టీఆర్ఎస్ మూడో జాబితా

 

 

 

టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల మూడో జాబితాని విడుదల చేసింది. 8 ఎంపీ, 23 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తూ వుండగా, కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీలోకి దిగుతున్నారు.

 

లోక్‌సభ అభ్యర్థులు..

మెదక్ - కేసీఆర్,
పెద్దపల్లి - బాల్క సుమన్,
జహీరాబాద్ - బీవీ పాటిల్,
నిజామాబాద్ - కవిత,
ఆదిలాబాద్ - నగేష్,
హైదరాబాద్ - రషీద్ అలీ,
మహబూబాబాద్ - ప్రొఫెసర్ సీతారాంనాయక్,
ఖమ్మం - బుడాన్ బేగ్‌షేక్.

అసెంబ్లీ అభ్యర్థులు..

ఉప్పల్ - బేతి సుభాష్‌రెడ్డి,
మలక్‌పేట్ - సతీష్ యాదవ్,
చార్మినార్ - ఇనాయత్ అలీ,
అంబర్‌పేట్ - ఎడ్ల సుధాకర్‌రెడ్డి,
సనత్‌నగర్ - దండె విఠల్,
యాకుత్‌పురా - ఎండీ షబ్బీర్ అలీ,
ఎల్బీనగర్ - ఎం. రామ్మోహన్‌గౌడ్,
కుత్బుల్లాపూర్ - కొలను హన్మంత్‌రెడ్డి,
ఖైరతాబాద్ - మన్నే గోవర్థన్‌రెడ్డి,
కార్వాన్ - ఠాకూర్ జీవన్‌సింగ్,
గోషామహల్ - ప్రేమ్‌కుమార్‌దూత్,
కూకట్‌పల్లి - గొట్టిముక్కల పద్మారావు,
మహేశ్వరం - కొత్త మనోహర్‌రెడ్డి,
ఖమ్మం - జి. కష్ణ,
వైరా - చంద్రావతి,
పినపాక - శంకర్‌నాయక్,
మధిర - బొమ్మెర రాంమూర్తి,
నిజామాబాద్ అర్బన్ - గణేష్ గుప్తా,
మంచిర్యాల - దివాకర్‌రావు,
నారాయణ్‌ఖేడ్ - భూపాల్‌రెడ్డి,
కొడంగల్ -గుర్నాథ్‌రెడ్డి,
ఆశ్వరావుపేట - ఎ. ఆదినారాయణ.