నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

 

ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ అత్యల్పంగా 8 పాయింట్లు కోల్పోయి 31,137 వద్ద ముగిస్తే, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 9,616 వద్ద ముగిసింది. అదానీపోర్ట్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌, టెక్‌మహీంద్రా లాభాల్లో ఉండగా.. ఐసీఐసీఐ బ్యాంకు, హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, వేదాంత లిమిటెడ్‌ నష్టాల్లో ముగిశాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu