రిమోట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం..

 

ప్రధాని నరేంద్ర మోడీ తాను అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి తెలంగాణ రాష్టానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మెదక్ జిల్లా గజ్వేల్కు బయల్దేరి వెళ్లారు. అక్కడి నుండి కోమటి బండకు చేరకున్నారు. కోమటిబండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడి సభలో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు వచ్చి ఆ తరువాత హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ సమావేశంలో పాల్గొంటారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu