కాబుల్ దాడి చేసింది మేమే..

 

అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. కాబుల్ లోని భారత ఎంబసీ కార్యలయం వద్ద బాంబు పేలుడు చోటుచేసుకోవడంతో దాదాపు 50 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈదాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అయితే, ఈ పేలుడులో భారత ఎంబసీ సిబ్బంది ఎవరూ గాయపడలేదు. రాయబార కార్యాలయానికి 50 మీటర్ల దూరంలోనే సంభవించిన ఈ పేలుడుతో ఈ ప్రాంతమంతా భీతావహంగా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu