తెలంగాణలో రాజాసింగ్ కొత్త పార్టీ..?

గ్రేటర్ ఎన్నికలే నివేదికగా..గోషమహల్,బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణలో హిందుత్వవాదంతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ సందర్బంగా ఆయన మట్లాడుతూ..హిందువులకూ ప్రత్యేక పార్టీ కావాలని అన్నారు.ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నా..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నా అనుచరులకు టికెట్లు వస్తాయని ఆశిస్తున్నా..బీజేపీ టికెట్లు ఇవ్వకపోయినా నా అనుచరులు పోటీ చేస్తారు అని స్పష్టం చేశారు.అంతేకాదు 25 నుండి 50 స్థానాల్లో గ్రేటర్లో పోటీచేయనున్నట్టు రాజాసింగ్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu