అరోరా కాలేజ్ ప్రిన్స్ పల్ ఆత్మహత్య

చిక్కడపల్లిలోని అరోరా కాలేజ్ ప్రిన్స్ పల్ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం హుస్సేన్ సాగర్ లో శవమై తేలాడు.  హుస్సేన్ సాగర్ వద్ద శవం కనిపించిందని స్థానికులు పోలిసులులకు చెప్పడంతో, అక్కడికి వెళ్ళిన పోలీసులు దానిని అరోరా కాలేజ్ ప్రిన్స్ పల్ రవి గా గుర్తించారు. రవి శుక్రవారం నుండి కనిపించకుండా పోయారాని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే పోలీసులు దీనిని ఆత్మహత్యగా బావిస్తున్నారు. రవి ఆత్మహత్యకు గల కారణాల ఇంకా తెలియరాలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu