హోదా సంజీవని కాదు-వెంకయ్య

ఆంధ్రప్రదేశ్ విభజనలో కాంగ్రెస్ అనుసరించిన తెలివితక్కువ తనం వల్లే ఇప్పుడు ఇన్ని సమస్యలు తలెత్తాయని అన్నారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న ఆయన, మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ విభజన బిల్లులో హోదా అంశాన్ని చేర్చలేదని, అందువల్లే ఇప్పుడిన్ని గొడవలు జరుగుతున్నాయని అన్నారు. ప్రత్యేకహోదా రాష్ట్రానికి సంజీవని వంటిదేమి కాదన్నారు. హోదా అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి, నీతి ఆయోగ్ ఛైర్మన్ కసరత్తు చేస్తున్నారని వెంకయ్య తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu