వైసీపీ గట్టి షాక్... మరో కీలక నేత రాజీనామా...

 

గతకొంత కాలంగా పార్టీ ఫిరాయింపులు కాస్త తగ్గాయి అనుకునేలోపే వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు అయిన గిరజాల వెంకటస్వామి నాయుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని వైసీపీ కార్యాలయానికి పంపినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏపార్టీలో  చేరేది త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. కాగా గిరజాల వెంకటస్వామి నాయుడు గతంలో బీజేపీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆతరువాత వైసీపీలో చేరి గత ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu