40 కోట్ల బిజినెస్ చేసిన ప్రభాస్ మిర్చీ

 

కొరటాల శివ మొట్టమొదటి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటించిన చిత్రం మిర్చీ. 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 40కోట్ల రూపాయలు వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ప్రభాస్ కెరీర్ లో 17రోజుల్లో 40కోట్ల బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి. నిజాం, సీడెడ్ ప్రాంతాల్లో  17రోజుల్లో 18కోట్లు, యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద 3.36కోట్లు, దేశంలోని మిగతా ప్రాంతాల్లో కలిపి 17రోజుల్లో 40 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కొరటాల శివ కథ, స్క్రీన్ ప్లే, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ అభినయం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu