చంద్రబాబుకు పన్నీర్ సెల్వం లేఖ....

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్  సెల్వం లేఖ రాశారు. చెన్నై తాగునీటి అవరసరాలకు నీటిని విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. తెలుగుగంగ పథకం కింద కడలేరు జలాశయానికి కృష్ణా జలాలు విడుదల చేయాలని పన్నీర్ సెల్వం, చంద్రబాబును కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu