జీఎస్టీ ఎఫెక్ట్... లాభాల్లో స్టాక్‌మార్కెట్లు..

 

స్టాక్ మార్కెట్లపై జీఎస్టీ ఎఫెక్ట్  బాగానే పడింది. స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను అందుకున్నాయి. ఈరోజు లాభాలతోనే మొదలైన స్టాక్ మార్కెట్లు ముగింపు కూడా లాభాల్లోనే జరిగింది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 300 పాయింట్లు ఎగబాకి 31,222 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 9,615 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ షేర్లు దూసుకెళ్లాయి. ఇక హిందాల్కో, ఐషర్‌ మోటార్స్‌, వేదాంతా లిమిటెడ్‌ షేర్లు కూడా లాభపడగా.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, టాటామోటార్స్‌, లుపిన్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu