అంబర్ పేటలో ఓటేసిన డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంబర్ పేటలోని పోలింగ్ బూత్ లో ఆయన తన ఓటు వేశారు.

అలాగే సత్తుపల్లిలో కాంగ్రెస్ నేత పొంగులేటి, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, కూకట్ పల్లిలో  ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎల్లంపల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu