ఆస్పత్రిలోనే ముద్రగడ దీక్ష.. ఆరోగ్యం క్షీణిస్తున్న..

 

కాపు నేత ముద్రగడ పద్మనాభం రాజమహేంద్రవరం ఆస్పత్రిలో తన ఆమరణ దీక్షను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకపక్క ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా వైద్య పరీక్షలు చేసుకునేందుకు మాత్రం ఆయన నిరాకరిస్తున్నారు. మరో వైపు ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా తూర్పుగోదావరి జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. తుని అల్లర్ల కేసులో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. అరెస్టులను నిరసిస్తూ ముద్రగడ దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu