ముద్రగడ కోసం వచ్చిన వీహెచ్ ఆరెస్ట్..

కాపు గర్జన సందర్భంగా తుని ఘటనలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన అమాయకులను విడుదల చేయాలంటూ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆమరణ నిరాహారా దీక్ష చేస్తున్న కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు నేతలు క్యూకట్టారు. ఈ నేపథ్యంలో ముద్రగడకు సంఘీభావం తెలపేందుకు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్‌కు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వీహెచ్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu