నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

 

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ఈరోజు నష్టాలతోనే ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి  సెన్సెక్స్‌ 14 పాయింట్ల నష్టంతో 31.145 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 9,621 వద్ద ఉన్నాయి. మామ్‌ అండ్‌ మీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, లూపిన్‌, గెయిల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభాల్లో.. వేదాంత, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, టాటా పవర్‌, భారతి ఇన్ఫ్రాటెల షేర్లు నష్టాల్లో ముగిశాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu