విషాదంలో కేసీఆర్...

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషాదంలో మునిగిపోయారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన  ఆస దానయ్య మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో దానయ్య మరణంతో కేసీఆర్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులు దానయ్య మృతిపట్ల సంతాపం ప్రకటించారు. కాగా దానయ్యతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలోనే సిద్ధిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని గతంలో ఆయనకు కేసీఆర్ అప్పగించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu