్తిక్ ప్రాధాన్యతను గ్రంథాలలో ప్రస్తావించారు. నిరంతరం ఏదైనా సమస్యతో పోరాడుతుంటే లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అనిపిస్తే.. దానిని తొలగించడానికి సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారాన్ని అవలంబించవచ్చు. దీనికి కూడా స్వస్తిక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఏర్పాటు చేయడం అదృష్టానికి చిహ్నం అంటున్నారు. అసలు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఎలా తయారు చేసి ఎలా ఏర్పాటు చేయాలి? తెలుసుకుంటే..
Moreతులసి మొక్కను భారతీయులు దైవంతో సమానంగా చూస్తారు. తులసి మొక్కలో మహాలక్ష్మీ నివసిస్తుందని అంటారు. ప్రతి హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్కను తప్పకుండా ఉంచుకుని పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా తులసి మొక్కను పూజించే మహిళలు సౌభాగ్యంతో, సంతోషంతో వర్థిల్లుతారని అంటారు. అయితే తులసి మొక్కకే కాకుండా మనీ ప్లాంట్ గురించి కూడా భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ. మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో లక్ష్మీదేవి అంత తిరగాడుతుందని అంటారు. అయితే తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా కాదా అనే విషయం తెలుసుకుంటే..
More -
Aacharaalu
మనిషికి కష్టం వస్తే మొదట దేవుడే గుర్తు వస్తాడు. చాలామంది కష్టం ఎదురవ్వగానే దేవుడి ముందు కూర్చుని పూజలు చేయడం, తమ సమస్యకు తగినట్టు ఏవైనా శ్లోకాలు, జపాలు చేయడం చేస్తుంటారు. అయితే జీవితంలో వచ్చే ఏ సమస్యకు అయినా అండగా ఉండి సమస్యను పరిష్కరించే అతిశక్తివంతమైన పారాయణ ఒకటి ఉంది. కేవలం 5 నిమిషాల సమయం వెచ్చిస్తే చాలు.. జీవితంలో చాలా గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంతకీ అంత శక్తివంతమైన పారాయణ ఏంటి? ఎలా చేయాలి? తెలుసుకుంటే..
Moreనేటి కాలంలో ఆరోగ్యం కరువైపోయింది. అనారోగ్యం పెరిగిపోయింది. ఈ వేగవంతమైన ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ఒత్తిడి, ఆందోళన, కోపం వంటి సమస్యలు ఎదుర్కొంటు ఉంటారు. ఈ సమస్యల వల్ల నిద్రలేమి, మానసిక అశాంతి, కోపం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు, జీవితంలో సంబంధాల మధ్య ఇబ్బందులు వంటివి చాలా ఏర్పడుతూనే ఉన్నాయి...
More
భారతీయ వేద పురాణాలు, మనుస్మృతి ప్రకారం, విశ్వం ఆవిర్భవించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రపంచాన్ని జీవులతో నింపాలని అనుకున్నాడు. అప్పుడు ఆయన మనస్సులో మనువు, శతరూప అనే మొదటి పురుషుడు, మొదటి స్త్రీ ఉద్భవించారు. శతరూప అనే పేరుకు "వంద రూపాలతో కూడినది" అని అర్థం. మనువు, శతరూప ఇద్దరూ కలిసి మానవాళికి జీవం పోశారు. భూమిపై జావానికి వీరే మూలకర్తలు. అయితే మనువు గురించి చాలా చోట్ల ప్రస్తావించబడింది. కానీ సృష్టిలో మొదటి స్త్రీ అయిన శతరూప గురించి చాలా తక్కువ ప్రస్తావించబడింది. బ్రహ్మ దేవుడు సృష్టించిన శతరూప గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
Moreప్రతి ఒక్కరు తమ కెరీర్ చాలా బాగుండాలని కోరుకుంటారు. చాలా సార్లు కష్టపడి పనిచేసినప్పటికీ, కెరీర్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇబ్బందులను అధిగమించి మరీ కష్టపడినా దానికి తగిన ఫలితం, కెరీర్ లో ఎదుగుదల లేకపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏ ఉద్యోగం ఎక్కువ కాలం నిలవకపోవడం, లేదా ఇంటర్వ్యూలలో ఫెయిల్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి....
Moreజీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శనం, గంగానది స్నానం చేయాలని అంటుంటారు. సనాతన ధర్మం గంగానదిని చాలా పవిత్రమైన నదిగా పరిగణిస్తుంది. గంగానది స్నానం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. అయితే గంగానది భూమి మీదకు ఎలా వచ్చింది? మొదట గంగానది స్థానం ఎక్కడ ఉండేది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి? వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే..
Moreసోమవారం పరమేశ్వరుడి పూజ చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంటుంది. శివ భక్తులు సోమవారం శివుడిని భక్తిగా పూజించడమే కాకుండా ఉపవాసం కూడా ఉంటారు. శివుడి అద్భుతమైన క్షేత్రంగా కాశీ పిలవబడుతుంది. కాశీ దేవదేవుడు అయిన పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అయితే కాశీ క్షేత్రంలో సప్తఋషి హారతి ఇస్తారు. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఇస్తారో చాలా మందికి తెలియదు. చాలా మంది దీని గురించి తెలుసుకోకుండానే కాశీకి వెళ్లి వస్తుంటారు. సప్రఋషి హారతి గురించి తెలుసుకుంటే..
Moreవినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు. ఏ పూజ లేదా శుభకార్యం లో అయినా తొలి పూజ అందుకునేది వినాయకుడే.. అలాంటి వినాయకుడికి ప్రత్యేకంగా పూజ చేయడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. సాధారణంగా ప్రతి ఏడాది వినాయక చవితిని జరుపుకుంటారు. అయితే ఇది మాత్రమే కాకుండా వినాయకుడిని ఆరాధించే శక్తివంతమైన వ్రతం ఉంది. అదే సంకట హర చతుర్థి. సంకట హర చతుర్థి రోజు వినాయకుడిని ఎందుకు పూజిస్తారు? దీని వెనుక కారణం ఏంటి? ఇలా పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? తెలుసుకుంటే..
Moreహిందూ మతంలో పార్వతి దేవిని ఆదర్శవంతమైన భార్యకు చిహ్నంగా భావిస్తారు. శివుడి పట్ల ఆమెకున్న ప్రేమ, గౌరవం, పరమేశ్వరుడి పట్ల పార్వతీదేవికి ఉన్న అనురాగం, పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఆమె వహించిన ఓర్పు ఇప్పటికీ ప్రతి స్త్రీకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వివాహం తర్వాత జీవితంలో వచ్చే బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకోవాలో పార్వతి దేవి జీవితం నుండి నేర్చుకోవచ్చు. పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయి వివాహానికి ముందు పార్వతీ దేవి చెప్పిన 5 విషయాలను తెలుసుకోవడం, వాటిని పాటించడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా, సమతుల్యంగా, బలంగా ఉంటుందట. ఇంతకీ పార్వతీ మాత చెప్పిన ఆ విషయాలేంటో తెలుసుకుంటే..
More



















.webp)


