మిషన్ భగీరథ తొలి దశ ప్రారంభం..


ప్రధాని నరేంద్ర మోడీ కోమటిబండ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించారు.  మిషన్ భగీరథ మొదటి దశను మోడీ ప్రారంభించి నల్లా ద్వారా నీటిని విడుదల చేశారు. అంతేకాదు వాటర్ గ్రిడ్ పనితీరును కేసీఆర్ మోడీకి వివరించారు. మిషన్ భగీరథ ప్రదర్శనను మోడీ తిలకించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu