అఖిల పక్షం ఏర్పాటు చేయండి : దత్తాత్రేయ

హైదరాబాద్‌ : కరవు కోరల్లో చిక్కుకుని రైతన్న విలవిలలాడుతున్నప్పటికీ కిరణ్‌ సర్కారు స్పందించడం లేదని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు.రాష్ట్రంలో కరవు నెలకొన్న కరవు పరిస్థితులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  వెంటనే వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయాలన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu