బ్యూటిషన్ శిరీష పై అత్యాచారం జరగలేదు..

 

బ్యూటిషన్ శిరీష ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అనేక ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా శిరీష కేసులో అత్యంత కీలకమైన ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చింది. ఈ నివేదికలో శిరీషపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. శిరీష మృతి చెందినప్పుడు ఆమె లో దుస్తులపై మరకలు ఉండటంతో ఆమెపై అత్యాచారం జరిగిందన్న అనుమానాలు తలెత్తాయి. అయితే దీనిపై పరీక్షలు జరిపిన ఫోరెన్సిక్ నిపుణులు శిరీష లోదుస్తులపై ఉన్న మరకలు ఆహారపు మరకలేనని వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu