'తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ ఎన్నికలు జరగాలి'

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ ఎన్నికలు జరగాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికలను బహిష్కరించి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజా ప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. పోచారం ఎన్నికలను బహిష్కరిస్తే తామంతా ఆయన బాటలోనే పయనిస్తామన్నారు. ఒకవేళ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే పోచారం శ్రీనివాసరెడ్డికి తెలంగాణ ఏర్పాటు పట్ల చిత్తసుద్ధి లేనట్లేనని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu