సోనియా గాంధీపై కేసు నమోదు..

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కి ఎప్పుడు ఏదో ఒక వివాదం చుట్టుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో అడ్డంకి ఎదురైంది. ఆమెపై కేరళలో కేసు పెట్టారు. కేరళలో ఒక నిర్మాణ కంపెనీ సోనియాపై కేసు పెట్టింది. తమ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదంటూ హీథర్ కనస్ట్రక్షన్స్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఎఫ్ ఐఆర్ నమోదుచేసుకున్నారు. మరి దీనిపై సోనియాగాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu