మోడీ హెలికాఫ్టర్‌లో కేసీఆర్

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తొలిసారి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ప్రధానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం వాయుసేన ప్రత్యేక హెలికాఫ్టర్లలో మోడీ, కేసీఆర్ కలిసి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించే మెదక్ జిల్లా కోమటిబండకు బయల్దేరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu