తెలంగాణా ఉప ముఖ్యమంత్రులుగా రాజయ్య, ఆలి

 

ఈరోజు కేసీఆర్ తో బాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన టీ.రాజ్య, మహమ్మద్ మెహమూద్ ఆలిలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వబోతున్నట్లు తాజా సమాచారం ప్రకారం. కేసిఆర్ తొలుత దళితుదినే ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ఆయనే ఆ పదవి చేప్పట్టినందున, ఉపముఖ్యమంత్రులుగా ఒక దళితుడికి, ముస్లిం వ్యక్తిని నియమించే ఆలోచనతోనే ఆయన వారిరువురినీ తన క్యాబినెట్ లోకి తీసుకొన్నట్లు తాజా సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu