బాంబు పేలుళ్ల కేసులో ఒకరి అరెస్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి పోలీసులు ఒకరిని ఈరోజు అరెస్టు చేశారు. పోలీసులు విడుదల చేసిన స్కెచ్‌లోని పోలికలున్న షహజాద్‌ అనే వ్యక్తిని యూపీలో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. అలాగే ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల రివార్డును ఎన్‌ఐఏ ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu