మారదు.. మహిళా మంత్రులపై రోజా విమర్శలు..

 

ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శలు గుప్పించినా వైసీపీ ఎమ్మెల్యే రోజా మాత్రం తన నోటిని అదుపులో పెట్టుకోదు. గతంలో అఖిలప్రియ డ్రస్సింగ్ పై కామెంట్లు చేసి ఓ రకంగా నంద్యాల ఉపఎన్నికల ఓటమికి కారణమైనా.. తన ధోరణిని మాత్రం మార్చుకోదు. ఇప్పుడు తాజాగా మరోసారి మహిళా మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఏపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని.. మహిళలపై దాడులు జరిగినా ఏపీ మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖలోని పెందుర్తిలో జరిగిన భూవివాదంపై ఆమె మాట్లాడుతూ.. ఆమె మండిపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu