టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

 

తెలంగాణా శాసనసభ సమావేశాలు రసాభాసగా తయారయ్యాయి. అసెంబ్లీ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. జాతీయ గీతాన్ని అవమానపరిచినందుకు 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సాయన్న, దేవేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గాంధీ, గోపీనాధ్, ప్రకాష్ గౌడ్, సండ్ర , కృష్ణారావులను స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్టెట్ సమావేశాలు ముగిసే వరకు వీరికి సభలో అనుమతి లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu